ఇదేదో.. పార్టీ కార్యకర్తలో కీలక నేతలో ఇచ్చిన పిలుపుకాదు. సాక్షాత్తూ.. ప్రభుత్వం తరఫున ప్రజలకు సేవ చేయాల్సిన ఓ అధికారి.. డ్వాక్రా మహిళలకు జారీ చేసిన సంచలన ఆదేశాలు. అంతేకాదు.. ఇలా చేయకపోతే.. భవిష్యత్తులో మీకు రుణాలు దక్కవు! అని కూడా ఆదేశాలు ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఆదేశాలు వైరల్ అవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా మందస మండల ఏపీఎం ప్రసాదరావు.. మంత్రి అప్పలరాజుపై స్వామిభక్తిని చాటుకున్నాడు. తాను …
Read More »నేనేమైనా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనా? : కోటంరెడ్డి
వైసీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ను ట్యాప్ చేస్తున్నారని.. తనపై పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలునిఘా పెట్టాయని.. ఆయన ఆరోపించారు. అంతేకాదు.. అధికారుల తీరు దారుణంగా ఉందన్నారు. పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారుల తీరుపై కోటంరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. “నేనేమైనా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనా?.. నా దగ్గర 12 సిమ్ కార్డులు ఉన్నాయి. టెలిగ్రామ్, వాట్సాప్ కాల్స్లో మాట్లాడితే ఏం చేయగలరు?.. …
Read More »ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు: జగన్కు లోకేష్ ప్రశ్న
ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని.. సీఎం జగన్ను టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ ప్రశ్నించారు. మద్య నిషేధం చేసిన తరువాత ఓట్లు అడగడానికి వస్తానని చెప్పిన జగన్ రెడ్డి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతాడని నిలదీశారు. ఆఖరికి మందు బాబులను తాకట్టు పెట్టిన ఘన చరిత్ర జగన్ రెడ్డిదేనని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి.. ఎంత మంది పిల్లలు ఉంటే అంత …
Read More »ఏపీ సర్కారు పై మండిపడ్డ రమణ దీక్షితులు..
ఏపీలో జగన్ సర్కారు రావాలని పూజలు, యాగాలు చేసిన ఒకప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇప్పుడు అదే సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. తరచుగా ఆయన జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఏపీలో హిందూ ధర్మం మంటగలిసిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ఆగమ శాస్త్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు దీక్షితులు ట్వీట్ చేశారు. ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయంగా …
Read More »అమూల్ మాటున జగన్ ఆర్థిక దోపిడీ.. లోకేష్
ఏపీలో ప్రవేశ పెట్టిన అమూల్ పాల డెయిరీ మాటున సీఎం జగన్ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని టీడీపీ యువ నాయకుడు మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యువగళం పాదయాత్ర కుప్పంలో మూడో రోజు ఆదివారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన స్థానిక పాడి రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రైతుల కష్టాలు విన్నారు. ఓపికగా వాటన్నింటినీ.. రికార్డు చేసుకున్నారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ.. అమూల్ రాకతో.. …
Read More »టీడీపీ వర్సెస్ పోలీస్.. తప్పెవరిది..?
ఏపీలో ఒకప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు మరోసారి రిపీట్ అయిందనే వాదన వినిపిస్తోంది. పోలీసులకు.. టీడీపీకి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం.. తరచుగా టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేయడం.. కేసులు పెట్టడం.. మరోవైపు, టీడీపీ నేతలు పోలీసులపై కామెం ట్లు కుమ్మరించడం. ఈ రెండు విషయాల్లోనూ ఇరు పక్షాలు తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తుండడం గమ నార్హం. మరోవైపు, తాజాగా యువగళం పాదయాత్ర …
Read More »లేటెస్ట్ సర్వే దెబ్బతో వైసీపీలో కలకలం…!
తాజాగా ఇండియాటుడే – సీ ఓటరు సర్వేలో.. సీఎం జగన్ వెనుకబడినట్టుగా వచ్చిన రిపోర్టు వైసీపీలో కలక లం రేపుతోంది. దీనిని చాలా మంది నాయకులు విశ్వసించడం లేదు. ఇది నిజం కాదు.. ఎవరో ఉద్దేశ పూర్వకంగా చేస్తున్న వాదన.. చేయించిన సర్వే! అంటూ.. వ్యాఖ్యానించడం గమనార్హం. ఎందుకంటే.. వీరు చెబుతున్న వాదన కూడా కొంత విశ్వసనీయంగానే ఉండడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పాలనపై గత ఏడాది.. …
Read More »నేడు 160.. రేపు 41ఏ.. ముందుంది అసలు పండుగ
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ నాలుగు గంటల పాటు ప్రశ్నించింది. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని, విచారణాంశాలను బయట పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నానని అవినాష్ రెడ్డి మీడియా ముందు ప్రకటించారు. కొంతకాలంగా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మీడియా ప్రచారం చేస్తోందని ఆవేదన చెందారు. మళ్లీ ఎప్పుడు పిలిచినా వస్తానని అవినాష్ వెల్లడించారు… 2019 మార్చిలో వివేకానంద రెడ్డి హత్య జరిగితే …
Read More »నారా లోకేష్ బీసీ అజెండా
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయత్ర ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగుతోంది. ఎక్కడ చూసినా జనం ఆయనకు నీరాజనం పడుతున్నారు. ప్రతీ ఒక్కరినీ పలుకరించుకుంటూ వెళ్తున్న లోకేష్ యాత్ర రెండో రోజున బీసీల సమావేశంలో మాట్లాడారు.. ఏపీలో బీసీలను జగన్ సర్కారు అణచివేస్తున్న తీరును ఆయన ఎండగడ్డారు. తాడేపల్లి ప్యాలెస్లో రెడ్లు హ్యాపీగా కూర్చుంటే బీసీ నేతలు బయట చేతులు కట్టుకుని నిల్చున్నారని ఆయన ఆరోపించారు.. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు …
Read More »నెల్లూరు పెద్దా రెడ్లు తో జగన్నాటకం
నెల్లూరు వైసీపీ రాజకీయాలు మంచి కాక మీదున్నాయ్. తలపండిన నెల్లూరు పెద్దా రెడ్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని పక్కన పెట్టిన తీరు నెల్లూరు పొలిటికల్ జనానికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఆనం వర్సెస్ కొత్త ఇంఛార్జ్ నేదురుమల్లి అన్నట్లుగా ఫైటింగ్ జరుగుతోంది. గతంలో తటస్థంగా ఉండే వారూ.. ఇప్పుడు ఏదో ఒకవైపు రాక తప్పడం లేదు. గ్రామాల్లో ఫ్యాక్షన్ …
Read More »ప్రజాదరణ లెక్కలో టాప్ 10లో కేసీఆర్ పేరు మిస్?
సమకాలీన రాజకీయాలు.. రాజకీయ పరిస్థితుల మీద ఎప్పటికప్పుడు లోతుగా సర్వేలు.. అధ్యయనాలు చేసే మీడియా సంస్థగా ఇండియా టుడే సంస్థకు మంచి పేరు ఉంది. సీ ఓటరుతో కలిసి కొన్నేళ్లుగా ఈ సంస్థ అధ్యయనం చేయటంతో పాటు.. జాతీయ.. రాష్ట్రాల రాజకీయాల మీద విశ్లేషణ చేయటం తెలిసిందే. తాజాగా చేపట్టిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రజాదరణలో ముందున్న ముఖ్యమంత్రులు ఎవరన్న సర్వేను చేపట్టారు. …
Read More »ఆత్మబంధువు కోసమే జగన్ ఢిల్లీ టూర్?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగవంతం అవుతున్న వేళ.. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరైన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉంటుందన్న అంచనాలు నిజం అయినట్లేనని చెబుతున్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేస్తున్న నేపథ్యంలో.. సీఎం జగన్ ఢిల్లీకి టూర్ పెట్టుకోవటం ఆసక్తికరంగా మారింది. షెడ్యూల్ లో భాగంగా ఆయన పర్యటించాల్సిన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates