కర్ణాటకలో పోలింగ్ తరువాత మే 13న వెల్లడి కానున్న ఎన్నికల ఫలితాల కోసం అంతా ఎదురుచూస్తున్నారు. అయితే… ఈ ఎదురుచూపులు ఒక్క కర్ణాటకకే పరిమితం కాలేదు. పొరుగునే ఉన్న తెలంగాణ, ఏపీలోనూ ఎదురుచూస్తున్నార. కర్ణాటకలో ఎదురుచూస్తున్నది ప్రజలు, పార్టీలు అయితే.. ఏపీలో మాత్రం రాజకీయ పార్టీలు, కొందరు నాయకులు ప్రత్యేకించి ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. కర్ణాటకలో ఈసారి కాంగ్రెస్ గెలిచి తీరుతుందని చాలా సర్వేలు చెప్పాయి. కాంగ్రెస్ పార్టీ …
Read More »పేచీల అయ్యన్నతో ఉమ్మడి విశాఖలో తలనొప్పులు
తెలుగుదేశం పార్టీలో కొందరు నేతలు పాతుకుపోయారు.ఎన్టీయార్ హయాం నుంచి చక్రం తిప్పుతున్న వాళ్లు ఇప్పుడు వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేదు. చంద్రబాబును కూడా పెద్దగా లెక్కచేయకుండా సొంత రాజకీయాలు, సొంత ప్రకటనలతో వాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన అయ్యన్న పాత్రుడు కూడా అందులో ఒకరిగా చెప్పుకోవాలి. పార్టీలో తోచిన విధంగా ప్రవర్తిస్తూ, ఎవరినీ లెక్కచేయకుండా ప్రకటనలు చేస్తూ కొన్ని సందర్భాల్లో పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతుంటారు. ఉమ్మడి జిల్లాలో …
Read More »కన్నాను చంద్రబాబు వాడుకోలేకపోతున్నారా?
కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన నేతలా టీడీపీకి ఏమాత్రం కష్టం లేకుండా ఎదురొచ్చి జాయిన్ అయ్యారు సీనియర్ కాపు లీడర్ కన్నా లక్ష్మీనారాయణ. కానీ, ఆయన్ను చంద్రబాబు ఎంతవరకు వాడుకోగలుగుతున్నారు? కన్నా స్టామినాను, ఇమేజ్ను, ఫాలోయింగ్ను, వ్యూహాలను చంద్రబాబు ఎందుకు వాడుకోలేకపోతున్నారు.. కన్నాను పార్టీలో ఎందుకు యాక్టివ్ చేయడం లేదు.. ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వకుండా ఎందుకు ఖాళీగా కూర్చోబెడుతున్నారు? గుంటూరు నేతలనే కాదు.. గుంటూరు నుంచి ఉత్తరాంధ్ర వరకు ఉన్న …
Read More »సీఎం జగన్ కొన్ని నియోజకవర్గాలకే ముఖ్యమంత్రా?!
నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట. గత 2014, 2019 ఎన్నికల్లో కూడా.. ఇక్కడి ప్రజలు పార్టీకి బ్రహ్మరథం పట్టారు. 2019లో అయితే.. క్లీన్ స్వీప్ చేసేసింది. మరి అలాంటి జిల్లాలో నాయకుల మధ్య సఖ్యత లేకపోగా.. ప్రజలను పట్టించుకునే తీరిక కూడా నాయకులకు ఉండడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అయినప్ప టికీ.. నాయకులు మాత్రం జగన్ భజనలోనే సేదదీరుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. అది కూడా.. సొంత పార్టీ నాయకుల …
Read More »మళ్లీ ముందస్తు ముచ్చట – తెలంగాణతోనేనట
ముందస్తు ఎన్నికలు.. ఆ మాట చెబితేనే జనంలో ఓ ఊపు వస్తుంది. దసరానో, దీపావళో, క్రిస్మసో, రంజానో వచ్చేస్తున్నంత ఫీలింగ్ కలుగుతుంది. సరదాగా, పండుగలా ఓ నెల రోజులు గడిచిపోతుందన్న ఆనందం ఓటర్లలో రాజకీయ నాయకుల్లో కనిపిస్తుంది. అందుకే ముందస్తు ఎన్నికలొస్తున్నాయనే మాటకు విశ్వసనీయత ఉన్నా లేకున్నా జనం ఆనందంలో మునిగిపోతారు. వస్తే బాగుండును అనుకుంటారు. కాకపోతే వాళ్ల విన్న వార్తలు 90 శాతం టైమ్ లో నిజం కావు. …
Read More »పవన్ మౌనం వెనుక అర్థమేంటి? పొలిటికల్ హీట్!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఇక్కడ అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలకు సంబంధించి రైతులను ఆయన కలుసుకున్నారు. వారితో ముచ్చటించారు. వారి బాధలు తెలుసుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతున్న సినిమా షూటింగులో బిజీగా ఉన్న పవన్.. ఆ షూటింగును సైతం పక్కన పెట్టి.. ఏపీలో పర్యటించారు. అది కూడా అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులను పరామర్శించారు. పవన్.. కడియం ఆవలో దెబ్బతిన్న పంట పొలాలను …
Read More »కన్నడిగుల ‘సంపూర్ణ’ విశ్వాసం.. మళ్లీ సంశయమే!
గత రెండు నెలలుగా ఊరూ వాడా హోరెత్తిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో ప్రజలు పోటెత్తి ఓటేశారు. సాయంత్రం 6 గంటల వరకు జరిగిన పోలింగ్లో 70 శాతం ఓట్లు పోలయ్యాయి. గత 2018 ఎన్నికలతో పోల్చుకుంటే.. ఇది దాదాపు 8 శాతం ఎక్కువగా ఉంది. దీనిని బట్టి.. ఈ సారి ప్రజల్లో చైతన్యం కొంత …
Read More »జగన్ టీమ్ లో వైఎస్ అనుచరుడు…
వైఎస్ అనుచరులను జగన్ దూరం పెట్టాడంటారు. అందుకే కేవీపీ రామచందర్ రావు, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్లు వైసీపీలో కనిపించరంటారు. ఇప్పుడు మాత్రం ట్రెండ్ మారుతున్నట్లు కనిపిస్తోంది. వైఎస్ కు అత్యంత సన్నిహితులను కూడా జగన్ చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. పార్టీ పరిస్తితి బాగోకపోవడంతో నియోజకవర్గాల్లో విజయావకాశాలను పెంచే వారిని జగన్ రెడ్డి అక్కున చేర్చుకుంటున్నారు.. వైవీ రెడ్డి ఎంట్రీ… పల్నాడు జిల్లా సత్తెనపల్లి …
Read More »చాపకింద నీరులా అనిల్ ‘వైసీపీ’ వ్యతిరేక ప్రచారం..
ఏపీలో చిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు క్రిస్టియన్ ఓటు బ్యాంకు.. జగన్ను, వైసీపీని వెన్నంటుతూ వచ్చింది. 2014 కంటే కూడా.. 2019లో క్రిస్టియన్ ఓటు బ్యాంకు పూర్తిగా జగన్కు అనుకూ లంగా పడింది. దీనికి ప్రధాన కారణం.. జగన్ బావ, సువార్తీకుడు.. అనిల్ కుమార్.. ఆయా వర్గాలను ప్రేరే పించారు. జగన్కు అనుకూలంగా సభలు.. కూటములు పెట్టి.. వారిని వైసీపీకి అనుకూలంగా మలిచారనే ది నిష్టుర సత్యం. అందుకే, …
Read More »బాబు వచ్చినా..’అమరావతి’ ని ఏమీ చేయలేరుగా
ఏపీలో రాజధాని అమరావతి పరిస్థితి ఏంటి? ఇదీ.. ఇప్పుడు.. సర్వత్రా వినిపిస్తున్న మాట. ఎవరిని కదిపి నా.. ఇదే మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. వైసీపీ ప్రభుత్వం అమరావతిని కొనసాగించే ఉద్దేశం లేకుండా.. తన దారిలో తను వ్యవహరిస్తోంది. ఇప్పటికి నాలుగేళ్లు అయిపోయినా.. అమరావతిఊసు లేదు. కనీసం.. ఇక్కడి రైతుల ఉద్యమానికి కూడా వైసీపీ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇక, దీంతో ‘చంద్రబాబు వస్తే..’ రాజధాని బాగుపడుతుందని అనుకునే వారు పెరుగుతున్నారు. ఇది …
Read More »హ్యాట్రిక్ ప్లాపులు దాటేదెలా… టీడీపీలో ఒక్కటే టెన్షన్…!
వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ విజయం దక్కించుకుని గెలుపు గుర్రం ఎక్కాలని భావిస్తున్న టీడీపీకి హ్యాట్రిక్ పరాజయాలు అంతర్మథనంలో ముంచేస్తున్నాయి. ఇప్పటి వరకు వైనాట్ పులివెందుల అని నినదించిన పార్టీలో దాదాపు 50 నియోజకవర్గాల్లో వరుస పరాజయాలు వెక్కిరిస్తున్నాయి. వీటిలో కీలకమై న చిత్తూరు జిల్లా కూడా ఉండడం.. ఇది పార్టీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కావడం గమనార్హం. దీంతో ఇప్పుడు ఆయా నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని యోచిస్తున్నారు. …
Read More »ఆయన వస్తే జనం.. రాకపోతే ఏం చేస్తాం మనం?
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెనుక జనం గోదావరిలా పరుగులు తీస్తున్నారు. ఉదయం రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకున్న దగ్గర నుంచి కారులో కడియం ఆవ ప్రాంత రైతుల దగ్గరకు వెళ్లే వరకు ఆయన వెంట ఒకటే జనం. కడియం ఆవ, కొత్తపేట ప్రాంతాలలో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వచ్చిన పవన్ పర్యటనలో ఇసుకేస్తే రాలనంత జనం. ప్రజలు ఇంతగా కోరుకుంటున్నా పవన్ ఎందుకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates