Political News

పేద‌ల క‌ష్టాలు జగన్ కి ఆనందాన్నిస్తాయి

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఫైర‌య్యారు. జ‌గ‌న్ ఓ పుల‌కేశి.. పేద‌ల క‌ష్టాలు.. చూస్తే.. ఆయ‌న‌కు ఎన‌లేని ఆనందం అని వ్యాఖ్యానించారు. కరెంట్, గ్యాస్, నిత్యవసరాల ధరలు విపరీతంగా పెంచేశారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పేదవారిని హింసించి జగన్ ఆనందపడుతాడని మండిపడ్డారు. జిల్లాలోని రాపూరులో యువ‌గ‌ళం పాద‌యాత్ర చేస్తున్న లోకేష్‌ను కలిసిన స్థానికులు సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన …

Read More »

‘సీఎం’ పదవి పై పవన్ ఫుల్ క్లారిటీ.. !

ముఖ్యమంత్రి పదవి తర్వాత.. ముందు ఎమ్మెల్యేగా గెలువు అప్పుడు చూద్దామని ఒకరు..ముందు మీ పార్టీని 175 స్థానాల్లో పోటీ చేయించు.. తర్వాత సీఎం పదవి గురించి మాట్లాడు అని మరొకరు.. ఇలా తన రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు వరుసుగా చేస్తున్న వేళ… జనసేన అధినేత ముఖ్యమంత్రి పదవి గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా చేపట్టిన వారాహి విజయయాత్ర సందర్భంగా ఆయన నిర్వహిస్తున్న సభల్లో ముఖ్యమంత్రి పదవిపై ఆయన …

Read More »

ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న కోసం ఎదురు చూస్తున్నా: ద్వారంపూడి

వైసీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మ‌రోసారి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను విసిరిన స‌వాల్‌ను ప‌వ‌న్ స్వీక‌రించాల‌ని సూచించారు. ఆయ‌న ప్ర‌క‌ట‌న కోసం తాను ఎదురు చూస్తున్న‌ట్టు తెలిపారు. వారాహి యాత్ర‌లో ద్వారంపూడిపై పవన్ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ద్వారంపూడి కూడా అదే స్థాయిలో పవన్‌‌కు కౌంటర్ ఇచ్చారు. తాజాగా మరోసారి …

Read More »

ఢిల్లీలో సంజ‌య్‌.. తెలంగాణ‌లో ఏం జ‌రుగుతోందంటే!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. అయితే.. రాష్ట్రంలో ఉన్న పార్టీ నాయకులకు క‌నీసం మాట మాత్రంగా కూడా ఆయ‌న ఈ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ఏమీ చెప్ప‌కుండా వెళ్ల‌డంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రెండు రోజులుగా బండి సంజయ్ ఢిల్లీలో ఏం చేస్తున్నారనే ప్రశ్న తెలంగాణ బీజేపీ నేత‌ల మ‌ధ్య చ‌క్క‌ర్లు కొడుతోంది. సోమవారం ఢిల్లీ వెళ్లిన సంజయ్ రెండు రోజులుగా పార్టీ అగ్ర నేతలతో వరుస …

Read More »

ప‌వ‌న్‌ పై కేసులు పెడ‌తాం: వైవీ సుబ్బారెడ్డి

జ‌న‌సేన అధిన‌తే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై కేసులు పెట్టే ఆలోచ‌న‌లో ఉన్నామ‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు చైర్మ‌న్‌, వైసీపీ కీల‌క నాయ‌కుడు వైవీ సుబ్బారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను, బోర్డు పార‌ద‌ర్శ‌క‌తను దెబ్బ‌తీసేలా ఆయ‌న వ్యాఖ్యానించార‌ని దుయ్య‌బ‌ట్టారు. తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్‌‌‌కు సంబంధించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాకినాడ స‌భ‌లో చేసిన ఆరోపణలపై టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి ఒకింత ఘ‌టాగానే స్పందించారు. టీటీడీ పాలకమండలి సమావేశం అనంతరం ఆయ‌న …

Read More »

ఎంత మంది నార తీశారో చెప్పాలి: ప‌వ‌న్‌కు ముద్రగడ లేఖ‌

కాపు ఉద్య‌మ మాజీ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. వారాహి యాత్ర సంద‌ర్భంగా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న ఫైర‌య్యారు. ప‌వ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ప్ర‌స్తావిస్తూ… ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత మందికి నార తీశారో.. ఎంత మందిని కింద కూర్చోబెట్టారో.. ఎంత మంది బ‌ట్ట‌లూడ‌దీశారో చెప్పాల‌ని స‌వాల్ రువ్వారు. ఈ మేర‌కు ముద్రగ‌డ ప‌ద్మ‌నాభం ప‌వ‌న్‌కు …

Read More »

40 మందిని కేసీయార్ టార్గెట్ చేశారా ?

తెలంగాణాలో ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ వేడి బాగా పెరిగిపోతోంది. ఆ వేడి ముందుగా బీఆర్ఎస్ అధినేత కేసీయార్ ను తాకుతోంది. రాబోయే ఎన్నికల్లో కొందరు సిట్టింగులకు టికెట్లు ఇవ్వకూడదని అనుకున్నారట. నియోజకవర్గాల్లో ఎవరి గ్రాఫ్ ఎలాగుందనే విషయమై కేసీయార్ ప్రతినెలా సర్వేలు చేయించుకుంటున్నారు. తనకందిన రిపోర్టుల ఆధారంగా సుమారు 40 మందికి టికెట్లు దక్కే అవకాశాలు లేవని పార్టీవర్గాలు చెబుతున్నాయి. అందుకనే వాళ్ళు కూడా బీజేపీ, కాంగ్రెస్ లోకి జంప్ …

Read More »

కాకినాడ నుండి పోటీచేస్తారా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దమ్ము చూపించే సమయం ఆసన్నమవుతోందా ? అంటే అవుననే అంటున్నారు వైసీపీ నేతలు. ఎక్కడ మాట్లాడినా తన దమ్మేంట్లో చూపిస్తానని, ఎవరికీ భయపడనని, అంతుచూస్తానని, ప్రాణాలు పోయినా లెక్కచేయనని పవన్ పదేపదే చెబుతుంటారు. ఇన్నిచోట్ల అన్ని మాటలు చెప్పేబదులు రాబోయే ఎన్నికల్లో కాకినాడ అసెంబ్లీలో పోటీచేస్తే సరిపోతుంది కదా. వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ వైసీపీ ఎంఎల్ఏ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని నోటొకొచ్చినట్లు తిట్టి …

Read More »

‘ఔను.. ప‌వ‌న్‌కు ప్రాణ‌హాని ఉంది..’

బీజేపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, క‌డ‌ప‌కు చెందిన ఆది నారాయ‌ణరెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఔను. పవ‌న్‌కు ప్రాణ‌హాని ఉంది. నాకు కూడా ప్రాణాల‌కు ముప్పు పొంచి ఉంది. అధికారం ద‌క్కించుకునేందుకు, డ‌బ్బు సంపాయించుకు నేందుకు జ‌గ‌న్ ఏమైనా చేస్తారు. ఎంత‌కైనా తెగిస్తారు అని ఆది నారాయ‌ణ‌రెడ్డి తాజాగా వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ ఇటీవల తనకు ప్రాణహానీ ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై ఆది తాజాగా స్పందించారు. …

Read More »

దొంగఓట్లు నిజమే

ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్ది దొంగఓట్ల గోల పెరిగిపోవటం సహజమే. ఇదే పద్దతిలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అధికార వైసీపీ దొంగఓట్లను నమోదుచేయిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే విషయమై ఎన్నికల కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతు దొంగఓట్లు నమోదుచేయించింది వాస్తవమే అన్నారు. ఓటర్ల నమోదులో తప్పులు జరిగింది వాస్తవమే అని అంగీకరించారు. అలాంటి వాటిని వెరిఫై చేసి తీసేస్తామన్నారు. ఒకే అడ్రస్ తో వందల ఓట్లు నమోదైనట్లు మీనా …

Read More »

రాజ‌కీయాలు వ‌ద్దంటే.. స‌మాజానికి చేటే: ప‌వ‌న్

Pawan kalyan

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. రాజ‌కీయాల‌పై యువ‌త‌కు దిశానిర్దేశం చేశారు. రాజ‌కీయాలు వ‌ద్దంటే.. వాటికి దూరంగా ఉంటే.. వ్య‌క్తిగ‌తంగా మీకు.. మీతోపాటు స‌మాజానికి కూడా చేటు చేసిన‌ట్టేన‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. రాజకీయాలు మాకొద్దనే ఆలోచన సమాజానికి చేటని పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. కుళ్లు రాజకీయాలు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రముఖులు, మేధావులు, పారిశ్రామికవేత్తల పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప‌వ‌న్‌ మాట్లాడుతూ.. వైసీపీ …

Read More »

‘సాయంత్రమైతే చాలు జగన్ పబ్జీ ఆడుకుంటారు’

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా సరే వైసీపీని ఓడించి టీడీపీని అధికారంలోకి తీసుకురావాల్సిందేనని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే యువగళం పేరుతో ఓ వైపు యువనేత నారా లోకేష్.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కష్టపడుతున్నారు. అయితే టీడీపీలోని కొందరు మాత్రం అసలు నియోజకవర్గంలో పట్టనట్లుగా.. పార్టీ కార్యక్రమాల్లో కూడా అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఈ విషయాలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తాజాగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన …

Read More »