Political News

జగన్ కు సుప్రీం కోర్టు నోటీసులు

సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యం జరుగుతోందని, ఆ కేసు విచారణను తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి మార్చాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే, తెలంగాణ సీబీఐ కోర్టులో జగన్ కేసులపై విచారణ బాగా ఆలస్యం అవుతుందని, 371 సార్లు జగన్ కేసులను సిపిఐ కోర్టు వాయిదా వేసిందని రఘురామ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక, కేసు విచారణకు ప్రత్యక్షంగా …

Read More »

సీపీఐ కూడా గెడ్ బై చెప్పేస్తుందా ?

కాంగ్రెస్ తో పొత్తుకు సీపీఐ కూడా గుడ్ బై చెప్పేస్తుందా ? రాబోయే తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ తో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సీపీఎం, సీపీఐకి పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా సీపీఐకి చెన్నూరు, కొత్తగూడెం సీట్లు ఇవ్వటానికి కాంగ్రెస్ అంగీకరించింది. సీపీఎం అడిగిన రెండుసీట్లు వైరా లేదా పాలేరు, మిర్యాలగూడెం సీట్లపైనే వివాదం కంటిన్యు అవుతోంది. ఎన్నిరోజులైనా పొత్తును కాంగ్రెస్ ఫైనల్ చేయకపోవటంతో పాటు గతంలో ఇస్తామని ప్రతిపాదించిన …

Read More »

మోడీకే అసలు పరీక్షా ?

తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ కాదు నరేంద్రమోడీకే అసలు పరీక్షగా మారబోతోంది. కారణం ఏమిటంటే పార్టీలో కానీ ప్రభుత్వస్ధాయిలో కానీ ఎవరినీ ఎదగనీయకుండా చేయటమే పెద్ద సమస్యగా మారింది. బీజేపీతో పాటు కేంద్రప్రభుత్వాన్ని మోడీ తన గుప్పిట్లో పెట్టుకున్నారు. గడచిన తొమ్మిదేళ్ళుగా ప్రభుత్వంతో పాటు పార్టీలో తనకు ఎదురులేకుండా చేసుకున్నారు. తన నాయకత్వానికి ధీటుగా ఇంకెవరు ఎదగకుండా అందరినీ తొక్కిపడేశారు. దానివల్ల ఇపుడేమైందంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు …

Read More »

కాంగ్రెస్ కు ఇంకో చాన్స్ అక్కరలేదు: కేసీఆర్

తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రేపు వెలువడనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకొని హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. మరోవైపు, పదేళ్లపాటు పాలన చేసి వ్యతిరేకతను మూటగట్టుకున్న బీఆర్ఎస్ ను గద్దె దించాలని కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ముమ్మరంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్…ప్రతిపక్షాలపై పదునైన విమర్శలతో …

Read More »

చంద్రబాబుపై ఐదో కేసు పెట్టిన సీఐడీ

టీడీపీ అధినేత నారా చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో అరెస్టు చేసి దాదాపు 52 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంచిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రిమాండ్ లో ఉండగానే ఆయనపై ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ కేసు పెట్టారు. స్కిల్ కేసుకు ముందే నమోదైన అంగళ్లు అల్లర్ల కేసు ఇందుకు అదనం. ఇక, బెయిల్ పై చంద్రబాబు విడుదల కావడానికి ఒక్క రోజు …

Read More »

ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు సాధ్యమైనన్ని హామీలు నెరవేర్చేందుకు అధికార పార్టీ సన్నాహాలు మొదలుబెట్టింది. ఈ క్రమంలోనే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి జగన్ సర్కార్ నడుం బిగించింది తాజాగా 900 గ్రూప్ 2 పోస్టులు, 100 గ్రూప్ 1 పోస్టుల నోటిఫికేషన్లతో కలిపి మొత్తం …

Read More »

టీడీపీ సానుభూతి ఓట్లు ఎవరికి?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్నప్ప‌టికీ.. టీడీపీ ఓటు బ్యాంకు మాత్రం పెద్ద‌గా ప్ర‌భావితం కాలేదు. ఆ పార్టీ విష‌యంలో ఐటీ ఉద్యోగుల నుంచి సెటిల‌ర్ల వ‌రకు సానుభూతి వ్య‌క్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్టు స‌మ‌యంలోనూ.. త‌ర్వాత‌.. ఆయ‌న జైలు నుంచి మ‌ధ్యంతర బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చాక హైద‌రాబాద్ స‌హా.. ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ ఉమ్మ‌డి జిల్లాల్లో ప్ర‌జ‌లు బారులు తీరి ఆయ‌నకు మ‌ద్ద‌తు తెలిపారు. …

Read More »

కేసీఆర్ అంటే.. కాళేశ్వ‌రం క‌రెప్ష‌న్ రావు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌ధాన పార్టీలైన బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌పార్టీల మ‌ధ్య పోరు ముమ్మరంగా సాగుతోంది. త‌మ‌ల‌పాకుతో నువ్వొక‌టంటే.. త‌లుపుచెక్క‌తో నే రెండంటా! అంటూ.. నాయ‌కు లు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాటల దాడిని మ‌రింత పెంచారు. ప్రాజెక్టుల కుంగుబాటు.. అవినీతి అంశాల‌తోపాటు 9 గంట‌ల విద్యుత్ అంశాల‌ను ఆయ‌న ప్ర‌స్తావిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా “కేసీఆర్ అంటే కాళేశ్వరం …

Read More »

గ్రామ‌స్థాయిలో కాంగ్రెస్ జోరు.. మారుతున్న తెలంగాణ పాలిటిక్స్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల క‌న్నా.. గ్రామీణ స్థాయి ఓటు బ్యాంకు ఎక్కువ‌. తాజాగా ఎన్నిక‌ల సంఘం ఇచ్చిన ముసాయిదా జాబితాలోనూ గ్రామీణ ఓటరు చైత‌న్యం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. దీంతో ప్ర‌ధాన పార్టీలు గ్రామీణ ఓట‌ర్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ ద‌ళిత బంధు, రైతు బంధు, 9 గంట‌ల విద్యుత్ వంటి వాటిని ప్ర‌ధాన ఎన్నికల అస్త్రాలుగా చేసుకుంది. ఇక‌, కీల‌క‌మైన మ‌రో …

Read More »

అబ్బో…ష‌ర్మిల పెద్ద ప్లానే వేశారుగా

తెలంగాణ రాజ‌కీయాల్లో తిరుగులేని శ‌క్తిగా ఎద‌గాల‌ని భావించి ప‌లు అవాంత‌రాలు ఎదుర్కొని వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే వ‌ర‌కు చేరిన దివంగ‌త సీఎం వైఎస్ త‌న‌య వైఎస్ ష‌ర్మిల మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు స‌ర్వం సిద్ధం చేసుకున్న‌ప్ప‌టికీ ప‌లువురు నాయ‌కులు అడ్డుపడిన కార‌ణంగా ఆ ప్ర‌క్రియ‌కు బ్రేక్ ప‌డింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే, స‌ద‌రు నాయకుల ఓటమే లక్ష్యంగా షర్మిల పావులు …

Read More »

బీఆర్ఎస్ ఎంపీ పై దాడి ఎందుకు చేసాడో తెలిసిపోయింది

ఆరు రోజుల క్రితం దుబ్బాక ప్రచారంలో ఉన్న ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డిపై ఒక యువకుడు కత్తితో దాడిచేసిన ఘటనకు రాజకీయాలతో సంబంధంలేదని తేలిపోయింది. ఇదే విషయాన్ని సిద్ధిపేట పోలీసు కమీషనర్ శ్వేత స్పష్టంచేశారు. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి దుబ్బాక ఎంఎల్ఏగా పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ప్రభాకరరెడ్డి ప్రచారంలో ఉండగా ఒక యువకుడు కత్తితో దాడిచేశాడు. ఆ దాడిలో ఎంపీకి పొత్తికడుపులో తీవ్రంగా గాయమైంది. ఇపుడు ఆసుపత్రి ఐసీయూలో …

Read More »

వివేక్ పై పేలుతున్న సెటైర్లు

తెలంగాణాలో బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన వివేక్ వెంకటస్వామి పై నెటిజన్లు విపరీతంగా సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ లో మొదలుపెట్టి చివరకు కాంగ్రెస్ లోనే చేరారని నెటిజన్లు జోకులు వేస్తున్నారు. ఒకసారి గెలుపు..ఆరుసార్లు పార్టీ మార్పంటు ఎగతాళి చేస్తున్నారు. పార్టీలు మారటంలో వివేక్ ట్రాక్ రికార్డు చాలా ఘనంగా ఉందని సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడైనా కాంగ్రెస్ లోనే స్ధిరంగా ఉంటారా లేకపోతే మళ్ళీ మారిపోతారా అని అడుగుతున్నారు. …

Read More »