ఔను! ఇప్పుడు ఈ మాటే వైసీపీలో వినిపిస్తోంది. ఒక ఎంపీ అంటే.. దాదాపు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రజాప్రతినిధి. ఆ దర్పమే వేరు. ఎక్కడికి వెళ్లినా.. అధికారుల రాచమర్యాదలు.. గౌరవాలు.. ప్రొటోకాల్.. ఇవన్నీ.. ఎంపీలకు సహజంగా దక్కేవే. వీటికి అదనంగా.. సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి కూడా అంతే రేంజ్లో గౌరవ మర్యాదలు దక్కుతాయి. అయితే ఇది గతం. ఇప్పుడు వైసీపీలో అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఎవరూ …
Read More »ఎన్నికల్లో పోటీ చేయను.. కానీ టీడీపీలో కొనసాగుతా.. నాని!
టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇక నుంచి ఎన్నికల్లో పోటీ చేరనే చర్చ బెజవాడలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో ఇదే విషయాన్ని చెప్పారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో పాటు ఆయన కుమార్తె శ్వేత కూడా ఎన్నికల్లో పోటీ చేయబోమని అధినేతకు చెప్పారట. ఎన్నికల్లో పోటీ చేయనంత మాత్రాన పార్టీకి దూరంగా ఉంటానని అనుకోవద్దని, పార్టీతోనే కొనసాగుతానని చెప్పారని సమాచారం. ఇప్పటికే తన కుమార్తె …
Read More »సీఎం జగన్కు అస్వస్థత.. ఢిల్లీ టూర్ క్యాన్సిల్
ఏపీ ముఖ్యమంత్రి.. జగన్మోహన్ రెడ్డి శనివారం తలపెట్టిన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. గురువారం రాత్రికే ఢిల్లీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. దీనిని మీడియాకు కూడా విడుదల చేశారు. అయితే.. అనూహ్యంగా ఆయన శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం రోజు వారీ వ్యాయామంలో భాగంగా.. జగన్ వ్యాయామానికి దిగారు. అయతే.. ఆయన కుడి పాదం అనూహ్యంగా మెలిదిరగడంతో బెణికింది. దీంతో ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు. ఈ క్రమంలో …
Read More »పీఎం కేర్స్ వివాదాస్పదం !
కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవడం కోసం విరాళాల సేకరణకు ప్రధాని నరేంద్ర మోడీ 2020 మార్చి 27న పీఎం కేర్స్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా వచ్చిన విరాళాలను కరోనాపై పోరాటంలో ఖర్చు చేస్తామని ప్రకటించారు. ప్రధాని పిలుపునకు స్పందించిన ఎంతో మంది బడా వ్యాపారవేత్తలు సినీ రాజకీయ ప్రముఖులు మొదలు సాధారణ ప్రజల వరకూ డబ్బులు డొనేట్ చేశారు. దీంతో అసలు పీఎం కేర్స్కు ఎంత విరాళాలు వచ్చాయి? …
Read More »పవన్ వల్ల జరిగేపనేనా ఇది ?
వైసీపీ దాష్టీకపు పాలనకు వ్యతిరేకంగా జనసేన క్షేత్రస్ధాయిలో పోరాటాలు చేస్తుందని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాజాగా ప్రకటించారు. ప్రతిపక్షమన్నాక యాక్టివ్ గా ఉండాల్సిందే. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను, అధికార పార్టీ నేతల ధౌర్జన్యాలను ఎదుర్కోవాల్సిందే అనడంలో సందేహం లేదు. కానీ ఈ పని జనసేన అధినేత వల్ల అవుతుందా అనేదే పెద్ద సందేహం. ఎందుకంటే గతంలో కూడా పవన్ చాలాసార్లు పిలుపిచ్చినా అమల్లోకి వచ్చింది లేదన్న విషయం …
Read More »ఢిల్లీ కోర్టులో కాల్పులు.. గ్యాంగ్స్టర్ సహా నలుగురు మృతి
దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. అది కూడా ఢిల్లీలోని స్థానిక రోహిణి కోర్టులో ఈ కాల్పు లు జరగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కాల్పుల్లోమొత్తం.. నలుగురు మృతి చెందారు. వీరిలో కరడు గట్టిన గ్యాంగ్ స్టర్ కూడా ఉండడం.. గ్యాంగ్ స్టర్ కేంద్రంగానే కాల్పులు జరగడం .. ప్రాధాన్యం సంతించుకుంది. మహారాష్ట్రంలో అత్యాచారాలు, దోపిడీలకు సంబంధించి జితేంద్ర గోగిపై 19 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో …
Read More »మోడికి సుప్రింకోర్టు పెద్ద షాక్
ప్రధానమంత్రి నరేంద్రమోడికి సుప్రింకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. కేంద్రం సమ్మతితో పనిలేకుండానే పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగంపై వారం రోజుల్లో నిపుణుల కమిటిని వేయబోతున్నట్లు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించటం కేంద్రప్రభుత్వం+బీజేపీలో సంచలనంగా మారింది. పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి ప్రముఖుల మొబైల్ ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేస్తోందనే ఆరోపణలు దేశంలో ఎంతటి సంచలనమైందో అందరికీ తెలిసిందే. దీనిపై కొందరు వేసిన పిటీషన్లను సుప్రింకోర్టు విచారిస్తోంది. విచారణ సందర్భంగా …
Read More »తాజా ట్విస్ట్ : ఆ స్నేహం.. శత్రుత్వంగా మారె!
ఆ ఇద్దరు బలమైన నాయకులే.. తమ సామాజిక వర్గాల్లో గొప్ప పట్టున్న నేతలు. కొన్నాళ్లూ ఒకే పార్టీలో కలిసి పని చేశారు. ఏ కార్యక్రమమైనా ఇద్దరు కలిసే వెళ్లేవాళ్లు. స్నేహంతో సాగారు. కానీ ఇప్పుడు ఒకరిపై మరొకరు కత్తి దూసుకునేందుకు సిద్ధమయారు. రాజకీయ రణక్షేత్రంలో ప్రత్యర్థులుగా తలపడేందుకు కదులుతున్నారు. పొలిటికల్ చెస్లో ఒకరిపై మరొకరు ఎత్తులు వేసుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు.. ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ …
Read More »రాజమండ్రి టీడీపీకి ఎంపీ అభ్యర్థి కావలెనా?
తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన రాజమండ్రి ఎంపీ స్థానం విషయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సీటును ఎవరికి కేటాయిస్తారు? ఎవరు ఇక్కడ పాగా వేస్తారు? అనేది సీనియర్ల మధ్య చర్చగా మారింది. దీనికి కారణం.. వరుసగా ఇక్కడ నుంచి పోటీ చేసిన సీని నటుడు.. సీనియర్ నాయకుడు.. మాగంటి మురళీ మోహన్ ఇక్కడ నుంచి తప్పుకోవడమే. అనారోగ్య కారణాలతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. అంతేకాదు.. అసలు …
Read More »ఏపీ ప్రభుత్వంపై పవన్ అదిరిపోయే ట్వీట్
ఏపీ ప్రభుత్వంపై తరచుగా.. విమర్శలు గుప్పించే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీతో చేతులు కలిపిన తర్వాత.. విమర్శలు తగ్గించారు. అడపా దడపా మాత్రమే చిన్న పాటి కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు మాత్రం ట్విట్టర్ వేదిగా .. ఓ రేంజ్లో ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. చిన్న చిన్న పదాలతో ఏపీ సర్కారు వైఖరిని ఆయన ఎండగట్టారు. ఎక్కడా భారీ విమర్శలు గుప్పించలేదు. కానీ.. పదునైన వ్యాఖ్యలతో …
Read More »ఐఏఎస్ శ్రీలక్ష్మికి బిగ్ షాక్.. సీబీఐ కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్
ప్రస్తుతం ఏపీలో కీలక బాధ్యతల్లో ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి భారీ షాక్ తగిలింది. సీఎం జగన్కు సంబంధించిన గత అక్రమాస్తుల కేసుల్లో ఆమె ఒకసారి.. జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. కొన్నాళ్లు తెలంగాణలో పనిచేసిన ఆమెను ఏపీ సీఎం జగన్ కోరికోరి రాష్ట్రానికి తెచ్చుకున్నారు. అయితే.. ఇప్పుడు మరోసారి ఆమె జైలు జీవితం గడపాల్సి వస్తోందని అంటున్నారు న్యాయ నిపుణులు. తాజాగా ఈ …
Read More »మళ్లీ ఢిల్లీకి కేసీఆర్.. ఈ సారి ఏం చేస్తారు?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. అన్ని కుదిరితే.. ఆయన శుక్రవారమే (రేపే) ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కనున్నారని.. తెలంగాణ భవన్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. వాస్తవానికి ఇటీవలే ఢిల్లీలో పర్యటించిన కేసీఆర్.. సుమారు వారం రోజులకు పైగానే అక్కడ గడిపారు. ఈ నెల 1 ఢిల్లీ పయనమైన కేసీఆర్.. అక్కడ పార్టీ భవనానికి శంకు స్థాపన చేశారు. అదేసమయంలో ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ …
Read More »