నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత ప్రజలందరూ ఎదురుచూశారు. కానీ వాటన్నిటికీ చెక్ పెడుతూ ఒంటరి పోరాటానికే విజయ్ మొగ్గు చూపడంతో పొత్తు ప్రస్తావనే ఇక రావట్లేదు. ఇప్పుడు ఏకంగా తానే కింగ్ అవుతానంటూ దళపతి చేసిన వ్యాఖలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కింగ్ …
Read More »డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర పవార్ స్వీకరించనున్నారు. ఎన్సీపీ వర్గాలు శనివారం ఆమె ప్రమాణ స్వీకారం జరగనున్నదని ధృవీకరించాయి. ఈ నియామకం ద్వారా సునేత్ర పవార్ మహారాష్ట్రలో తొలి మహిళా డిప్యూటీ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందనున్నారు. భర్త మరణంతో కుంగిపోయిన సునేత్ర పవార్, ఎన్సీపీ సీనియర్ నేతల ప్రతిపాదనను అంగీకరించి బాధ్యతలు స్వీకరించేందుకు ముందుకొచ్చారు. …
Read More »చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన సీఎం చంద్రబాబు.. ఇక్కడ టీచర్లకు ఇస్తున్న శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఐటీ నుంచి పారిశ్రామికీకరణ వరకు పలు విషయాలను ప్రస్తావించారు. ఏది ప్రారంభించినా ముందు.. తన నియోజకవర్గంలోనే ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు.. కుప్పంలో జరిగే ప్రతి కార్యక్రమాన్నీ తానే స్వయంగా …
Read More »కేసీఆర్ చెప్పినట్లు కుదరదు
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లోనే విచారించాలన్న కేసీఆర్ విజ్ ఒప్తిని ప్రత్యేక విచారణ బృందం (సిట్) అంగీకరించలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని గురువారమే సిట్ నోటీసులు ఇచ్చింది. దీనికి కేసీఆర్ వెంటనే స్పందించారు. తాను మున్సిపల్ ఎన్నికల వ్యవహారంలో తలమునకలై ఉన్నందున మరో తేదీ ఇవ్వాలని కోరారు. అందుకు సిట్ …
Read More »పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్ సరోజతో కలిసి వెళ్లారు. సమ్మక్క గద్దెకు చేరుకున్న తర్వాత మొదటి కొబ్బరికాయ తామే కొడతామని ఆయన పట్టుబట్టారు. ఈ క్రమంలోనే సరోజను మహిళా పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తీసుకువెళ్లారు. దీంతో, ఆమెను అవమానించారని, ఆ ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని పోలీసులతో కౌశిక్ …
Read More »భార్య అందం చూసి భర్తకు పదవి ఇచ్చిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది. ఫ్యాట్ పిగ్స్, డాగ్స్, స్లోగ్స్ అంటూ మహిళలపై అసభ్యకరమైన పదజాలాన్ని వాడిన ట్రాక్ రికార్డ్ ట్రంప్ సొంతం. ఇక, ట్రంప్ రాసలీలల వ్యవహారాలు కోర్టుకు చేరడం వంటి నేపథ్యంలో ట్రంప్ పై చాలామంది మహిళలకు వ్యతిరేకత ఉంది. ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయిన సమయంలో ట్రంప్ నకు …
Read More »జనసేనకు అన్యాయం జరుగుతోందన్న బొలిశెట్టి
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు, ఓట్లు, సీట్ల శాతాన్ని బట్టి టీడీపీకి 60, జనసేనకు 30, బీజేపీకి 10 శాతం కేటాయింపులు పదవుల్లో జరిగేలా ఒక ఒప్పందం జరిగింది. అయితే, ఆ ఒప్పందం ప్రాక్టికల్ గా అమలు కావడం లేదని జనసేన నేత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యన్నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. …
Read More »లడ్డూ అంశంపై అసెంబ్లీలో పవన్ చర్చ?
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సిట్ అధికారులు విచారణ జరిపారు. అయితే, ఆ లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదనని సీబీఐ తాజాగా చార్జి షీట్ దాఖలు చేసింది. అయితే, అసలు పాలతో తయారు చేసిన నెయ్యి కాకుండా కెమికల్స్ తో తయారైన నెయ్యి వాడారని కూడా అదే రిపోర్ట్ లో ఉంది. …
Read More »‘మా బాస్ కేసీఆర్’… ఈటల కామెంట్లు వైరల్
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు తెలంగాణ ఉద్యమ నేతగా, సుదీర్ఘ కాలం బీఆర్ఎస్ కు సేవలందించిన సీనియర్ పొలిటిషియన్ గా తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక, గులాబీ పార్టీ బాస్, మాజీ సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. అయితే, రాజకీయ పరిణామాలు, రకరకాల ఆరోపణల నేపథ్యంలోనే ఆయన బీజేపీలో చేరారు. అయితే, బీజేపీ ఎంపీ అయిన ఈటలకు ఆ పార్టీలో తగిన గుర్తింపు …
Read More »వెండి కూడా బంగారానికి చేరువయ్యేలా..
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం ఒక్కరోజులోనే 24 క్యారెట్ల తులం బంగారం ధర ఏకంగా రూ. 11,770 పెరిగి రూ. 1,78,850కి చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా ఊహకందని రీతిలో కిలోకు రూ. 25,000 పెరిగి, ప్రస్తుతం రూ. 4,25,000 మార్కును తాకింది. పెరుగుతున్న ఈ ధరలు చూస్తుంటే సామాన్యుడికి వెండి కూడా …
Read More »జగన్ పాదయాత్రపై షర్మిల సంచలన వ్యాఖలు
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై నిరసనగా పాదయాత్ర చేపడుతున్నట్టు ప్రకటించిన షర్మిల తన సోదరుడు, మాజీ సీఎం జగన్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాదిన్నర తరువాత మరోసారి పాదయాత్ర చేయనున్నట్టు జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తన స్పందన …
Read More »లడ్డూలో కల్తీ నెయ్యి నిజం అంటూ జగన్ పై ఫ్లెక్సీలు
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ అయిందని, నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఆ ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ సంచలన విషయాలు వెల్లడించింది. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని సిట్ తేల్చింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలపై టీడీపీ, జనసేన, …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates