ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగులు.. మరోసారి కన్నెర్ర చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం.. గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వంతో చర్చిస్తున్న ఉద్యోగులు.. ఇప్పుడు.. తీవ్రస్థాయిలో ఉద్యమానికి రెడీ అయ్యారు. ఇప్పటికే అనేక సార్లు ఉద్యమించి.. ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినా.. సర్కారు తమ సమస్యలను పరిష్కరించలేదని.. ఉద్యోగులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఏకతాటిపైకి వచ్చి.. జేఏసీగా ఏర్పడ్డారు. ఈ నెల 8వ తేదీ నుంచి 29 …
Read More »ప్రతిపక్షాలకు సుప్రీంకోర్టు భారీ షాక్ ?
కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలోని 14 ప్రతిపక్షాలు ఉమ్మడిగా వేసిన ఒక పిటీషన్ను సుప్రింకోర్టు ఒకే దెబ్బతో కొట్టి అవతల పడేసింది. అసలు ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న సమస్య ఏమిటి ? ప్రతిపక్షాలన్నీ ఎందుకు ఏకమయ్యాయి ? వాటి బాధేమిటి ? అని తెలుసుకోవాలని కూడా సుప్రింకోర్టు అనుకోకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్ధలతో ప్రతిపక్ష నేతలను కేంద్రప్రభుత్వం వేధిస్తోందని, తప్పుడు కేసులు పెడుతోందని ప్రతిపక్షాలు చాలాకాలంగా గోలచేస్తున్నాయి. …
Read More »మనది వైసీపీ కాదు.. టీడీపీ: చంద్రబాబు వార్నింగ్
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలపై కన్నెర్ర చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వ విధానాలను మాత్రమే విమర్శిస్తూ..వచ్చిన చంద్రబాబు ఇప్పుడు పార్టీపైనా దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన మూడు జిల్లాల పర్యటన నిమిత్తం ఏపీలోనే ఉన్నారు. ఈ క్రమంలో ఒకవైపు ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే.. మరోవైపు పార్టీలోకట్టుతప్పుతున్న నేతలకు గట్టివార్నింగే ఇచ్చారు. ఎవరైనా తిరుగుబాటు చేస్తే కాళ్లబేరానికి వస్తామని అనుకుంటున్నారేమో.. మనది వైసీపీ కాదు.. అని హెచ్చరించారు. వచ్చే ఏడాది జరిగే …
Read More »ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్.. ఏం జరిగింది?
నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యే.. వైసీపీ రెబల్ నాయకుడు.. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని గురువారం తెల్లవారు జామునే పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఆయన ఇంటికి చేరుకున్న సుమారు 50 మంది పోలీసులు.. ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇంటి నుంచి బయటకు రారాదని అందులో పేర్కొన్నారు. అయితే.. ఈ విషయం ఉదయం 6 గంటలకు కానీ,… బయటకు రాలేదు. దీంతో విషయం తెలిసిన వెంటనే …
Read More »వై నాట్ పులివెందుల : చంద్రబాబు
ఏపీ అధికార పార్టీ వైసీపీపైనా.. ఆ పార్టీ అధినేత, సీఎం జగన్పైనా చంద్రబాబు నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. వైసీపీ 175 స్థానాల్లోనూ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని తేల్చి చెప్పారు. పులివెందులలోనూ జగన్ను ఓడిస్తామని అన్నారు. ప్రజలు ఆగ్రహావేశాలతోఉన్నారని.. ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు. “ఇప్పుడు వచ్చినా.. ఎప్పుడు వచ్చినా.. ఎన్నికల్లో వైసీపీకి మరణ మృదంగమే.” అని చంద్రబాబు స్పష్టం చేశారు. మూడు జిల్లాల పర్యటనను …
Read More »డీజీపీపై నోరు చేసుకున్న రఘునందన్!
తెలంగాణ బీజేపీ నాయకులు వ్యక్తిగత వివాదాల్లో ఇరుక్కుపోతున్నారు. ఇప్పటికే బండి సంజయ్ పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో అరెస్టయ్యారు. ఇక, ఇప్పుడు మరో కీలక నాయకుడు, దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే.. సుప్రీంకోర్టు లాయర్ కూడా అయిన.. రఘునందన్రావు.. మరో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఏకంగా.. తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ యాదవ్పై ఆయన పరుష వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ డీజీపి అంజనీకుమార్ యాదవ్ ను ‘బీహార్ గూండా’ అని ఎమ్మెల్యే …
Read More »పిలుస్తున్న జగనన్న పలక్కున్న ధర్మాన
సీఎం జగన్తో సమావేశమంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా తప్పకుండా హాజరవుతారు. అధినేత ఏం చెప్తారో వినాలని కొందరు.. అధినేత దృష్టిలో పడాలని ఇంకొందరు.. అధినేతను కలిసే అవకాశం దొరికిందని మరికొందరు.. ఇలా జగన్తో సమావేశం అంటే తప్పనిసరి పరిస్థితులుంటే తప్ప డుమ్మా కొట్టరు. కానీ, జగన్ కేబినెట్లోని సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాత్రం వరుసగా మూడు పర్యాయాలుగా జగన్ నిర్వహిస్తున్న కీలక సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. ఏదో …
Read More »కవిత, సంజయ్ ఇద్దరికీ ఫోనే కీలకం
లిక్కర్ స్కాంలో విచారణను ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవిత నాలుగు సార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. ముందు లేదు.. లేదంటూనే ఆమె తన పది సెల్ ఫోన్స్ తీసుకెళ్లి ఈడీ కార్యాలయంలో అప్పగించారు. కట్ చేసి చూస్తే.. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అరెస్టు చేయడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయన విషయంలోనూ ఫోనే కీలకమని చెబుతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో …
Read More »వసంత మళ్లీ ఏసేశాడు..
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే, మంత్రి మధ్య అవినీతి పోరు తారా స్థాయికి చేరింది. తన మైలవరం నియోజకవర్గంలో గ్రావెల్, వీటీపీఎస్ బూడిద అక్రమ మైనింగ్ జరుగుతోందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి ఆరోపించారు. యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతోందని, ఆ పని చేసే వారిలో తమ పార్టీ వారు కూడా ఉన్నారని వసంత ప్రకటించారు. డబ్బు దగ్గర అందరూ ఒకటయ్యారని ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్ కు స్వయంగా …
Read More »టెన్త్ పేపర్ లీక్ చేసిన ప్రశాంత్ ఎవరి మనిషి?
తెలంగాణలో టెన్త్ క్లాస్ హిందీ క్వశ్చన్ పేపర్ లీకేజ్ కేసులో అరెస్ట్ అయిన ప్రశాంత్ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు బాగా కావాల్సిన మనిషి అంటూ బీఆర్ఎస్ నాయకులు ఫొటోలతో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు. దీంతో బీజేపీ నేతలు తొలుత డిఫెన్సులో పడిన ఆ తరువాత బీఆర్ఎస్ నేతలతో సంజయ్ ఉన్న ఫోటోలను పెద్ద ఎత్తున షేర్ చేయడం ప్రారంభించారు. దీంతో ప్రశాంత్ అసలు ఎవరి మనిషి? అనేది సోసల్ …
Read More »సంజయ్ అరెస్ట్.. మోదీ వరకు వెళ్లిన వ్యవహారం
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయంలో అర్ధరాత్రి అరెస్ట్ చేసిన విషయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలకు చేరింది. జేపీ నడ్డా, అమిత్ షాలను దాటి ప్రధాని మోదీకి విషయం తెలిసింది. సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీజేపీ హైకమాండ్ తీవ్రంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇద్దరూ ప్రధాని మోదీని …
Read More »పొత్తులపై బీజేపీ తేల్చకపోవడానికి రీజనేంటి?
వచ్చే ఎన్నికల్లో పొలిటికల్ పొత్తులు తేల్చాలన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశం. ఎన్నికలకు ఏడాది సమయం ఉంది కాబట్టి. ఈ ఏడాదిలో పొత్తులు తేలిపోతే… ఇక, ప్రచారం చేసుకోవచ్చనేది ఆయన భావన అయి ఉంటుంది. అయితే.. ఈ విషయంలో బీజేపీ పెద్దలు మాత్రం ఉద్దేశ పూర్వంగా వెనుకంజ వేస్తున్నారనేది ఢిల్లీ వర్గాల మాట. అందుకే.. పవన్ రెండు రోజుల పాటు. ఢిల్లీలో ఉన్నప్పటికీ అటు ప్రధాని కానీ, ఇటు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates