Political News

ఏటా 500 కోట్లకు స్కెచ్ గీశారు

దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ మ‌ద్యం విధానం కుంభ‌కోణంపై తాజాగా సీబీఐ చార్జిషీట్ దాఖ‌లు చేసింది. దీనిలో కొన్ని సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించింది. ఏటా 500 కోట్ల‌ను రాబ‌ట్టుకునేలా.. ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా స్కెచ్ గీశార‌ని ఆరోపించింది. కుంభ‌కోణంలో ఆయ‌న పాత్రపై అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయని సీబీఐ తెలిపింది. ఈ మేర‌కు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో  చార్జిషీట్ దాఖ‌లు చేసింది. దీనిని విచారణకు స్వీకరించే విష‌యాన్ని కోర్టు …

Read More »

కాంగ్రెస్ సాధికారతకు  రూ.50 వేల కోట్లు

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇచ్చిన  హామీలు నిలబెట్టుకునే టైమ్ వచ్చేసింది.  మొత్తం ఐదు ఉచిత హామీలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చారు. ఇప్పుడా హామీలే హస్తం పార్టీకి గుదిబండగా  మారే ప్రమాదం ఏర్పడింది. అవి అసలు  హామీలే కావని సాధికారతా ప్రయత్నాలని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గృహ లక్ష్మి క్రింద మహిళలకు నెలకు రూ.2,000, అన్న భాగ్య పథకం కింద …

Read More »

చంద్రబాబు కుప్పం గేమ్ ప్లాన్

కుప్పం ఇప్పుడు వైసీపీ టార్కెట్. వచ్చే ఎన్నికల్లో అక్కడ చంద్రబాబును ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో కుప్పంపై జగన్, పెద్దిరెడ్డి ప్రత్యేక దృష్టి  పెట్టారు. చంద్రబాబు కుప్పం వచ్చినప్పుడు అక్కడ రచ్చ చేయడం, టీడీపీ కార్యకర్తలను భయభ్రాంతులను చేయడం పరిపాటిగా మారింది. 1989 నుంచి కుప్పంలో  గెలుస్తున్న చంద్రబాబును దెబ్బకొట్టాలన్న వైసీపీ సంకల్పం నెరవేరకుండా అడ్డుకుంటున్న టీడీపీ కేడర్ పై  కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. బిజీగా  ఉండే చంద్రబాబు కుప్పంపై దృష్టి …

Read More »

ట్విట్ట‌ర్ యుద్ధం స‌రే.. క్షేత్ర‌స్థాయి యుద్ధం ఏదీ?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వైసీపీ స‌ర్కారుపై ట్విట్ట‌ర్ వేదిక‌గా యుద్ధం చేస్తున్నారు. గ‌త నాలుగు రోజు లుగా మూడు ట్వీట్ల‌తో ఆయ‌న విరుచుకుప‌డ్డారు. తొలిరోజు పాపం ప‌సివాడు అంటూ.. ఓల్డ్ సినిమా పోస్ట‌ర్‌తో ఏకేశాడు. రెండో రాజు దొంగ‌ల‌కు దొంగ సినిమా టైటిల్‌తో విరుచుకుప‌డ్డారు.అదేస‌మ‌యంలో వీడియోల‌తో నూ విమ‌ర్శ‌లుగుప్పించారు. ఇక‌, తాజాగా శుక్ర‌వారం.. అన్న‌మ‌య్య డ్యాం కుప్ప‌కూలిన త‌ర్వాత‌.. జ‌రిగిన ప‌రిణామాలు.. ప్ర‌భుత్వ నిర్లిప్త‌త‌పై ప్ర‌శ్న‌లు సంధించారు. అయితే.. …

Read More »

అధికారంలోకి రాగానేఅంద‌రి లెక్క‌లూ తేలుస్తా: చ‌ంద్ర‌బాబు ఫైర్‌

ఏపీ సీఎం జ‌గ‌న్‌పైనా.. ఆయ‌న ప్ర‌భుత్వంపైనా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఫైర్ అయ్యారు. తాను అమ‌రావ‌తి ప్రాంతంలోని ఉండ‌వ‌ల్లిలో నివ‌సిస్తున్న ఇంటికి అద్దె చెల్లిస్తున్నాన‌ని.. దీనికి సంబంధించిన లెక్కులు ఉన్నాయ‌ని.. అయినా కూడా క‌క్ష పూరితంగా త‌ను ఉంటున్న ఇంటికి ప్ర‌భుత్వం నోటీసులు పంపించింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బెదిరిస్తే భయపడడానికి తాను సామాన్యుడిని కాదని సీఎం జ‌గ‌న్‌ను ఆయ‌న హెచ్చ‌రించారు. తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం.. అధికారం చేప‌ట్ట‌డం …

Read More »

పొత్తుల కోసం ఏపీ సీపీఐ ప్రయత్నాలు

కమ్యూనిస్టులు ముఖ్యంగా సీపీఐ ఆంధ్రప్రదేశ్లో చాలా యాక్టివ్ గా ఉంది.  జగన్ ప్రభుత్వ అరాచకాలపై  పోరాటంలో కొన్ని  సందర్భాల్లో లీడ్ రోల్ కూడా సీపీఐదే.  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  రామకృష్ణ రోజు  ఏదోక కార్యక్రమంలో పాల్గొంటూ వైసీపీ  ప్రభుత్వ తీరును ఎండగడుతుంటారు.  అమరావతి రైతుల పోరాటమైనా, విశాఖ ఉక్కు ఉద్యమమైనా సీపీఐ బాధితుల వెంట నిలుస్తూనే ఉంది. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ  భవిష్యత్తుపై సీపీఐ ఆలోచనలో …

Read More »

బీఆర్ఎస్ ప్రయత్నాలకు కోర్టు బ్రేక్ ?

రాబోయే ఎన్నికల్లో సెంటిమెంటును ప్రయోగించి ఓట్లు వేయించుకోవాలన్న బీఆర్ఎస్ నేత, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రయత్నాలకు హైకోర్టు బ్రేకులు వేసింది. ఈనెల 28వ తేదీన ఖమ్మంలోని లక్కారంచెరువు గట్టుపై టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ భారీ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని పువ్వాడ ప్రయత్నించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా చేసేసుకున్నారు. భారీ ఎత్తున చేయబోతున్న ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీయార్ ను ముఖ్యఅతిధిగా పిలిచారు. జిల్లాలో ముఖ్యంగా ఖమ్మంలో ఉన్న కమ్మ …

Read More »

డీకే విషయంలో సోనియా కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి పదవికి తీవ్రపోటి ఇచ్చి చివరి నిముషంలో వెనక్కు తగ్గిన డీకే శివకుమార్ విషయంలో సోనియాగాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారట. చివరి నిముషంలో సోనియా జోక్యంతోనే డీకే వెనక్కు తగ్గినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డీకే వ్యాఖ్యలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. సోనియా నిర్ణయాన్ని డీకే కోర్టు తీర్పుతో పోల్చటమే ఇందుకు ఉదాహరణ. ఇంతకీ విషయం ఏమిటంటే రెండు అంశాలపై డీకేని సోనియా కన్వీన్వ్ చేసినట్లు పార్టీ వర్గాలు …

Read More »

ఆ ఇద్దరు కేసీయార్ కు షాకిచ్చారా?

థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై కేసీయార్ ఆశలు నీరుగారిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న కేసీయార్ కలలు కలలుగానే మిగిలిపోతుందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే మొన్నటివరకు కేసీయార్ కు మద్దతిచ్చిన మమతాబెనర్జీ, అఖిలేష్ యాదవ్ తాజాగా కాంగ్రెస్ కు జై కొట్టడమే. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించటంతో జాతీయ రాజకీయాల ముఖచిత్రం మారిపోతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా సానుకూలంగానే …

Read More »

రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి లోకేష్ పోటీ?

టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యంద‌క్కించుకుని అసెంబ్లీలో అడుగు పెట్టాలని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ సారి కూడా మంగ‌ళ‌గిరి నుంచి ఆయ‌న పోటీ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. ఈ విష‌యంలో నారా లోకేష్ కూడా స్ప‌ష్ట‌త‌తోనే ఉన్నారు. గ‌త ఎన్నికల్లో విజ‌యం కోసంపోరాడిన ఆయ‌న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి 5 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే.. …

Read More »

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఇలా జ‌రిగిందా?  వైసీపీలో క‌ల‌క‌లం!

క‌ర్ణాట‌కలో ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఊహించ‌ని విధంగా విజ‌యం అందుకుంది. నిజాని కి కాంగ్రెస్ నాయ‌కులు కూడా ఈ త‌ర‌హా అంచ‌నాలు వేయ‌లేదు. మ‌హా వ‌స్తే.. 115-120 మ‌ధ్యే ఆగిపోయారు. అది కూడా ఒక‌రిద్ద‌రే. కానీ, 39 ఏళ్ల చ‌రిత్ర‌నుతిర‌గ‌రాసిన క‌న్న‌డ ఓట‌రు ఏకంగా.. 136 స్థానాల్లో హ‌స్తం పార్టీ కి ఓట్ల‌తో అభిషేకం చేశారు. ఫ‌లిత‌గా క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో కాంగ్రెస్ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంది. …

Read More »

తెలంగాణలో ఆక‌ర్ష‌ రాజ‌కీయాలు వ‌ర్క‌వుట్ అయ్యేనా?!

మ‌రో ఆరు మాసాల్లో ఎన్నిక‌ల‌కు రెడీ అవుతున్న తెలంగాణ‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారే అవ‌కాశం క‌నిపిస్తోందా? కీల‌క నేత‌ల‌కు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం ప‌లుకుతోందా? అంటే.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా వివిధ పార్టీల‌కు దూరంగా ఉన్న నాయ‌కులు.. అధికార పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న నాయ‌కులు ల‌క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న …

Read More »