Political News

వీధికుక్కలు కూడా భయపడవు: విజయసాయి రెడ్డి!

రాజకీయాల్లో విజేతలకు, హుందాగా ఉండే వారి మాటలకే సమాజంలో గౌరవం ఉంటుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఓడిపోయినవారు, ఒకప్పటి రౌడీషీటర్లు, చిల్లర నేరగాళ్లు వార్నింగ్‌లు ఇస్తే వీధికుక్కలు కూడా భయపడవని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా లో ట్వీట్ చేశారు. వివిధ జాతీయ సర్వేలలో వైసీపీ గెలుస్తుందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. అయితే దీనిపై పచ్చమీడియా సొంత కథనాలు వండీవారుస్తోందని విజయసాయి నిప్పులు …

Read More »

అందరి కన్ను పాలేరుపైనే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ టికెట్లు దక్కని నాయకులు.. బయటకు వచ్చి అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇతర పార్టీల కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని ఓ నియోజకవర్గం పేరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అదే.. పాలేరు నియోజకవర్గం. ప్రస్తుతం రాష్ట్రంలోని ముఖ్య నేతల కళ్లు అదే నియోజకవర్గంపై పడడమే అందుకు కారణం. తెలంగాణలో రాజకీయ పరంగా పాలేరు …

Read More »

అదే సీటు.. నేతలు, వారసుల పోటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించి అధికారం దక్కించుకునే దిశగా కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ కూడా వేగాన్ని పెంచుతోంది. టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. 119 నియోజకవర్గాలకు గాను వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. అయితే ఇందులో ఒకే నియోజకవర్గం నుంచి నేతలతో పాటు వాళ్ల వారసులు కూడా …

Read More »

తుమ్మలకు వెల్ కమ్

మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు వెల్ కమ్ చెబుతున్నారు. తుమ్మల పార్టీలోకి వస్తానంటే సంతోషంగా స్వాగతం చెబుతామని అంటున్నారు. ఇదే విషయమై మాజీ ఎంపీ రేణుకాచౌదరి మాట్లాడుతు తుమ్మల వస్తానంటే స్వాగతిస్తామన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా తుమ్మలకు బాగా సన్నిహితులనే చెప్పాలి. ఈమధ్యనే పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తుమ్మలతో సర్దుకుని పోతారు. వీళ్ళందరి మీద పీసీసీ అధ్యక్షుడు …

Read More »

టికెట్ల కోసం ఒత్తిడి పెరిగిపోతోందా ?

టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకోవాల్సిందే అన్న తెలంగాణా కాంగ్రెస్ నిబంధన సూపర్ సక్సెస్ అయ్యింది. 119 నియోజకవర్గాల్లో టికెట్లు కావాలంటు సుమారు వెయ్యికిపైగా దరఖాస్తులు అందాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్న వాళ్ళల్లో ఉన్నారు. రేవంతే దరఖాస్తు చేసుకన్న తర్వాత ఇక మనమంతా ఎంత అని సీనియర్లు కూడా దరఖాస్తు చేసుకోక తప్పలేదు. దాంతో గాంధీభవన్ అంతా దరఖాస్తులతో నిండిపోయింది. విచిత్రం ఏమిటంటే వచ్చిన దరఖాస్తుల్లో …

Read More »

ఎవరూ దారికి రావటంలేదా ?

రాబోయే ఎన్నికల్లో టికెట్లు దక్కనివాళ్ళని బుజ్జగించేందుకు కేసీయార్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అసంతృప్తితో ఉన్న వాళ్ళదగ్గరకు ఎంపీలను, మంత్రులను, సీనియర్ నేతలను రాయబారాలకు పంపుతున్నారు. అయితే అసంతృప్త నేతల్లో ఒకళ్ళు కూడా దారికి రావటంలేదని సమాచారం. ఖమ్మం జిల్లాలో టికెట్ రాని తుమ్మల నాగేశ్వరరావు మండిపోతున్నారు. తుమ్మలతో మాట్లాడేందుకు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావును ప్రయోగించారు. తుమ్మల-నామా మధ్య చాలాసేపు భేటీ జరిగింది. అయితే ఎంతసేపు భేటీ జరిగినా ఉపయోగంలేకపోయిందట. …

Read More »

స్వార్ధం కోసం కొడాలి నాని ఏమైనా చేస్తాడు

వైసీసీ ఎమ్మెల్యే కొడాలి నానిపై మాజీ మంత్రి కొల్లురవీంద్ర తీవ్ర విమర్శలు గుప్పించారు. కొడాని నాని రాజకీయ వ్యభిచారి, పిచ్చికుక్క అంటూ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… లోకేశ్‌ పాదయాత్ర సక్సెక్ చూసి వైసీపీ నాయకుల్లో భయం పట్టుకుందన్నారు. స్వార్ధం కోసం కొడాలి నాని ఏమైనా చేస్తారని.. చివరికి జగన్‌కు కూడా ద్రోహం చేస్తారన్నారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం చంద్రబాబు కృషి చేశారని తెలిపారు. ఓటమి భయం …

Read More »

‘ఏపీ అంతా జగన్ కంచుకోటే’

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ బలానికి సర్పంచ్ ఎన్నికే నిదర్శనమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.రానున్న రోజుల్లో కుప్పంలో ఎమ్మెల్యే సీటు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఏపీ రాష్ట్రం అంతా సీఎం జగన్ కు కంచుకోటేనని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. జగన్ తప్ప 99 శాతం హామీలను పూర్తి చేసిన సీఎం ఎవరూ లేరని చెప్పారు.సీఎం జగన్ తమకు మేలు చేశారని ప్రజలు నమ్ముతున్నారని వెల్లడించారు.హిందూపురంలో దీపిక విజయం …

Read More »

అదొక బయోలాజికల్‌ యాక్సిడెంట్‌ : రామ్‌ గోపాల్‌ వర్మ!

చంద్రబాబు నారా లోకేష్ ని కనాలనుకోలేదు, కానీ చంద్రబాబుకి లోకేష్ పుట్టారు. అదొక బయలాజికల్ యాక్సిడెంట్ మినహా ఇంకేమీ కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తన తండ్రి చిన్న ఉద్యోగి అని, తాను కష్టపడి సినీరంగంలోకి వచ్చి స్థిరపడ్డానని చెప్పుకొచ్చారు. తన విజయాలు, నారా లోకేష్ విజయాలు పక్క పక్కనపెట్టి చూస్తామన్నారు. థర్డ్ గ్రేడ్ డైరెక్టర్ అంటూ తనపై లోకేష్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా …

Read More »

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది నేను కాదు..జగన్‌: లోకేశ్‌!

టీడీపీ నేతల పై కేసులు పెట్టడం పై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని నారా లోకేశ్‌ కు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలంటే గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలని అన్నారు. చంద్రబాబును కాల్చి చంపాలని, ఉరి వేయాలని, చీపుర్లతో తరమాలని, కాలర్ పట్టుకుని నిలదీయాలని జగన్ విద్వేషపూరిత ప్రసంగాలు …

Read More »

వీళ్లకు బుద్ధి రాలేదు: చంద్రబాబు!

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు. ఇసుక తవ్వకాల అంశంపై మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. ప్రజలు ఐదేళ్లు మాత్రమే అధికారం ఇచ్చారని గుర్తించాలని జగన్ ప్రభుత్వానికి హితవు పలికారు. కొన్ని సార్లు చిన్న కామెంట్ వల్ల ముఖ్యమంత్రులు రాజీనామా చేసిన ఘటనలు ఉన్నాయని, ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ వల్ల, రైలు ప్రమాదం వల్ల కూడా మంత్రులు రాజీనామా చేసిన …

Read More »

శ్రీదేవిని పక్కనపెట్టాల్సిందే.. టీడీపీ నేతల నుంచే డిమాండ్

తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి రాజకీయ భవిష్యత్ అయోమయంలో పడనుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మేలు జరిగేలా క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారనే కారణంతో శ్రీదేవిని వైసీపీ సస్పెండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచించిన శ్రీదేవి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో ఆమె చర్చించారు. అంతే …

Read More »