Political News

కాంగ్రెస్ దూకుడుకు బ్రేకులు.. న‌ష్ట‌పోయేదెవ‌రు..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు నిలువ‌రించే వారుక‌నిపించ‌డం లేదా? ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌ని ద్రుఢంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఆ దిశ‌గా చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డం లేదా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్టీ చీఫ్‌పై అంత‌ర్గ‌త విభేదాలు ఇంకా చ‌ల్లార‌లేదు. రేవంత్‌రెడ్డితో క‌లిసి ముందుకు సాగాల‌న్న అధిష్ఠానం సూచ‌న‌లు కూడా కేవ‌లం నామ‌మాత్రంగా మారిపోయాయి. దీనికితోడు.. ఎవ‌రికివారే టికెట్లు ప్ర‌క‌టించుకోవ‌డం.. మ‌రింత గంద‌ర‌గోళంగా మారింది. నిజానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో …

Read More »

రాజ్య‌స‌భ‌కు వైవీ.. క్లారిటీ వ‌చ్చేసిందా..!

వైసీపీ ముఖ్య‌నాయ‌కుడు, మాజీ ఎంపీ, ప్ర‌స్తుత టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డిని రాజ్య‌స‌భ‌కు పంపించనున్నారా? ఆయ‌న‌కు ఇప్ప‌టికే ఒక క్లారిటీ వ‌చ్చేసిందా? అంటే.. ఔన‌నే అంటున్నాయి తాడేప‌ల్లి వ‌ర్గాలు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందుగానే రాజ్య‌స‌భ సీట్ల‌కు మ‌రోసారి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఏప్రిల్ 24, 2024లో మూడు రాజ్య‌స‌భ స్థానాలు ఏపీ నుంచి ఖాళీ అవుతున్నాయి. వీటిలో ఒక వైవీకి రిజ‌ర్వ్ చేశార‌నేది తాడేప‌ల్లి వ‌ర్గాల టాక్‌. ఖాళీ అవుతున్న స్థానాల్లో …

Read More »

రాజ‌మండ్రి సీటుపై వైసీపీ పిల్లి మొగ్గ‌లు…!

ఎలాగైనా స‌రే.. గెలిచి తీరాల‌ని వైసీపీ అధిష్టానం నిర్దేశించుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌మండ్రి సిటీ నియో జక‌వ‌ర్గం ఒక‌టి. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున తొలిసారి పోటీ చేసిన కింజ‌రాపు ఎర్ర‌న్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భ‌వానీ విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పాగా వేయాల‌నేది వైసీపీ ల‌క్ష్యం. దీంతో రాజ‌మండ్రిలో అనేక ప్ర‌యోగాలు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికి ఇక్క‌డ న‌లుగురు ఇంచార్జ్‌ల‌ను మార్చ‌డం పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా …

Read More »

శనివారం … జనసేన బిగ్ ప్లానింగ్ !

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో షార్ట్ పీరియడ్ వార్ కు తెరలేపారు. శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు జనసేన నేతలు, కార్యాకర్తలంతా జగనన్న కాలనీలను సందర్శించాలని పిలుపిచ్చారు. కొద్దిరోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పేదలకు ఇళ్ళపట్టాలిచ్చి ప్రభుత్వం జగనన్న కాలనీలను ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే. పట్టాలిచ్చిన ప్రాంతాల్లో ప్రభుత్వమే కాలనీలను ఏర్పాటుచేస్తోంది. ఇళ్ల నిర్మాణాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. అయితే …

Read More »

టెక్క‌లి టాక్‌: ఎవ‌రికైనా చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందేనా?

వ‌చ్చే ఎన్నిక‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న ఏపీలోని ప్ర‌ధాన ప‌క్షాల‌కు.. కొన్నికొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు టెస్టులు పెడుతున్నాయి. ఇలాంటి వాటిలో ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాలోని టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టి. ఇక్క‌డ నుం చి ప్ర‌స్తుతం టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఈయ‌న ఇక్క‌డ నుంచి 2014, 2019 ఎన్నిక‌ల్లో అచ్చెన్నాయుడు విజ‌యం సాధించారు. నిజానికి గ‌త ఎన్నిక‌ల్లోనే వైసీపీ ఆయ‌న‌ను ఓడించేందుకు ప్ర‌య‌త్నించింది. అయిన‌ప్ప‌టికీ.. టెక్క‌లిలో …

Read More »

జమిలి ఎన్నికలు మోడీ హయాంలో ఉండవిక !

త‌ర‌చుగా ఈ దేశంలో వినిపించే మాట‌.. జ‌మిలి ఎన్నిక‌లు! కేంద్రంలో ఎవ‌రు అధికారంలో ఉన్నా.. అదిగో జ‌మిలి ఎన్నిక‌లు.. ఇదిగో జ‌మిలి ఎన్నిక‌లు అంటూ మీడియాలో పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు వ‌స్తుంటాయి. ఇక‌, రాజ‌కీయ పార్టీలు కూడా దీనిపై కామెంట్లు చేయ‌డం.. ప‌రిపాటిగా మారింది. అయితే.. తాజాగా ఈ విష‌యంలో ఉన్న అన్ని శంక‌ల‌కు.. కేంద్రంలోని మోడీ స‌ర్కారు చెక్ పెట్టింది. జ‌మిలి అంత ఈజీకాదు! అని ఒక్క మాట‌తో …

Read More »

వినుకొండలో గాయ‌ప‌డిన ‘కార్య‌క‌ర్త‌’

ఉమ్మ‌డి గుంటూరు జిల్లా వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో తాజాగా జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ఇటు టీడీపీ, అటు వైసీపీ ల‌కు చెందిన కార్య‌క‌ర్త‌లు ప‌దుల సంఖ్య‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరు ప్ర‌స్తుతం స్థానిక ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక‌, ఆయా ఆసుప‌త్రుల‌కు నాయ‌కులు వెళ్లి ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లుచేస్తున్నారు. అయితే.. వాస్త‌వానికి ఇంత మంది కార్య‌క‌ర్త‌లు.. తీవ్ర గాయాలపాలు కావ‌డానికి ఎవ‌రిది త‌ప్పు? అనే చ‌ర్చ స్థానికంగా తెర‌మీదికి వ‌చ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం …

Read More »

పవన్ ను లాగిపెట్టి కొట్టాలనుంది: వాసిరెడ్డి పద్మ

ఆంధ్రప్రదేశ్ లో 30 వేల మంది మహిళల మిస్సింగ్ కరెక్టేనంటూ కేంద్ర మంత్రి స్వయంగా చెప్పడంతో ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంతో పాటు ఏపీ మహిళా కమిషన్, ఏపీ డీజీపీ ఇరకాటంలో పడ్డారు. ఆ గణాంకాలపై ఎవరికి వారు వివరణనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, కేంద్రం చెప్పిన లెక్కలపై సమాధానమివ్వాలంటూ ఏపీ మహిళా కమిషన్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలకు …

Read More »

పవన్ వి తప్పుడు లెక్కలు: ఏపీ డీజీపీ

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. వాలంటీర్లు సేకరించిన డేటా సంఘ విద్రోహ శక్తులకు వెళుతోందని, ఏపీలో దాదాపు 30 వేల మహిళలు మిస్సింగ్ అంటూ పవన్ చేసిన కామెంట్లు కాక రేపాయి. అయితే, పవన్ వి కాకి లెక్కలు అని వైసీపీ నేతలు కొట్టి పారేశారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ చెప్పిన గణాంకాలు కరెక్టేనని ఏకంగా …

Read More »

ఆముదాలవ‌ల‌స రాజ‌కీయం స‌ల‌స‌ల‌మంటోందే!

ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ఆముదాల‌వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం స‌ల స‌ల‌మంటోంద‌నే టాక్ వినిపిస్తోంది. ఇక్క‌డ చిత్ర‌మైన రాజ‌కీయం క‌నిస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన వారు పోటాపోటీగా రాజ‌కీయాల‌లో త‌ల‌ప‌డ‌తారు. మ‌ళ్లీ వారానికి ఒక‌సారైనా ఇళ్ల‌లో క‌లుసుకుంటారు. ఇదీ.. ఇక్క‌డి రాజ‌కీయం. వారే టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన ర‌వికుమార్‌, ప్ర‌స్తుత వైసీపీ నాయ‌కుడు, స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం. ఇద్ద‌రూ కూడా వ‌ర‌సుకు మేన‌ల్లుడు, మేన‌మామ‌లు. కానీ, రాజ‌కీయంగా …

Read More »

టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ: వినుకొండ‌లో పోలీసుల కాల్పులు

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని వినుకొండ‌లో తీవ్ర ఉద్రిక్త‌త కొన‌సాగుతోంది. టీడీపీ-వైసీపీ నేత‌ల మ‌ధ్య చోటు చేసుకున్న తీవ్ర వివాదం.. పోలీసులు గాలిలోకి కాల్పులు జ‌రిపే వ‌ర‌కు చేరింది. దీంతో ఇక్క‌డ ప‌రిస్థితి ర‌ణ‌రంగంగా మారింది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ హింసకు దారి తీసింది. వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు మ‌ట్టి, ఇసుక అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని.. కోట్ల రూపాయ‌లు దోచుకుంటున్నార‌ని కొన్నాళ్లుగా టీడీపీ నాయ‌కులు …

Read More »

డేంజ‌ర్లో క‌డెం ప్రాజెక్టు

భారీ వ‌ర్షాల కార‌ణంగా నిర్మ‌ల్ జిల్లాలోని క‌డెం ప్రాజెక్టు ప్ర‌మాదంలో ప‌డేలా క‌నిపిస్తోంది. వ‌ర‌ద ముప్పు పొంచి ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఈ ప్రాజెక్టుకు 3 ల‌క్ష‌ల 87 వేల క్యూసెక్కుల వ‌ర‌ద ప్ర‌వాహం వ‌స్తోంది. ప్రాజెక్టులో ప్ర‌స్తుత నీటి మ‌ట్టం 697 అడుగుల‌కు చేరుకుంది. ఈ ప్రాజెక్టు గ‌రిష్ఠ నీటి మ‌ట్టం 700 అడుగులుగా ఉంది. ఈ భారీ వ‌ర్షం కార‌ణంగా మ‌రింత వ‌ర‌ద ప్ర‌వాహం ప్రాజెక్టును …

Read More »