తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఆమేరకు పొత్తులు ఫైనల్ చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 119 స్థానాల తెలంగాణ అసెంబ్లీలో జనసేనకు బీజేపీ 9 స్థానాలు కేటాయించింది. వీటిపై తాజాగా ఓ క్లారిటీకి వచ్చిన జనసేన.. వెంటనే అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తం జనసేనకు కేటాయించిన 9 స్థానాలకుగాను.. 8 చోట్ల అభ్యర్థులను జనసేన …
Read More »బీజేపీ వస్తే బీసీ ముఖ్యమంత్రి: మోడీ
హైదరాబాద్ లో జరిగిన బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు కే లక్ష్మణ్, ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితర నేతలు హాజరయ్యారు. నా కుటుంబ సభ్యులారా అంటూ తన ప్రసంగాన్ని ప్రధాని మోడీ తెలుగులో ప్రారంభించారు. సభలో …
Read More »వైసీపీ వ్యూహానికి సుప్రీంకోర్టు బ్రేకేస్తుందా?
కొన్ని కొన్ని విషయాలు చిన్నవే అయినా.. నాగరిక సమాజానికి సంబంధం లేదని అనుకున్నా.. విషయ ప్రాధాన్యాన్ని బట్టి వాటికి ప్రాధాన్యం వచ్చేస్తుంది. ఆయా విషయాలు అత్యంత వేగంగా ప్రచారంలోకి వచ్చేస్తాయి. చర్చలుగా రూపాంతరం కూడా చెందుతా యి. దీనిపై ఏం జరుగుతుందో? ఏం చేస్తారో? అనే ఉత్కంఠ కూడా తెరమీదికి వస్తుంది. ప్రస్తుతం ఇలాంటి ఓ విషయమే ఏపీలో గుప్పు మంది! నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా.. ఎవరూ పట్టించుకోవడం …
Read More »బీజేపీకి పూర్తి మద్దతిస్తాం: పవన్
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాదులో నేడు జరిగిన బీసీల ఆత్మగౌరవ సభకు హాజరైన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఉంటుందని, బిజెపికి తాను పూర్తి మద్దతు ప్రకటిస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ …
Read More »నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ‘కామ’ వ్యాఖ్యలు
బిహార్ సీఎం నితీశ్ కుమార్. ఈ పేరు వినగానే సౌమ్యుడు, వినయశీలి, రాజకీయంగా పరిణితి ఉన్న వివాద రహిత నాయకుడి గా చెబుతారు. అంతేకాదు..కేంద్రంలోని నరేంద్ర మోడీని సైతం ఎదిరించి.. పాలన సాగిస్తున్న నేతగా కూడా గుర్తింపు తెచ్చుకు న్నారు. అలాంటి నితీశ్ కుమార్ నోట.. అనకూడని మాట.. బహిరంగ ప్రాంతాల్లో వినకూడని మాట వచ్చింది. అది కూడా ఏ నలుగురు మధ్యో కాదు.. తన పార్టీ నేతల మధ్య …
Read More »నన్ను తిట్టిన వారు ఏమయ్యారో తెలుసుగా: మోడీ
“తెలంగాణ ఎన్నికల్లో నన్ను తిడుతున్నారు. కానీ, నన్ను తిట్టిన వారు ఏమయ్యారో తెలుసుగా. నన్ను తిట్టిన నాయకులు.. ప్రజల మధ్య లేరు. ప్రజల ఓట్లు కూడా వారికి పడవు. కనీసం అధికారంలోకి వచ్చేందుకు కనీస దూరంలో కూడా లేరు” అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీఎన్నిక లనేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల తరఫున ఆయన ఈ రోజు తొలిసారి ప్రచారానికి వచ్చారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో …
Read More »షర్మిల క్యామెడీ పాలిటిక్స్
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షు రాలు వైఎస్ రాజకీయాలు క్యామెడీగా మారాయా? వైఎస్ కుటుంబం నుంచి కీలక నాయకులు వచ్చి.. ప్రజలతో జై కొట్టించుకున్నారు. కానీ, షర్మిల మాత్రం ప్రజాక్షేత్రంలో పోటీకి దూరం అంటూ.. కేసీఆర్ కోసమే తాను పోటీ నుంచి విరమించుకున్నానని చెబుతుండడం.. అదేసమయంలో కాంగ్రెస్ నేత, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై పరోక్ష విమర్శలు చేయడం …
Read More »బీజేపీకి దగ్గరై.. నేతలకు దూరమై!
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. మరో జాతీయ పార్టీ బీజేపీకి చేరువయ్యారు. కాంగ్రెస్లో ఉన్న ప్రభంజనం ఉంటుందని ఆశించారు. అడిగిన విశాఖ సీటు ఇవ్వకపోయినా.. సర్దుకు పోయి.. ఇష్టం లేని రాజం పేట నియోజకవర్గం నుంచే 2019లో పోటీ చేశారు. తర్వాత.. ఓటమి భారంతో కొన్నాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. కీలక నేతల నుంచి ఎలాంటి సానుభూతీ రాకపోయినా సర్దుకుపోయారు. వేచి వేచి.. చివరకు అధిష్టానం మెప్పుపొందారు. కీలకమైన ఏపీ బీజేపీ …
Read More »ఎంఎల్సీలపై కేసీయార్ మండిపోతున్నారా ?
కొందరు ఎంఎల్సీలపై కేసీయార్ మండిపోతున్నారట. కారణం ఏమిటంటే పార్టీ తరపున పోటీచేస్తున్న అభ్యర్ధుల విజయానికి వీళ్ళు ఏమాత్రం సహకరించటంలేదట. సహకరించకపోగా వ్యతిరేకంగా పనిచేస్తు ఓటమికి కారణమవుతున్నారనే సమాచారం కేసీయార్ కు అందిందని పార్టీవర్గాల సమాచారం. విషయం ఏమిటంటే ఎంఎల్సీలుగా ఉంటూనే ఎంఎల్ఏ టికెట్ల కోసం కొందరు బాగా ప్రయత్నించారు. అయితే ఎంఎల్సీలుగా ఉన్న వాళ్ళకి మళ్ళీ ఎంఎల్ఏ టికెట్లు ఎందుకని కేసీయార్ పట్టించుకోలేదు. దాంతో కొందరు ఎంఎల్సీలకు మండిందట. అందుకనే …
Read More »ఎంఐఎం వద్దంది.. కాంగ్రెస్ రమ్మంటోంది
తెలంగాణ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ సాగుతోంది. అందుకు కలిసొచ్చే ఏ చిన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ వదలడం లేదు. పార్టీకి లాభం అవుతుందనకునే విషయంలో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది. అది నేతల చేరికలైనా, టికెట్ల కేటాయింపు అయినా. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నుంచి కీలక నేతలను పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్ వీళ్లలో చాలా మంది టికెట్లు కేటాయించింది. ఇప్పుడు ఎంఐఎం కీలక నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను …
Read More »పువ్వాడ – కేసీఆర్ను ఫుట్బాల్ ఆడేసిన తుమ్మల..!
కామెంట్:“తుమ్మలు.. తప్పులను నమ్మకండి. తుమ్మకు ముళ్లుంటయి.. వాటి వల్ల ప్రయోజనం లేదు. పువ్వాడ పువ్వులాంటోడు. మంచి సువాసన వస్తది. ఆయనను నమ్మండి. ఉపయోగం ఉంటుంది. పువ్వుల్లో పెట్టి చూసుకుంటడు” ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ కామెంట్. కౌంటర్:“ఔను.. పువ్వాడ పువ్వే. కానీ, పూజకు పనికిరాని వయ్యారి భామ పువ్వు. తుమ్మ చెట్లకు ముళ్లున్నా.. దానిని నాగలి చేసుకుని దున్నుకుంటే బతుకు ఇస్తుంది. పంటలు పండేలా చేస్తుంది”-తాజాగా ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి …
Read More »చంద్రబాబు..ఆపరేషన్ సక్సెస్…కోర్టులో రిలీఫ్!
టీడీపీ అధినేత చంద్రబాబుకు క్యాటరాక్ట్ ఆపరేషన్ నిర్వహించే క్రమంలో ఆయనకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చంద్రబాబుకు వైద్యులు క్యాటరాక్ట్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. దాదాపు 2 గంటలపాటు శ్రమించిన వైద్యులు ఆయనకు సక్సెస్ ఫుల్ గా ఆపరేషన్ చేశారు. చంద్రబాబు ఆపరేషన్ తర్వాత ఇంటికి వెళ్లారు. ఆయనను చూసేందుకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates