Political News

జగన్ పై పవన్ సెటైర్ బాంబులా పేలింది!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. భారత నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన పవన్… ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆయన ఓ బాంబులాంటి సెటైర్ సంధించారు. ఆ సెటైర్ …

Read More »

జ‌గ‌న్‌కు సెగ పెంచేసిన ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు.. ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రింత సెగ పెంచారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ మంట‌లు రేపుతున్నాయి. ముఖ్యంగా వైసీపీలో తీవ్ర క‌ల‌వ‌రానికి గురి చేస్తున్నాయి. ఇప్పటి వ‌ర‌కు దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వార‌సుడిగా.. జ‌గ‌న్ చెప్పుకొంటున్నారు. తానే నిజ‌మైన వార‌సుడిని అని ఆయన బ‌య‌ట‌కు చెప్ప‌క‌పోయినా.. త‌న పాల‌న‌లోనూ… పార్టీలోనూ.. వైఎస్ పేరును పెట్టుకున్నారు. ఆయ‌న పేరిట …

Read More »

యువ‌త‌కు పెద్ద‌పీట‌.. రూల్స్ ప‌క్క‌న పెట్టిన చంద్ర‌బాబు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు యువ‌త‌కు పెద్ద పీట వేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటు పార్టీలోను.. అటు ప్ర‌భుత్వంలోనూ కూడా.. ఆయ‌న యువ నేత‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. మంత్రుల‌ను చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా కూడా అవ‌కాశం ఇచ్చారు. అయితే.. ఇది రాజ‌కీయ కోణం. ఇక‌, పాల‌నా యంత్రాంగం ప‌రంగా కూడా.. చంద్ర‌బాబు తాజాగా తీసుకున్న నిర్ణ‌యంపై ఉన్న‌తాధికారులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. రూల్స్‌ను కొంత మేర‌కు ప‌క్క‌న పెట్టిన చంద్ర‌బాబు ట్రైనీ అధికారులుగా …

Read More »

‘చూసి ర‌మ్మంటే.. తీసుకొచ్చాడు.. శ‌భాష్‌’

సీఎం చంద్ర‌బాబు అంటే.. ప‌నిరాక్ష‌సుడ‌నే పేరు తెచ్చుకున్నారు. స‌రే.. ఆయ‌న సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఆయ‌న ద‌గ్గ‌ర ప్ర‌శంస‌లు ద‌క్కాలంటే.. మాట‌లు కాద‌ని అంటారు నాయ‌కుల నుంచి అధికారుల వ‌ర‌కు కూడా. దీనికి కార‌ణం.. అంత ట‌ఫ్ వ‌ర్క్‌ను ఆయ‌న అప్ప‌గించ‌డ‌మే కాదు, అంతే నిశితంగా కూడా గ‌మ‌నిస్తారు. ఎంతో కృషి చేస్తే త‌ప్ప‌.. చంద్ర‌బాబు ద‌గ్గ‌ర మార్కులు సంపాయించుకోవ‌డం అంత ఈజీ కాదు. తాజాగా ఆఘ‌న‌త‌ను సాధించారు .మంత్రి …

Read More »

మారిన లెక్క: మహానగరం కాదు.. అమరావతి మరో ప్రపంచం!

ఏపీ రాజధాని అమరావతిని ఇప్పటి వరకు మహానగరంగా, దేశంలోనే అతి కీలకమైన నగరంగా తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏఐ యూనివర్సిటీ సహా క్వాంటమ్ వ్యాలీ వంటివి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు అమరావతి అంచనాలు మారుతున్నాయి. గతంలో 33 వేల ఎకరాలు చాలనుకున్న రాజధాని నగరానికి తాజాగా మరో 44 వేల ఎకరాలు తీసుకుంటున్నారు. దీనిలో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ప్రపంచ స్థాయి క్రీడా నగరాన్ని …

Read More »

బుద్ధిగా వచ్చి లొంగిపోయిన మిథున్ రెడ్డి

నిజంగానే వైసీపీ కీలక నేత, రాజంపేట హ్యాట్రిక్ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి పెద్ద కష్టమే వచ్చిపడింది. ఏదో ఉపరాష్ట్రపతి ఎన్నికను సాకుగా చూపి ఓ నెల పాటో, 15 రోజుల పాటో బయట తిరుగుతూ వ్యవహారాలు చక్కబెట్టుకుందామని ఆయన అనుకున్నారు. అయితే విధి మాత్రం ఆయన అభీష్ఠాన్ని మన్నించలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు 5 రోజుల వెసులుబాటు సరిపోతుంది కదా అని చెప్పిన కోర్టు… ఆ 5 రోజుల …

Read More »

కట్టడి కుదరదు: తెలంగాణ హైకోర్టు తీర్పు చెబుతున్న పాఠం ఏంటి?

సామాజిక మాధ్యమం (సోషల్ మీడియా) ప్రస్తుతం దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న వారికి కంటిపై కునుకు పట్టనివ్వని అంశంగా మారింది. తాము అంతా బాగానే చేస్తున్నామనిపించినా, సోషల్ మీడియాలో మాత్రం తమపై దుమ్మెత్తి పోస్తున్నారని అధికార పక్షాలు వాపోతున్నాయి. ఇక అంతా బాగుంటే ప్రజలు ఎందుకు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు అన్నది సామాజిక ఉద్యమకారులు, తటస్థుల మాట. దీంతో ప్రభుత్వాలకు సోషల్ మీడియా అంటేనే వెగటు పుడుతోంది. ఫలితంగా విచ్చలవిడిగా …

Read More »

సోషల్ టాక్: తన గొయ్యి తానే తవ్వుకుంటున్న జగన్

వైసీపీ అధినేత జగన్ వ్యవహారంపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయన అధికారం కోల్పోయినా అహంకారం కోల్పోలేదని, ఇంకా వాస్తవాలు తెలుసుకోలేకపోతున్నారని వేలాది మంది నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా బుధవారం జగన్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా విశ్లేషకుల నుంచి విమర్శకుల వరకూ జగన్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఏమాత్రం బాధ్యత లేకుండా జగన్ వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఇలా అయితే వచ్చే ఎన్నికలకే …

Read More »

సీమపై కూటమి స్పెషల్ ఫోకస్..!

రాయలసీమపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందా? విపక్ష వైసీపీకి బలమైన కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లోనూ పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేయాలనిందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఏడాది రెండు కీలక కార్యక్రమాలను సీమలో నిర్వహించడం ద్వారా కూటమి పార్టీలు ఈ వ్యూహాన్ని బలపరుస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ అయితే చాలా పక్కా ప్లాన్‌తోనే వ్యవహరిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది మేలో నిర్వహించిన మహానాడును వైసీపీ అధినేత …

Read More »

మంచి టైమింగ్.. లోకేష్ గ్రాఫ్ పైపైకి..!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ మంత్రి నారా లోకేష్ సరైన సమయంలో సరైన విధంగా స్పందించారు. దీంతో ఆయన పేరు ఇప్పుడు మరోసారి జాతీయ స్థాయిలో పతాక శీర్షిక అయింది. నేపాల్‌లో సంభవించిన అల్లర్ల కారణంగా అక్కడ తెలుగు వారు చిక్కుకుపోయారు. ఒక్క తెలుగు వారే కాదు, దేశం నుంచి నేపాల్ పర్యటనకు వెళ్లిన చాలా మంది కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాస్తవానికి దీనిపై అధికారులకు బాధ్యతలు అప్పగించి …

Read More »

త్రిశంకు స్వ‌ర్గంలో వైసీపీ.. 15 నెల‌లు.. వ‌రుస షాకులు…?

YS Jagan Mohan Reddy

ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసిపి వ్యవహారం త్రిశంకు స్వర్గాన్ని తలపిస్తోంది. గడిచిన 15 నెలలుగా ఈ పార్టీ పరిస్థితి ఏంటి అని చూసుకుంటే కేవలం సోషల్ మీడియాకు పరిమితమైనట్టు స్పష్టమవుతుంది. వాస్తవానికి అధికారం కోల్పోయినంత మాత్రాన జన ఆదరణ కోల్పోతారని ఎవరు ఊహించరు. ఇది వైసీపీ విషయంలోనూ జరిగే అంశమే. కానీ, ఈ విషయాన్ని గుర్తించడంలో వైసిపి నేతలు ముఖ్యంగా వైసిపి అధినేత జగన్ వెనకబడ్డారనేది స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయ …

Read More »

కాలేజీకి అలా.. అమ‌రావ‌తికి ఇలా.. ఇదేం లాజిక్ జ‌గ‌న్?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2019-24 మ‌ధ్య ఐదేళ్లు అధికారంలో ఉండ‌గా జ‌గ‌న్ సర్కారు సాధించిన గొప్ప విజ‌యాల్లో ఒక‌టిగా వైసీపీ వాళ్లు చెప్పుకునే అంశం.. మెడిక‌ల్ కాలేజీల నిర్మాణం. జ‌గ‌న్ 17 మెడిక‌ల్ కాలేజీలు నిర్మించాడ‌ని వైసీపీ వాళ్లు ఘ‌నంగా చెప్పుకుంటూ ఉంటారు. ఐతే అందులో నాలుగైదుకు మించి కాలేజీల నిర్మాణం జ‌ర‌గ‌లేదు. పూర్త‌యిన కాలేజీలు కూడా పూర్తి స్థాయిలో ప‌ని చేయ‌ట్లేద‌న్న‌ది గ్రౌండ్ రిపోర్ట్. ఈ కాలేజీల నిర్మాణానికి కేంద్ర కూడా …

Read More »