కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్.. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమాన్ని కకావికలం చేస్తోంది. మావోయిస్టులకు గట్టి పట్టున్న రాష్ట్రాల్లో నిరంతరాయంగా జరుగుతున్న కూంబింగ్తో మావోయిస్టులు హడలి పోతున్నారు. చర్చలకు తావులేదని కేంద్రం స్పష్టం చేసిన దరిమిలా.. మావోయిస్టులు పుట్టకొకరు.. చెట్టుకొకరుగా మారారు. మరీముఖ్యంగా మావోయిస్టు కేంద్ర కమిటీపై దృష్టి పెట్టిన భద్రతా దళాలు.. కీలక నాయకులను మట్టుబెడుతున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో మావోయిస్టులు మరింత భీతిల్లుతున్నారు. మరోవైపు.. మావోయిస్టుల్లో …
Read More »ప్రజాసేవలో మద్దిపాటి వెంకటరాజు జోరు
ప్రజా ప్రతినిధి అంటే…ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఇలా ఎన్నో పదవులను ఆశిస్తూ ప్రస్తుత యువత అప్పటిదాకా చేస్తున్న ఉద్యోగాలను వదిలి రాజకీయాల్లోకి వస్తున్నారు. అదృష్టం బాగుంటే… ప్రజా ప్రతినిధులు అవుతున్నారు. లేదంటే ఒక్కసారికే వెనుదిరిగిపోతున్నారు. ఇక ప్రజా ప్రతినిధులుగా గెలిచిన వారు కూడా ఏదో నామ్ కే వాస్తేలా పర్యటనలు చేస్తూ తమ పని అయిపోయిందని భావిస్తున్నారు. ఇలాంటి రెండు వర్గాలకు చెందని వారే తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే …
Read More »చంద్రబాబుకు సర్కిల్ ఇన్ స్పెక్టర్ నోటీసులు!
ఏపీ సీఎం చంద్రబాబుకు పోలీసు శాఖలో తృతీయ శ్రేణి ఉద్యోగిగా వ్యవహరించే సర్కిల్ ఇన్ స్పెక్టర్(సీఐ) శంకరయ్య నోటీసులు పంపించిన వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. కడప జిల్లా పులివెందులకు చెందిన శంకరయ్య ఈ నెల 18న సీఎం చంద్రబాబుకు నోటీసులు పంపించారు. దీనిలో ఆయన మూడు కీలక డిమాండ్లు చేయడం గమనార్హం. 1) తనపై చేసిన ఆరోపణలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పడం. 2) తనను మానసికక్షోభకు గురిచేసి.. డిపార్ట్మెంటులో …
Read More »పవన్ కల్యాణ్కు ‘ఉప్పాడ’ తిప్పలు.. విషయం ఏంటి?
ఉప్పాడ… ఈ పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది చీరలు(ఉప్పాడ చీరలు). అదేసమయంలో సముద్ర ఉత్పత్తులు కూడా. ఏపీలోని కాకినాడ తీర గ్రామమైన ఈ ఉప్పాడ తాజాగా.. వార్తల్లోకి ఎక్కింది. పెద్ద ఎత్తున ఇక్కడి మత్స్యకారులు ఉద్యమానికి దిగారు. రహదారులు దిగ్భందించారు. ఒకరోజు కాదు..రెండు రోజులు కాదు.. గత నాలుగు రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉద్యమిస్తున్న మత్స్యకార కుటుంబాలు బుధవారం తమ ఆందోళనను జాతీయ రహదారిపైకి ఎక్కించాయి. అంతేకాదు.. ఏపీ …
Read More »ఎనిమీ డ్రోన్ ఎంట్రీ: మావోయిస్టుల ఫ్యూచర్ ఏంటి?
పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఆయుధంతోనే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని నమ్మిన సాయుధ పోరు చరమాంకానికి చేరుకుంటోంది. అన్నలకు తొలిసారి వెన్నులో వణుకు పుట్టించేలా కేంద్ర ప్రభుత్వం “ఆపరేషన్ కగార్”ను ఈ నెల 25 నుంచి మరింత విస్తరించనుంది. మరింత పటిష్టం చేయనుంది. మరింత వేగంగా కూడా చేపట్టనుంది. అంతేకాదు, మావోయిస్టులు గతానికి భిన్నంగా చర్చలకు వస్తామని చెబుతున్నా కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది. “మాటల్లేవ్… తూటాలే!” అంటూ తేల్చి చెబుతోంది. …
Read More »‘మీరు ఆమోదించకపోతే.. ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుంది’
ఏపీ శాసన మండలిలో మంగళవారం ఆసక్తికర సంభాషణ, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. జీఎస్టీ 2.0 సంస్కరణలకు ఏపీ అసెంబ్లీ ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై తీర్మానం కూడా చేశారు. తాజాగా దీనిని మండలిలో మంగళవారం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా అధికార పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే దీనిపై వైసీపీ సభ్యులు మాట్లాడే సమయంలో వారు తీర్మానాన్ని ఆమోదిస్తున్నారో లేదో చెప్పాలని ఆర్థిక మంత్రి పయ్యావుల …
Read More »విశాఖ స్టీల్ ప్లాంటుతో…. వైసీపీ పొలిటికల్ గేమ్: లోకేష్
విశాఖపట్నంలో ఆంధ్రుల హక్కుగా ఏర్పడిన స్టీల్ ప్లాంటును తమ రాజకీయ విన్యాసాలకు.. ఆటలకు వైసీపీ నాయకులు వేదికగా చేసుకున్నారని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఏపీ శాసన మండలిలో మంగళవారం సాయంత్రం.. వైసీపీ సభ్యురాలు వరుదు కల్యాణి.. విశాఖ పట్నం స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరిస్తున్నారా? లేక నిలుపుదల చేస్తున్నారా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం దీనిని నిలుపుదల చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు …
Read More »పవన్ కల్యాణ్కు జ్వరం… అందుకే సభకు గైర్హాజకు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. అయితే నీరసంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. వైరల్ ఫీవర్తో పవన్ కల్యాణ్ బాధపడుతున్నట్టు చెప్పారు. గత రెండు రోజులుగా ఆయన అనారోగ్యంతోనే ఉన్నారని, అయితే.. కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారని, దీంతో మరింత నీరసించారని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఆయన వచ్చే నాలుగు రోజుల పాటు రెస్టు తీసుకోవాలని సూచించినట్టు చెప్పారు. ప్రస్తుతం మంగళగిరి …
Read More »కాలుష్యం తగ్గాలి.. పెట్టుబడులూ రావాలి: పవన్
ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత వారం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. నగరంలో కాలుష్యకారక పరిశ్రమల వల్ల తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని బొండా అంటే.. కాలుష్యంపై ఉక్కుపాదం మోపితే పెట్టుబడుల మాటేమిటి? అంటూ పవన్ బదులిచ్చారు. పవన్ నుంచి వెలువడ్డ ఈ మాట చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ తర్వాత ఆయన …
Read More »బతికి ఉన్నవారిని చూడండి.. చనిపోయిన వారి విగ్రహాలు తర్వాత: సుప్రీం
బహిరంగ ప్రదేశాల్లో నేతల విగ్రహాలు ఏర్పాటు చేయడం అనేది కామనే. అయితే.. ఇటీవల కాలంలో ఈ విషయంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. విగ్రహాలకు ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయడంపట్ల.. చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదేసమయంలో పేదలకు అన్నం.. అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని సామాజిక ఉద్యమకారులు కూడా ఆక్షేపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. “బతికి ఉన్నవారిని పట్టించుకుని.. ముందు వారి ఆకలి …
Read More »మండలిలో మంటలు: బొత్స వర్సెస్ లోకేష్!
ఏపీ శాసన మండలిలో మాటల మంటలు రేగాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వాస్తవానికి అసెంబ్లీకి రాకపోయినా.. వైసీపీ తన బలం ఎక్కువగా ఉన్న మండలికి మాత్రం వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంగళవారం మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణకు.. మంత్రి నారా లోకేష్కు మధ్య మాటల మంటలు రేగాయి. ముఖ్యంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంటుపై కొన్నాళ్లుగా ప్రశ్నలు సంధిస్తున్న వైసీపీ తాజాగా …
Read More »తొలి పలుకుతోనే అదరగొట్టిన నాగబాబు
జనసేన సీనియర్ నేత, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో కీలక సభ్యుడు, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగేంద్రరావు పెద్దల సభ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై చాలా రోజులే అయ్యింది. అయితే నాగబాబు ఎన్నిక తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరగకపోవడంతో ఆయన పెద్దల సభలో కాలు పెట్టేందుకే చాలా సమయం పట్టింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభకు వచ్చిన నాగబాబు… మంగళవారం సభలో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates