రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు.. మరో రెండు నెలల వరకు ఇలానే ఉంటాయా ? అప్పటికి ఉన్న పరిస్థి తులను గమనించి.. జనసేన దూకుడు పెంచుతుందా? అంటే..ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం వారాహి బస్సు ను రెడీ చేసినప్పటికీ..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దానిని ఇంకా రోడ్డెక్కించలేదు. ఆయన ఎప్పుడు వస్తారా ? ఎప్పుడు యాత్ర ప్రారంభిస్తారా ? అని పార్టీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇప్పటికిప్పుడు వచ్చే ఉద్దేశం …
Read More »ఒక్క జిల్లా పూర్తి కాకుండానే 20 హామీలు ఇచ్చిన లోకేష్…!
టీడీపీ యువ నాయకుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ జనవరి 27న ప్రారంభించిన యువగళం పాదయా త్ర మరో నాలుగు రోజుల్లో నెల రోజులు పూర్తి చేసుకోనుంది. అయితే.. ఇంకా నెల రోజులు కూడా పూర్తికా కుండానే.. నారా లోకేష్ ఈ యాత్ర ద్వారా ఇప్పటి వరకు 20 పెద్ద పెద్ద హామీలనేగుప్పించారు. అది కూడా ఒక్క చిత్తూరు జిల్లాకే పరిమితం అయ్యాయి. ప్రస్తుతం లోకేష్ యాత్ర.. చిత్తూరు జిల్లాలోనే …
Read More »జగన్మాయ: విశాఖలో అదానీ ‘కొండ’?
ఒక రాజధానేంటి? మూడు రాజధానులతో ఏపీని ఎక్కడికో తీసుకెళతానని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన అధికారానికి ఆఖరి ఏడాది వరకు కూడా రాజధాని విషయంలో ఏమీ చేయని పరిస్థితి. విభజన గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటూ అమరావతి కోసం వేలాది రైతుల నుంచి భూములు తీసుకోవటం మొదలు.. శంకుస్థాపన చేసి.. భారీ ఎత్తున భవనాల్ని నిర్మిస్తే.. గ్రాఫిక్స్ అంటూ ఎద్దేవా చేసిన జగన్త మ పాలనతో చేసిందేమిటి? అన్న …
Read More »చంద్రబాబుకు ఘోర అవమానం.. జగన్ అలా చేశారా?
టీడీపీ అధినేత.. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడుకు అవమానం జరిగిందా? అది కూడా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కావాలనే చేశారా? అంటే.. టీడీపీ నాయకులు ఔననే అంటు న్నారు. ఈ అవమానాన్ని భరించలేక.. చంద్రబాబు బాధపడ్డారని.. వెంటనే తిరుగు ప్రయాణం కూడా అయ్యారని.. చెబుతున్నారు. మరి ఇంతకీ చంద్రబాబును అంతగా వేధించిన ఘటన ఏంటంటే.. తాజాగా ఏపీలో కొత్త గవర్నర్ కొలువుదీరారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి …
Read More »ఇక.. ఇప్పుడు చూడాలి ఏపీలో రాజకీయం?!
వైనాట్ 175– నినాదంలో రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాలను కూడా సొంత చేసుకోవాలని.. వైసీపీ అధినేత, సీఎం జగన్ భావించారు. అందుకే తరచుగా పార్టీ నాయకులకు ఆయన హితవు పలుకుతున్నా రు. పార్టీని ముందుకు నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.. తన చేతుల్లో ఏమీ లేదని కూడా కుండబద్దలు కొడుతున్నారు. అయితే.. అనుకున్న విధంగా అయితే.. నిన్న మొన్నటి వరకుఉందని భావించినా.. ఇప్పుడు పరిస్థితి అలా కనిపించడం లేదు. …
Read More »లోకేష్ నోట.. మెగా మాట.. రీజనేంటి?
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం యువగళం పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసింది. ఈ క్రమంలో ఆయన వివిధ వర్గాల వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. వారికి అండగా ఉంటానని చెబుతున్నారు. ఇక, ఇదేసమయంలో నారా లోకేష్ పలు హామీలు కూడా గుప్పిస్తున్నారు. ఇక, ఏ సమూహంతో మాట్లాడితే.. వారి సమస్యలను ప్రస్తావిస్తుండడం గమనార్హం. ఈ క్రమంలోనే తాజాగా నారా లోకేష్ నోటి …
Read More »లగ్గానికి సిద్ధమంటున్న చంద్రబాబు
పెళ్లికే కాదు… పోరుకు కూడా లగ్గం పెట్టాల్సిందేనా.. అప్పుడే పోటీ రసవత్తరంగా ఉంటుందా. కొన్ని గంటలుగా ఈ చర్చ ఏపీ రాజకీయాల్లో ఊపందుకుంది. నేరుగా కొట్టుకుందాం రా… అని టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ కు సవాలు విసిరారు. వైసీపీ అరాచకాలకు చరమగితం పాడే సమయం వచ్చిందని తేల్చిన చంద్రబాబు.. ఇక వన్ టు వన్ ఫైట్కు రెడీ అవుతున్నట్లు నేరుగానే ప్రకటించారు… ఈ నెల 20వ …
Read More »ఏపీ కొత్త గవర్నర్కు రెండు కీలక సవాళ్లు..?
ఏపీకి కొత్తగా నియమితులైన గవర్నర్.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ సయ్యద్ నజీర్. ఎన్నికలకు ఖచ్చితంగా ఏడాది సమయం ఉందనగా.. ఏపీలో జరిగిన కీలకమార్పుగా పరిశీలకులు అంచ నా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 నినాదంలో వైసీపీ విజృంభించి గెలుపు గుర్రం ఎక్కాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఆ పార్టీకి అత్యంత కీలకం. అదేసమయంలో ప్రతిపక్షాలకు కూడా అంతే కీలకం. దీంతో ఈ రెండు …
Read More »కన్నాకు భారీ టాస్క్ పెట్టిన చంద్రబాబు!?
తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు.. కన్నా లక్ష్మీనారాయణకు టీడీ పీ అధినేత చంద్రబాబు భారీ టాస్క్ పెట్టారనే చర్చ పార్టీలో జరుగుతోంది. కన్నా ఎంట్రీతో టీడీపీ మరో రూపంలో పుంజుకుంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే.. ఇప్పుడు కన్నాకు చంద్రబాబు గట్టి హామీ ఇచ్చారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం దక్కించుకున్నాక.. కన్నాకు మంత్రి వర్గంలో సీటు ఖాయమని తెలుస్తోంది. ఇక, …
Read More »కేసీఆర్ సర్కారుకు ‘కుక్కల’ సెగ!
తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒకవైపు. ప్రతిపక్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. పాదయాత్రలు.. విమర్శలు.. సవాళ్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. అయితే.. వీరికితోడు. ఇప్పుడు కుక్కల ఘటన కూడా సర్కారును కుదిపేస్తోంది. హైదరాబాద్లోని అంబర్ పేటలో రెండు రోజుల కిందట జరిగిన వీధికుక్కల ఘటన.. సర్కారుపై తీవ్ర విమర్శలు వచ్చేలా చేసింది.పైగా ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకోవడంతో మరింతగా ప్రాధాన్యం ఏర్పడింది. ఎక్కడో ఏదైనా చిన్న ఘటన జరిగితే.. మనసు పెట్టి …
Read More »జనసేనకు బీజేపీ ద్రోహం.. ఇంత వ్యూహం ఉందా?!
జనసేన-బీజేపీ పొత్తులో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కూడా.. కలిసిపోటీ చేస్తాయని బీజేపీ నాయకులు ఏపీలో ఊదరగొడుతున్నారు. అదేసమయంలో టీడీపీ.. వైసీపీపై కుటుంబ పార్టీ అనే ముద్ర వేశారు. వాటితో తాము కలిసేది లేదని అంటున్నారు. అయితే.. ఇలా చెబుతున్నప్పటికీ.. జనసేన విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు.. వివాదాలకు దారితీస్తోందని అంటున్నారు పరిశీలకులు. తాజాగా బీజేపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ ఈ పొత్తు …
Read More »వివేకా కేసును పట్టిచ్చిన ‘గూగుల్ టేక్ అవుట్’?
గూగుల్.. నిత్యం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది నెటిజన్లు వినియోగించే విషయం తెలిసిందే. అనేక సందేహాలకు.. సమాధానాలు చెప్పడమే కాదు.. నిత్యం అనేక మందికి జీవనాధారంగాకూడా గూగుల్ మారిపోయింది. అయితే.. ఇప్పుడు ఇదే గూగుల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వైసీపీ అధినేత, సీఎంజగన్ బాబాయి.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించేందుకు కూడా ఉపయోగపడింది. తాజాగా ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు.. కోర్టులో ఒక …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates