ఎన్నికల ఏదైనా విజయమే తప్పించి అపజయం అన్నది తమ హిస్టరీలో లేదన్నట్లుగా మాట్లాడే వైసీపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో విజయం సాధించిన తెలుగు దేశం పార్టీ కారణంగా ఇప్పుడు వారు తమ ఓటమిని కవర్ చేసేందుకు పడుతున్న ప్రయాస అంతా ఇంతా కాదు. ఇదిలా ఉండగా.. మూడో పట్టభద్రుల స్థానమైన పశ్చిమ రాయలసీమలోనూ టీడీపీ స్వల్ప అధిక్యతలో ఉండి.. గెలుపు దిశగా …
Read More »వైసీపీలో కడప.. కుదుపు!
ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఎక్కడ ఏ జిల్లా ఎలా ఉన్నా.. పార్టీ అధినేత, సీఎం జగన్ సొంత జిల్లా కడప మాత్రం కంచు కోట. ఇక్కడ వైసీపీకి ఎదురులేదనే పరిస్థితి ఉంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు ఎంపీ స్తానాలు(కడప, రాజంపేట) సహా 10 ఎమ్మెల్యే స్థానాల్లోనూ వైసీపీ విజయం దక్కించుకుంది. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ జిల్లాతో ముడిపడిన …
Read More »వలంటీర్లు.. పథకాలు.. ఏవీ పనిచేయలేదు.. జగనన్నా!
ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చేసే ప్రయత్నాలు.. ఎన్నాళ్లో సాగవు. నిజాలు తెలిసిన తర్వాత.. ఏ ప్రజలు ఆగరు! ఇదీ.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రజా నాడికి అద్దం పట్టిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్పును పరిశీలిస్తే అర్ధం అవుతోందని అంటున్నారు పరిశీలకులు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా.. సింగిల్గా ఎదుర్కొని విజయం దక్కించుకుంటామని వైసీపీ నాయకులు పదే పదే చెబుతున్నారు. అయితే.. ఆ ఎన్నికలు మరో రూపంలో వచ్చాయి. …
Read More »టీడీపీకే ఆ మూడు.. రెపరెపలాడిన తెలుగు దేశం జెండా!
ఏపీలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు ఇప్పటికే టీడీపీ ఖాతాలో పడగా.. ఇక ముడో స్థానం పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ సీటు కూడా టీడీపీకే దక్కింది. పశ్చిమ రాయలసీమ నుంచి టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి , వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి నువ్వానేనా అన్నట్లు తలపడినా.. చివరకు టీడీపీ అభ్యర్థి విజయం దక్కించుకున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో గెలుపు కావాల్సిన ఓట్లు ఏ …
Read More »‘మూడు’కు మాడు పగిలినట్టేనా?
వచ్చే ఎన్నికలలోపు.. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని..ముఖ్యంగా విశాఖను పాలనా రాజధానిని చేయాలని భావిస్తున్న వైసీపీ.. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బలమైన సామాజిక వర్గానికి చెందిన సీతంరాజు సుధాకర్ను ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కడం ద్వారా.. విశాఖను పాలన రాజధాని చేస్తామన్న.. తమకు ఇక్కడి ప్రజలు మద్దతు తెలిపార నే వాదనను వినిపించాలని భావించింది. ఒకవైపు న్యాయస్థానాల పరిధిలో ఉన్న రాజధాని …
Read More »నిమ్మల స్పెషల్.. అసెంబ్లీ సమావేశాల్లో ఆయనే హైలెట్..!
ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన పాలకొల్లు ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకుడు నిమ్మల రామా నాయుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన హెలెట్గా నిలిచారు. వాస్తవానికి బడ్జె ట్ ప్రసంగం రోజుకు ముందు రోజు.. ఆయనను, పయ్యావులకేశవ్ను కూడా సభ జరిగినన్నాళ్లు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. నిజానికి ఇలా సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు.. తీరిగ్గావారి పనులు చేసుకుంటారు. తమ నియోజకవర్గాలకు వెళ్లినా వెళ్లకపోయినా.. ఇక, …
Read More »టీడీపీ-వైసీపీ మధ్య తేడా ఇదేనా ?
ఎంఎల్సీ ఎన్నికల గెలుపోటముల్లో స్పష్టంగా తేడా బయటపడింది. టీడీపీ గెలుపులో పట్టుదల, కసి కనిపించాయి. ఇదే సమయంలో వైసీపీలో నిర్లక్ష్యం, ఓవర్ కాన్పిడెన్స్ స్పష్టంగా బయటపడింది. రెండు పార్టీల్లోని ఈ లక్షణాలే గెలుపోటములను నిర్దేశించాయి. 2019 ఎన్నికల్లో గెలుపుతో మొదలైన వైసీపీ విజయయాత్ర స్ధానికసంస్ధల ఎంఎల్సీ ఎన్నికల గెలుపు దాకా సాగింది. ఇదే సమయంలో గ్రాడ్యుయేట్లు, టీచర్ల నియోజకవర్గాల ఎన్నికల్లో విపరీతమైన నిర్లక్ష్యం, ఓవర్ కాన్ఫిడెన్సే పార్టీకి మిశ్రమ ఫలితాలను …
Read More »కవిత కష్టాలు – ఈడీ దూకుడు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచేస్తోంది. ఈనెల 20వ తేదీ నుండి స్కామ్ లో నిందితులను, అనుమానితులను కూర్చోబెట్టి జాయింట్ ఎంక్వయిరీలకు రెడీ అవుతోంది. ఇప్పటికే 20వ తేదీ విచారణకు హాజరవ్వాల్సిందే అని కవితకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. అదేరోజు అరుణ్ రామచంద్రపిళ్ళై, ఆడిటర్ బుచ్చిబాబును కూడా విచారణకు పిలిపించింది. అవసరమైతే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మనీష్ సిసోడియాలను కూడా పిలిపించేందుకు రెడీగా …
Read More »బీజేపీ డొల్లతనాన్ని చూపిన ఎమ్మెల్సీ ఎన్నికలు
జాతీయ స్థాయిలో వరుసగా రెండోసారి అధికారానికి వచ్చిన పార్టీ అది. ఆంధ్రప్రదేశ్లోనూ చక్రం తిప్పాలనుకున్నప్పటికీ ఆ పార్టీ ఇంతవరకు సాధించిందీ శూన్యమే.. ఇతర పార్టీల పంచన చేరిన రోజుల్లో కాస్త ప్రయోజనం పొందినప్పటికీ ఇప్పుడా అవకాశం కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి పట్టిందల్లా దరిద్రమే అన్నట్లుగా తయారైందీ పరిస్థితి.. బీజేపీ నేతలకు మాటలెక్కువ అంటారు. ఏపీ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు మొదలుకుని పార్టీలో ప్రతీ ఒక్కరూ వాపును బలుపుగా …
Read More »జగన్ కు ఎదురుదెబ్బలు రెఢీగా ఉన్నాయా?
దేశంలో మరే రాజకీయ పార్టీ అధినేత చేయని ప్రకటన చేయటం ఏపీ ముఖ్యమంత్రి కమ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాలి. తన మీద తనకు ఎంత నమ్మకం ఉన్నా.. తన శక్తి సామర్థ్యాల మీద అవగాహన ఉన్నా.. అతి విశ్వాసం కనిపించకూడదన్నట్లుగా కొన్ని వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని సైతం పట్టించుకోరు. అందుకు నిదర్శనంగా ఆయన వ్యాఖ్యల్నే …
Read More »బీజేపీకి కలిసొచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు
తెలంగాణలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా సాగుతోంది. కేసీఆర్ ను గద్దె దించుతామని, ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖాయమని టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటనలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై రోజుకో అవినీతి ఆరోపణ చేస్తూ కేసీఆర్ ను ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. లిక్కర్ స్కాంలో కవిత పేరు రావడం కూడా బీజేపీ క్యాంపైన్ కు బాగానే ఉపయోగపడుతోంది. సరిగ్గా ఇదే …
Read More »గెలవలేక వాలంటీర్ల మీద..
ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీ అధికార పార్టీ వైసీపీకి షాకిచ్చాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి అనూహ్య దెబ్బ తగిలింది. మీతిమీరిన ఆత్మవిశ్వాసంతో పాటు డబ్బులు పంచిన తర్వాత కూడా గ్రాడ్యుయేట్స్ అధికార పార్టీకి ఓటెయ్యలేదు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చిరంజీవి రావు విజయం సాధించారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలిచారు. దానితో ఇప్పుడు వైసీపీలో టెన్షన్ పెరిగింది. స్థానిక సంస్థలు, …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates