Political News

షాక్ ఇచ్చిన మంత్రి: బాగా పనిచేస్తున్నా అమ్మేస్తారట

Vizag Steel Plant

లోక్ సభలో కేంద్ర ఉక్కశాఖ మంత్రి ఆర్సీపీ సింగ్ ఓ విచిత్రమైన ప్రకటన చేశారు. ఉక్కు పరిశ్రమల అమ్మకంపై ఓ ప్రశ్నకు సమాధానమిస్తు దేశంలోని అన్నీ పరిశ్రమల్లో ప్రైవేటు సంస్ధలకన్నా ప్రభుత్వ రంగ సంస్ధలే బాగా పనిచేస్తున్నట్లు అంగీకరించారు. దేశవ్యాప్తంగా 869 ప్రైవేటు ఉక్కు ఉత్పత్తి పరిశ్రమలుంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో 9 పరిశ్రమలున్నట్లు మంత్రి చెప్పారు. గతేడాది అన్నీ ప్రైవేటు పరిశ్రమల ఉత్పత్తి టార్గెట్ 11.79 కోట్ల టన్నుల సామర్ధ్యంలో …

Read More »

అస‌లు వ‌దిలేసి.. టీడీపీ కొస‌రు రాజ‌కీయం..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఏం చేస్తోంది? ఎలా ముందుకు సాగుతోంది ? అంటే.. అస‌లు వ‌దిలేసింది గురూ! అనేకామెంట్ వినిపిస్తోంది. నిజానికి ప్ర‌తిప‌క్షం అంటే.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాలి. పోనీ.. క‌రోనా వ‌చ్చింద‌ని త‌ప్పించుకున్నా..ఏదో ఒక రూపంలో ప్ర‌జ‌ల‌కు చేరువ అవ్వాలి. క‌మ్యూనిస్టులు, బీజేపీ నేత‌లు.. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల్లోనే ఉన్నారు.కానీ, టీడీపీ మాత్రం త‌మ అవ‌స‌రం వ‌స్తే.. ఒక విధంగా.. ప్ర‌జ‌ల విష‌యానికి వ‌స్తే.. మ‌రో విధంగా …

Read More »

రచ్చరచ్చవుతున్న ట్యాపింగ్ దుమారం

దేశంలోని ప్రముఖుల మొబైల్ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై దుమారం పెరిగిపోతోంది. 300 మంది ప్రముఖుల ఫోన్లను ఇజాయెల్ కు చెందిన ఎన్ఒఎస్ సంస్ధ ద్వారా పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా హ్యాక్ చేసినట్లు సోమవారం కథనాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. కథనం ప్రకారం రాహూల్, ప్రియాంకా గాంధీ, కేంద్రమంత్రులు అశ్విన్ వైష్ణవ, ప్రహ్లాద్ సింగ్ పాటిల్ తో పాటు ప్రతిపక్ష నేతలు, 40 మంది జర్నలిస్టులు, ఓ జడ్జీ …

Read More »

రఘురామ విషయంలో మొబైలే కీలకమా ?

వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు బుక్కవటంలో మొబైల్ ఫోనే కీలకంగా మారిందా ? ఇదే అనుమానాలు పెరిగిపోతోంది. రఘురామ అరెస్టు నేపధ్యంలో ఏపి ప్రభుత్వం సుప్రింకోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఆ అఫిడవిట్ ప్రకారం ప్రభుత్వంపై తిరుగుబాటు ఎంపి దుష్ప్రాచారం చేసేందుకు భారీఎత్తున డబ్బులు తీసుకున్నట్లు తెలిసింది. ఆయనపై వస్తున్న అనేక ఆరోపణలకు ఫోన్లో చాలా ఆధారాలున్నట్లు సమాచారం. ప్రభుత్వంతో పాటు జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటు ఎంపి నోటికొచ్చినట్లు …

Read More »

ద్విముఖ వ్యూహంతో రేవంత్ దూకుడు.. కాంగ్రెస్ హ్యాపీయేనా?

ఇప్ప‌టి వ‌ర‌కు స్త‌బ్దుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో యువ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి కొత్త ఉత్సాహం పెల్లుబికే లా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. నిజానికి పార్టీ ప‌గ్గాల‌ను రేవంత్‌కు ఇవ్వ‌డం ఇష్టంలేని వారు చాలా మంది ఉన్నారు. దీంతో రేవంత్‌కు క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని.. పార్టీ పుంజుకోవ‌డం క‌ష్ట‌మ‌ని.. పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు, విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే.. వీటిని స‌వాలుగా తీసుకున్న రేవంత్‌.. ఒక‌వైపు అధికార …

Read More »

స‌ల‌హాదారుల విష‌యంలో జ‌గ‌న్ అంత‌ర్మ‌థ‌నం

వైసీపీలో ఇదే విష‌యంపై తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ సాగుతోంది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌…. ఆయ‌న లెక్క‌కు మిక్కిలిగా స‌ల‌హాదారు ప‌ద‌వులు కేటాయించారు. త‌న‌కు ఎన్నిక‌ల స‌మ‌యంలో సాయం చేసిన వారితోపాటు.. మీడియా ప‌రం గా త‌న వాయిస్‌ను బ‌లంగా వినిపించిన వారిని కూడా ఆయ‌న అక్కున చేర్చుకుని స‌ల‌హాదారు ప‌ద‌వుల‌కు ప్ర‌మోట్ చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. ఒక‌రిద్ద‌రు స‌ల‌హాదారులు మాత్ర త‌మ విధుల‌కు దూరంగా.. రాజ‌కీయాలు …

Read More »

3 కోట్లతో మంత్రికి ఇల్లు క‌ట్టించిన ఆ అధికారి ఎవరు సోమూ

బీజేపీ ఏపీ చీఫ్‌.. సోము వీర్రాజు.. అడ్డంగా బుక్క‌య్యారు. ఆయ‌న వేసిన వ్యూహం ఆయ‌న‌కే ఇప్పుడు రివ‌ర్స్ అయింది. రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించాల‌ని అనుకున్నారో..ఏమో తెలియ‌దు కానీ.. సోము.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. దీనికి సంబంధించి ఆయ‌న ఎలాంటి ఆదారాల‌ను చూపించ‌లేక పోయారు. దీంతో ఇప్పుడు స‌ద‌రు విమ‌ర్శ‌లు.. ఆయ‌న‌ను రాజ‌కీయంగా టార్గ‌ట్ చేయ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందంటూ.. సోము కొన్ని కీల‌క కామెంట్లు చేశారు. ఈ …

Read More »

మ‌ల్లాదిని ప్ర‌మోట్ చేస్తున్నారా? బెజ‌వాడ‌లో మారుతున్న రాజ‌కీయం

బెజ‌వాడ రాజ‌కీయాల్లో కీల‌క నేత‌గా ఉన్న బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌ల్లాది విష్ణుకు సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌మోష‌న్ ఇవ్వ‌నున్నారా? ఆయ‌న‌కు కేబినెట్‌లో బెర్త్ ఖ‌రార‌వుతుందా? ఇప్పుడు ఇదే అంశంపై బెజ‌వాడ‌లో జోరుగా చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్గా ఉన్న ఆయ‌న ను జ‌గ‌న్ ప‌క్క‌కు త‌ప్పించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని కొంద‌రు అంటున్నారు. అయితే.. ఇప్ప‌టికే మంత్రిగా ఉన్న వెలంప‌ల్లి శ్రీనివాస్‌కు …

Read More »

తెలంగాణ‌లో పాద‌యాత్ర‌ల సీజ‌న్

తెలంగాణలో రాజ‌కీయ ప‌రిణామాలు రోజురోజుకో కొత్త మ‌లుపు తిరుగుతున్నాయి. ప్ర‌ధాన పార్టీల్లో జ‌రుగుతున్న మార్పులు రాజ‌కీయ వేడిని పెంచుతున్నాయి. ఇంకా షెడ్యూల్ వెల్ల‌డికాని హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్రంలో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఆ ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ర‌పున మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతుండ‌గా మ‌రోవైపు అత‌ణ్ని నిలువ‌రించేందుకు సీఎం కేసీఆర్ ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తున్నారు. మ‌ధ్య‌లో కాంగ్రెస్ కూడా …

Read More »

ఆట ఇపుడే మొదలైందా ?

Navjot Singh Sidhu

క్రికెటర్ కమ్ సీనియర్ నేత నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూని పంజాబ్ పీసీసీ అధ్యక్షునిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు ఇష్టంలేకుండా జరిగిన నియామకం ఇది. అమరీందర్ తో పాటు చాలామంది ఎంపిలు, ఆయన మద్దతుదారులు వ్యతిరేకించినా సిద్దూకి అధిష్టానం పార్టీ పగ్గాలు అప్పగించటంతోనే పంజాబ్ లో అసలైన ఆట మొదలైనట్లయ్యింది. నిజానికి ఏ పార్టీలో అయిన కీలకమైన ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి లాంటి పదవుల్లో …

Read More »

టీడీపీ వియ్యంకులు జంపేనా…!

వాళ్లిద్దరూ వియ్యంకులు. టీడీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అడ్ర‌స్ లేరు. అస‌లు టీడీపీలో వాళ్ల గురించి ఎవ్వ‌రికి తెలియ‌దు. అయితే 2014లో టిడిపి అధికారంలోకి వ‌చ్చాక ఓ రేంజ్‌లో చ‌క్రం తిప్పారు. పైగా ఇద్ద‌రు మంత్రులుగా మామూలు హ‌వా చెలాయించ‌లేదు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోయింది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీలో ఎందుకు యాక్టివ్‌గా ఉండ‌డం… టైం వేస్ట్ అనుకున్నారో ఏమోగాని.. అసలు బ‌య‌ట‌కు రావ‌డం లేదు.. ఆ ఇద్ద‌రు టీడీపీ …

Read More »

అస్త్రాలు సిద్ధం చేసుకున్న టీడీపీ..

సోమ‌వారం నుంచి ప్రారంభం కానున్న పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీల మ‌ధ్య తీవ్ర యుద్ధ‌మే సాగ‌నుం దని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీ ప్ర‌బుత్వ వైఫ‌ల్యాల‌ను పార్ల‌మెంటు వేదిక‌గా ప్ర‌శ్నించేందుకు టీడీపీ ఎంపీలు అస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. వైసీపీని నిల‌దీయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ఇరు ప‌క్షాల మ‌ధ్య పార్ల‌మెంటు వేదిక‌గా వాగ్యుద్ధం జ‌రుగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ సమావేశంలో 29 బిల్లులు, 2 ఆర్థిక అంశాలపై చర్చ …

Read More »