Political News

విజయవాడ ఉత్సవ్ కు ఇక అడ్డంకుల్లేవ్!

ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కొత్త కొత్త విషయాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు శరన్నవరాత్రి పర్వదినాలను పురస్కరించుకుని విజయవాడలో విజయవాడ ఉత్సవ్ పేరిట ఓ భారీ కార్యక్రమంలో నిర్వహించాలని స్థానిక ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి కొల్లు రవీంద్ర, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాంలు అహరహం శ్రమించారు. అయితే వీరి యత్నాలను అడ్డుకునేందుకు అటు విపక్ష వైసీపీతో పాటు కొన్ని హిందూ సంఘాలు యత్నించాయి. …

Read More »

మోడీ వ్యూహాత్మ‌క బాణం: ప్ర‌పంచీక‌ర‌ణ‌కే ముప్పు!

ప్ర‌పంచీక‌ర‌ణ‌(గ్లోబ‌లైజేష‌న్‌) అనేది.. 1990ల నుంచి వినిపిస్తున్న మాట‌. ఇప్పుడు ప్ర‌తి దేశం జ‌పిస్తున్న మాట కూడా. అయితే.. ఒక‌ప్పుడు ప్ర‌పంచీక‌ర‌ణ అనేది దేశాల‌కు- దేశాల‌కు మ‌ధ్య అనుసంధానం పెంచింది. వ్యాపార‌, వాణిజ్య కార్య‌క‌లాపాల‌ను కూడా విస్త‌రించింది. అందుకే.. మ‌న దేశంలో పీవీ న‌ర‌సింహారావు ప్ర‌ధానిగా వ‌చ్చిన త‌ర్వాత‌.. సంస్క‌ర‌ణ‌ల పేరుతో ఆయ‌న గ్లోబ‌లైజేషన్‌కు ద్వారాలు తెరిచారు. ఇక‌, ఆ త‌ర్వాత త‌ర్వాత‌.. అనేక మార్పులు వ‌చ్చాయి. ఈ సంస్క‌ర‌ణ‌లు ఎందాకా …

Read More »

జీఎస్టీ 2.0: ధ‌ర‌లు త‌గ్గ‌డమే కాదు.. వాచిపోయేవీ ఉన్నాయి!

దాదాపు ఏడు సంవ‌త్స‌రాల పాటు.. ప్ర‌జ‌ల‌ను పిండేసిన వ‌స్తు-సేవ‌ల ప‌న్ను(జీఎస్టీ)లో సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌స్తూ..కేంద్రం చేసి న నిర్ణ‌యం ఆదివారం(21-సెప్టెంబ‌రు) అర్ధ‌రాత్రి నుంచి అమ‌ల్లోకి రానుంది. దీనిని మ‌హా గొప్ప నిర్ణ‌యంగా.. దేశ చ‌రిత్ర‌లో సువ ర్ణాక్ష‌రాల‌తో రాయ‌ద‌గ్గ ఘ‌ట్టంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పేర్కొన్నారు. జాతిని ఉద్దేశించి ఆదివారం సాయంత్రం ప్ర‌సంగించిన ఆయ న జీఎస్టీకి తామే మూల‌మ‌ని పేర్కొన్నారు. అప్ప‌ట్లో జీఎస్టీని దేశ అభ్యున్న‌తి కోసం ప్ర‌వేశ పెట్టామ‌ని …

Read More »

నోరు విప్ప‌లేరు.. అలాని తెర‌వ‌లేరు.. ష‌ర్మిల స‌త‌మ‌తం..!

కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిలకు పెద్ద చిక్కే వచ్చి పడింది. వైయస్ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే ఆమె అసలైన కాంగ్రెస్ వాదిగా తనను తాను ప్రాజెక్టు చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమం, పేదల పక్షపాతిగా ఉన్నారని ఆమె చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైయస్ రాజశేఖర్ రెడ్డిని రెండవసారి అధికారంలోకి తీసుకువచ్చేలా చేసిన కీలకమైన పథకం ఆరోగ్యశ్రీ. ఈ పథకమే లేకపోతే …

Read More »

ప్ర‌యోగాలు విక‌టించాయి.. ఇక, వ‌ద్దులే: క‌ళ్లు తెరిచిన జ‌గ‌న్ ..!

కొత్తగా వచ్చిన నాయకులకు వైసీపీలో అవకాశం కల్పించారు. మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా పదవులు ఇచ్చారు. ముఖ్యంగా నంద్యాల జిల్లాకు చెందిన జకియా ఖానంకు మండలిలో డిప్యూటీ చైర్మన్ గా కూడా జగన్ అవకాశం కల్పించారు. ఇక, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి వీళ్ళందరూ కూడా కొత్తముఖాలే. కారణాలు ఏమైనా వీరందరికీ కూడా జగన్ మంచి మంచి అవకాశాలు ఇచ్చారు. మంచి పదవులు కూడా ఇచ్చారు. సామాజిక వర్గ సమీకరణాలు కావచ్చు, …

Read More »

చింతమడకలో ‘సీఎం’ కవిత

తెలుగు ప్రజలకు చింతమడక గ్రామం పేరు గురించి అంతగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఆ గ్రామం బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన ఉద్యమకారుడు, రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించిన మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) స్వగ్రామం. సిద్దిపేట జిల్లా, అదే మండలంలోని ఓ గ్రామమైన చింతమడక నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన కేసీఆర్ అంచెలంచెలుగా ఎదిగారు. తాజాగా కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్కడికి …

Read More »

చంద్ర‌బాబు మ‌రో రికార్డు: స్కోచ్ గోల్డెన్ అవార్డ్‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. తాను పుట్టి పెరిగిన గ్రామానికి స్కోచ్ గోల్డెన్ అవార్డును అందుకోనున్నారు. చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని నారావారి ప‌ల్లెలో చంద్ర‌బాబు జ‌న్మించారు. అయితే.. ఆయ‌న కుప్పం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌డంతో చాలా మంది కుప్పంలోనే ఆయ‌న పుట్టార‌ని, ఇదే ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మ‌ని అనుకుంటారు. వాస్త‌వానికి చంద్ర‌గిరి నియోజ‌కవ‌ర్గం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. నారావారి ప‌ల్లెలో ఆయ‌న జ‌న్మించారు. గ‌త ఏడాది …

Read More »

జ‌గ‌న్ రూల్స్ పాటించాలి: ర‌ఘురామ‌

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ అసెంబ్లీ రూల్స్ పాటించాల‌ని శాస‌న స‌భ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణ‌రాజు వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రూల్స్ ప్ర‌కారం.. అన‌ర్హ‌త వేటు వేసే అధికారం స్పీక‌ర్‌కు, స‌భ‌కు కూడా ఉంటాయ‌ని తెలిపారు. ఈ విష‌యంలో త‌న‌కు తెలియ‌ని విష‌యాలు ఉంటే త‌న లాయ‌ర్‌ల ద్వారా తెలుసుకుని అయినా.. స‌భ‌కు రావ‌డం మంచిద‌న్నారు. ప్ర‌జ‌లు ఎన్నుకున్న‌ది ఇంట్లో కూర్చోవ‌డానికి కాద‌న్నారు. ఒక …

Read More »

నో అప్పాయింట్‌మెంట్‌: ఐదు రోజులు బాబు బిజీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అప్పాయింట్‌మెంటు ఇవ్వ‌లేని పరిస్థితిలో ఉన్నార‌ని ముఖ్య‌మంత్రికార్యాల‌య వ‌ర్గాలు తెలిపాయి. తాజాగా ప‌లువురు ఎమ్మెల్యేలు ఆయ‌న‌ను క‌లుసుకునేందుకు రాగా.. నో అప్పాయింట్ మెంట్‌ అంటూ అధికారులు తేల్చి చెప్పారు. వాస్త‌వానికి సోమ‌వారం నుంచి అసెంబ్లీ స‌మావేశాలు పునః ప్రారంభం అవుతున్నాయి. అయితే.. స‌భ‌లో ఆయ‌న పాల్గొన‌ర‌ని కూడా అధికారులు తేల్చి చెప్పారు. ఈ నెల 22 నుంచి విశాఖ‌లో జ‌రిగే గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు హాజ‌రు కానున్న‌ట్టు వివ‌రించారు. …

Read More »

జీఎస్టీ 2.0తో మిడిల్ క్లాస్ కు డబుల్ బొనాంజా: మోదీ

కేంద్రం చెప్పినట్టుగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రసంగించారు. పెద్దగా సుత్తి లేకుండా రేపటి నుంచి శరన్నవరాత్రులు ప్రారంభవుతున్న నేపథ్యంలో జీఎస్టీ 2.0ను ప్రవేశెపెడుతున్నామని మోదీ చెప్పారు. ఈ పన్ను విధానం దేశంలోని అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుస్తుందని, దేశ ప్రజలకు ఏటా దాదాపుగా రూ.2.5 లక్షల మేర ఆదా అవుతుందన్నారు. ప్రత్యేకించి మధ్య తరగతి ప్రజలకు ఈ పన్ను విధానం ఓ డబుల్ బొనాంజా లాంటిదని మోదీ …

Read More »

కేఏ పాల్‌పై కేసు.. ఏం జ‌రిగింది?

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కిలారి ఆనంద‌పాల్‌(కేఏ పాల్‌)పై హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు కేసు న‌మోదు చేశారు. త‌న‌ను పాల్ లైంగికంగా వేధించారంటూ.. ఓ యువ‌తి ఫిర్యా దు చేయ‌డంతో ఆయ‌న‌పై కేసు న‌మోదు చేసిన‌ట్టు అధికారులు తెలిపారు. అంతేకాదు.. త‌న‌ను రాజ‌కీయాల్లోకి రావాలంటూ ఒత్తిడి చేసి, మాన‌సికంగా వేధించార‌ని కూడా ఆమె చెప్పిన‌ట్టు తెలిపారు. అయితే ఫిర్యా దు చేసిన యువ‌తి విదేశాల‌కు చెందిన వ్య‌క్తిగా చెప్పారు. …

Read More »

అన్నకు షాకిచ్చి సేప్ జోన్ కు కవిత

kavitha

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన పార్టీ బీఆర్ఎస్ ఇప్పుడు అంతర్గత వివాదాలతో సతమతం అవుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబంలోనే ఈ గొడవలు మొదలు కావడం గమనార్హం. కేసీఆర్ కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కే అన్ని పదవులు కట్టబెడితే… కుమార్తెనైన తనకు ఏం మిగులుతుందని కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పార్టీ అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేశారు. అయితే కవితను ఏకాకిని చేద్దామని కేటీఆర్ రచించిన వ్యూహాన్ని కవిత …

Read More »