Political News

నాగబాబు కు ఓటు క‌ష్టాలట

జన‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌ముఖ న‌టుడు నాగ‌బాబు తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నావి ఓటు క‌ష్టాలు అంటూ.. ఆయన వ్యాఖ్యానించారు. తన సొంత రాష్ట్రమైన ఏపీలో ఓటు వేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే.. వైసీపీ నాయ‌కులు అడ్డుకుంటు న్నారని చెప్పారు. ఏపీలో వ‌చ్చే ఏడాది జ‌రిగే ఎన్నిక‌ల్లో ఓటు వేయాల‌నే ఉద్దేశంతో తెలంగాణలో ఓటును తాను తన కుటుంబం రద్దు చేసుకుందని తెలిపారు. ఈ క్ర‌మంలో మంగళగిరి ప‌రిధిలో ఓటు హక్కు …

Read More »

అభ్యర్ధుల జాబితా రెడీ అయ్యిందా ?

రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్ధుల జాబితాను జగన్మోహన్ రెడ్డి దాదాపు రెడీచేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. జిల్లాల ఇన్చార్జిలు, కోఆర్డినేటర్లతో ఇదే విషయమై జగన్ విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే అనేక మార్గాల్లో తెప్పించుకుంటున్న సర్వే నివేదికల ఆధారంగా ఎవరిని ఏ నియోజకవర్గంలో పోటీచేయించాలి, ఎవరిని తప్పించాలి, ఎవరిని ఎంపీ, ఎంఎల్ఏలుగా పోటీచేయించాలనే విషయమై జగన్ అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. దీని ఆధారంగానే నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పులు చేస్తున్నారు. ఇలాంటి …

Read More »

బీజేపీ అయోమయం పెంచేస్తోందా ?

ఏపీ రాజకీయాల్లో అయోమయం పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం బీజేపీయేననే చెప్పాలి. దీనికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరింత ఆజ్యం పోస్తున్నారు. అయోమయానికి ఒకరకంగా కారణం కూడా పవననే చెప్పాలి. ఎలాగంటే ఎన్డీయేలో పార్టనర్ హోదాలో బీజేపీ మిత్రపక్షంగా ఉంటూనే టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. నిజానికి దీన్ని అనైతికమనే చెప్పాలి. కానీ ప్రస్తుత రాజకీయాల్లో నైతికం, అనైతికమనే ప్రస్తావన పెద్దగా ఉండటం లేదు. తమకు ఏది లాభం …

Read More »

‘కమ్మ’నైన ప్రేమ చాటిన తుమ్మల

తెలంగాణ‌లో కొత్త‌గా ఏర్ప‌డిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్న ఉమ్మ‌డి ఖమ్మం జిల్లా ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పేరు ఎత్తకుండానే ఆయ‌న బీఆర్ఎస్ పార్టీ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. క‌మ్మోళ్లు త‌ల‌దించుకునేలా తాను ఎప్ప‌టికీ ఎలాంటి ప‌నీ చేయ‌బోన‌ని వెల్ల‌డించారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని భ‌ద్రాచలం రామాల‌యంలో శ్రీ సీతారామ కమ్మ వారి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన నూతన వసతి …

Read More »

ఇప్పుడు క‌ళ్లు తెరుచుకున్నా.. రేవంత్‌తో క‌ల‌సి ప‌నిచేస్తా

ఎదురు దెబ్బ త‌గిలితే కానీ.. నొప్పి బాధ తెలియ‌ద‌న్న‌ట్టుగా.. ఓట‌మి చ‌విచూస్తేనే త‌ప్ప‌.. పార్టీ విలువ, నాయ‌కుల విలువ కొంద‌రికి అంత‌గా తెలియ‌వు. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డికి ఎదురైంది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయా రు. తాను ఓడిపోతాన‌ని కానీ.. త‌న‌ను ప్ర‌జ‌లు ఓడ‌గొడ‌తార‌ని కానీ.. జ‌గ్గారెడ్డి అస్స‌లు ఊంహించ‌లేదు. అంతేనా.. ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న సీఎం …

Read More »

బీఆర్ఎస్ ను మాటలతో కుళ్ళబొడిచారా ?

మాటలతోనే కుళ్ళబొడవటం అంటే ఏమిటో తెలంగాణా అసెంబ్లీలో కేటీయార్ , హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎంఎల్ఏలందరికీ అర్ధమయ్యుంటుంది. కేసీయార్ పదేళ్ళ పరిపాలనలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, అవినీతి తదితారాలపై రేవంత్ తనదైన స్టైల్లో సెటైర్లు వేస్తు సుదీర్ఘంగా మాట్లాడారు. రేవంత్ మాటలను తట్టుకోలేక కేటీయార్, బీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో కొందరు అడ్డుపడ్డారు. దాంతో కాంగ్రెస్ ఎంఎల్ఏల్లో కొందరు బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసి బయటకు పంపేయమని సలహా ఇచ్చారు. దానికి …

Read More »

వైసీపీకి 25 సీట్లే: నాగ‌బాబు పంచాంగం!

ఏపీలో వచ్చే ఏడాది జర‌గ‌నున్న‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీతో జ‌త‌క‌ట్టిన జ‌న‌సేన క‌లిసి పోటీకి రెడీ అయిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో సీట్ల లెక్క‌లు, గెలిచే గుర్రాలు.. వ‌చ్చే ల‌బ్ధి.. ప‌ద‌వులు.. పంప‌కాలు.. ఇలా అనేక విష‌యాల‌పై జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఒక లెక్క ఉంది. దానినే ఆయ‌న త‌ర‌చుగా చెబుతున్నారు. సీట్ల లెక్క ఇంత అని చెప్ప‌క‌పోయినా.. ఆశ‌లు త‌గ్గించుకోవాల‌ని, …

Read More »

పాల‌కొండ ఎమ్మెల్యే మార్పు.. వైసీపీ వ్యూహం ..!

పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలోని పాల‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఎమ్మెల్యే మార్పు త‌థ్య‌మ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న విశ్వ‌స‌రాయి క‌ళావ‌తి.. అనారోగ్యంతోపాటు గ్రాఫ్ ప‌రంగా కూడా వెనుక బ‌డ్డార‌ని పార్టీ భావిస్తోంది. దీంతో ఇక్క‌డ అభ్య‌ర్థిని మార్చేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న విశ్వ‌స‌రాయి క‌ళావ‌తి.. డౌన్ టు ఎర్త్ అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తారు. అందరితోనూ క‌లుపుగోలుగా ఉంటారు. వైసీపీ కోసం ఆమె అనేక రూపాల్లో క‌ష్ట‌పడ్డారు. పార్టీని ముందుకు న‌డిపించ‌డంలోనూ …

Read More »

సీనియర్ తమ్ముళ్ళ కొంప ముంచుతున్న జనసేన

పొత్తులన్నాక కొందరికి టికెట్లు ఎగిరిపోవటం చాలా సహజం. అయితే టికెట్లు దక్కకపోవడం ఎక్కడో ఒకటి రెండు నియోజకవర్గాల్లో అయితే పార్టీలు పెద్దగా పట్టించుకోవు. కానీ చాలామంది సీనియర్లకు టికెట్లు దక్కే అవకాశాలు ఉండవని తేలితే మాత్రం సీనియర్లలో అలజడి పెరిగిపోవటం ఖాయం. ఇపుడు ఇదంతా ఎందుకంటే టీడీపీ, జనసేన పొత్తులో సీనియర్ తమ్ముళ్ళ సీట్లలో జనసేన పోటీచేయటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే టీడీపీ-జనసేన పొత్తులో …

Read More »

అసెంబ్లీలో ట్రెండ్ మారిందా ?

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ట్రెండ్ మారినట్లే కనబడుతోంది. కేసీయార్ ప్రభుత్వంలో జరిగిన పదేళ్ళ అసెంబ్లీ సమావేశాలకు తాజా సమావేశాలకు తేడా స్పష్టంగా కనబడుతోంది. ఎలాగంటే ఇపుడు రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పూర్తిస్ధాయిలో మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాల సభ్యుల ప్రశ్నలకు రేవంత్ తో పాటు మంత్రులు చాలామంది సుదీర్ఘంగా సమాధానాలిచ్చారు. గతంలో కూడా కేసీయార్ తో పాటు మంత్రులు మాట్లాడేవారు. అయితే మంత్రులు మాట్లాడిన సమయం …

Read More »

అధికార మత్తు దిగలేదా ?

ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నా కేటీయార్, హరీష్ రావులో అధికారమత్తు వదిలినట్లు లేదు.  తామింకా అధికారంలోనే ఉన్నామనే భ్రమల్లో ఉన్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసెంబ్లీలో శనివారం జరిగిన చర్చల్లో కేటీయార్ , హరీష్ మాట్లాడిన మాటలు, వాళ్ళ బాడీ ల్యాంగ్వేజ్ చూస్తే ఆశ్చర్యమేసింది. పదేళ్ళ కేసీయార్ పరిపాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, వివిధ శాఖలు చేసిన అప్పులపై రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడారు. దానికి కౌంటరుగా కేటీయార్, హరీష్ పదేపదే …

Read More »

జగన్ ను దెబ్బ కొట్టాలని చాలా కసిగా వున్నాడు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గేమ్ మొదలెట్టారు. తనను కాదన్న వైసీపీని ఓడించేందుకు.. తనను అక్కున చేర్చుకున్న టీడీపీని గెలిపించేందుకు శ్రీధర్ రెడ్డి కదన రంగంలోకి దిగారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. అధికార వైసీపీని వీడినప్పటికీ నియోజకవర్గంలో తన పట్టు నిలబెట్టుకునేందుకు కసరత్తులు మొదలెట్టారు. మొత్తం కుటుంబంతో కలిసి నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ ను గట్టి దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో తన నియోజకవర్గంలో …

Read More »