Political News

‘మీరు ఆమోదించ‌కపోతే.. ఢిల్లీ నుంచి ఫోన్ వ‌స్తుంది’

ఏపీ శాస‌న మండ‌లిలో మంగ‌ళ‌వారం ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. జీఎస్టీ 2.0 సంస్క‌ర‌ణ‌ల‌కు ఏపీ అసెంబ్లీ ఇటీవ‌ల ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే. దీనిపై తీర్మానం కూడా చేశారు. తాజాగా దీనిని మండ‌లిలో మంగ‌ళ‌వారం ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్భంగా అధికార పార్టీ స‌భ్యులు ఏక‌గ్రీవంగా ఆమోదించారు. అయితే దీనిపై వైసీపీ స‌భ్యులు మాట్లాడే స‌మయంలో వారు తీర్మానాన్ని ఆమోదిస్తున్నారో లేదో చెప్పాల‌ని ఆర్థిక మంత్రి ప‌య్యావుల …

Read More »

విశాఖ స్టీల్ ప్లాంటుతో…. వైసీపీ పొలిటిక‌ల్ గేమ్‌: లోకేష్‌

విశాఖప‌ట్నంలో ఆంధ్రుల హక్కుగా ఏర్ప‌డిన స్టీల్ ప్లాంటును త‌మ రాజ‌కీయ విన్యాసాల‌కు.. ఆట‌ల‌కు వైసీపీ నాయ‌కులు వేదిక‌గా చేసుకున్నార‌ని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఏపీ శాస‌న మండ‌లిలో మంగ‌ళ‌వారం సాయంత్రం.. వైసీపీ స‌భ్యురాలు వ‌రుదు క‌ల్యాణి.. విశాఖ ప‌ట్నం స్టీల్ ప్లాంటును ప్రైవేటీక‌రిస్తున్నారా? లేక నిలుపుద‌ల చేస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. కూట‌మి ప్ర‌భుత్వం దీనిని నిలుపుద‌ల చేసేందుకు ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేద‌ని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు …

Read More »

ప‌వ‌న్ కల్యాణ్‌కు జ్వ‌రం… అందుకే సభకు గైర్హాజకు

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని.. అయితే నీర‌సంగా ఉన్నార‌ని వైద్యులు తెలిపారు. వైర‌ల్ ఫీవ‌ర్‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ బాధ‌ప‌డుతున్న‌ట్టు చెప్పారు. గ‌త రెండు రోజులుగా ఆయ‌న అనారోగ్యంతోనే ఉన్నార‌ని, అయితే.. కొన్ని కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నార‌ని, దీంతో మ‌రింత నీర‌సించార‌ని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఆయ‌న వ‌చ్చే నాలుగు రోజుల పాటు రెస్టు తీసుకోవాల‌ని సూచించిన‌ట్టు చెప్పారు. ప్ర‌స్తుతం మంగ‌ళ‌గిరి …

Read More »

కాలుష్యం తగ్గాలి.. పెట్టుబడులూ రావాలి: పవన్

ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత వారం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. నగరంలో కాలుష్యకారక పరిశ్రమల వల్ల తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని బొండా అంటే.. కాలుష్యంపై ఉక్కుపాదం మోపితే పెట్టుబడుల మాటేమిటి? అంటూ పవన్ బదులిచ్చారు. పవన్ నుంచి వెలువడ్డ ఈ మాట చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ తర్వాత ఆయన …

Read More »

బ‌తికి ఉన్న‌వారిని చూడండి.. చ‌నిపోయిన వారి విగ్ర‌హాలు త‌ర్వాత: సుప్రీం

బ‌హిరంగ ప్ర‌దేశాల్లో నేత‌ల విగ్ర‌హాలు ఏర్పాటు చేయ‌డం అనేది కామ‌నే. అయితే.. ఇటీవ‌ల కాలంలో ఈ విష‌యంపై ప్ర‌జ‌ల నుంచి ఆగ్ర‌హం వ్య‌క్త‌మవుతోంది. విగ్ర‌హాల‌కు ప్ర‌భుత్వాలు నిధులు మంజూరు చేయ‌డంప‌ట్ల‌.. చాలా మంది అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదేస‌మ‌యంలో పేద‌ల‌కు అన్నం.. అందించ‌డంలో ప్ర‌భుత్వాలు విఫ‌ల‌మ‌వుతున్నాయ‌ని సామాజిక ఉద్య‌మ‌కారులు కూడా ఆక్షేపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. “బ‌తికి ఉన్న‌వారిని ప‌ట్టించుకుని.. ముందు వారి ఆక‌లి …

Read More »

మండ‌లిలో మంట‌లు: బొత్స వ‌ర్సెస్ లోకేష్!

ఏపీ శాస‌న మండ‌లిలో మాట‌ల మంట‌లు రేగాయి. అధికార‌, విపక్ష స‌భ్యుల మ‌ధ్య మాట‌ల యుద్ధం చోటు చేసుకుంది. వాస్త‌వానికి అసెంబ్లీకి రాక‌పోయినా.. వైసీపీ త‌న బ‌లం ఎక్కువ‌గా ఉన్న మండ‌లికి మాత్రం వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మంగ‌ళ‌వారం మండ‌లిలో విప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు.. మంత్రి నారా లోకేష్‌కు మ‌ధ్య మాట‌ల మంట‌లు రేగాయి. ముఖ్యంగా విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్‌మెంటుపై కొన్నాళ్లుగా ప్ర‌శ్న‌లు సంధిస్తున్న వైసీపీ తాజాగా …

Read More »

తొలి పలుకుతోనే అదరగొట్టిన నాగబాబు

జనసేన సీనియర్ నేత, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో కీలక సభ్యుడు, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగేంద్రరావు పెద్దల సభ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై చాలా రోజులే అయ్యింది. అయితే నాగబాబు ఎన్నిక తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరగకపోవడంతో ఆయన పెద్దల సభలో కాలు పెట్టేందుకే చాలా సమయం పట్టింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభకు వచ్చిన నాగబాబు… మంగళవారం సభలో …

Read More »

ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే: చింతలపూడి చింత తీర్చేశారుగా..!

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం చింతలపూడి. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో సొంగా రోషన్ కుమార్ టీడీపీ తరఫున పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. కీలకమైన ఈ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా తొలిసారి విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేలు చాలా మంది పై వివాదాలు, విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. ఇలానే సొంగా రోషన్ కుమార్‌పైనా చిన్నపాటి వివాదాలు ఉన్నాయి. కానీ అవేవీ …

Read More »

బొండా ఉమాను కంట్రోల్ చేయాల్సిందే…!

ఫైర్ బ్రాండ్ నాయకులను సీఎం చంద్రబాబు ప్రోత్సహించడం తగ్గించారు. ఎన్నికలకు ముందు కొంత మేరకు వారికి స్వేచ్ఛ ఇచ్చినా, తర్వాత మాత్రం మార్పుదిశగా అడుగులు వేస్తున్నారు. పొరుగు పార్టీల నేతలు నోరు చేసుకుంటున్న దరిమిలా వారిని కట్టడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సొంత పార్టీ నాయకులను కూడా చంద్రబాబు నిలువరిస్తున్నారు. దీంతో గతంలో నోరు చేసుకున్న టీడీపీ నాయకులు ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారు. ఒకప్పుడు వివాదాలకు కేంద్రంగా …

Read More »

బాబు.. విజ‌న్‌కు జీఎస్టీ టెస్ట్‌.. !

తాజాగా దేశంలో జిఎస్టి 2.0 సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ఫలితంగా జిఎస్టి స్లాబులు తగ్గి కొత్త విధానాలు అమలవుతున్నాయి. దీనివల్ల ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలకు మేలు జరుగుతుందన్నది కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాట. ముఖ్యంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు, చిన్నచిన్న వ్యాపారులకు కూడా మేలు జరుగుతుంది అనేది జీఎస్టీ సంస్కరణల లక్ష్యం. అయితే పన్ను ఆదాయం పై ఆధారపడిన రాష్ట్రాలు ఈ సంస్కరణల విషయంలో మాత్రం తీవ్ర …

Read More »

తగ్గేదేలే!… రేవంత్ దీ డబుల్ బొనాంజే!

శరన్నవరాత్రులను పురస్కరించుకుని తొలి రోజు నుంచే సవరించిన నెక్ట్స్ జనరేషన్ జీఎస్టీ 2.0ను ప్రకటించిన మోదీ… ఈ పన్ను విధానం పేదలు, మధ్య తరగతికి డబుల్ బొనాంజేనని ఆయన ఆదివారం ప్రకటించారు. మోదీ కంటే తానేమీ తక్కువ అనుకున్నారో, ఏమో తెలియదు గానీ… తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కూడా శరన్నవరాత్రుల తొలిరోజు అయిన సోమవారం ఓ రెండు కీలక ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలు చూసిన వారంతా తెలంగాణ ప్రజలకు రేవంత్ డబుల్ బొనాంజా …

Read More »

విజయవాడ ఉత్సవ్ కు ఇక అడ్డంకుల్లేవ్!

ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కొత్త కొత్త విషయాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు శరన్నవరాత్రి పర్వదినాలను పురస్కరించుకుని విజయవాడలో విజయవాడ ఉత్సవ్ పేరిట ఓ భారీ కార్యక్రమంలో నిర్వహించాలని స్థానిక ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి కొల్లు రవీంద్ర, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాంలు అహరహం శ్రమించారు. అయితే వీరి యత్నాలను అడ్డుకునేందుకు అటు విపక్ష వైసీపీతో పాటు కొన్ని హిందూ సంఘాలు యత్నించాయి. …

Read More »