Political News

యువ‌గళానికి నెల పూర్తి.. ల‌క్ష్య సాధ‌న‌లో ఎంతెంత దూరం?

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన కీల‌క‌మైన పాద‌యాత్ర ‘యువ‌గ‌ళం’. దీనికి నెల రోజులు పూర్త‌య్యాయి. గ‌త జ‌న‌వ‌రి నెల 27వ తేదీన ప్రారంభించిన ఈ యువ‌గ‌ళం పాద‌యాత్ర ద్వారా.. 400 రోజుల పాటు 4 వేల‌కిలో మీట‌ర్ల దూరాన్ని ప‌ర్య‌టించి.. ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకోవాల‌నేది ల‌క్ష్యం. అంతేకాదు.. నాయ‌కుడిగా త‌న‌ను తాను నిల‌బెట్టుకునే ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నారు నారా లోకేష్‌. మ‌రి ఈ నెల రోజుల …

Read More »

సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. గెలుపే టార్గెట్‌!

“వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి తీరాలి. పోటీ ఎంత ఉంటుంది.. ఎలా ఉంటుంది.. ఎవ‌రెవ‌రు చేతులు క‌లుపుతారు ..ఎవ‌రెవ‌రు ఎలా ముందుకు వ‌స్తారు? అనేది అన‌వ‌స‌రం. మ‌నం మాత్రం గెలిచి తీరాలి. వైనాట్ 175”- ఇదీ త‌ర‌చుగా సీఎం జ‌గ‌న్ త‌న పార్టీ నాయ‌కులు..మంత్రులు.. మేధావులు.. ఇత‌ర నాయ‌క‌త్వానికి కూడా చెబుతున్నమాట‌. ఈ క్ర‌మంలోనే వ్యూహాల‌పై వ్యూహాలు అల్లుతున్నారు. ఐడియాల‌పై ఐడియాలు వేస్తున్నారు. వలంటీర్ వ్య‌వ‌స్థ ద్వారా త‌న‌కు అనుకూలంగా వ్య‌వ‌హారాలు …

Read More »

ఐపీఎస్‌ల్లో కాక రేపుతున్న సునీల్ ఇష్యూ…!

ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న లెక్క‌లు వేరు.. ఇక నుంచి జ‌ర‌గ‌బోయే లెక్క‌లు వేరు! అన్న‌ట్టుగా ఉంది. ఏపీలో ఐపీఎస్‌ల ప‌రిస్థితి. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌నే పేరు తెచ్చుకున్నారు. దీని పై విపక్షాలు సైతం.. తీవ్ర నిర‌స‌న‌, ఆందోళ‌న‌ల‌ను చేశాయి. కోర్టుల‌కు కూడా వెళ్లాయి. ఐపీఎస్ అధికారులే వేధిస్తుంటే.. ఎలా? అని ప్ర‌శ్నించాయి. ముఖ్యంగా సీఐడీ చీఫ్‌గా ఉన్న సునీల్ వ్య‌వ‌హారం మ‌రింత ఇబ్బందిగా మారింది. అయితే.. ఎక్కడా …

Read More »

జ‌గ‌న్ ప్ర‌యోగంతో ఎమ్మెల్యేల జేబులు గుల్ల‌వుతున్నాయా…!

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌యోగాల‌కు పెద్ద‌పీట వేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 సీట్ల‌లోనూ విజ‌యం ద క్కించుకోవాల‌ని భావిస్తున్న వైసీపీ.. ఇప్ప‌టికే ప్ర‌వేశ పెట్టిన వ‌లంటీర్ వ్య‌వ‌స్థను బాగానేవాడుకుంటోంది. అయితే.. వీరు ప్ర‌భుత్వం నుంచి గౌర‌వ వేత‌నం రూపంలో ప్ర‌జాధ‌నం తీసుకుంటున్నారు కాబట్టి.. వీరిని సొంత పార్టీ కోసం వినియోగించే అవ‌కాశం లేదు. దీంతో గృహ‌సార‌థుల‌నే కొత్త కాన్సెప్టును తీసుకువ‌చ్చారు. ఇప్ప‌టికే జ‌గ‌న్ లెక్క‌ల ప్ర‌కారం.. రాష్ట్రంలో 70 శాతం …

Read More »

జ‌న‌సేన స‌భ్య‌త్వం.. కొన్ని లుక‌లుక‌లు!!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని చెబుతున్న ప‌వ‌న్ సార‌థ్యంలోని జ‌న‌సేన పార్టీ.. మూడు అడు గులు ముందుకు.. నాలుగు అడుగులు వెన‌క్కి అన్న‌చందంగా మారిపోయింద‌నే టాక్ వినిపిస్తోంది. దీనికి కార‌ణం.. పార్టీ స‌భ్య‌త్వాన్ని ప్రారంభించి రెండు నెల‌లు గ‌డిచినా.. ప‌ట్టుమ‌ని 100 మంది కూడా చేరిన ప‌రిస్థితి లేదు. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు స‌భ్య‌త్వం పుంజుకోలేదు? అనే విష‌యం ఆస‌క్తిగా మారింది. జ‌న‌సేన స‌భ్య‌త్వం పుంజుకోక‌పోవ‌డానికి ప్ర‌ధానంగా మూడు …

Read More »

జ‌గ‌న్ అందుకే నేత‌ల‌ను న‌మ్మ‌డం లేదా..?

రాజ‌కీయాల్లో నేత‌ల‌ను న‌మ్మాలి. అది పార్టీ అధినేత‌ల క‌ర్త‌వ్యం కూడా. నాయ‌కుల‌ను న‌మ్మితేనే క‌దా.. టికెట్‌లు ఇస్తారు. సో.. రాజ‌కీయాల్లో న‌మ్మ‌కం అనేది త‌ప్ప‌దు. అయితే.. ఈ న‌మ్మ‌కం ఎంత వ‌ర‌కు ఉండాలి? అనేది కీల‌కం. ఇక్క‌డే ఇత‌ర పార్టీల‌కు.. వైసీపీ అధినేత‌కు మ‌ధ్య చాలా స్ప‌ష్ట‌మైన తేడా క‌నిపిస్తోంది. ఎవ‌రిని ఎంత వ‌ర‌కు న‌మ్మాలో.. అంత వ‌ర‌కే న‌మ్ముతున్నారు జ‌గ‌న్‌. ఎక్క‌డా కూడా పూర్తిగా నాయ‌కుల‌కు ప‌గ్గాలు ఇవ్వ‌రు. …

Read More »

ఎస్‌… ఎన్టీఆర్ విష‌యంలో లోకేష్ అన్న‌దాంట్లో త‌ప్పేముంది…!

nara lokesh

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ప్ర‌స్తుతం యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో జోరుగా ముం దుకు సాగుతున్నారు. అయితే.. ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ చేసిన ఒక సంచ‌ల‌న వ్యాఖ్య రాజ‌కీయంగా దుమారానికి దారి తీసింది. అదే… జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నాన‌ని.. ఆయ‌న చెప్పారు. అయితే.. దీనిపైవెంట‌నే రియాక్ట్ అయిన వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని, టీడీపీ ఎమ్మెల్యే ప్ర‌స్తుతం వైసీపీ విశ్వాస‌పాత్రుడిగా ఉన్న వంశీ …

Read More »

జ‌గ‌న్ డిగ్రీ చ‌దివారా? లేదా? షేక‌వుతున్న‌ సోష‌ల్ మీడియా

రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. స్థానిక సంస్థ‌ల కు చెందిన ఎమ్మెల్సీ అభ్య‌ర్థు లు.. ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌కు కూడా ఎన్నికలు జ‌రుగుతున్నాయి. స్థానిక సంస్థ‌ల త‌ర‌ఫున పోటీ చేసే ఎమ్మెల్సీ అభ్య‌ర్థులను ఆయా స్థానిక సంస్థ‌ల‌కు చెందిన ఎన్నుకోబ‌డిన కౌన్సిల‌ర్లు ఓటు వేసి.. ప్రాధాన్యం క‌ల్పిస్తారు. ఇక‌, ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌లకు సంబంధించి ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్సీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న ప‌ట్ట‌భ ద్రులు.. ఓటేసి …

Read More »

ఒక్క ఛాన్స్‌తో ఇర‌గ‌దీస్తున్న రేవంత్ రెడ్డి

ప్ర‌స్తుతం తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పేరు మార్మోగుతోంది. ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. పార్టీ అధిష్టానం పిలుపుమేర‌కు హాత్ సే హాత్ జోడో యాత్ర‌ను నిర్వ‌హి స్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఒక్క చాన్స్‌ ప్లీజ్ అంటూ.. ప్ర‌జ‌ల‌ను అభ్య‌ర్థిస్తున్నారు. రాష్ట్రంలో ప్ర‌గ‌తిని సాధిస్తామ‌ని.. ప్ర‌గ‌తిని చూపిస్తామ‌ని.. రేవంత్‌పేర్కొంటున్నారు. అదేస‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.. ఏ నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్తే.. అక్క‌డి ఎమ్మెల్యేపై చార్జ్ షీట్‌ను …

Read More »

సిసోడియా చెప్పందే నిజమైందా… !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ మరింత వేగవంతమైంది. ఈడీ, సీబీఐ వరుస అరెస్టుకు కొనసాగితున్నాయి. ఇప్పటి వరకు డజను మందిని రెండు దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. అందులో శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, మాగుంట రాఘవరెడ్డి లాంటి హై ప్రొఫెల్ వ్యక్తులున్నారు. తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆదివారం అరెస్టయ్యారు. సీబీఐ కార్యాలయానికి పిలిపించి ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన తర్వాత ఆయన అరెస్టును ప్రకటించారు. మోదీ …

Read More »

తెలంగాణ మంత్రుల‌కు చంద్ర‌బాబు చుర‌క‌లు..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు తెలంగాణ అభివృద్ధిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హైదరాబాద్‌ను ఐటీలో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత టీడీపీదేన‌న్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్‌లో మౌలిక వసతులు సైబరాబాద్‌ను నిర్మించిన ఘనత టీడీపీదేన‌ని చెప్పారు. తెలంగాణ‌లో పార్టీని ముందుకు న‌డిపించేందుకు చంద్ర‌బాబు.. తాజాగా ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణలో టీడీపీ నేత‌లు ఇంటింటికీ తిరుగుతూ.. పార్టీ ప్రాధాన్యాన్ని వివ‌రించ‌నున్నారు. ఇక‌, ఈ సందర్భంగా చంద్రబాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు …

Read More »

టీడీపీ గెలిచి తీరాల్సిన ప‌రిస్థితి..

విశాఖ ప‌ట్నం టీడీపీలో నేత‌ల‌కు పెద్ద ప‌రీక్షే ఎదురైంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానాల‌ను టీడీపీ ప్ర‌తిష్టాత్మికంగా తీసుకుంది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రానికి ముందు సెమీఫైన‌ల్ గా భావిస్తున్న మండ‌లి అభ్య‌ర్థుల ఎన్నిక.. టీడీపీకి నిజంగానే ప‌రీక్ష‌కానుంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వైసీపీ బ‌లాన్ని సాధ్య‌మైనంత వ‌ర‌కు త‌గ్గించ‌డంతోపాటు.. టీడీపీ పుంజుకుంద‌నే సంకేతాలు పంపించాల్సిన అవ‌స‌రం టీడీపీపై ఉంది. ఈ నేప‌త్యంలోనే టీడీపీ ఇప్పుడు జ‌రుగుతున్న ఎమ్మెల్సీ …

Read More »