Political News

బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ఫిట్టింగ్ పెట్టిందా?

నీవు నేర్పిన విద్యయే అన్న పద్దతిలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటాన్ని బీఆర్ఎస్ తట్టుకోలేకపోతోంది. అందుకనే మంత్రుల పర్యటనల్లో కావాలనే ప్రోటోకాల్ వివాదాన్ని తెస్తోంది. ప్రటోకాల్ పాటించటంపై తొందరలోనే కోర్టులో కేసులు వేయాలని కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే ఈమధ్యనే జనగామ నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ సమీక్ష చేశారు. ఆ సమీక్షలో బీఆర్ఎస్ ఎంఎల్ఏ పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు ఓడిపోయిన కాంగ్రెస్ నేతను కూడా మంత్రి వేదిక …

Read More »

అసమ్మతి నేతలపై వేటు తప్పదా ?

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, జరిగిన డెవలప్మెంట్ల ఆధారంగా అసమ్మతి నేతలపై కఠినంగా వ్యవహరించాలని బీజేపీ అగ్రనాయకత్వం డిసైడ్ అయ్యింది. ఇందులో బాగంగానే ఢిల్లీనుండి వచ్చి సమీక్ష జరిపిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అసమ్మతిపై వేటు వేయటంలో స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు సమాచారం. పార్టీలో అసమ్మతిని మొగ్గలోనే తుంచేయటంలో భాగంగా ఎంతటి నేతలైనా సరే ఉపేక్షించవద్దని కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అమిత్ షా స్పష్టంగా …

Read More »

నెలాఖరులోపు మరో మహాలక్ష్మి

ఈనెలాఖరులోగా మరో మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తేవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అవుతోంది. పథకం అమలుకు విధివిధానాలను రెడీచేయాలని ఉన్నతాధికారులకు రేవంత్ ఆదేశాలిచ్చినట్లు సమాచారం. మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన ప్రతి మహిళకు నెలకు రు. 2500 ఇస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. హామీని నిలబెట్టుకోవటంలో భాగంగానే ఈనెలాఖరుకల్లా పథకం అమల్లోకి వచ్చేయాలన్నది రేవంత్ ఆలోచనగా ఉంది. ఎందుకంటే ఫిబ్రవరిలో లోక్ సభ ఎన్నికలకు …

Read More »

ఆ స్థానం నుంచి పోటీ చేయను: కేశినేని నాని

టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహార శైలి కొద్ది నెలలుగా తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తన తమ్ముడు చిన్నితో విభేదాల నేపథ్యంలో…పార్టీలో చిన్నికి ప్రాధాన్యత పెరిగిన కారణంతో పార్టీకి నాని కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. అడపాదడపా చంద్రబాబుతో పాటు పార్టీ కార్యక్రమాల్లో కనిపించినప్పటికీ గతంలో ఉన్నంత యాక్టివ్ గా పార్టీలో నాని లేరన్నది బహిరంగ రహస్యమే. అయితే, తన తనయురాలు కేశినేని శ్వేతను విజయవాడ …

Read More »

మెట్రో లైన్ల ఖర్చుపై రేవంత్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో మెట్రో, ఫార్మాసిటీని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయబోతుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ ప్రచారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. మెట్రో, ఫార్మాసిటీ రద్దు చేయడం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లే మెట్రో మార్గాన్ని తగ్గిస్తామని ఆయన వెల్లడించారు. బీహెచ్ఈఎల్ నుంచి విమానాశ్రయానికి 32 కిలోమీటర్ల దూరం ఉందని, ఎంజీబీఎస్ నుంచి ఓల్డ్ సిటీ …

Read More »

వైసీపీ ఎఫెక్ట్‌.. ప‌క్కా ప్లాన్‌తో టీడీపీ

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ముందు నుంచి ప‌క్కా ప్లాన్‌తోనే అడుగులు వేసిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌, ఆయ‌న కుమారుడు నారా లోకేష్ కూడా క‌ష్ట‌ప‌డుతూ నే ఉన్నారు. అయితే.. ఇప్పుడు ఎన్నిక‌ల‌కు స‌మ‌యం వ‌చ్చేసిన నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థు ల‌ను ఖ‌రారు చేయాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో కొంత మేర‌కు జ‌ల్లాల బాధ్య‌త‌ల‌ను కీల‌క నాయ‌కుల‌కు అప్ప‌గించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. తాజాగా …

Read More »

మాజీ డిప్యూటీ సీఎంకి సీటు ఉన్న‌ట్టా… లేన‌ట్టా…?

వైసీపీలో మార్పులు త‌ప్ప‌డం లేదు. సీనియ‌ర్ నేత‌ల‌ను కూడా వారికి ఉన్న గ్రాఫ్‌, ప్ర‌జ‌ల్లో ఉన్న హ‌వా వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని పార్టీ అధిష్టానం మార్పుల‌కు శ్రీకారం చుట్టింది. ఈ క్ర‌మంలో టికెట్ వ‌స్తుంద‌ని ఆశించిన వారికి కూడా కొంత నిరాశ త‌ప్ప‌డం లేదు. దీంతో కొంద‌రు నాయ‌కులు ఏకం గా పోటీ చేయ‌బోమ‌ని ప్ర‌కటించారు. మ‌రికొంద‌రు స‌హ‌క‌రిస్తామ‌ని అంటున్నారు. ఏదేమైనా.. వైసీపీలో కొంత గంద‌ర గోళం నెల‌కొన్న …

Read More »

లోకేష్ – చంద్ర‌బాబు – ప‌వ‌న్.. ఈ కామ‌న్ పాయింట్ చూశారా…!

ఒకే సారి .. ఒకే స‌మ‌యంలో ప‌క్కాషెడ్యూల్‌. ఒకే సారి మూడు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆ పార్టీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చేఎన్నిక‌ల‌కు స‌మ‌యం పెద్ద‌గా లేక‌పోవ‌డం.. రాష్ట్రంలో అభ్య‌ర్థుల ఎంపిక‌కు ముందు.. మ‌రోసారి వేడి ర‌గిలించ‌డం.. వైసీపీని త‌ట్టుకుని నిల‌బ‌డేలా.. వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగ‌డం వంటి …

Read More »

కవిత పరువు పోగొట్టుకుంటున్నారా ?

అనవసరమైన మాటలు మాట్లాడటం వల్ల నేతలు తమ పరువును తామే తీసేసుకుంటారు. అందుకనే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇపుడిదంతా ఎందుకంటే కల్వకుంట్ల కవిత వ్యవహారం వల్లే.  ఇంతకీ విషయం ఏమిటంటే ఈమధ్యనే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దెబ్బ నుండి కేసీయార్ అండ్ కో  ఇంకా కోలుకోలేదు. అందుకనే మళ్ళీ ఇక్కడ ఓడిపోతే పరువుపోతుందని సింగరేణి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయద్దని …

Read More »

వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే సెల్ఫ్‌గోలేనా..

ఏపీలో పొలిటిక‌ల్ హీట్ పెరిగింది. ఒక‌వైపు.. వైసీపీ త‌మ‌కు టికెట్లు ఇవ్వ‌క‌పోవ‌డంతో అనేక మంది నాయ కులు అలుగుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి కూడా దూరంగా ఉంటామ‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వారు.. మ‌ళ్లీ తిరిగి దూరం కావాలంటే.. చాలా స‌మ‌యం, ఓర్పు.. నేర్పు.. ఇలా అనేకం కావాలి. పైకి చెప్పినంత తేలిక‌గా.. రాజకీయ స‌న్యాసం తీసుకోవ‌డం కుద‌ర‌దు. త‌మ‌నే న‌మ్ముకు న్న కార్య‌క‌ర్త‌లు కావొచ్చు. పారిశ్రామిక వేత్త‌లు …

Read More »

రాహుల్ గాంధీ తో షర్మిల భేటీ

కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వైఎస్ షర్మిలకు ముహూర్తం రెడీ అయ్యిందా ? అవుననే సమాచారం వస్తోంది కాంగ్రెస్ పార్టీ వర్గాల నుండి. ఈనెల 3 లేదా 7వ తేదీన పార్టీలోకి షర్మిల ఎంట్రీ ఉండచ్చని అంచనా అనుకుంటున్నారు. ఎంట్రీతో పాటు మరిన్ని విషయాలు మాట్లాడుకునేందుకు షర్మిల మంగళవారం ఢిల్లీకి వెళ్ళి రాహూల్ గాంధీతో భేటీ అవబోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పెద్దలకు షర్మిలకు మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నాయట. పార్టీవర్గాల …

Read More »

గ‌జ‌ప‌తుల ఆడ‌బిడ్డ‌కు మ‌రో ఛాన్స్‌.. టీడీపీ సంచ‌ల‌న నిర్ణ‌యం

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. గెలుపు గుర్రం ఎక్కేవారు ఎక్క‌డ ఉన్నా.. వెతికి ప‌ట్టుకుని మ‌రీ టికెట్లు ఇవ్వాల‌ని పార్టీ అధినేత చంద్ర బాబు నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ.. విజ‌య‌న‌గ‌రం జిల్లా గ‌జ‌ప‌తుల ఆడ‌బిడ్డ‌కే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ టికెట్ ఇవ్వాల‌ని భావిస్తున్నారు. దీనిపై అంత‌ర్గ‌త క‌స‌ర‌త్తు ముమ్మ‌రంగా సాగుతోంది. ఎవ‌రు.. ?  ఎందుకు? …

Read More »