Political News

మహిళలకే టాప్ ప్రయారిటి

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మహళలకు టాప్ ప్రయారిటి దక్కుతోంది. పదువులు ఏవైనా కానీండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకే అగ్రస్ధానం ఇవ్వాలని జగన్ ఓ ఫార్ములా పెట్టుకున్నారు. పై వర్గాల్లో కూడా అవకాశం ఉన్నంతలో మహిళలకే పట్టం కట్టాలనేది జగన్ నిర్ణయం. ఇందులో భాగంగానే తాజాగా వెల్లడైన పరిషత్ ఫలితాల ప్రకారం జడ్పీ ఛైర్మన్లు, మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ పదవుల్లో కూడా మహిళలకే …

Read More »

టీడీపీ-జ‌న‌సేన.. ట్ర‌య‌ల్ ర‌న్ ఓకే… ఇక‌.. ఒక్క‌టే మిగిలింది…!

రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్పుడు పై మాటే రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ.. మ‌రో ప‌క్షం జ‌న‌సేలు.. ముసుగులు తీసేస్తే.. ఇక‌, తిరుగు లేద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా వ‌చ్చిన జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌లే కాకుండా.. కొన్నాళ్ల కింద‌టే జ‌రిగిన మునిసిప‌ల్‌, పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ.. ఈ రెండు పార్టీలు క‌లిసి పోటీ చేశాయి. (స్థానికంగా నేత‌లు చేతులు క‌లిపార‌ని.. త‌మ‌కు సంబంధం లేద‌ని.. పార్టీలు ప్ర‌క‌టించుకున్నాయి). అయితే.. …

Read More »

కుప్పంకన్నా ఈ నియోజకవర్గాలే బెటరా ?

తాజాగా వెల్లడైన పరిషత్ ఎన్నికల ఫలితాలను చూస్తే కుప్పం నియోజకవర్గం కన్నా మరో 12 నియోజకవర్గాలే బెటర్ రిజల్ట్సు సాధించినట్లే ఉన్నాయి. కుప్పం నియోజకవర్గంలో 66 ఎంపీటీసీలుంటే టీడీపీ గలిచింది ముచ్చటగా మూడంటే 3 ఎంపీటీసీలు మాత్రమే అని అందరికీ తెలిసిందే. దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పంలో ఇలాంటి ఫలితాలు రావటం చాలా విచిత్రమనే చెప్పాలి. నియోజకవర్గంలో నాలుగు జడ్పీటీసీలుంటే నాలుగు జడ్పీటీసీలను వైసీపీ గెలుచుకున్నది. నాలుగు జడ్పీటీసీలతో …

Read More »

కొండా.. అదును కోసం చూస్తున్నారా?

రాజ‌కీయాల్లో దూకుడుగా ఉండ‌డ‌మే కాదు.. స‌రైన స‌మ‌యంలో స‌రైన వ్యూహాలు అనుస‌రించాల్సి ఉంటుంది. తెలివిగా అడుగులు వేయాల్సి ఉంటుంది. అదును కోసం వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మాజీ మంత్రి కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి కూడా ఇదే బాట‌లో సాగుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాజ‌కీయ నాయ‌కులు పార్టీలు మార‌డం స‌హ‌జ‌మే. ఎక్కువ కాలం ఖాళీగా ఉండ‌కుండా ఏదో ఓ పార్టీలో కొన‌సాగుతారు. కానీ ఇప్పుడు కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి మాత్రం ఏ పార్టీలో …

Read More »

కేటీఆర్ ప‌రువు న‌ష్టం దావాలో రేవంత్‌కు కోటి జ‌రిమానా!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, యువ నేత‌, ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డికి హైద‌రాబాద్ సిటీ కోర్టు భారీగానే షాక్ ఇచ్చింది. ఇటీవ‌ల కాలంలో అధికార పార్టీ మంత్రి కేటీఆర్‌పై ఆయ‌న దూకుడుగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. రేవంత్‌.. సీఎం కేసీఆర్‌, ఆయ‌న త‌న‌యుడు.. మంత్రి కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల రేవంత్‌.. డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి కేటీఆర్‌పై మ‌రింత సంచ‌ల‌న …

Read More »

ఒక మోడీ- ఒక దేశం- కొన్ని వేలాలు!!

దేశంలో రెండో ద‌ఫా పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన న‌రేంద్ర‌మోడీ స్ట‌యిలే వేర‌ని అంటున్నారు .. నెటిజ‌న్లు. తొలి ఐదేళ్ల మాట ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. రెండో ద‌ఫా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. మాత్రం ఆయ‌న చేస్తున్న సంద‌డి.. అంతా ఇంతా కాద‌నే విమ‌ర్శ‌లు వున్నాయి. ఒక‌ప్పుడు.. అద్వానీ.. దేశం వెలిగిపోతోంది! అంటూ.. ప్ర‌చారం చేసేవారు. అయితే.. ఇప్పుడు మోడీ.. హ‌యాంలో అంత‌కు మించి! అన్న విధంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ దేశం.. …

Read More »

ష‌ర్మిల పెయిడ్ దీక్షా.. గుట్టు బ‌య‌ట‌ప‌డిపోయిందా?!

తెలంగాణ రాజ‌న్న రాజ్యం తీసుకువ‌స్తానంటూ.. పార్టీ పెట్టిన వైఎస్‌ ష‌ర్మిల‌కు తాజాగా భారీ షాక్ త‌గిలింది. ఆమె చేస్తున్న దీక్ష‌ల‌కు వ‌స్తున్న‌వారిని సాధార‌ణ ప్ర‌జ‌ల‌ని.. వారంతా సీఎం కేసీఆర్‌పై ఆగ్ర‌హంతో ఉన్నార‌ని కొన్నాళ్లుగా ఆమె చెబుతున్నారు. అయితే.. తాజాగా ఈ వ్యాఖ్య‌ల వెనుక నిజాలు.. ఆ దీక్ష‌ల్లో కూర్చుంటున్న వారి అస‌లు విష‌యాలు వెలుగు చూశాయి. దీంతో ఈ ప‌రిణామం.. ష‌ర్మిల‌కు ఆమె పార్టీకి తీవ్ర ఇబ్బందిగా ప‌రిణ‌మించ‌డం గ‌మ‌నార్హం. …

Read More »

కాంగ్రెస్ వ్యూహం బాగానే ఉంది, కానీ…

పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్ జీత్ సింగ్ చన్నీ బాధ్యతలు తీసుకున్నారు. పంజాబ్ లో ముఖ్యమంత్రిగా నియమితులైన మొదటి దళిత నేత చన్నీయేనట. అంటే ఇప్పటివరకు అగ్రవర్ణాల్లోని వారే రాష్ట్రాధిపతులుగా ఏలినట్లు స్పష్టమవుతోంది. ఎన్నికలు మరో ఆరుమాసాల్లో ఉండగా హై కమాండ్ అమరీందర్ ను తప్పించటం తప్పా ? ఒప్పా అన్నది వేరే విషయం. బలమైన నేతగా గుర్తింపున్న అమరీందర్ ను తప్పించటం వెనుక హై కమాండ్ కు పెద్ద …

Read More »

సైలెంట్ గా పనిచేసుకెళుతున్న రేవంత్

కొత్తగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి చాలా సైలెంట్ గా తనపనేదో తాను చేసుకునెళిపోతున్నారు. తెలంగాణా చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి కేసీయార్ పై రేవంత్ పెద్ద యుద్ధమే చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎంతమంది సీనియర్లు తనతో కలిసొస్తారనే విషయాన్ని పక్కనపెట్టేసి తనతో కలిసొచ్చే నేతలతోనే యుద్ధాన్ని ప్రారంభించేశారు. ఇదే సమయంలో తనంటే వ్యతిరేకంగా ఉండే సీనియర్లను నేరుగా వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి మద్దతు ఇవ్వాలని రిక్వెస్టు …

Read More »

అచ్చంగా వైఎస్ అడుగుజాడల్లోనే

తొందరలోనే మరో పాదయాత్ర మొదలవ్వబోతోంది. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 20వ తేదీనుండి తన పాదయాత్ర మొదలవుతుందన్నారు. చేవెళ్ళ నియోజకవర్గం నుండి మొదలయ్యే పాదయాత్ర 90 నియోజకవర్గాల్లో సాగుతుంది. చేవెళ్ళల్లో మొదలయ్యే పాదయాత్ర అన్నీ నియోజకవర్గాలు తిరిగి చివరకు మళ్ళీ చేవెళ్ళలోనే ముగుస్తుంది. కేసీయార్ పాలనకు వ్యతిరేకంగా జనాలను చైతన్యవంతులను చేయటమే ధ్యేయంగా పాదయాత్ర ఉంటుందన్నారు. చేవెళ్ళ నుండే పాదయాత్ర ఎందుకు మొదలవ్వబోతోందంటే సెంటిమెంట్ …

Read More »

వైసీపీ ఎంపీ.. ఎమ్మెల్యేల లొల్లి.. పార్టీకి దెబ్బ ఖాయం

పార్టీ ఒకటే అయినా.. నేతల మధ్య పవర్ గేమ్ కొన్నిసార్లు పార్టీకి చికాకుగా మారుస్తూ ఉంటుంది. అందునా అధికారంలో ఉన్న పార్టీకి ఈ తలనొప్పులు ఎక్కువగా ఉంటాయి. తాజాగా ఏపీ అధికారపక్షం వైసీపీలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే నెలకొంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ.. పార్టీకి చెందిన ఎంపీపై ఘాటు విమర్శలు చేశారు. వీరిద్దరి మధ్యన లొల్లి ఉందన్న …

Read More »

చేతులారా రేవంత్ అధిక్యత ప్రదర్శించే ఛాన్స్ ఇచ్చిన కేటీఆర్

మీడియాతో మాట్లాడే సమయంలోనూ.. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడేటప్పుడు వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వ్యవహరించటం మంత్రి కేటీఆర్ కు అలవాటు. తాను టార్గెట్ చేస్తే.. ఎదుటోళ్లు ఎంతటి వారైనా సరే డిఫెన్సులో పడిపోవాలన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. అందుకే.. ఎంత ఆవేశంతో ట్వీట్లు చేసినా.. ఆగ్రహంతో మాట్లాడినా కేటీఆర్ బుక్ కావటం.. సెల్ఫ్ గోల్ చేసుకోవటం లాంటి మాటలు పెద్దగా కనిపించవు. మొన్నటికి మొన్న సొంత పార్టీ నేత కమ్ …

Read More »