Political News

మోడీకి ప్ర‌త్యామ్నాయం ఎవ‌రు? జాతీయ స్థాయిలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి ప్ర‌త్యామ్నాయం ఎవ‌రు? ఎవ‌రు ఆయ‌నకు దీటైన పోటీ ఇవ్వ‌గ‌ల‌రు? కేంద్రంపై ఎవ‌రు త‌మ‌దైన ముద్ర‌ను వేయ‌గ‌ల‌రు? ఇవీ.. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆస‌క్తి రేపుతున్న అంశాలు. సంప్ర‌దాయ కాంగ్రెస్ నేత‌ల‌కు భిన్నంగా.. వ్య‌వ‌హ‌రించ‌గ‌లిగే నాయ‌కుడు/నాయ‌కురాలు అయితేనే.. కేంద్రంలో మోడీకి ప్ర‌త్యామ్నాయం కాగ‌ల‌ర‌నే వాద‌న కొన్నేళ్లుగా వినిపిస్తున్నా.. అంతులేని అధికార పిపాస‌తో ర‌గిలిన నేత‌లు.. ఏర్ప‌రుచుకున్న కూట‌ములు.. కొద్దిరోజుల్లోనే కుప్ప‌కూలిన ప‌రిస్థితి అంద‌రికీ తెలిసిందే. ఈ …

Read More »

వివేకా హత్య మిస్టరీ బయటపడుతోందా ?

వైఎస్ వివేకానందరెడ్డికి హత్యకు ఉపయోగించిన ఆయుధాలు దొరికినట్లేనా ? సీబీఐ దూకుడు చూసిన తర్వాత అందరు ఇదే అనుకుంటున్నారు. వివేకా హత్య దర్యాప్తును సీబీఐకి ఇచ్చిన తర్వాత కూడా చానాళ్ళు పెద్దగా పురోగతి కనిపించలేదు. అయితే దర్యాప్తు తీరుపై మొదలైన ఆరోపణలు, విమర్శల కారణంగా సీబీఐ అధికారులు జోరుపెంచారు. దాంతో వివేకా ఇంటి వాచ్ మెన్ రంగయ్యను విచారించారు. దీంతో కాస్త డొంక కదిలింది. కదిలిన డొంక కారణంగా హతుని …

Read More »

నాడు బాబు.. నేడు జ‌గ‌న్‌.. మోడీ బాధితులే..

“తాను చెప్పింది వినాలి. తాను చెప్పింది చేయాలి. ఇంత‌కు మించి.. అంటే క‌ష్ట‌మే!” – ఇదీ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విధానం. ఆయ‌న గురించి చాలా ద‌గ్గ‌రగా తెలిసిన వారు.. ఇదే విష‌యాన్ని చెబుతుంటారు. మోడీ అనుకున్న‌దే జ‌రుగుతుంది. ఆయ‌న త‌ల‌పెట్టిందే పూర్త‌వుతుంది! అనే మాట బీజేపీలోనూ వినిపిస్తూనే ఉంటుంది. దీనికి విరుద్ధంగా లేక‌.. మోడీ త‌ల‌పుల‌కు వ్య‌తిరేకంగా ఎవ‌రు మాట్లాడినా.. ఆయ‌న ప‌క్క‌న పెట్ట‌డం.. లేదా ప‌ట్టించుకోకుండా …

Read More »

వీళ్ళు రెండు విధాల చెడ్డారా ?

వీళ్ళ పరిస్ధితిని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. వివిధ కారణాల వల్ల అధినేత చంద్రబాబునాయుడుపై నలుగురు టీడీపీ ఎంఎల్ఏలు తిరుగుబాటు చేశారు. మొదటగా గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ పార్టీకి వ్యతిరేకంగా గొంతు విప్పారు. వంశీ తర్వాత గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ మద్దాలి గిరి, చీరాల ఎంఎల్ఏ కరణం బలరాం, విశాఖ ధక్షిణం ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ కూడా చంద్రబాబుకు దూరమయ్యారు. ఈ నలుగురు ఎంఎల్ఏలకు చంద్రబాబుతో చెడిన తర్వాత పార్టీకి …

Read More »

సీఎం అభ్య‌ర్థిగా ప‌వ‌న్‌.. బీజేపీ మ‌రో త‌ప్పిద‌మా..?

ఏపీ రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయా ? ముఖ్యంగా బీజేపీ నేత‌లు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారా ? తాజాగా మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్య‌లతో రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ ఈ అంశాల‌పైనే సాగుతోంది. కాషాయ కండువా క‌ప్పుకోని ఓ నేత‌ను ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు బీజేపీ త‌హ‌త‌హ‌లాడుతోంద‌ని.. అందుకే త‌మ ప్ర‌భుత్వానికి ఇబ్బందులు సృష్టిస్తున్నార‌ని.. మంత్రి నాని చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. ఆయ‌న చేసిన …

Read More »

చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌నే నిజం చేసిన ఎంపీలు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా ఒక ప్ర‌క‌ట‌న చేస్తున్నారు. అదేంటంటే.. త‌న పార్టీకి ముగ్గురు మాత్ర‌మే ఎంపీలు ఉన్నా.. పాండ‌వుల‌తో స‌మాన‌మ‌ని.. గంగిగోవు లాంటి వాళ్ల‌ని.. వారి సేవ‌లు విస్తృతమ‌ని.. పార్ల‌మెంటులో సింహాల్లాగా పోరాడుతున్నార‌ని.. ఆయ‌న ప్ర‌క‌టిస్తున్నారు. ఇక‌, పార్టీ యువ నాయ‌కుడు, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ కూడా.. ఇదే విష‌యాన్ని తిరుపతి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లోనూ ప్ర‌చారం చేశారు. సింహంలాంటి టీడీపీ ఎంపీలు.. అంటూ..ఆయ‌న …

Read More »

అధ్యక్షునిగా ఎవరైనా ఒకటేనా ?

రాష్ట్రంలో బీజేపీ పార్టీకి సారధిగా ఎవరున్నా ఒకటేనా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలన్న ఆలోచన కేంద్రంలోని పెద్దలకే లేనపుడు పార్టీ ఇక ఎలా బలపడుతుంది ? అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్రప్రయోజనాలను తుంగలో తొక్కటమే టార్గెట్ గా పెట్టుకుని నరేంద్రమోడి సర్కార్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. అదేదో ఏపిపై పగతోనే మోడి వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. …

Read More »

జగన్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేస్తుందా ?

‘వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ చూస్తోంది’…ఇది తాజాగా మంత్రి పేర్నినాని చేసిన ఆరోపణ. మంత్రికి అలా ఎందుకని అనుమానం వచ్చిందో తెలీదు. తాను చేసిన ఆరోపణలకు మంత్రి వివరణ లేదా ఆధారాలను మాత్రం ఇవ్వలేదు. తమ ప్రభుత్వాన్ని కూల్చేసి బాబా రాజ్యం తేవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మాత్రమే చెప్పారు. ఆరోపణల విషయాన్ని పక్కనపెట్టేసినా అందులో నిజమెంత ? అనేది కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే జగన్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం బీజేపీకి …

Read More »

సోము… `వ‌ర్రీ`రాజ్… మార్పు త‌ప్ప‌దా?

Somu Veeraju

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, ఆర్ ఎస్ ఎస్ భావ‌జాలాన్ని పుణికి పుచ్చుకున్న నాయ‌కుడు సోము వీర్రాజు ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న‌ను త్వ‌ర‌లోనే మార్పు చేస్తారా? ఆయ‌న స్థానంలో వేరేవారికి ప‌గ్గాలు అప్పగించేందుకు బీజేపీ అధిష్టానం పావులు క‌దుపుతోందా? దీనికి సంబంధించి ఇప్ప‌టికే ఏపీ నేత‌ల‌కు సంకేతాలు కూడా ఇచ్చేసిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి రాష్ట్ర బీజేపీ నేత‌ల్లో చాలా సీనియ‌ర్ అయిన‌.. సోము.. త‌న దూకుడు కార‌ణంగా.. …

Read More »

కేసీఆర్ కు షాకిస్తున్న.. ‘తెలంగాణ నిరుద్యోగి మిర్చి బండి’

దానకర్ణుడు సైతం చేయలేని రీతిలో వినూత్న సంక్షేమ పథకాల్ని తీసుకొస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. రైతుబంధు పేరుతో.. పదుల సంఖ్యలో భూములు ఉన్న వారికి సైతం సాయాన్ని అందించిన ఆయన.. తాజాగా దేశంలో మరెవరికీ రాని అద్భుతమైన ఆలోచన చేయటం తెలిసిందే. ‘తెలంగాణ దళితబంధు’ పేరుతో ఆయన చెబుతున్న కాన్సెప్టు వింటున్న వారికి మైండ్ బ్లాక్ అయిపోతోంది. సామాజికంగా వెనుకబడి.. ఆర్థికంగా …

Read More »

దటీజ్ నవీన్ .. ప్రచారానికి చాలా దూరంగా

అవును ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురించి చెప్పుకుని తీరాలి. ఎందుకు చెప్పుకోవాలంటే ఒలంపిక్స్ లో పురుషుల, మహిళల హాకీ పోటీల్లో చూపించిన ప్రతిభకు యావత్ దేశం జేజేలు పలుకుతోంది. పురుషుల జట్టు బ్రాంజ్ మెడల్ సాధించటంతో యావత్ దేశం ఫిదా అయిపోయింది. అది కూడా 41 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ లో మెడల్ సాధించటంతో యావత్ దేశం ఆనంద చెప్పనలవి కావట్లేదు. మెడల్ సంపాదించలేకపోయినా మహిళల జట్టు కూడా …

Read More »

మాన్సాస్: ఏపీ సర్కారు లో రెండు వికెట్లు పడ్డాయి

మాన్సాస్, సింహాచలం దేవస్ధానం భూముల్లో జరిగిన అవకతవకల విషయంలో రెండు వికెట్లు పడిపోయాయి. అప్పట్లో భూములను ప్రైవేటుపరం చేయటంలోను, భూముల వివరాలు రికార్డులను మాయం చేయటంలో బాధ్యులుగా పేర్కొంటు ప్రభుత్వం దేవాదాయశాఖ అదనపు కమీషనర్ రామచంద్ర మోహన్ తో పాటు ఆలయ ఏఇవో అయిన సుజాతను సస్పెండ్ చేసింది. మాన్సాస్ ట్రస్టు భూముల వివిదాంతో పాటు సింహాచలం దేవాలయ భూములు రికార్డుల నుండి మాయమైపోయిన విషయంపై పెద్ద వివాదం రేగుతున్న …

Read More »