Political News

అవినాష్ పార్టీ మారిపోతారా? వైసీపీలో గుస‌గుస‌!!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ పీట‌ముడులు మ‌రిన్ని పెరుగుతున్నాయి. తాజాగా ప‌రిణామాలు.. ఆయ‌న‌ను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌పై ఓ వ‌ర్గం మీడియా దాడి చేస్తోంద‌ని చెబుతూ వ‌చ్చిన అవినాష్‌.. ఇప్పుడు సీబీఐ లాగుతున్న కూపీలు.. సేక‌రిస్తున్న ఆధారాల‌తో ఊబిలో దిగిపోతున్నార‌నే వాద‌న వైసీపీలోనే వినిపిస్తోంది. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య విష‌యంలో పెద‌వి విప్ప‌ని వ్య‌క్తి …

Read More »

టీడీపీని ఏదో చేయాల‌నుకుని.. వంశీనే ఇరుక్కుపోయారా?

మ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో చోటు చేసుకున్న వివాదం.. అనంత‌రం టీడీపీ నేత‌ల అరెస్టులు వంటి ఘ‌ట‌న‌ల‌తో స్థానిక ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి ఇమేజ్ డ్యామేజీ అయిందా ? అంటే.. ఔన‌నే అంటున్నాయి.. వైసీపీ వ‌ర్గాలు. వైసీపీలోనే వంశీ అంటే గిట్టని వ‌ర్గం ఎక్కువ‌గా ఉంది. ముఖ్యంగా యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు.. వ‌ర్గం తాజాగా జ‌రిగిన గ‌న్న‌వ‌రం ఎపిసోడ్ ద్వారా వంశీ ప‌ని అయిపోయింద‌నే ప్ర‌చారం ప్రారంభించిన‌ట్టు చెబుతున్నారు. నిజానికి …

Read More »

కొట్టి..కొట్టి..కొట్టి…కొట్టి…

గన్నవరం ఘటనల్లో భాదితులపైనే కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం పదకొండు మందిని అరెస్టు చేసింది. అందులో టీడీపీ కీలక నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను ఏ-1 నిందితుడిగా చేర్చారు. వారందరినీ కోర్టులో హాజరు పరచారు. పోలీసు స్టేషన్లో తనను కొట్టారని న్యాయమూర్తి ముందు పట్టాభి గోడు వినిపించారు. వైద్య పరీక్ష తర్వాత 14 రోజుల రిమాండ్ కొనసాగించడంతో తొలుత సబ్ జైలుకు తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రెండు …

Read More »

కృష్ణా జిల్లా నేతలపై చంద్రబాబు ఆగ్రహం

చంద్రన్నకు కోపమొచ్చింది. అది అట్టాంటి, ఇట్టాంటి కోపం కాదు. పార్టీ నేతలను గట్టిగా కడిగి పారేశారు. ఉంటే ఉండండి, పోతే పోండీ అన్నట్లుగా గట్టి వార్నింగ్ ఇచ్చేశారు. ఇదీ కృష్ణా జిల్లా కథ.. జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అధికార పార్టీ దౌర్జన్యాలు, పోలీసుల థర్డ్ డిగ్రీ వంటి అంశాల పై నేతలు సరిగ్గా స్పందించలేదు. దీనిపై తెలుగుదేశం అధినేతతో పాటు, ఇతర సీనియర్ నేతలు సీరియస్ గా ఉన్నారు. …

Read More »

గ‌వ‌ర్న‌ర్‌కు పాదాభివంద‌నం.. రుణం తీర్చేసుకున్నారా..?

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. ఎవ‌రికీ స‌హ‌జంగా న‌మ‌స్కార‌మే చేయ‌ర‌ని పేరుంది. అయితే.. కొంద‌రు దీనికి మిన‌హాయింపు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ త‌న మిత్రుడు, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. వంటివా రికి మాత్రం ఆయ‌న మ‌న‌స్పూర్తిగా న‌మ‌స్కారం చేస్తారు. ఇక‌, పాద‌నమ‌స్కారం అనేది అస‌లు జ‌గ‌న్‌ను ఊహించ‌లేం. అప్పుడెప్పుడో ఒకే ఒక్క‌సారి.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో గెలిచిన రామ్‌నాథ్ కోవింద్‌కు మాత్రం చేశారు. నేరుగా రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌కువెళ్లి ఆయ‌న‌కు పాద‌న‌మ‌స్కారం చేయ‌డం.. పెద్ద …

Read More »

జగన్ కోరుకున్నది ఏబీఎన్ ఆర్కే చేసి పెట్టాడు

రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో తెలుగుదేశం, జనసేన పార్టీ మద్దతుదారుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరుగుతోంది. ఆ ఘర్షణ అంతకంతకూ పెద్దదై ఇరు వర్గాల మధ్య అగాథాన్ని పెంచేలా కనిపిస్తోంది. ఈ రెండు వర్గాల మధ్య ఈ చిచ్చుకు కారణం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ అనడంలో మరో మాట లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నది వైకాపా నేతలు, కార్యకర్తలు సాధించలేకపోయారు కానీ.. అది …

Read More »

31 మంది ఎంపీలు.. ఒక్కటంటే ఒక్క అవార్డు కొట్ట‌లేక పోయారే!

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి 22 మంది లోక్‌స‌భ స‌భ్యులు 9 మంది రాజ్య‌స‌భ స‌భ్యులు ఉన్నారు. అంటే.. మొత్తంగా 31 మంది ఎంపీలు ఉన్నారు. అయితే.. వీరిలో ఎంత మంది ఆయా చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్తున్నారు? ఎంత‌మంది.. ఉత్త‌మ ఎంపీలుగా ప‌నిచేస్తున్నారు? ఎంత మంది ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప్ర‌శ్నిస్తున్నారు? అంటే.. జీరో అనే స‌మాధాన‌మే వ‌స్తోంది. తాజాగా పార్ల‌మెంటు స‌చివాల‌యం.. ఉత్త‌మ ఎంపీల‌కు సంస‌ద్ ర‌త్న‌ అవార్డులు ప్ర‌క‌టించింది. అయితే.. …

Read More »

ఇక‌, ఉద్యోగుల వంతు.. ‘సోష‌ల్ కేసు’ల‌కు స‌ర్కారు సిద్ధం!

ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయ నాయ‌కులు, సామాజిక బాధ్య‌త ఉన్న‌వారు.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను విమ‌ర్శించినా.. ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను త‌ప్పుబ‌ట్టినా.. లేక సోష‌ల్ మీడియాలో ఏదైనా కామెంట్లు చేసినా.. వెంట‌నే రాత్రికి రాత్రి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకున్న విష‌యం తెలిసిందే. ఎక్క‌డిక‌క్కడ అరెస్టులు.. కోర్టులు.. దెబ్బ‌లు.. కామ‌న్ అయిపోయాయి. వ‌య‌సుతో సంబంధం లేదు.. సీనియార్టీతో అంత‌క‌న్నా ప‌ట్టింపు లేదు.. ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తే చాలు.. వారిని లాగిప‌డేయాల్సిందే! ఇదే తంతుగా మూడేళ్లుగా ఏపీలో పోలీసులు …

Read More »

గ‌న్న‌వ‌రం టికెట్ ప‌ట్టాభికి ఇస్తున్నారా?

ప్ర‌స్తుతం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఏకైక విష‌యం గ‌న్న‌వ‌రం. ఇక్క‌డి టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అనుచ‌రులు.. దాడులు చేయ‌డం.. ఫ‌ర్నిచ‌ర్ ధ్వంసం చేయ‌డం.. వాహ‌నాల‌కు నిప్పు పెట్ట‌డం తెలిసిందే. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో కీల‌క బాధితుడిగా మిగిలింది.. పార్టీ అధికార ప్ర‌తినిధి.. క‌మ్మ‌ సామాజిక వ‌ర్గానికి చెందిన కొమ్మారెడ్డి ప‌ట్టాభి. కొన్నాళ్లుగా ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయడం.. స‌వాళ్లు విస‌రడంలోనూ ప‌ట్టాభిముందున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌ట్టాభిని టార్గెట్ …

Read More »

ఆ నలుగిరిపై 26న ఫిర్యాదు

ఏపీ బీజేపీలో అసమ్మతి రోజు రోజుకు పెరుగుతోంది. కన్నా లక్ష్మీ నారాయణ నిష్క్రమణ తర్వాత కమలం పార్టీలోని అసమ్మతి వాదులంతా గళం విప్పేందుకు సిద్ధమవుతున్నారు. సోము వీర్రాజు సంగతి తేల్చేయ్యాల్సిందేనని, ఆయన నాయకత్వంలో పనిచేయలేమని చెప్పేందుకు రెడీ అవుతున్నారు. వీర్రాజు, జీవీఎల్ సహా నలుగురు నేతల పెత్తందారీతనాన్ని భరించలేకపోతున్నామని బీజేపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి. మంగళవారం మీటింగ్ కేన్సిల్ వీర్రాజుకు వ్యతిరేకంగా అసమ్మతి వాదులు మంగళవారం ఒక మీటింగ్ ఏర్పాటు …

Read More »

కాపుల కోటలో వెలమదొర.. సేఫ్ జోన్ వెతుక్కుంటున్నారా?

ఏలూరు ఎంపీ, వైసీపీ నేత కోటగిరి శ్రీధర్ రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగుతారని ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతం ఏలూరు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ మార్పులు ఆళ్ల నానికి అనుకూలం కావొచ్చేమో కానీ కోటగిరి శ్రీధర్‌కు ఏమాత్రం అనుకూలం కాదని.. ఏలూరు ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నీ దాదాపు …

Read More »

‘ఆమెకు అప్పులున్నాయి సర్.. టికెట్ నాకే ఇవ్వండి’

టీడీపీలో ఆళ్లగడ్డ అసెంబ్లీ టికెట్‌కు తీవ్రమైన పోటీ ఉంది. భూమా అఖిలప్రియ మరోసారి ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తుండగా ఏవీ సుబ్బారెడ్డి కూడా ఇక్కడి నుంచే టికెట్ కోరుతున్నారు. అఖిల తండ్రి నాగిరెడ్డి ఉన్న కాలంలో ఆ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్న సుబ్బారెడ్డికి.. నాగిరెడ్డి మరణం తరువాత ఆ కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయి. అంతేకాదు.. అఖిల ప్రియ, సుబ్బారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. తనను …

Read More »