తిరుపతి పార్లమెంటు స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. దీనిపై అధికార వైసీపీ చాలానే ఆశలు పెట్టుకుంది. సిట్టింగు సీటు కావడం, వరుసగా దీనిని గెలుచుకుంటూ ఉండడం(2014, 2019)తో ఇప్పుడు జరగనున్న ఉప ఎన్నికలోనూ దీనిని కైవసం చేసుకునేందుకు ఉన్న అన్ని మార్గాల్లోనూ ప్రయత్నాలు చేయాలని ఇప్పటికే పార్టీ నిర్ణయించుకుంది. ఇక, ఇదే సీటును సొంతం చేసుకునేందుకు బీజేపీ-జనసేనల కూటమి పట్టుబడుతోంది. అయితే.. ఈ పార్టీల మద్య టికెట్ వివాదం …
Read More »తమ్ముళ్ళ గొడవలో చంద్రబాబుకే షాకిచ్చిన కేశినేని
తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడుకే విజయవాడ ఎంపి కేశినేని నాని షాకిచ్చారు. విజయివాడ మున్సిపల్ కొర్పొరేషన్ మేయర్ అభ్యర్ధి ఎంపిక గొడవలో పాత విషయాలన్నీ బయటకు వచ్చాయి. దాంతో మండిపోయిన ఎంపి గతంలో చంద్రబాబు నిర్వాకాన్ని బయటపెట్టి వాయించేశారు. అప్పట్లో ఎన్నికలు అర్ధాంతరంగా వాయిదాపడిన సమయంలో మేయర్ అభ్యర్ధిగా 39వ డివిజన్ అభ్యర్ధి పూజితను ఫోకస్ చేశారు. అయితే తాజాగా మరో డివిజన్లో పోటీ చేస్తున్న అభ్యర్ధి శివను ప్రకటించారట. పూజితేమో …
Read More »వైసీపీ ఫుల్లు హ్యాపీ
కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా నోటిఫికేషన్ తో వైసీపీ ఫుల్లు హ్యాపీగా ఉంది. ఎందుకంటే శాసనమండలిలో ఖాళీగా ఉన్న, ఖాళీ అవబోతున్న స్ధానాలను భర్తీ చేయటమే ఇందుకు కారణం. మార్చి 29వ తేదీకి టీడీపీకి చెందిన ముగ్గురు సభ్యులు తిప్పేస్వామి, గుమ్మడి సంధ్యారాణి, వీవీవీ చౌదరి రిటైర్ అవబోతున్నారు. ఇక వైసీపీకి చెందిన మహమ్మద్ ఇక్బాల్ పదవీకాలం ముగుస్తోంది. అలాగే మండలి సభ్యునిగా ఉన్న పిల్లి సుభాష్ …
Read More »షాక్.. ఏపీ ఉద్యమ నేత చలసాని కుమార్తె సూసైడ్
ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆంధ్ర హక్కుల గురించి మాట్లాడినంతనే గుర్తుకు వచ్చే చలసానికి తీరని విషాదం కమ్మేసింది. ఆయన కుమార్తె శిరిష్మ తాజాగా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఉదంతం షాకింగ్ గా మారింది. హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఉదంతం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఉదంతం …
Read More »ఇలా అయితే.. బెజవాడ టీడీపీకి బీటలే!
టీడీపీకి అంతో ఇంతో బలం ఉన్న నగరం విజయవాడ. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న బెజవాడ.. తర్వాత కాలంలో టీడీపీకి ప్రధాన కేంద్రంగా మారింది. కొన్నాళ్లు .. కాంగ్రెస్ నాయకులు చక్రం తిప్పి నా.. ప్రధానంగా దేవినేని నెహ్రూ హయాంలో టీడీపీ పుంజుకుంది. ఫలితంగా నగరంలోని కొండప్రాంతాలు.. శివారు ప్రాంతాల్లోనూ టీడీపీ బలమైన శక్తిగా ఉంది. ఇక, నగరంలోనూ కమ్మ సామాజిక వర్గం… ఎక్కువగా ఉండడంతో వారంతా టీడీపీకి బలమైన …
Read More »మిలటరీ నాయుడికి సర్ ప్రైజ్ ఇచ్చిన జగన్
అధికారంలో లేనప్పుడు అధినేతలకు ముఖం చూపించేందుకు చాలా మంది ఇష్టపడరు. అదే సమయంలో అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత.. తమను విపరీతంగా అభిమానించే వారిని సైతం పెద్దగా పట్టించుకోని నేతలు కొందరుంటారు. ఇందుకు భిన్నంగా మరికొందరు అధినేతల తీరు ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ.. సీఎం జగన్ కానీ.. తమను అమితంగా అభిమానించే వారు ఎక్కడున్నా సరే.. తామేస్వయంగా వారి దగ్గరకు వెళ్లటం అలవాటు. ఇలాంటి సీన్లు …
Read More »పుట్టినరోజున కేసీఆర్ ఎక్కడున్నారు? ఎవరిని మాత్రమే కలిశారు?
ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ పుట్టినరోజు ధూంధాంగా జరిగింది. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా టీఆర్ఎస్ నేతలు ఎవరికి వారు తమ సొంత పుట్టినరోజును కూడా జరుపుకోనంత ఘనంగా బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వేడుకల్ని నిర్వహించారు. హైదరాబాద్ లోని జలవిహార్ లో మంత్రి తలసాని అధ్వర్యంలో 67కేజీల కేక్ ను కట్ చేశారు.ఈ కార్యక్రమానికి.. …
Read More »ఉక్కు దీక్షలకు మద్దతు…టైమింగంటే శివాజీదేనబ్బా
సినీ నటుడు శివాజీకి సినిమాల్లో ఆశించినంతగా గుర్తింపు రాలేదు గానీ… రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా ఎంట్రీ లేకున్నా… ఆయా సమస్యలపై తనదైన శైలి టైమింగ్ తో ఎంట్రీ ఇచ్చిన ఆయనకు ఎనలేని గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. ఏపీపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందంటూ అప్పుడెప్పుడో గరుడ పురాణం పేరిట ప్రత్యేక పరంపరను కొనసాగించిన శివాజీ…. ఏపీలో కొత్తగా కొలువుదీరిన జగన్ సర్కారు వైఖరి, ప్రముఖ టీవీ ఛానెల్ టీవీ9 వివాదంతో …
Read More »వైరల్ వీడియో.. రాహుల్ ముందు సీఎం కామెడీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దక్షిణాది రాష్ట్రాలకు వచ్చినపుడు ఆయన ప్రసంగాల్ని స్థానిక భాషల్లో తర్జుమా చేయడానికి, అలాగే జనాలు ఇక్కడి భాషల్లో చెప్పే విషయాలను హిందీ లేదా ఇంగ్లిష్లో చెప్పడానికి పక్కనే పేరున్న నాయకులు నిలబడుతుంటారు. ఐతే కొన్నిసార్లు ఈ అనువాదాలు తేడా కొట్టేసి రాహుల్ చాలా ఇబ్బంది పడిపోయిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చాలానే కనిపిస్తాయి. గత నెలలో తమిళనాట పర్యటించిన సందర్భంగానే ఈ …
Read More »బాబు కోటలో జగన్ పాగా వేసినట్టేనా?
కుప్పం… ఈ పేరు వింటేనే… టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును 35 ఏళ్లుగా గెలిపిస్తూ వస్తున్న నియోజకవర్గం మన క్ల ముందు కదలాడుతుంది. అంతేనా… టీడీపీకి కంచుకోటగా కుప్పంను పరిగణిస్తాం కదా. అందుకే కదా… స్వయంగా ప్రచారానికి కూడా వెళ్లకున్నా.. ఏడు పర్యాయాలుగా చంద్రబాబు అక్కడ గెలుస్తూ వస్తున్నారు. అలాంటి కుప్పంలో ఇప్పుడు జగన్ పార్టీ వైసీపీ పాగా వేసిందనే మాట ఆసక్తి రేకిస్తోంది. చంద్రబాబు సొంత నియోజవర్గం ఏమిటీ? …
Read More »పాదయాత్ర వల్ల ఉపయోగం ఉంటుందా ?
విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకునేందుకు వైసీపీ ఆధ్వర్యంలో పాదయాత్ర మొదలవ్వబోతోంది. ఈనెల 20వ తేదీన వైజాగ్ లోని జీవీఎంసి గాంధీ విగ్రహం దగ్గర మొదలయ్యే పాదయాత్ర స్టీలు ప్లాంట్ దగ్గర ముగుస్తుంది. 25 కిలోమీటర్ల పాదయాత్రలో వైసీపీ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డే స్వయంగా నడుస్తారట. 25 కిలోమీటర్ల పాదయాత్రకు తానే నాయకత్వం వహిస్తానని విజయసాయి చెప్పారు. విజయసాయి పాదయాత్రంటే ఇతర నేతలు కూడా పాల్గొంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే …
Read More »రేవంత్ సభలో సూరీడు… వాటీజ్ గోయింగ్ ఆన్?
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో రోజుకో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంటోంది. ఇలాంటి ఘటనల పరంపరలో బుధవారం నాడు వాటన్నింటిని తలదన్నెలా ఓ ఘటన జరిగింది. దివంగత సీఎం వైఎఎస్ రాజశేఖరరెడ్డి సేవకుడిగా ఆయన వెన్నంటే నడిచిన సూరీడు అలియాస్ సూర్యనారాయణ రెడ్డి… వైఎస్ కు వైరి వర్గం టీడీపీలో ఏళ్ల తరబడి సాగి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన మల్కాజిగిరీ ఎంపీ రేవంత్ రెడ్డి సభలో ప్రత్యక్షమయ్యారు. రేవంత్ సభా వేదికపైకి …
Read More »