Political News

ఆ స్కీం వెనుక భారీ స్కాం – పవన్

ఏపీ సీఎం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చి.. అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మం(ప‌థ‌కం) ‘స‌మ‌గ్ర భూర‌క్ష‌’. ఎప్పుడో ద‌శాబ్దాలుగా ఉన్న భూమి స‌మ‌స్య‌ల‌కు ఈ కార్య‌క్ర‌మం ద్వారా ప‌రిష్కారం చూపించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు. ఇది గ్రామీణ స్థాయిలో ప్ర‌జ‌ల‌కు ల‌భించిన ఒక వ‌ర‌మ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. అయితే.. తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘భూర‌క్ష‌’ ప‌థ‌కంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ‘భూర‌క్ష‌’ ప‌థ‌కాన్ని కేవ‌లం దోచుకున్న భూముల‌ను దాచుకునేందుకు …

Read More »

ష‌ర్మిల గురించి రాజారెడ్డి.. వైఎస్ ఆత్మ‌ల‌తో మాట్లాడా.. : పాల్

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమార్తె, ప్ర‌స్తుతం కాంగ్రెస్ నాయ‌కురాలు వైఎస్ ష‌ర్మిల‌పై పొలిటిక‌ల్ క‌మెడియ‌న్ ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ స‌టైర్ల‌తో విరుచుకుప‌డ్డారు. త‌న వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన స‌మ‌యంలో ష‌ర్మిల డిస్కో డ్యాన్స్ చేస్తుంద‌ని అనుకున్నాన‌ని వ్యాఖ్యానించా రు. అస‌లు ఏముంద‌ని వైఎస్సార్ తెలంగాణ‌ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసింద‌న్నారు. అయినా.. పోయి పోయి.. కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డ‌మేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కాంగ్రెస్‌లో పార్టీని …

Read More »

విజ‌య‌వాడ ఎంపీ టికెట్‌పై టీడీపీ క్లారిటీ.. మంట‌లు మొద‌లు!

విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానం విష‌యంలో టీడీపీలో నెల‌కొన్న విభేదాల‌కు చెక్ పెడుతూ.. ఆ పార్టీ అధి నేత చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఎంపీగా ఉన్న కేశినేని నాని సోద‌రుడు కేశినేని చిన్నికి టీడీపీ ఎంపీ టికెట్ ఖ‌రారైన‌ట్టు స‌మాచారం. ఇదే విష‌యాన్ని పార్టీ కీల‌క నాయ‌కులు ఎంపీ నానికి సైతం చేర‌వేసిన‌ట్టు తెలిసింది. అంతేకాదు.. ఇటీవ‌ల ఘ‌ర్ష‌ణ జ‌రిగిన తిరువూరు నియోజ‌కవ‌ర్గానికి కూడా నానిని దూరం పెట్టారు. …

Read More »

కేటీయార్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా ?

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనాల్లో నవ్వుల పాలవుతున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే కేటీయార్ వైఖరిని దుమ్ము దులిపేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే కేటీయార్ స్వయంకృతమనే చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీయార్ చేస్తున్న ప్రతి విమర్శా రివర్సు కొడుతోంది. అందుకనే కేటీయార్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా అనే అనుమానాలు పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీయార్ తాజాగా 420 పేరుతో ఒక బుక్ …

Read More »

10 రోజుల్లో మొదటి జాబితానా ?

పదిరోజుల్లో మొదటి జాబితా విడుదల చేయడానికి చంద్రబాబు నాయుడు రెడీ అవుతున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. టీడీపీ,జనసేన పొత్తులో సీట్ల సర్దుబాటు, నియోజకవర్గాల కేటాయింపుపై ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్యలో చర్చలు ఫైనల్ అయినట్లు సమాచారం. అయితే ఆ విషయాన్ని ఇంతకాలం ఇద్దరు అధినేతలు బయటపెట్టలేదు. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత జాబితాను బయటపెట్టాలన్నది మొదట్లో ఇద్దరు అనుకున్నారట. అయితే ఇపుడు …

Read More »

టీడీపీ,జనసేనను వదులుకునే ధైర్యం చేయలేకపోతున్నారు

గురువారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ పొత్తులపై తన అభిప్రాయాన్ని ఫైనల్ చేసిందా ? కమలనాథులు ఇచ్చిన సమాచారం ప్రకారం అవుననే అనిపిస్తోంది. రాబోయే ఎన్నికలు, పార్టీ పరిస్ధితి, పొత్తుల వ్యవహారం, అభ్యర్థుల ఎంపిక తదితరాలపై చర్చించేందుకు బీజేపీ కోర్ కమిటి నేతలు చర్చలు జరిపారు. సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో మెజార్టీ నేతలు పొత్తులుండాలనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు పెరుగుతాయేమో కానీ సీట్లు మాత్రం …

Read More »

ఏపీ కాంగ్రెస్..లీడర్ ఓకే..కేడర్ వీకే!

కాంగ్రెస్ పార్టీ…భారత దేశంలో ఘన చరిత్ర కలిగిన గ్రాండ్ ఓల్డ్ ట్రంక్ పార్టీ…దాదాపు 140 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సెక్యులర్ పార్టీ గత దశాబ్దకాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది. ముఖ్యంగా గత పదేళ్లుగా ఏపీ, తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. 2014లో బీజేపీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా క్లిష్ట పరిస్థితులను చవిచూసింది. కానీ, 2004-2014 వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమా అంటూ …

Read More »

ఏపీ రాజకీయాల్లో షర్మిల ప్రభావం పక్కా: బ్రదర్ అనిల్

కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని వైఎస్ షర్మిల విలీనం చేసిన వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సమయంలో షర్మిల వెంట ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బ్రదర్ అనిల్ కుమార్ కాంగ్రెస్ …

Read More »

సజ్జలతో నాకు గొడవేంటి?: ఎంపీ గోరంట్ల

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గొడవ పడ్డారట…ఈ వార్త మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. సిట్టింగ్ స్థానం మార్చడంపై గోరంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారని, సజ్జలకు గోరంట్లకు వాగ్వాదం జరిగిందని పుకార్లు వచ్చాయి. దీంతో, ఆ విషయంపై గోరంట్ల మాధవ్ స్పందించారు. తాను సజ్జలతో మాట్లాడిన మాట వాస్తవమేనని, కానీ, ఆయనకు తనకు గొడవ జరగలేదని గోరంట్ల అన్నారు. వైసీపీ తనకు …

Read More »

ఎవరు కాంగ్రెస్ లో చేరినా ఊడేదేం లేదు: కొడాలి నాని

వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల విలీనం చేసిన వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే షర్మిల చేరికపై వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో తుడిచిపెట్టుకుని పోయిందని. భూస్థాపితం అయిందని అన్నారు. ఇప్పుడు కొత్తగా …

Read More »

జగన్ ‘చిచ్చు’ కామెంట్ల పై షర్మిల రియాక్షన్

కాకినాడలో జరిగిన వైఎస్సార్ పెన్షన్ కానుక బహిరంగ సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల కోసం కొన్ని పార్టీలు పొత్తులతో జిత్తులు వేస్తుంటాయని, ఆఖరికి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేందుకు, కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. వైఎస్ షర్మిలను ఉద్దేశించి జగన్ ఆ కామెంట్లు చేశారని ప్రచారం జరిగింది. ఈ …

Read More »

బీజేపీ కూడా కలిసిపోతుందా ?

పొత్తులో కలిసినడవాలని బీజేపీ కూడా డిసైడ్ అయ్యిందా ? ఇందుకు బీజేపీ అగ్రనేతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ? ఇపుడిదే అంశంపై కమలనాదుల్లో పెద్ద చర్చ జరుగుతోంది. విజయవాడలో బీజేపీ పదాదికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఢిల్లీ నుండి పరిశీలకులుగా వచ్చిన నేతల నుండి సంకేతాలు వచ్చినట్లు తెలుస్తోంది. గురువారం జరగబోయే పార్టీ కోర్ కమిటి సమావేశంలో మరింత స్పష్టగ రాబోతోందనే ప్రచారం పెరిగిపోతోంది. టీడీపీ, జనసేన పొత్తు …

Read More »