ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటలో ఆసక్తికర ఫలితాలు నమోదయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా మారిపోతున్నాయి. ప్రత్యేకించి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒకటి, అరా ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేసినట్లుగా సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ …
Read More »తమిళనాడులో విజయ్ టీవీకే ప్రభంజనం
ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఫలితాల కోసం చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ అనే రీతిలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అన్న విషయంపై హై టెన్షన్ ఏర్పడింది. తమిళనాట కొత్త పార్టీ పెట్టిన విజయ్ అధికారంలోకి వస్తారంటూ కొన్ని ఎగ్జిట్ …
Read More »సీఎంకు మరో టెస్ట్.. రెండు సీట్ల కోసం పదుల సంఖ్యలో పోటీ!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని ఎంపిక చేస్తారు? అధిష్టానం ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది? అనే విషయాలు.. సీఎంగా ఆయనకు ఇబ్బందికరంగా మారనున్నాయా? అంటే.. ఔననే సమాధానమే విని పిస్తోంది. ఇప్పటికి ఒకసారి మంత్రివర్గాన్ని విస్తరించారు. అయినప్పటికీ.. మరో రెండు సీట్లు ఖాళీ ఉన్నాయి. దీనికితోడు కీలకమైన హోం శాఖ ముఖ్యమంత్రి చెంతనే ఉంది. …
Read More »ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఈ ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తి కాగా… సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో విజేతలెవరన్న విషయం సోమవారం మధ్యాహ్నంలోగా తేలిపోతుంది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో విజయంపై పెద్ద ఎత్తున …
Read More »కవిత నన్ను పదికోట్లు అడిగారు: పాల్ సంచలన వ్యాఖ్యలు
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సువార్తీకుడు కేఏ పాల్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ చీఫ్.. కల్వకుంట్ల కవితపై ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. కేవలం తండ్రితో ఉన్న విభేదాల కారణంగానే కవిత సొంత కుంపటి పెట్టుకున్నారని.. అదే కేసీఆర్.. ఆమెకు కోరుకున్న పదవి ఇచ్చి ఉంటే పార్టీ పెట్టేదా? అని ప్రశ్నించారు. కవితకు ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక దండిగా ఉందన్నారు. కానీ, కేసీఆర్ …
Read More »మమత పరిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!
తమ్ముడు తమ్ముడే.. రాజకీయం రాజకీయమే.. బీజేపీ విషయంలో ఇది అక్షరాలా నిజం. తనకు అవకాశం లేనంత సేపూ.. ఆ పార్టీ ప్రాంతీయ పార్టీలతో చెలిమికి చేతులు చాస్తుంది. ఏ చిన్న అవకాశం ఉన్నా.. మిత్ర పక్షాలపై నిప్పులు చెరుగుతుంది. తనే సొంతగా ఎదిగేందుకు.. సమీప పార్టీలను తుత్తునియలు చేసి.. మట్టి కరిపిస్తుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో కమల నాథులు నిద్రపోతున్నారు. కానీ, వాస్తవం …
Read More »‘అడ్డంకులెన్నైనా.. ఆకివీడు రామాలయ నిర్మాణం ఆగదు’
ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆకివీడులోని పెదపేటలో రామాలయం పునర్నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే, శాసన సభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు ఆదివారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఓ కీలక వ్యాఖ్య చేశారు. రామాలయ పునర్నిర్మాణాన్ని అడ్డుకుంటామని కొందరు చెబుతున్నారని, అలాంటి వారి నుంచి ఎన్ని రకాలైన అడ్డుంకులు ఎదురైనా …
Read More »పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల్లో 74 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. గతంలో అంటే. 2019లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేసినా.. ఆయన పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న పిఠాపురాన్ని ఎంచుకుని మరీ పోటీ చేసిన గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఆయన …
Read More »‘కల్తీ నెయ్యి’లో ఆ ఇద్దరిదే కీలక భూమిక?
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త అంశం బయటకు వస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా యథేచ్ఛగా సాగిన ఈ దందాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాబాయి, టీటీడీ మాజీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి హస్తం ఉన్నట్లుగా ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరుగాంచిన వైసీపీ కీలక …
Read More »చంద్రబాబు ప్రకటించిన `లేబర్ అడ్డా` గురించి తెలుసా?
ఏపీ సీఎం చంద్రబాబు గత 2024లో కూటమి కట్టి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతోపాటు.. మరికొన్నింటిని వేదికలపైనే ప్రకటిస్తూ.. అమలు చేస్తున్నారు. ఇలాంటి వాటిలో పీ-4 ఒకటి. దీనిద్వారా.. రాష్ట్రంలో పేదరికాన్ని తగ్గించే చర్యలు చేపట్టారు. ఉన్నతస్థాయిలో ఉన్నవారు.. పేదలను దత్తత తీసుకుని.. వారి బాగోగులు చూసుకునే కార్యక్రమమే పీ-4. దీనికి తొలినాళ్లలో విమర్శలు వచ్చినా.. ప్రస్తుతం …
Read More »వైసీపీకి ముప్పేట చిక్కు.. రంగంలోకి ఐటీ ఎంట్రీ!
వైసీపీ నేతలకు మరో చిక్కు ఎదురు కానుందా? మరో కీలక పరిణామాన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వైసీపీ హయాంలో మద్యం డిస్టిలరీలను(తయారీ కంపెనీలు) బెదిరించి కమీషన్లు తినేసిన కేసు ప్రస్తుతం మూడు రూపాలు సంతరించుకుంది. 1) ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. ఈ క్రమంలో 38 మందిపై కేసు నమోదైంది. పలువురు జైలు పాలై.. ఇటీవల …
Read More »ఏడు కొండలవాడికి ఇకనైనా న్యాయం జరిగేనా?
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, తిరుమల శ్రీవారి దర్శనం ఎంత పుణ్యమని భక్తులు భావిస్తారో.. ఆయన లడ్డూ ప్రసాదాన్ని అంతే పవిత్రంగా భక్తులు భావిస్తారు. అయితే.. 2022 నుంచి ఈ లడ్డూ కల్తీ అయిందని.. దీనిలో ఇతర పదార్ధాలను కల్తీ చేశారని.. సీబీఐ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై మరింత లోతుగా విచారణ చేసేందుకు దోషులను గుర్తించేందుకు.. మాజీ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates