అవును మీరు చదివింది నిజమే. వినటానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా మామూలు జనాలతో పాటు పార్టీలో కూడా ఇదే విధమైన చర్చ జరుగుతోంది. విషయం ఏదైనా కానీండి ముందు భీకరమైన ప్రకటన చేసేయటం తర్వాత ఆచరణలోకి వచ్చేసరికి తుస్సుమనిపించటం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మామూలైపోయింది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల ఎపిసోడ్ ను చూస్తే అందరికీ బాగా అర్ధమైపోతుంది. ముందేమో జీహెచ్ఎంసి ఎన్నికల్లో …
Read More »వాళ్లిద్దరూ బతిమాలినా జనం నమ్మడం లేదా?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల ప్రచారం విచిత్రంగా సాగుతోంది. మామూలుగా ఏ ఎన్నికల్లో అయినా ఏ పార్టీ అయినా చేసేదేమంటే తమ బలం గురించి చెప్పుకుంటునే ప్రత్యర్ధి పార్టీల్లోని మైనస్ పాయింట్లను ఎత్తి చూపుతుంటుంది. కానీ జీహెచ్ఎంసి ఎన్నికల్లో మాత్రం అధికార టీఆర్ఎస్ పార్టీ మైనస్ పాయింట్లను ఎత్తి చూపటంలోనే బీజేపీ చాలా బిజీగా గడిపేస్తోంది. కమలం పార్టీ నేతలు ఏ డివిజన్లో ప్రచారం చేస్తున్నా, ఏ …
Read More »ఒకరు ఢిల్లీ.. మరొకరు విశాఖ.. ఆ ఎంపీలు పంచేసుకున్నారా?
అధికార పార్టీ వైసీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీలో కీలకమైన ఇద్దరు ఎంపీలు ఢిల్లీ, విశాఖలను పం చేసుకున్నారని నాయకులు చర్చించుకుంటున్నారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి, జగన్కు అత్యంత సన్నిహి తుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విషయం అందరికీ తెలిసిందే. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇంచార్జ్గా ఉన్న సాయిరెడ్డి.. ఆ నాలుగు జిల్లాల్లో చక్రం తిప్పుతున్నారు. అయితే, విశాఖ మాత్రం ప్రత్యేకం. విశాఖ మొత్తాన్ని ఆయన కనుసన్నల్లోనే పెట్టుకుని నడిపిస్తున్నారు. నగరం …
Read More »ఆ మాజీ మంత్రి ఫుల్ సైలెంట్..ఏం జరిగింది?
టీడీపీ హయాంలో ఫుల్లుగా చక్రం తిప్పిన మంత్రి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. అటు నియోజకవర్గం లోను, ఇటు పార్టీలోనూ కూడా ఆయన వాయిస్ వినిపించడం లేదు. మరి దీని వెనుక ఉన్న రీజన్ ఏంటి? అసలు ఆ నాయకుడు ఎవరు? అనే చర్చ గుంటూరు జిల్లా రాజకీయాల్లో జోరుగాసాగుతుండడం గమనార్హం. విషయంలోకి వెళ్తే..గుంటూరు జిల్లా చిలకలూరి పేటకు చెందిన ప్రత్తిపాటి పుల్లారావు.. 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. …
Read More »అసమ్మతికి ఈ నేత మారుపేరా ?
ఏ పార్టీలో ఉన్నా ఈనేత తీరు మారటం లేదు. అవసరానికి పార్టీ మారటం వెంటనే సదరు పార్టీలోని నేతలను డామినేట్ చేయటం. దాంతో పార్టీలో అసమ్మతి మొదలైపోవటం. గడచిన నాలుగు దశాబ్దాలుగా ఇదే తీరుతో ఈనేత రాజకీయాలను నెట్టుకొచ్చేస్తున్నారు. ఇంతకీ సదరు నేత ఎవరో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ప్రకాశం జిల్లా అంటే ప్రశాంతతకు మారుపేరనే చెప్పాలి. రాయలసీమ లేదా గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఉన్న …
Read More »బండ్ల గణేష్ను వదలని పాత కామెంట్లు
రెండేళ్ల కిందట తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీలో చేరిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తాను చిన్నప్పటి నుంచే కాంగ్రెస్ అభిమానిని అంటూ ఆ పార్టీ తరఫున గట్టిగానే ప్రచార కార్యక్రమాలు చేపట్టాడు బండ్ల. పేరున్న నాయకుల కంటే బండ్లనే ఎక్కువగా మీడియాలో హైలైట్ అయ్యాడు. జోరుగా ప్రచారం చేశాడు. కానీ అతడి వ్యాఖ్యల్ని, విమర్శల్ని సీరియస్గా తీసుకున్న వాళ్లు …
Read More »బండిని కాదని కేంద్రమంత్రే చక్రం తిప్పాడా ?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో ఏమి జరుగుతోందో రెండు పార్టీల నేతల్లోను అర్ధం కావటం లేదు. రెండు పార్టీలంటే బీజేపీ, జనసేన లేండి. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరుకున్నారు. ఇదే సమయంలో బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ అసలు జనసేనతో తమకు పొత్తే లేదు పొమ్మన్నారు. పొత్తు అంటే అర్ధం గ్రేటర్ పరిధిలో ఉన్న 150 డివిజన్లలో బీజేపీ+జనసేన …
Read More »సోనియా నివాసం హైదరాబాద్ కు మారుతుందా ?
అనారోగ్య కారణాల వల్ల కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధి ఢిల్లీ మకాం ను తాత్కాలికంగా గోవాకు తరలించారు. చాలా కాలంగా సోనియా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన తీవ్రమైనపోయిన నేపధ్యంలో అర్జంటుగా ఆమెను తాత్కాలికంగా ఢిల్లీ నుండి షిఫ్టు చేయాల్సిన అవసరం వచ్చింది. ఇందుకు రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటిదేమో ఢిల్లీలో పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసుల తీవ్రత. ఇక రెండోదేమో ఢిల్లీలో పెరిగిపోతున్న వాయుకాలుష్యం. …
Read More »బీజేపీ వ్యూహం: టీడీపీ నేతలే టార్గెట్.. రీజన్ ఇదే!
రాజకీయాల్లో జంపింగులు షరా మామూలే! ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చినా.. కండువా కప్పేయడం పార్టీలకు ఆనవాయితీగా మారిపోయింది. ఎంత మంది నేతలను గుంజేసుకుంటే.. అంత మంచిదనే ధోరణి అన్ని పార్టీల్లోనూ వ్యక్తం అవుతోంది. గెలుపు ఓటములతోనూ సంబంధం లేదు. బలాబలాలతోనూ సంబంధం లేదు. నాయకుడు వస్తానంటే.. చేర్చేసుకోవడమే అన్న ధోరణి అన్ని పార్టీల్లోనూ ఉంది. అయితే, దీనికి భిన్నంగా.. ఇప్పుడు ఏపీ బీజేపీ వ్యవహరిస్తోంది. ఎంచుకున్న పార్టీల నుంచి …
Read More »ఆ ఎంఎల్ఏపై క్యాడరంతా మండిపోతున్నారా ?
నియోజకవర్గంలో ఇపుడీ అంశంపైనే చర్చ జరుగుతోంది. మొదటిసారి గెలిచిన ఎంఎల్ఏకి నేతలు, క్యాడర్ తో బాగా గ్యాప్ వచ్చేసిందని పార్టీలోనే చెప్పుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటి ? ఎంఎల్ఏ ఎవరు ? అనేదే కదా మీ డౌటు. ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గం ఎంఎల్ఏ బుర్రా మదుసూధన యాదవ్ గురించే ఇదంతా. 2014లో పోటీ చేసి ఓడిపోయిన యాదవ్ 2019 ఎన్నికల్లో 30 వేల ఓట్లకు పైగా మెజారిటి గెలిచారు. …
Read More »అభిమానించే వాళ్ళ నుండి జగన్ పై విమర్శలు మొదలయ్యాయా ?
జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళ నుండే విమర్శలు మొదలయ్యాయా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం-స్టేట్ ఎలక్షన్ కమీషన్ మధ్య అగాధం రోజురోజుకు పెరిగిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి మధ్య నడుస్తున్న లేఖల యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. ఈ నేపధ్యంలో మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చేసిన ట్వీట్ బాగా …
Read More »తిరుపతి లోక్ సభ గెలుపు కోసం పక్కా వ్యూహం
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో గెలవాలని తెలుగుదేశంపార్టీ గట్టి పట్టుదలతో ఉన్నట్లే కనిపిస్తోంది. అభ్యర్ధిగా పనబాక లక్ష్మిని ముందుగానే ప్రకటించేసిన చంద్రబాబునాయుడు తాజాగా మరో 97 మందితో జంబో టీంను కూడా నియమించేశారు. ఈ 97 మంది బృందంలో పార్టీ నేతలే ఉంటారు. మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు, రాష్ట్ర కమిటి సభ్యులు మొత్తం మీద సీనియర్ నేతలనే చంద్రబాబు ఎంపిక చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ …
Read More »