Political News

సైదాబాద్ ఆరేళ్ల బాలిక పై అత్యాచారం, హత్య

హైదరాబాదులోని సైదాబాద్ సింగరేణి కాలనీలో  ఆరేళ్ల బాలిక పై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడి.. అనంతరం దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కాగా..  ఈ ఘటనలో పోలీసులు నిందితుడు రాజుని అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి జిల్లా లో అతడిని అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సింగరేణి కాలనీలో.. ఆరేళ్ల బాలిక అదృశ్యమైంది. బాలిక కోసం గాలించగా.. …

Read More »

వివేకా హంతకులు వీళ్ళేనా ?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకులు దొరికినట్లేనా ? సీబీఐ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టు ప్రకారం అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ వివేకాను హత్యచేసినట్లుగా సీబీఐ స్పష్టంగా చెప్పింది. తమకు లభించిన ఆధారాల ప్రకారం పై ఇద్దరే వివేకాను హత్య చేశారనటానికి చాలా ఆధారాలున్నట్లు సీబీఐ చెప్పింది. వివేకా కారు …

Read More »

లోకేశ్ ప్రెస్ మీట్ లో ఈ పాయింట్ హైలెట్ అంట

Lokesh

మాటల్లో తడబాటు.. స్పష్టమైన ఉచ్ఛారణ లేకపోవటం.. పలికే మాటల్లో అన్వయ దోషాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. మాజీ మంత్రి లోకేశ్ మాట్లాడుతుంటే.. రాజకీయ ప్రత్యర్థులు పండుగ చేసుకునే వారు. ఆయన ప్రెస్ మీట్ అయినంతనే.. ఆయన మాట్లాడిన మాటల్ని అసరాగా చేసుకొని మీమ్స్ మొదలు.. చిన్నిచిన్ని వీడియోల్ని చేసేవారు. అయితే.. అదంతా ఒకప్పుడు. చేతిలోని అధికారం చేజారిన తర్వాత.. లోకేశ్ రూపంలోనే కాదు.. మాటల్లోనూ మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. గతానికి …

Read More »

ఈటలను ఒంటరిని చేస్తున్న కేసీయార్

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పట్లో ఉప ఎన్నిక జరగదని తేలిపోయింది. అయినా కేసీయార్ తన వ్యూహాలకు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టలేదు. మంత్రులను నియోజకవర్గంలోనే మోహరించారు. వారంతా తమకు అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా చేసుకుంటూ పోతున్నారు. హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ రెగ్యులర్ గా నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారు. వీళ్ళ పర్యటనల్లో పైకి డెవలప్మెంట్ కార్యక్రమాల పర్యవేక్షణ అని కనిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం మరో ఎజెండా ఉంది. …

Read More »

హుజురాబాద్ ఉప ఎన్నిక.. కొండా సురేఖ మెలిక ఇదే..!

హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనే విషయం పై గత కొంతకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. ఎక్కువగా.. కొండా సురేఖ పేరు వినపడుతోంది. ఆమె అయితే.. కరెక్ట్ అంటూ చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు మొగ్గు చేపుతూ వస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎన్నిక‌ల క‌మిటీ చైర్మ‌న్ దామోద‌ర రాజ‌న‌ర్సింహ సైతం కొండా వైపుకే మొగ్గుచూపుతున్నారు. కొండా పాత నియోజ‌క‌వ‌ర్గం ప‌ర‌కాల‌కు హుజురాబాద్ …

Read More »

సినీ పరిశ్రమను నిలదీసిన ఎంపి

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సినీ పరిశ్రమను వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు రెచ్చగొడుతున్నారు. సినిమా టికెట్ల అమ్మకం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ తయారుచేస్తుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ వెబ్ సైట్ ను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తుందని తన ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర చరిత్రలో సినిమా టికెట్ల అమ్మకాన్ని ఒక వెబ్ సైట్ ద్వారా కంట్రోల్ చేయడం ఇదే …

Read More »

8 రోజులుగా ఢిల్లీలోనే కేసీఆర్.. ఏం చేస్తున్నారు?

ఔను! ఇప్పుడు ఇదే ప్ర‌శ్న తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీకి వచ్చి ఎనిమిది రోజులైంది.(గురువార‌మే ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న పూర్తి చేసుకుని హైద‌రాబాద్‌కు తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు) వాస్త‌వానికి ఆయ‌న సెప్టెంబ‌రు 1న ఢిల్లీకి వ‌చ్చారు. త‌ర్వాత 8 రోజులు ఢిల్లీలో నే ఉన్నారు. ఈ ఎనిమిది రోజుల్లో ఆయన హడావుడిగా పాల్గొన్న కార్యక్రమాలేవీ పెద్దగా కనిపించలేదు. ఢిల్లీకి చేరుకున్న రెండు రోజులు మాత్ర‌మే …

Read More »

మ‌ళ్లీ అదే డిమాండ్‌.. రాహుల్ గాంధీ ఈ సారైనా!

మోడీ ప్ర‌భ‌తో 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌లు మొద‌లు కేంద్రంలో అధికారం కోల్పోయి రాష్ట్రాల్లో ప‌ట్టు కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ ద‌య‌నీయంగా మారుతోంది. ఆ పార్టీని స‌మ‌ర్థంగా న‌డిపించే నాయ‌కుడే లేడు. ఇప్ప‌టికీ ఆ పార్టీకి అధ్య‌క్షుడూ లేడు. కానీ తాజాగా మ‌రోసారి రాహుల్ గాంధీనే కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష‌డిని చేయాల‌నే డిమాండ్ వినిపిస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌ను విమ‌ర్శించ‌డంలో ప‌దును పెంచడంతో పాటు పార్ల‌మెంట్‌లో విప‌క్షాల‌ను ఏకం …

Read More »

సీబీఐ తో కేసీఆర్ సర్కార్ కి రేవంత్ రెడ్డి షాక్..!

కేసీఆర్ సర్కార్ ని ఇరకాటంలో పెట్టేందుకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే.. కేసీఆర్ సర్కార్ పై సీబీఐ కి రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కోకాపేట భూముల విక్రయం లో రూ. 1500 కోట్ల కుంభకోణం జరిగిందని…ఈ కుంభకోణం పై విచారణ జరగాల్సిన అవసరం ఉందని తన ఫిర్యాదు లో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కుంభకోణా ల్లో అనేక మంది ఐఏఎస్ అధికారుల …

Read More »

స‌జ్జ‌ల బాధ్య‌త‌లేంటీ.. ఆయ‌న చేస్తున్న‌దేంటి.. -రఘురామ

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున పోటీ చేసి న‌ర్సాపురం నుంచి ఎంపీగా గెలిచిన ర‌ఘురామ కృష్ణం రాజు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సొంత పార్టీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జ‌గ‌న్‌పై పాల‌న వైఫ‌ల్యాల‌ను ఎత్తిచూపుతూ త‌రచూ ఆరోప‌ణ‌లు చేస్తూ ప్ర‌భుత్వానికి కొర‌క‌రాని కొయ్య‌లా మారార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీకి రెబ‌ల్‌గా మారిన ఈ ఎంపీ ఇప్ప‌టికే సీఎం జ‌గ‌న్, ఎంపీ విజ‌య సాయిరెడ్డి …

Read More »

వాళ్ల‌పై బాబు క‌న్నేశారా?

రెండు ద‌శాబ్దాల‌కు పైగా రాజ‌కీయ అనుభ‌వం.. ఒక‌టికి రెండు సార్లు అధికారాన్ని చేప‌ట్టిన సామ‌ర్థ్యం మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సొంతం. కానీ గ‌త 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ప్ర‌భంజ‌నం ముందు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆయ‌న నిల‌బ‌డ‌లేక‌పోయారు. ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూశారు. ఒక‌ప్పుడు వెలుగు వెలిగిన తెలుగు దేశం పార్టీ ఆ త‌ర్వాత ఢీలా ప‌డిపోయింది. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీకి మునుప‌టి వైభ‌వాన్ని క‌ట్ట‌బెట్టేందుకు బాబు ఇప్ప‌టి నుంచే సిద్ధ‌మ‌వుతున్నార‌ని …

Read More »

చిన్నమ్మకు ఎదురు దెబ్బ..100కోట్ల ఆస్తులు జప్తు..!

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి, అన్నాడీఎంకే మాజీ నేత శశికళకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. చిన్నమ్మకు చెందిన దాదాపు రూ.100కోట్ల ఆస్తులను బినామీ చట్టం కింద ఆదాయపన్ను శాఖ జప్తు చేసింది. శ‌శిక‌ళ‌కు చెందిన ఆస్తుల‌ను ఆదాయ ప‌న్ను శాఖ బుధ‌వారం బినామీ లావాదేవీల నిషేధిత చ‌ట్టం కింద‌ అటాచ్ చేసింది. చెన్నై శివార్ల‌లోని ప‌య్య‌నుర్ గ్రామంలోని ఆస్తుల‌ను ఐటీ అధికారులు అటాచ్ చేశారు. …

Read More »