Political News

ప్రపంచానికి మోడీ హగ్ థెరపీ

ఇద్దరు ప్రముఖులు కలిస్తే ఏం చేస్తారు? మర్యాదపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అలా చేస్తే ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకత ఏముంటుంది? భారతీయుల మార్క్ గా చెప్పే నమస్కారం.. అనుబంధానికి.. అప్యాయతకు గుర్తుగా ఆత్మీయ ఆలింగనం చేసుకోవటం తెలిసిందే. ఈ విధానాన్ని పాటించటం ద్వారా.. మిగిలిన వారికి భిన్నమైన రీతిలో నిలిచారు మోడీ. 2014లో ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత ఆయన పెద్ద ఎత్తున విదేశీ పర్యటనలు చేశారు. అప్పటివరకు రెండు.. …

Read More »

యువ‌గ‌ళం ఆషామాషీ కాదు త‌మ్ముళ్లూ.. బీ కేర్‌ఫుల్‌!!

యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. అహ‌ర‌హం శ్ర‌మిస్తున్నారు. యాత్ర సాగుతున్న తీరును నిరంత‌రం ఆయ‌న స‌మీక్షించుకుంటు న్నారు. ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర నుంచి క్విక్‌గా త‌యారై.. వెంట‌నే సెల్ఫీ విత్ లోకేష్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఎంత మంది వ‌చ్చినా.. సెల్ఫీలు తీసుకుంటున్నా రు. అదేవిధంగా పాద‌యాత్ర జ‌రుగుతున్న ప్రాంతంలో స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. దీనిపై ప్ర‌త్యేకంగా నోట్స్ కూడా రాసుకుంటున్నారు. పైకి …

Read More »

టీడీపీ+ జ‌న‌సేన = మైన‌స్ కొడాలి నాని ?

kodali

వైసీపీ ముఖ్య నాయ‌కుడు, మాజీ మంత్రి , ఫైర్ బ్రాండ్ కొడాలి నాని విష‌యంలో ఈసారి అనుకున్న విధంగా ప‌రిస్థితి ఉండే అవ‌కాశం లేద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఆది నుంచి ఆయ‌న‌ను వెనుకేసుకు వ‌స్తున్న కాపు సామాజిక వ‌ర్గం.. ఈ సారి ఆయ‌న‌ను వ‌దిలేసే ప‌రిస్థితి ఉంద‌ని తెలుస్తోంది. ఉమ్మ‌డి కృష్నా జిల్లాలోని గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు అందుకుంటున్న నాని.. 2024లోనూ విజయం ద‌క్కించుకుని రికార్డు సృష్టించాల‌ని …

Read More »

రూ. 10 వేల కోట్లు పది మెలికలు

కేంద్రం నుంచి పది వేలకోట్లు తీసుకొచ్చి జగన్‌ విజయం సాధించారని అనుకుంటున్న వైసీపీ నేతలకు….అసలు విషయం ఆలస్యంగా తెలిసింది. వచ్చిన డబ్బును వాడేసుకునే హడావిడిలో ఉన్న అధికారులకు…. వచ్చిన ఉత్తర్వుల్లో నాలుగో నిబంధన చదివిన తర్వాత మైండ్‌బ్లాంక్‌ అయింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెవెన్యూలోటుతో ఏర్పడిన ఏపీకి కేంద్ర ప్రభుత్వం 2014-15 ఆర్థికసంవత్సరంలో సుమారు 10 వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఈ అంశాన్ని అకౌంటెంట్ జనరల్ …

Read More »

చిన్న‌మ్మ పెద్ద బాంబే పేల్చారుగా!

ఏపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురంధేశ్వరి ఉర‌ఫ్ చిన్న‌మ్మ‌.. సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. అరాచక, విధ్వంస పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ఊబిలోకి నెట్టేసినట్లు.. రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని కూడా అర్హులైన లబ్ధిదారునికి అందించకుండా.. వచ్చే నిధులను దారి మళ్లించే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత దీనావస్థలో ఉందంటే.. చివరికి …

Read More »

జ‌గ‌న్ మేన‌త్త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వైసీపీ అధినేత‌,సీఎం జ‌గ‌న్ మేన‌త్త విమ‌లారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌వైపు వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో సీబీఐ విచార‌ణ నుంచి త‌ప్పించుకుంటున్న ఎంపీ అవినాష్‌రెడ్డి త‌న త‌ల్లి ప్రాణాపాయ స్థితిలో ఉంద‌ని చెబుతున్నారు. ఆయ‌న మాతృమూర్తి శ్రీల‌క్ష్మి వైద్యం పొందుతున్న క‌ర్నూలు జిల్లాలోని విశ్వ‌భార‌తి వైద్యాల‌యం కూడా ఇదే విష‌యాన్ని బులెటిన్ రూపంలో వెల్ల‌డించింది. దీంతో అంద‌రిలోనూ కొంత సింపతీ ఏర్ప‌డింది. అయితే.. అంద‌రూ ఇలా అనుకుంటున్న స‌మ‌యంలో …

Read More »

మోడీపై ఒక‌టి కాదు.. రెండు కాదు.. 19 పార్టీల వ్య‌తిరేక‌త‌..!

Modi

ఒక‌టి కాదు..రెండు కాదు.. ఏకంగా 19 పార్టీలు.. ప్ర‌ధాని మోడీపై నిప్పులు చెరిగాయి. “మేం వ‌చ్చేది లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి. ప్ర‌జాస్వామ్యం మీ మూతి మీద మీస‌మా.. అలానే తిప్పుకోండి!” అంటూ తీవ్ర వ్యాఖ్యాలు చేశాయి. దీనికికార‌ణం.. పార్లమెంటు నూతన భవనాన్ని రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి ప్రారంభించడానికి రెడీ కావ‌డ‌మే. దాదాపు 200 కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుతో ఢిల్లీలో ‘సెంట్ర‌ల్ విస్టా’ పేరుతో కొత్త పార్ల‌మెంటు …

Read More »

కలిసి ఆ పుణ్యపురుషుని స్మరించుకుందాం మిత్రమా..

నిద్రాణమై ఉనికి కోల్పోతున్న తెలుగుజాతిని వెన్నుతట్టి లేపి జవసత్వాలనిచ్చిన మహనీయుడు శ్రీ నందమూరి తారకరామారావు. రాజకీయాలు ప్రజాహితం కోసమే అని నినదించి సమాజాన్ని దేవాలయంగా భావించి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ప్రజాసేవకుడు అన్న శ్రీ నందమూరి. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మరో ప్రపంచాన్ని సృష్టించిన విశ్వామిత్రుడాయన. నీతి నిజాయితీకి మారుపేరుగా నిలబడి తుదివరకూ తెలుగువారి కీర్తిపతాకాన్ని విశ్వవ్యాప్తంగా సగర్వంగా రెపరెపలాడించిన కారణజన్ముడాయన. అటువంటి మహనీయుని …

Read More »

సీఎం అనొద్దురా నాయనా..

తాము అభిమానించే నేతలను ఆకాశానికి ఎత్తేస్తూ అభిమానులు చేసే నినాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా అలాంటి సీన్ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా చోటు చేసుకుంది. అయితే.. అభిమానుల నినాదాలకు ఎంపీ కోమటిరెడ్డి కాస్త భిన్నంగా రియాక్టు అయ్యారు. తన పుట్టిన రోజును ఒక మోస్తరు హడావుడిగా చేసుకునే కోమటిరెడ్డి.. ఈసారి అందుకు భిన్నంగా కాస్త భారీగా ఉండేలా చేసుకోవటం …

Read More »

కోరి తెచ్చుకున్న మంట‌లు.. వైసీపీలో ప‌ట్టు త‌ప్పిన రాజ‌కీయం

ఏపీ అధికార పార్టీ వైసీపీలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు అప్ర‌క‌టిత‌.. క్ర‌మ‌శిక్ష‌ణ ఖ‌చ్చితంగా అమ‌ల‌య్యేది. సీఎం జ‌గ‌న్ అన్నా.. నాయ‌కులు అన్నా.. ఎంతో గౌర‌వం ఉండేది. ఎవ‌రూ కూడా పార్టీ విష‌యంలో క‌ట్టు త‌ప్పేవారు కాదు. ఈ ప‌రిణామమే గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యాన్ని అందించింది. సీఎంగా జ‌గ‌న్‌ను ముఖ్య‌మం త్రి పీఠంపై కూర్చోబెట్టింది. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు క‌ట్టు త‌ప్పుతున్నారు.. పార్టీపైనా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఒక్క …

Read More »

బ‌న‌గానప‌ల్లెలో సంప్ర‌దాయం రిపీట్ అవుతుందా..?

ఉమ్మ‌డి క‌ర్నూలు ప్ర‌స్తుతం నంద్యాల జిల్లాలో ఉన్న బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ దూకుడు పెరిగిందా ?  ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాలు ఏంటి? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. ఇక్క‌డ నుంచి ప్రాతిని ధ్యం వ‌హిస్తున్న వైసీపీ నాయ‌కుడు కాట‌సాని రామిరెడ్డిపై వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ స‌ర్వే చేయించారు. ఇలా ఒక‌సారి కాదు.. ఏకంగా రెండు సార్లు చేయించిన స‌ర్వేల్లో కాట‌సాని వెనుక‌బ‌డి న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌ధానంగా కాట‌సానిపై అవినీతి …

Read More »

విఫ‌ల‌మవుతున్న జ‌గ‌న్ మాన‌స పుత్రిక‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్‌..ఎంతో ఇష్టంగా తీసుకువ‌చ్చిన‌కొన్ని కొన్ని ప‌థ‌కాలు విఫ‌ల‌మ‌వుతున్నాయ‌నే వాద‌న ఉం ది. వీటిలో స‌చివాల‌య వ్య‌వ‌స్థ ఇబ్బందుల్లోప‌డింద‌ని తెలుస్తోంది. అధికారుల నుంచి ఒత్తిడి, ప‌ని వేళ‌లు, వంటివి ఒక‌వైపు ఇబ్బందిపెడుతుంటే.. మ‌రోవైపు స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌లో ప‌నిచేసే వారికి జీతాలు ఎప్పుడు ఇస్తున్నారో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ఇప్పుడు ఈ వ్య‌వ‌స్థ‌లో ప‌నిచేస్తున్న‌వారు వేరే ఉద్యోగాలు చూసుకుంటున్నారు. సచివాలయ వ్యవస్థ స్వరూపం ఏర్పడక ముందే ఉద్యోగులను ఎంపిక …

Read More »