Political News

జ‌గ‌న్ కోసం.. విజ‌య‌వాడ హోట‌ళ్లు ఫుల్‌…

ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు.. ఏకంగా 30 పైచిలుకు ఎమ్మెల్యేలు.. సీఎం జ‌గ‌న్ అప్పాయింట్‌మెంట్ కోసం వేచి ఉన్నారా? వీరిలో సీనియ‌ర్ల నుంచి జూనియ‌ర్ల వ‌ర‌కు ఉన్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల కు సంబందించి వీరంతా త‌మ గోడును వెళ్ల‌బోసుకునేందుకు..జ‌గ‌న్ ద‌ర్శ‌నం కోసం త‌పిస్తున్నార‌నేది తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్న మాట‌. దాదాపు 100 మందికి పైగా..ధైర్యంగా ఉన్నారు. త‌మ చ‌రిష్మా పేరు వంటివి త‌మ‌ను కాపాడ‌తాయ‌ని …

Read More »

కర్ణాటకలో కాంగ్రెస్ కు స్వల్ప మెజార్టీ

దక్షిణాది రాష్ట్రం కర్టాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఖాయమని , అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆ సర్వే ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ 105-117 స్థానాలు, బీజేపీ 81-93 స్థానాలు, జేడీ(ఎస్‌) 24-29, ఇతరులు 1-3 స్థానాలు పొందే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ ఈ సారి మూడు శాతం వరకు పెరుగుతుందని పీపుల్స్ పల్స్ అంటోంది. 2018లో …

Read More »

విజయసాయి యాక్టివ్ అవబోతున్నారా ?

ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారా ? పార్టీ వర్గాలు అవుననే చెబుతున్నాయి. ఒకపుడు ప్రభుత్వ సలహాదారు గా సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ వ్యవహారాల్లో విజయసాయిరెడ్డి బాగా యాక్టివ్ గా ఉండేవారు. అయితే వివిధ కారణాల వల్ల విజయసాయిని పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి, సజ్జలకే రెండు బాధ్యతలను అప్పగించారు. అయితే రెండు బాధ్యతలను నిర్వర్తించటంలో సజ్జల పెద్దగా సక్సెస్ …

Read More »

పొత్తుల‌పై ప‌వ‌న్‌దే నిర్ణ‌యం:  నాగ‌బాబు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఎవ‌రితో పొత్తు పెట్టుకోవాల‌నేది. ఆయ‌న ఇష్ట‌మేన‌ని, ఆయ‌న‌కు ఎవ‌రూ ఎదురు చెప్ప‌డానికి వీల్లేద‌ని నాగ‌బాబు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఎవ‌రూ త‌మ‌కు స‌ల‌హాలు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని `ఓవ‌ర్గం మీడియా`ను ఉద్దేశించి ఆయ‌న వ్యాఖ్యానించారు. “కొన్ని మీడియాలు మాకు స‌ల‌హాలు ఇస్తున్నాయి. వారి వారి పార్టీల‌కు స‌ల‌హాలు ఇస్తే మంచిది“ అని నాగ‌బాబు వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి రావాలి.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇంటికి పోవాలి.. …

Read More »

కర్ణాటక ఎన్నికల తరువాత కేసీఆరే టార్గెట్

కర్ణాటక ఎన్నికల పనులు ఒకటి రెండు రోజుల్లో ముగుస్తాయి. తెలుగు నేతలకు జాతీయ పార్టీలు అప్పగించిన కర్ణాటక బాధ్యతలు ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతాయి. బీజేపీ ఇక పై తెలంగాణను సీరియస్ గా తీసుకోవాలనుకుంటోంది. అధిష్టానం ఆ దిశగా ప్రత్యేక దృష్టి పెడుతోంది. కార్యకర్తలు నేతలు నిత్యం జనంలో ఉండే కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతోంది.. కమలం పార్టీ తెలంగాణలో మొదలుపెట్టి ఆగిపోయిన నిరుద్యోగ మార్చ్ ను మళ్లీ నిర్వహించబోతోంది. …

Read More »

ఏపీలో రాజ‌కీయం జంపింగుల ప‌ర్వం

“అవును.. అప్ప‌ట్లో మమ్మ‌ల్ని మీరు తిట్టారు. మాకు ఇంకా గుర్తుంది. కానీ.. మీరేమ‌న్నా.. మాపై క‌క్ష‌తో తిట్టారా? కేవ‌లం రాజ‌కీయంగా చేసిన కామెంట్లు. వాటిని మేం ప‌ట్టించుకునేది లేదు. రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు.. శాశ్వ‌త మిత్రులు ఉండ‌రు. ఇదంతా కేవ‌లం రాజ‌కీయాల్లో భాగం. మేం మ‌న‌సులో పెట్టుకోలే దు. మీరు కూడా అంతే. డేటు టైము చెప్పండి. మా వాళ్లు వ‌స్తారు. మీతో మాట్లాడ‌తారు” ఇదీ.. వైసీపీ, టీడీపీ రెండు …

Read More »

మహానాడులో బ్లాక్ బస్టర్ నిర్ణయాలు

ఈ నెలాఖరులో జరగబోతున్న టీడీపీ పసుపు పండుగ మహానాడు కీలకంగా మారబోతోందా ? రెగ్యులర్ గా మహానాడును పార్టీ నాయకత్వం చాల అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటుందన్న విషయం తెలిసిందే. కాకపోతే రాబోయే మహానాడు ఆర్భాటంగానే కాకుండా చాలా కీలకంగా కూడా వ్యవహరించబోతోందట. ఎందుకింత కీలకంగా మారబోతోంది ? ఎందుకంటే వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు జరగబోతున్న భారీ కార్యక్రమం కాబట్టే. రాబోయే మహనాడులోనే చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైన నిర్ణయాలను …

Read More »

క‌ర్ణాట‌క‌లో మోడీ వ్యూహం.. ఒక్క‌సారిగా ర‌గిలిన వేడి!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాలు ఒక్క‌సారిగా ప‌టాపంచ‌లు అవుతున్నాయా? ఏమో.. హంగ్ వ‌స్తుం దేమో.. ఏమో.. కాంగ్రెస్ అధికారం ద‌క్కించుకుంటుందేమో.. అన్న ముంద‌స్తు స‌ర్వేలు ఇప్పుడు మ‌ళ్లీ తెల్ల మొహం వేస్తున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల తీరును ప‌రిశీలిస్తున్న‌వా రు. మ‌రో రెండు రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు పెద్ద‌గా హ‌డావుడి క‌నిపించ‌ని బీజేపీ ఒక్క‌సారిగా పుంజుకుంది. బీజేపీ …

Read More »

నారా లోకేష్ జోకర్ కు ఎక్కువ బఫూన్ కు తక్కువ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 90 రోజులు దాటింది. కొన్ని చోట్ల జనం పలుచగా కనిపిస్తున్నా మెజార్టీ ప్రదేశాల్లో మాత్రం భారీగా తరలి వస్తున్నారు. జనాన్ని చూసి రెచ్చిపోయి లోకేష్ మాట్లాడుతున్నారు. వెళ్లిన ప్రతీ చోట స్థానిక ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్నారు. ఎమ్మెల్యేల అవినీతిని ఎండగడుతున్నారు. ఈ క్రమంలో పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి పై లోకేష్ ఒక రేంజ్ లో …

Read More »

ఓపెన్ హార్ట్ ఎఫెక్ట్: కష్టాల్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే

ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక మేనేజింగ్ డైరెక్ట‌ర్ వేమూరి రాధాకృష్ణ నిర్వ‌హించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్య‌క్ర మం.. బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే యాక్టివ్ పొలిటీషియ‌న్‌.. విష్ణుకుమార్‌రాజు స‌స్పెన్ష‌న్‌కు దారి తీస్తోందా? బీజేపీ ఆయ‌న‌ప‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి ఈ ఓపెన్ హార్ట్ కార్య‌క్ర‌మం ఆదివారం(7వ తేదీ) రాత్రి 8.30కు ప్ర‌సారం కావాల్సి ఉంది. అయితే.. ఇప్ప‌టికే రెండు రోజులుగా …

Read More »

జగన్ తప్ప ఆయన్ను ఎవరూ సపోర్ట్ చేయడం లేదు

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. టీడీపీ ఏపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడితో చిరకాల వైరం కొనసాగిస్తున్న దువ్వాడ శ్రీనివాస్‌పై జగన్ విపరీతమైన నమ్మకం పెట్టుకున్నారు. కానీ, నియోజకవర్గంలోని మిగతా వైసీపీ నేతలే దువ్వాడకు ఏమాత్రం సపోర్ట్ చేయడం లేదు. దీంతో కొండ లాంటి అచ్చెన్నను దువ్వాడ ఢీకొట్టగలరా? ఆయన్ను ఓడించడం దువ్వాడకు సాధ్యమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గత ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్ …

Read More »

మహారాష్ట్రలో బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..

బీఆర్ఎస్ అధినేత పక్కా ప్లానింగుతో ముందుకెళ్తున్నట్లుగా చెప్తున్నాయి ఆ పార్టీ వర్గాలు. వచ్చే లోక్ సభ ఎన్నికలలో ఆయన తెలంగాణ బయట లోక్ సభ సీట్లు గెలవడం గ్యారంటీ అని.. అందుకోసం ఆయన ఇప్పటికే స్థానాలను ఎంపిక చేయడంతో పాటు అక్కడ అభ్యర్థులను కూడా గుర్తించారని, తెలంగాణకు చెందిన కొందరు నేతలను పొరుగు రాష్ట్రాలలో పోటీ చేయించబోతున్నారని తెలుస్తోంది. ఇక్కడి నేతలను పొరుగు రాష్ట్రాలలో పోటీ చేయించి అక్కడి నాయకుల …

Read More »