Political News

జగన్ శాశ్వత అధ్యక్షుడు కాదు

తమ పార్టీకి జగన్మోహన్ రెడ్డి శాశ్వత అధ్యక్షుడు కాదని వైసీపీ చెప్పినట్లు కేంద్ర ఎన్నికల కమీషన్ చెప్పింది. విశాఖపట్నంలో జరిగిన ప్లీనరీ సమావేశంలో వైసీపీకి జగన్ను శాశ్వత అధ్యక్షుడిగా సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఆ ప్రకటనను తప్పుపడుతు పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. సజ్జల చేసిన ప్రకటన ఆధారంగా వైసీపీ గుర్తుంపు రద్దుచేయాలని ఎంపీ నానా రచ్చ చేశారు. ప్రకటన …

Read More »

ఉరుము లేని పిడుగులా.. ‘జ‌గ‌న‌న్న సుర‌క్ష‌’ అస‌లేంటిది?!

jagan

ఎలాంటి హ‌డావుడీ లేకుండా.. ఎక్క‌డా ప్ర‌చారం కూడా చేసుకోకుండానే తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్.. జ‌గ‌న‌న్న సుర‌క్ష‌ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు. అదికూడా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల స‌మ‌క్షంలోనే ఆయ‌న దీనిని ప్ర‌క‌టించి.. వారిని కూడా ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. దీంతో ఒక్క‌సారిగా జ‌గ‌న‌న్న సుర‌క్ష‌ అంటే ఏంట‌నే చ‌ర్చ ప్రారంభ‌మైంది. మ‌రి ఇదేంటో తెలుసుకుందాం. రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తోంది. ల‌బ్ధిదారుల‌కు నిధులు అందిస్తోంది. అయితే.. …

Read More »

జ‌గ‌న్ వ‌ల్ల 30 కోట్లు న‌ష్ట‌పోయా.. ప‌వ‌న్

ఏపీ సీఎం జగన్‌పై జ‌న‌సేన అధినేత‌ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జ‌గ‌న్ కార‌ణంగా తాను ఏకంగా 30 కోట్ల రూపాయ‌లు న‌ష్ట‌పోయిన‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. ఇది ఎవ‌రిస్తార‌ని.. ఆయ‌న ప్ర‌శ్నించారు. తన సినిమాలు విడుదలైనప్పుడు టికెట్స్ రేట్స్ తగ్గించడం, థియేటర్ల వద్ద ప్రభుత్వ అధికారులతో పహారా చేయించడం వంటి పనులను జగన్ రెడ్డి చేయించినట్లుగా పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఆయన చేసిన ఇలాంటి పనుల వల్ల.. తన …

Read More »

ర‌ఘురామ‌ గ‌జ్జికుక్క అంటూ ఎంవీవీ సీరియ‌స్‌

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై విశాఖ‌ప‌ట్నం ఎంపీ ఎంవీవీ స‌త్య నారాయ‌ణ తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. ర‌ఘురామ‌ను గ‌జ్జికుక్క అంటూ తీవ్ర‌స్థాయిలో దూషించారు. త‌ను, త‌న కుటుంబం క‌ష్టాల్లో ఉంటే.. దానిని కూడా రాజ‌కీయంగా వాడుకునేందుకు ర‌ఘురామ వంటి గ‌జ్జికుక్క‌లు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఎంవీవీ.. రఘురామకృష్ణ గజ్జి కుక్క అని.. ఇష్టం వచ్చినట్లు ఢిల్లీ నుంచి మాట్లాడుతారని మండిపడ్డారు. త‌న‌ కొడుకుని, భార్యని 50 గంటల బంధించి, …

Read More »

గ‌ద్ద‌ర్‌ను స‌స్పెండ్ చేసిన కేఏ పాల్ .. రీజ‌నేంటి?

ప్రజా గాయకుడు గద్దర్ పై పొలిటిక‌ల్ కామెడీ కింగ్‌గా నెటిజ‌న్లు పిలుచుకునే.. ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు కే.ఏ. పాల్ తీవ్ర‌స్థా యిలో ఫైర‌య్యారు. గ‌ద్ద‌ర్ ఒక ద్రోహిలాంటి వ్య‌క్తి అంటూ.. కామెంట్లు కుమ్మ‌రించారు. ఆయ‌న‌ను తాను చాలా న‌మ్మాన ని, కానీ, ఆయ‌న త‌న‌కు న‌మ్మ‌క ద్రోహం చేశార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. గ‌ద్ద‌ర్‌ను నేను అన్న‌గా భావించా. కానీ, త‌మ్ముడికి ఆయ‌న ద్రోహం చేశాడు. ఇలాంటి నాయ‌కుడు నాకు అవ‌స‌ర‌మా? …

Read More »

వైసీపీలో మ‌ళ్లీ అదే సీన్‌.. జ‌గ‌న్ హెచ్చ‌రిక‌లు..

ఏపీ అధికార పార్టీ వైసీపీలో మ‌రోసారి సీఎం జ‌గ‌న్ హెచ్చ‌రిక‌లు.. ఎమ్మెల్యేల్ల‌లో గుబులు తెర‌మీదికివ‌చ్చాయి. గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్‌లో పలువురు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి జగన్ వార్నింగ్ ఇచ్చినట్లు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాయంలో సీఎం జగన్ నేతృత్వంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం వర్కుషాప్‌లో ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల …

Read More »

హామీలు ఓకే.. క‌ర్ణాటక నుంచి నేర్చుకోండి నేత‌లూ!

ఎన్నిక‌ల స‌మ‌యం వ‌చ్చిందంటే.. చాలు నాయ‌కులు శివాలెత్తిపోతారు. ప్ర‌జ‌లకు విచ్చ‌ల‌విడిగా హామీలు ఇచ్చేస్తారు. అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా నాయ‌కులు పార్టీలు కూడా.. పెద్ద ఎత్తున హామీలు గుప్పిస్తారు. అయితే… ఇలాంటి హామీలే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప‌ట్టుమ‌ని నెల రోజులు కూడా గ‌డ‌వ‌క‌ముందే.. ఆప‌శోపాలు ప‌డుతోంది. క‌ర్ణాట‌క‌లో గ‌త నెల మేలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు కాంగ్రెస్ అనేక హామీలు గుప్పించింది. ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం …

Read More »

ముద్రగడ సోల్డ్ అవుట్ కామెంట్స్ వైరల్

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం… ఒక‌ప్పుడు అంటే.. 2018కి ముందు వ‌ర‌కు ఆయ‌న కాపుల‌కు ఒక ఐకాన్ లా వ్య‌వ‌హ రించారు. వారికి రాజ్యాధికారం.. రిజ‌ర్వేష‌న్ కోసం.. ఆయ‌న ఎంతో త‌పించారు. చంద్ర‌బాబు స‌ర్కారుపైనా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. నిర‌స‌న‌లు ప్ర‌క‌టించారు. అలాంటి నాయ‌కుడు వైసీపీ అదికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. అనూహ్యంగా యూట‌ర్న్ తీసుకున్నారు. పైగా.. ఇప్పుడు కాపు నాయ‌కుడు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఒంటికాలిపై విరుచుకుప‌డుతున్నారు. దీంతో ఆయ‌న ఫేడ్ …

Read More »

జనసేన గురించి ఆలోచించటంలేదా ?

ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ఆలోచించేంత సమయం చంద్రబాబునాయుడుకు లేదా ? పార్టీలో పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. రాజమండ్రి మహానాడు తర్వాత చంద్రబాబు ఒక్కసారిగా దూకుడుపెంచారు. మహానాడులో మినీ మ్యానిఫెస్టోను ప్రకటించారు. మ్యానిఫెస్టోను జనాల్లోకి తీసుకెళ్ళేందుకని బస్సుయాత్ర మొదలు పెట్టించారు. ఐదురూట్లలో 125 నియోజకవర్గాల్లో ఏకధాటిగా 30 రోజుల పాటు బస్సు యాత్రలను డిజైన్ చేశారు. ఇదే సమయంలో జరిగిన సమీక్షలో రాబోయే ఎన్నికల్లో …

Read More »

న‌వ‌ర‌త్నాల్లో దొంగ‌లు ప‌డ్డారు… 2 కోట్ల దోపిడీ…!!

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న న‌వ‌ర‌త్నాలు కార్య‌క్ర‌మానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. 2019 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో న‌వ‌ర‌త్నాల‌కు సీఎం జ‌గ‌న్ ప్రాధాన్యం ఇచ్చారు. దీనిని అన్ని కార్యాల‌యాల్లోనూ ఏర్పాటు చేశారు. దీనిలో పేర్కొన్న మేర‌కు ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నారు. అంతేకాదు.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అందించ‌డంలో ఎక్క‌డా వీస‌మెత్తు అవినీతికి కూడా తావులేకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని సీఎం జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. ఎంత‌గా జాగ్ర‌త్త ప‌డుతున్నామ‌ని …

Read More »

అమెరికా మీడియా సంస్థకు మోడీ ప్రత్యేక ఇంటర్వ్యూ.. ఏం చెప్పారు?

ప్రధాని మోడీ అమెరికా టూర్ లో కీలకమైన పరిణామం జరిగింది. అగ్రరాజ్యం అమెరికా పర్యటన సందర్భంగా.. ఎంట్రీలోనే అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తన అమెరికా పర్యటన ప్రారంభం కావటానికి ముందే.. ఆ మీడియా సంస్థకు చెందిన ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. అమెరికా టూర్ లో మ్యాగ్జిమమ్ మైలేజీ రాబట్టుకోవడానికి మొదటి అడుగే బలంగా …

Read More »

కాపులను జగన్ కు ముద్రగడ తాకట్టు పెట్టారు – జోగయ్య

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటన సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ చేసిన విమర్శలు పెను దుమారం రేపాయి. ఈ సందర్భంగా వైసీపీ వర్సెస్ జనసేన అన్నరీతిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలపై పవన్ ఉపయోగించిన భాషపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన …

Read More »