Political News

వైసీపీకి 157 ప‌క్కా.. మిగిలిన 18 లోనే పోటీ..

kodali

మాజీ మంత్రి, వైసీపీ నాయ‌కుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి త‌న‌దైన శైలిలో స‌ర్వే రిపోర్టు ను ఆవిష్క‌రించారు.(జాబితా కాదులేండి). వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్ వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. దీంతో నాయ‌కులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ప్ర‌జాబాట ప‌డుతున్నారు. గ‌డ‌ప‌గ‌డ ప‌కు కార్య‌క్ర‌మంలో తిరుగుతున్నారు. అయితే.. ఎవ‌రూ కూడా త‌మ‌కు ఇన్ని సీట్లు వ‌స్తాయ‌ని కానీ, …

Read More »

పెట్టుబ‌డుల స‌ద‌స్సులో ‘ప‌ట్టెడ‌న్నం’ కోసం కొట్టుకున్నారా?

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డుల స‌ద‌స్సు శుక్ర‌వారం ఘ‌నంగా ప్రారంభమైంది. ముఖ్య మంత్రి జ‌గ‌న్ ఈ స‌ద‌స్సును ప్రారంభించారు. ఇక‌, ఈ స‌ద‌స్సుకు దేశ‌, విదేశాల నుంచి కూడా ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌లు వచ్చారు. అయితే.. ఈ స‌ద‌స్సును ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన‌ప్ప‌టికీ.. క‌నీస సౌక‌ర్యాలు ఏర్పాటు చేయ‌డంలో ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌ధానంగా స‌మ్మిట్ కు వ‌చ్చిన వారికి ఇచ్చేందుకు కిట్‌లు …

Read More »

60 మంది వైసీపీ నేత‌లు జంపేనా?!

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఎవ‌రూ ఉండ‌రు. అంతేకాదు.. ఎప్పు డు ఎవ‌రు ఏపార్టీలోకి జంప్ చేస్తారో చెప్ప‌లేని ప‌రిస్థితి నేటి ప్ర‌జాస్వామ్యానిది. అవ‌స‌రం-అవ‌కాశం అనే రెం డు ప‌ట్టాల‌పైనే నాయ‌కులు ప్ర‌యాణాలు చేస్తున్నారు. ఇక‌, తాజా విష‌యానికి వ‌స్తే.. వైసీపీలో ఉన్న 150 (జ‌గ‌న్ మిన‌హా) మంది ఎమ్మెల్యేల్లో 60 మంది నేత‌లు త‌మ‌కు ట‌చ్‌లో ఉన్నార‌ని.. టీడీపీ సీనియ‌ర్ నేత చేసిన వ్యాఖ్య‌లు …

Read More »

ఏపీ ఖజానాకు ఎసరుపెట్టిన ఆఫీసర్ వెనుక ఉన్న మంత్రి ఎవరు?

ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన భారీ కుంభకోణం ఇప్పుడు ప్రభుత్వంలో, అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏపీ వాణిజ్య పన్నుల శాఖ అఫీషియల్ వైబ్‌సైట్‌కు సమాంతరంగా ప్రభుత్వ వైబ్‌సైటే అని అనుకునేలా మరో వెబ్‌సైట్ రూపొందించి కోట్ల కొద్దీ డబ్బును కాజేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. విశాఖపట్నంలో జీఎస్టీ జాయింట్ కమిషనర్ (ట్రైబ్యునల్) శ్రీనివాసరావుపై దీనికి సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి. డిపార్ట్‌మెంట్‌లో అంతర్గతంగా జరిగిన విచారణలో మొత్తం వ్యవహారం బయటపడిందని …

Read More »

ధనిక రాష్ట్రం కూడా ఇంత అప్పుల్లో కూరుకుపోయిందా ?

రాష్ట్ర విభజన తర్వాత అత్యంత ధనిక రాష్ట్రమైంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కూడా ఎన్నోసార్లు ఘనంగా చాటుకున్నారు. దేశం మొత్తం మీద అత్యంత ధనిక రాష్ట్రం తమదే అని ఎన్నో వేదికలమీద ప్రకటించారు. అలాంటి ధనిక రాష్ట్రం ఇపుడు అప్పులు చేయందే గడిచేట్లుగా కనబడటంలేదు. ఇప్పటికే ఈ ఉపోద్ఘాతమంతా తెలంగాణా గురించే అని తెలిసిపోయుంటుంది. అత్యంత ధనిక రాష్ట్రమని కేసీయార్ చెప్పుకున్న కాలం నుంచి అప్పులు చేయందే ఉద్యోగులకు జీతాలు …

Read More »

ఈ ‘తొంద‌ర’ కూడా ప్ర‌మాద‌మే జ‌గ‌న్ స‌ర్‌!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో సీఎం జ‌గ‌న్ తొంద‌ర చూస్తే.. ఇది మ‌రింత ఇబ్బందిగా మార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. న్యాయ‌వ్య‌వ‌స్థ ప‌రిశీల‌న‌లో ఉన్న విష‌యంపై జ‌గ‌న్ చాలా తొంద‌ర‌ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకు ఇంత తొంద‌ర అని వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌స్తుతం మూడు రాజ‌ధానులను ఏర్పాటు చేసేసి, ఈ నెల‌లో వ‌చ్చే నూతన తెలుగు సంవ‌త్స‌రాది నుంచి వాటిని లైన్‌లో పెట్టేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో …

Read More »

రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్…

తెలంగాణలో రెండు భవన్ల మధ్య వివాదం బాగా ముదిరిపోయింది. అందుకనే రాజ్ భవన్ మీద ప్రగతి భవన్ సుప్రీంకోర్టులో కేసువేసింది. రాజ్ భవన్ అంటే గవర్నర్ నివాసమని, ప్రగతి భవన్ అంటే కేసీయార్ నివాసమని అందరికీ తెలిసిందే. వ్యక్తుల హోదాలో కాకుండా గవర్నర్-సీఎం మధ్య వివాదాలు బాగా ముదిరిపోయాయి. దీంతో మధ్యలో ఉన్నతాదికారులు నలిగిపోతున్నారు. ఇపుడు పెండింగ్ బిల్లులను గవర్నర్ క్లియర్ చేయటం లేదని చెప్పి చీఫ్ సెక్రటరీ శాంతికుమారి …

Read More »

విశాఖే పాల‌నా రాజ‌ధాని.. కేంద్ర మంత్రి స‌మ‌క్షంలోనే జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌

విశాఖ‌ప‌ట్న‌మే పాల‌నా రాజ‌ధాని అని సీఎం జ‌గ‌న్ మరోసారి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంతేకాదు.. తా ను త్వ‌ర‌లోనే విశాఖ‌కు వ‌చ్చేస్తున్న‌ట్టు చెప్పారు. త‌న మ‌కాం.. పాల‌న అంతా కూడా .. విశాఖ నుంచే జ‌రు గుతుంద‌ని తేల్చి చెప్పారు. విశాఖలోని ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభమైంది. రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, 340 సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపించాయని …

Read More »

బీజేపీపై కవిత గేమ్ ప్లాన్

దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి ప్లీజ్…. ఈ కొటేషన్ కొంత ఎబ్బెట్టుగా ఉన్నా కల్వకుంట్ల వారమ్మాయి కవిత పరోక్షంగా బీజేపీకి చేస్తున్న సవాలు ఇదే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టుపై ‘మర్యాదగా ఉండదు’.. అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ దిశగానే సంకేతాలిస్తున్నాయి.. తెలంగాణ రాజకీయాల్లో కవిత ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఆమె అరెస్టుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. సిసోడియా అరెస్టు తర్వాత ఇక కవిత, కేజ్రీవాల్ …

Read More »

విశాఖ సమ్మిట్ లో ముఖేష్ అంబానీ…

ఎంతో అట్టహాసంగా విశాఖపట్నంలో ప్రారంభమైన రెండురోజుల అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు గేమ్ ఛేంజర్ అవుతుందని అనుకుంటున్నారు. ఈ సదస్సు ద్వారా ఏపీకి రు. 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని జగన్మోహన్ రెడ్డి అంచనా వేస్తున్నారు. అందుకనే ప్రపంచంలోనే కాకుండా దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలందరినీ సదస్సుకు ఆహ్వానించింది ప్రభుత్వం. నిజంగానే అంచనా వేసినట్లు పారిశ్రామికవేత్తలు సానుకూలంగా స్పందిస్తే అంతకన్నా రాష్ట్రానికి కావాల్సింది ఏముంటుంది ? ఆపిల్, టెస్లా, మైక్రోసాఫ్ట్, గూగుల్, …

Read More »

తుమ్మల, దాసోజులకు ఎమ్మెల్సీ?

తెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో భర్తీ చేయాల్సిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ ఖరారుచేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో ఒకస్థానం సిటింగ్ ఎమ్మెల్సీ కూర్మయ్యగారి నవీన్ రావుకే తిరిగి ఇవ్వనున్నారని.. మిగతా రెండు ఎమ్మెల్సీలలో ఒకటి తుమ్మల నాగేశ్వరరావు, ఇంకోటి దాసోజు శ్రవణ్‌కు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నవీన్ రావు 2019లో ఆ పదవిలోకి వచ్చారు. …

Read More »

ఆ ముగ్గురికి టికెట్ ఖాయం !

వైసీపీ నుంచి బయటపడేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు. కొంతమంది బయటకు చెప్పడం లేదు. మరికొంత మంది మాత్రం వైసీపీ అధిష్టానాన్ని నేరుగానే విమర్శిస్తూ బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వీలైతే జగనే తమను వెలివేయాలని తద్వారా కొంత రాజకీయ ప్రయోజనం పొందొచ్చని ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మారుతున్న సమీకరణాలను చూసుకుని కొందరు వైసీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ అధినాయకుడు చంద్రబాబు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దానితో …

Read More »