Political News

గిడుగు వారి పిడుగు లాంటి నినాదం: ‘వైనాట్ ఏపీ’

వైసీపీ ప్ర‌క‌టించిన ‘వైనాట్ 175’ నినాదానికి ప్ర‌జ‌ల్లో మంచి ఊపు క‌నిపించింది. పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు అనుకూలంగా కూడా స్పందించారు. ఇక‌, ఇదే నినాదాన్ని.. టీడీపీ కూడా అందిపుచ్చుకుని.. ‘వైనాట్ పులివెందుల‌’ అనే కొత్త నినాదాన్ని ప్ర‌క‌టించింది. ఇక‌, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా.. ‘వైనాట్ ఏపీ’ అంటూ నూత‌న నినాదాన్ని ప్ర‌క‌టించింది. ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నామ‌ని చెబుతున్నారు. క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌లో పార్టీ …

Read More »

ప్ర‌జావాణికి ఊహించ‌ని స్పంద‌న.. ఉద‌యం నుంచే బారులు

తెలంగాణ‌లోని సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం ప్ర‌జాభ‌వ‌న్‌(ప్ర‌గ‌తి భ‌వ‌న్‌)లో ప్ర‌తి శుక్ర‌వారం నిర్వ‌హిస్తున్న ప్ర‌వావాణి కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల‌నుంచి విశేష స్పంద‌న ల‌భించింది. ఈ రోజు శుక్ర‌వారం కావ‌డంతో పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు త‌మ త‌మ స‌మ‌స్య‌ల‌తో కూడిన ద‌ర‌ఖాస్తుల‌ను ప‌ట్టుకుని క్యూలైన్ల‌లో వేచి ఉన్నారు. గ‌త శుక్ర‌వారం .. తొలి సారి సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. తొలిరోజు ఆయ‌నే స్వ‌యంగా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని …

Read More »

కేసీఆర్ భ‌ద్ర‌త‌పై సంచ‌ల‌న నిర్ణ‌యం

తెలంగాణ‌లో 10 సంవ‌త్స‌రాలు పాల‌న సాగించిన‌.. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు భ‌ద్ర‌త త‌గ్గించాల‌ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. వాస్త‌వానికి కేసీఆర్‌కు ఎలాంటి హెచ్చ‌రిక‌లూ లేవు. గ‌తంలో కొంత మేర‌కు మావోయిస్టుల ప్ర‌భావం ఉన్నా.. ఇప్పుడు ఆ ప్ర‌బావం కూడా లేక‌పోవ‌డంతో.. కేసీఆర్ ఎలాంటి హెచ్చ‌రికల జాబితాలో కూడా లేర‌ని ఆ పార్టీనే కొన్నాళ్ల కింద‌ట(ఎన్నిక‌ల‌కు ముందు) ప్ర‌క‌టించుకుంది. అయితే.. స‌హ‌జంలోనే స‌మాజంలో మారిన ప్ర‌బుత్వం …

Read More »

టీడీపీలోకి ఏపీ కాంగ్రెస్ కీల‌క నేత‌.. మార్పు ఖాయం!

కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన కీల‌క నేత‌.. గ‌తంలో పీసీసీ చీఫ్‌గా కూడా ప‌నిచేసిన సాకే శైలజానాథ్ టీడీపీలోకి చేర‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న గ‌త రెండేళ్లుగా పార్టీలో యాక్టివ్‌గా లేరు. త‌న‌ను పీసీసీ చీఫ్‌ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌డం ద‌రిమిలా.. ఆయ‌న మౌనంగా ఉంటున్నారు. పార్టీలోనూ సీనియ‌ర్లు త‌న మాట విన‌డం లేద‌ని, కార్య‌క‌ర్త‌లు కూడా క్షీణించిపోయార‌ని.. పార్టీని బాగు చేయ‌డం త‌న వ‌ల్ల‌కాద‌ని ఆయ‌న గ‌తంలోనే …

Read More »

కాళేశ్వరంపై సెంట్రల్ కమిటీ తో విచారణ ?

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ చేసేందుకు కేంద్ర విచారణ కమిటిని రాష్ట్రప్రభుత్వం ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. కేంద్ర జలవనరుల శాఖలో డ్యామ్ సేఫ్టీ వింగ్ లో నిపుణులు చాలామందున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగినపుడు, బ్యారేజ్ నిర్మాణం కొంతమేర దెబ్బతిన్నపుడు తనిఖీ చేసేందుకు కేంద్ర జలశక్తి నుండి నిపుణలు వచ్చారు. నాలుగురోజులు ఇక్కడే ఉండి చాలా అంశాలను పరిశీలించారు. అయితే అప్పట్లో వీరికి కేసీయార్ ప్రభుత్వం నుండి సరైన సహకారం …

Read More »

మంత్రుల పేషీలపై సెన్సార్

మంత్రుల పేషీల్లో తీసుకుంటున్న సిబ్బంది నియామకాలపై రేవంత్ రెడ్డి సెన్సార్ విధించినట్లు సమాచారం. కొత్తగా బాధ్యతలు తీసుకున్న 11 మంది మంత్రులు తమ పేషీల్లో అవసరమైన సిబ్బందిని తీసుకుంటారు. మంత్రుల పేషీల్లో పీఎస్ లు, ఓఎస్డీలు, పీఏలు, అటెండర్లను తీసుకుంటారు. కొందరు మంత్రులైతే అదనపు పీఎస్ లను కూడా తీసుకుంటారు. మంత్రుల సంఖ్య తక్కువగాను శాఖలు ఎక్కువగాను ఉండటం వల్ల కొందరు కీలకమైన శాఖలు పొందిన మంత్రులు ఎక్కువమంది సిబ్బందిని …

Read More »

వేట మొదలైందా ?

మామూలుగా అయితే వేటాడాలంటే వేటగాడికి చాలా ఓపిక, నేర్పు ఉండాలి. కానీ ఇక్కడ ఎరలు వేయకుండానే వేట జరిగిపోతోంది. దానికి కారణం ఏమిటంటే వేటాడే విషయంలో వేటగాడికి పెద్ద శ్రమలేకుండా వచ్చి వలలో పడుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ముందు మాజీ ఎంఎల్ఏ జీవన్ రెడ్డిపైన పోలీసులు కేసులు పెట్టారు. అప్పులు ఎగ్గొట్టిన, కట్టాల్సిన బకాయిలు కట్టని కారణంగా జీవన్ పై కేసులు నమోదయ్యాయి. ఆస్తుల జప్తుకు నోటీసులు కూడా …

Read More »

కిషనే కంటిన్యూ అవుతారా ?

వీలైనంత తొందరలో తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని మార్చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి తెరపడబోతున్నట్లు సమాచారం. కిషన్ను మరికొంతకాలం అధ్యక్షుడిగా కంటిన్యు చేయటానికే అగ్రనేతలు మొగ్గుచూపుతున్నారట. కారణం ఏమిటంటే తొందరలోనే పార్లమెంటు ఎన్నికలుండటమే. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ పెర్ఫార్మెన్స్ ఏమంతా బ్రహ్మాండంగా లేదనే చెప్పాలి. ఎలాగంటే తన సొంత నియోజకవర్గం అంబర్ పేటలో కూడా బీజేపీ అభ్యర్ధి క్రిష్ణయాదవ్ ఓడిపోయారు. అయితే మొన్నటి ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలను …

Read More »

జగన్ బర్రెలక్క మాటకు జనసేన రియాక్షన్ వైరల్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన పంచ్ కు.. జనసేన ఘాటుగా రియాక్టు అయ్యింది. ఆయన మాటకు అంతే ధీటుగా స్పందిస్తూ.. కౌంటర్ ఇచ్చేసింది. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీకి బర్రెలక్క కంటే తక్కువఓట్లు వచ్చాయంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్య చేయటం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన సభలో మాట్లాడిన జగన్..జనసేన మీదా.. అధినేత పవన్ మీదా విరుచుకుపడ్డారు. …

Read More »

టీడీపీతో పొత్తు వ్యవధిపై పవన్ కీలక వ్యాఖ్యలు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఏపీలో అధికారంలోకి రావాలని భావిస్తున్న జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తగినంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీనీ వ్యతిరేకించే చాలామంది ముస్లింలు జనసేనను కూడా వ్యతిరేకిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను ఎప్పటికీ ఓటు …

Read More »

రేవంత్ టీంలోకి ఆమ్రపాలి..కీలక బాధ్యతలు

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కలిగిన సంగతి తెలిసిందే. జిహెచ్ఎంసి పరిధిలో ముగ్గురు కొత్త కమిషనర్లను సీఎం రేవంత్ రెడ్డి నియమించారు. మరోవైపు, నీటిపారుదల శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. కానీ, ఆ ప్రచారాన్ని ఆమె ఖండిస్తూ మంత్రి సీతక్క బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక, ఆమె స్థానంలో …

Read More »

150 మందిని మార్చినా గెలవవు జగన్: చంద్రబాబు

తెలంగాణ శాసనసభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలపై దృష్టి సారించారు. ఏపీలో వైసిపి మరోసారి అధికారం చేపట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా…ఎలాగైనా అధికారంలోకి రావాలని టిడిపి కృత నిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు…సీఎం జగన్, వైసీపీ నేతలపై సంచలన విమర్శలు చేశారు. మార్చి తర్వాత …

Read More »