ఎన్నికలకు సమయం చాలా దగ్గరగా ఉంది. షెడ్యూల్ ప్రకారం జరిగితేనే 9 నెలలు ఉన్నాయి. కానీ, ముంద స్తు ముచ్చటకు ఇష్టపడుతున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ సమయం మరింత తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. తమ్ముళ్లను సెట్ చేస్తు న్నారు. అయితే.. కొన్ని కొన్ని నియోజకవర్గాల పరిస్థితి ఆయనకు కొరుకుడు పడడం లేదు. ఉదాహరణకు మైలవరం, తిరువూరు, నందిగామ, విజయవాడ …
Read More »నందిగామ వైసీపీలో లెక్కలు మారుతున్నాయిగా..!
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని నందిగామ నియోజకవర్గంలో వైసీపీ అసంతృప్తులు రోడ్డున పడుతున్నాయి. ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు వైఖరిని నిరసిస్తూ.. నందిగామ నియోజకవర్గంలోని కీలకమైన కంచిక చర్ల మండలంలో పదుల సంఖ్యలో కీలక నాయకులు పార్టీని వదిలేశారు. వీరిలో పరిటాల శివారు నెక్కలంపేటకు చెందిన సీనియర్ నాయకుడు, ఏంఎసీ మాజీ వైస్ చైర్మన్ మాగంటి వెంకట రామారావు, పీఏసీఎస్ చైర్మన్ నెమలపురి అమ్మారావు, మాజీ చైర్మన్ గుదే ప్రసాద్ సహా పదుల సంఖ్యలో …
Read More »ఐప్యాక్ బృందంతో జగన్ భేటీ.. ముందస్తుపైనేనా?!
వైసీపీ అధినేత, సీఎం జగన్ అనూహ్యంగా ఐప్యాక్ బృందంతో భేటీ అయ్యారు. సాధారణంగా ఆయన నెలకు ఒక్కసారి మాత్రమే ఇలాంటి భేటీ నిర్వహిస్తున్నారు. ఈ నెలలో 1వ తారీకు ఒకసారి ఐప్యాక్ బృందంతో భేటీ అయ్యారు. అయితే.. ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత..కేవలం రెండురోజుల వ్యవధిలోనే మరోసారి ఆయన ఐప్యాక్ బృందంతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 …
Read More »షర్మిల షాకింగ్ డెసిషన్.. తన పేరిట భూములను ఏం చేశారంటే..
వైసీపీ అధినేత సీఎం జగన్ సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. వెంటనే అమలు కూడా చేసేశారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు.. రాజకీయంగా కూడా ఈ చర్య చర్చనీయాంశంగా మారింది. శనివారం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి కడపకు వచ్చిన షర్మిల వెంట ఆమె కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి కూడా ఉన్నారు. …
Read More »కడపలో ఈ సారి మామూలుగా ఉండదా..!
కడప జిల్లా రాజకీయాలు మారుతున్నాయా? టీడీపీ, వైసీపీ నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారా? వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తపిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. టీడీపీ ఎట్టి పరిస్థితిలోనూ గెలుపు గుర్రం ఎక్కాలని శత విధాల ప్రయత్నాలు చేస్తోంది. దీనికి కొందరు సీనియర్ నాయకులు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే.. వారికి పదవులు ఇచ్చే విషయంలోనే చర్చసాగుతోంది. ఈ చర్చలు కొలిక్కి వస్తే..డీఎల్ రవీంద్రారెడ్డి వంటి …
Read More »పవన్ ఇప్పుడు బేరాల్లో ఉన్నాడు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు విమర్శలు చేశారు. వారాహి యాత్రపై ఆయన మాట్లాడుతూ.. తొలి విడత ప్యాకేజీ డబ్బులు అయిపోవడంతో పవన్ యాత్రను అర్ధంతరంగా ముగించేశాడని వ్యాఖ్యానించారు. వాస్తవానికి రెండు జిల్లాల్లోనూ పూర్తవుతుందని.. పేర్కొంటూ ముందు జనసేన షెడ్యూల్ ఇచ్చిందని.. కానీ, దీనిని మధ్యలోనే ఆపేసి హైదరాబాద్ వెళ్లిపోయాడని చెప్పారు. దీనికి కారణం.. ప్యాకేజీ సొమ్ము పూర్తిగా …
Read More »వైసీపీకి భారీ దెబ్బ.. 7-8 శాతం ఓట్లు గండి.. రీజనేంటి..?
ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ముందస్తు కోయిలలు కూస్తున్నాయనే సంకేతాలు వస్తున్న దరిమిలా.. రాష్ట్రంలో ఒకవిధమైన ఎన్నికల వాతావరణం నెలకొంది. దీంతో ఏ పార్టీ పుంజుకుంది.. ఏ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది? అనే ఇంట్రస్టింగ్ టాపిక్ జనాల మధ్య హల్చల్ చేస్తోంది. మరోవైపు సర్వే రాయుళ్లు కూడా.. రంగంలోకి దిగి.. ఆ పార్టీకి ఇన్ని.. ఈ పార్టికి ఇన్ని.. ఓట్లు వస్తాయనే లెక్కలు చెబుతున్నారు. సరే.. ఎవరు …
Read More »ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థి కోసం టీడీపీ వెతుకులాట!
కొన్ని కొన్ని విషయాలు చెప్పుకొనేందుకు ఇబ్బందిగా ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామ ని.. వైసీపీని తరిమి కొడతామని అంటున్న టీడీపీకి.. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేకపోవడం.. ఉన్న వాటిలో ఇద్దరేసి చొప్పున ఉండడం.. మరికొన్ని నియోజకవర్గాల్లో అన్నదమ్ములే పోటీ పడడం.. సవాళ్లు రువ్వుకోవడంతో పార్టీ పరిస్థితి చిత్రంగా మారింది. దీనిని ఎందుకో చంద్రబాబు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎన్నికల సమయం వచ్చిన తర్వాత చూసుకుందాం లే! అని అనుకుంటున్నారో.. …
Read More »సంతనూతలపాడు టికెట్పై చంద్రబాబు క్లారిటీ..!
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం సంతనూతలపాడు అభ్యర్థిపై టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. వరుగా నియోజకవర్గాలపై సమీక్ష చేస్తున్న చంద్రబాబు.. పలు నియోజకవ ర్గాల్లోని పరిస్థితులను ఆరాతీసి.. అక్కడి నేతలతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో సంతనూతల పాడు నియోజకవర్గంపైనా ఆయన సమీక్షించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత నియోజకవర్గం ఇంచార్జ్ బీఎన్ విజయకుమార్కే చాన్స్ ఇస్తున్నట్టు ప్రకటించారు. బీఎన్ విజయకుమార్.. ఇప్పటికి రెండు సార్లు …
Read More »జనసేన గ్రాఫ్ పెరిగింది.. సర్వేలు చెబుతున్న లెక్క ఇదే..!
ఏపీలో టీడీపీ తర్వాత మరో ప్రతిపక్షంగా ఉన్న పార్టీ జనసేన. గత ఎన్నికల్లో 146 స్థానాల్లో పోటీ చేసిన జనసేన మిగిలిన స్థానాలను మిత్రపక్షాలైన కమ్యూనిస్టులు, బీఎస్పీకి కేటాయించింది. ఈ క్రమంలో రాజోలు నియోజకవర్గంలో విజయం దక్కించుకుంది. అయితే.. ఆయన వైసీపీ చెంతకు చేరిపోయారు. ఇదిలావుంటే.. ఓడిపోయినప్పటికీ.. ఓటు బ్యాంకు ను మాత్రం 7.8 శాతం వరకు జనసేన సాధించింది. ఇది ఒకింత పార్టీకి అనుకూలమనే చెప్పాలి. బలమైన వైసీపీని …
Read More »ఆ 12 మందికి నో ఎంట్రియేనా ?
ఎన్నికల వేడి పెరిగిపోతున్న సమయంలో తెలంగాణాలో నేతల గోడ దూకుడ్లు బాగా పెరిగిపోతున్నాయి. ఒక పార్టీలో నేత మరో పార్టీలో చేరిపోతున్నారు. ఏ పార్టీనేత ఏరోజు ఏ పార్టీలో ఉంటారో కూడా ఎవరికీ తెలీటంలేదు. బీఆర్ఎస్, బీజేపీల నుండి బలమైన నేతలను కాంగ్రెస్ లోకి ఆకర్షించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోధరరెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ లో …
Read More »నేను జగన్ను కాదు… లోకేష్ క్లారిటీ మామూలుగా లేదుగా..!
టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పాదయాత్రలో భాగంగా ఆయన వివిధ వర్గాల ప్రజలతో భేటీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒకరిద్దరు వ్యక్తులు నారా లోకేష్కు ప్రశ్నలు సంధించారు. మీరు కూడా జగన్ లాగే వ్యవహరిస్తే.. మా పరిస్థితి ఏంటి? అని వారు ప్రశ్నించారు. దీనికి కారణం.. గత ఎన్నికలకు ముందు జగన్ ప్రజాసంకల్ప యాత్ర …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates