Political News

ఉద్యోగులను రెచ్చగొట్టడమేనా ?

గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులను రెచ్చగొట్టే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. అదేమిటంటే రోజుకు మూడుసార్లు హాజరువేసుకోవాలట. ఉదయం 10 గంటల్లోపు మొదటిసారి, మధ్యాహ్నం 3 గంటలకు రెండోసారి, సాయంత్రం 5 గంటలకు మూడోసారి హాజరు వేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. రోజుకు మూడుసార్లు హాజరువేసుకోవటం అన్నది ఏ ఇతర శాఖల్లో కూడా లేదు. ఈ బంపరాఫర్ కేవలం గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులకు మాత్రమే ప్రభుత్వం అందించింది. శనివారం నుండి అమల్లోకి …

Read More »

ఏపీ రెడ్లు కుత‌కుతా… ప‌ద‌వుల కోసం కాద‌ట‌..!

ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు ఏర్ప‌డ‌డంలోనూ, వైసీపీ అధినేత‌గా ఉన్న ఆయ‌న‌ను ముఖ్యమంత్రి చేయ‌డంలోనూ.. రెడ్డి సామాజిక వ‌ర్గం పాత్ర‌ను ఎవ‌రూ విస్మ‌రించ‌లేరు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌ని.. 2016 నుంచే వైసీపీలోని రెడ్డి సామాజిక వ‌ర్గం నాయ‌కులు కోరుకున్నారు. చంద్ర‌బాబు పాల‌నలో త‌మ‌కు గుర్తింపు లేకుండా పోయింద‌ని.. క‌నీసం.. ప‌రిశ్ర‌మ‌ల‌ను.. వ్యాపారాల‌ను కూడా నిర్వ‌హించ‌లేక పోతున్నామ‌ని.. జ‌గ‌న్ సీఎం అయితే.. కొంత‌మేర‌కు త‌మ‌కు ఊపిరి పీల్చుకునే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని అనుకున్నారు. అందుకే …

Read More »

ఒక్కొక్క‌రు ఒక్కొక్క రేంజ్‌లో.. రెచ్చిపోయిన త‌మ్ముళ్లు..

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రులు, యువ నాయ‌కులు.. ఏపీలోని వైసీపీ స‌ర్కారుపై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వీరి కామెంట్ల‌ను చూసి.. రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల కాలంలో ఈ రేంజ్‌లో ఎప్పుడూ.. ఇలా కామెంట్లు చేయ‌క‌పోవ‌డాన్ని వారు గుర్తు చేస్తున్నారు. య‌న‌మ‌ల ఏమ‌న్నారంటే.. రాష్ట్రాన్ని ఖాళీ చేసి జగన్‌ ప్యాలస్‌లు నిర్మించుకుంటున్నారని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు …

Read More »

ఏపీ కేబినెట్‌.. కుర్మా కూర్పు!: జ‌గ‌న్‌పై జ‌న‌సేన ఫైర్

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ హోంమంత్రి, కాపుసంక్షేమ సేన వ్యవస్ధాపక అధ్యక్షుడు, జ‌న‌సే న కీల‌క‌నాయ‌కుడు చెగోండి హరిరామజోగయ్య తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. రాత్రి, పగలు అనకుండా పల్లెలు, పట్టణాలు అని లేకుండా గంటల తరబడి విద్యుత్ కోతలు అనధికారికంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో ఇలాంటి దౌర్భాగ్య స్ధితిని ప్రజలు చూడలేదని తెలిపారు. నిరవధిక విద్యుత్ సరఫరా చేయలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అనుభవ …

Read More »

ఇదే మంచి ఛాన్స్‌.. రంగంలోకి బీజేపీ!

తెలంగాణ‌లో బీజేపీ బ‌లోపేతం దిశ‌గా సాగుతోంది. అక్క‌డ ఆ పార్టీ ప‌రిస్థితి మెరుగ‌వుతోంది. కానీ ఏపీలో చూస్తే ఏ మాత్రం ఆశాజ‌న‌కంగా క‌నిపించ‌డం లేదు. స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కత్వం లేక క్షేత్ర‌స్థాయిలో బ‌లం లేక ఏదో మాట‌ల‌తో స‌రిపెడుతోంది. కానీ ఇప్పుడు ఏపీలో ఆ పార్టీకి పుంజుకునే అవ‌కాశం వ‌చ్చింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. సంస్థాగ‌తంగా బ‌లోపేతం కావ‌డానికి ఆ పార్టీకి ఇదే మంచి ఛాన్స్ అంటున్నారు. బీజేపీ కూడా ఆ దిశ‌గానే …

Read More »

ధాన్యం కొనుగోలులో రెంటికీ చెడ్డ టీఆర్ఎస్‌…!

యాసంగి ధాన్యాన్ని కేంద్ర‌మే కొనాల‌ని ఇన్నాళ్లూ బెట్టు చేసిన కేసీఆర్ ఒక అడుగు వెన‌క్కి వేయ‌డంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ ప‌డిన‌ట్లైంది. రైతులు ఎవ‌రూ ఆందోళన చెందొద్ద‌ని.. ప్ర‌తి గింజా కొంటామ‌ని.. ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మూడు నాలుగు రోజుల్లో ధాన్యాన్ని సేక‌రిస్తామ‌ని సీఎం కేసీఆర్ నిన్న‌టి కేబినెట్ స‌మావేశంలో తెలిపారు. దీంతో ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి ఐదారు నెల‌లుగా కొనసాగుతున్న ర‌చ్చ‌ ప్ర‌స్తుతానికి ముగిసిన‌ట్లే. అయితే …

Read More »

ద‌ళిత బంధు నిధుల‌పై కేటీఆర్ క్లాస్‌

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న ద‌ళిత బంధు నిధులను విడ‌త‌ల వారీగా విడుద‌ల చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ప‌థ‌కంపై అనేక విమ‌ర్శ‌లు.. అవినీతి ఆరోప‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి. అయినా.. వాటిని ప‌ట్టించుకోని.. స‌ర్కారు. నిధుల విష‌యంలో ఎలా వినియోగించుకోవాలో.. ఏది కొనాలో.. ఏది కొనొద్దో.. క్లాస్ పీకుతోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు.. మ‌రికొంద‌రు ఈ డ‌బ్బులు ఏవో త‌మ జేబుల్లోంచి ఇస్తున్న‌ట్టుగా మంత్రులు ఫీల‌వుతున్నార‌నే కామెంట్లు కూడా …

Read More »

వార‌సుల కోసం టీఆర్ఎస్ నేత‌ల ఆరాటం!

రాజ‌కీయాల్లో ఓ వెలుగు వెలిగి.. ప‌ద‌వులు చేప‌ట్టి.. వ‌య‌సు మీద ప‌డ్డాక పొలిటిక‌ల్ కెరీర్ ముగించే నాయ‌కులు త‌మ వార‌సుల‌ను రంగంలోకి దించ‌డం చూస్తూనే ఉన్నాం. సీనియ‌ర్ నాయ‌కులు త‌మ రాజ‌కీయ వార‌సత్వాన్ని వార‌సులు కొన‌సాగించాల‌ని భావిస్తుంటారు. ఇప్పుడు తెలంగాణ‌లోనూ ఇద్ద‌రు సీనియ‌ర్ టీఆర్ఎస్ నాయ‌కులు త‌మ వార‌సుల‌ను రంగంలోకి దించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఆ నేత‌లు ఎవ‌రో కాదు.. టీఆర్ఎస్ పార్టీలో కీల‌క‌మైన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ …

Read More »

జ‌గ‌న్ కేబినెట్ 2.0పై గంటా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సీఎం జగన్ కొత్త కెబినేట్ 2.0పై టీడీపీ నేత, మాజీ మంత్రి, విశాఖ ఉత్త‌రం ఎమ్మెల్యే(రాజీనామా చేసినప్ప‌టికీ.. ఇంకా ఆమోదం పొంద‌లేదు) గంటా శ్రీనివాసరావు స్పందించారు. వైసీపీ వర్గీయులే నిరసనలకు దిగేలా జగన్ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరిగిందని విమర్శంచారు. మంత్రివర్గ విస్తరణలో ప్రాంతాలకు న్యాయమైన హేతుబద్ధత కొరవడిందన్నారు. “ఇదేం మంత్రి వ‌ర్గం.. ఇదే కేబినెట్‌. ఇదంతా భ‌జ‌న ప‌రుల క్యాబినెట్‌. ఇదా సామాజిక స‌మ‌తుల్యం. ఇది మోసం చేయ‌డ‌మే. కేబినెట్ …

Read More »

నిధులు లేక‌.. వైసీపీ నాయ‌కుల క‌న్నీళ్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితి అధికార వైసీపీ ప్ర‌భుత్వానికి అతిపెద్ద స‌మ‌స్య‌గా మారింది. అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని గాడిన పెట్ట‌డంలో సీఎం జ‌గ‌న్ విఫ‌ల‌మ‌వుతున్నారంటూ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. ప్ర‌భుత్వ రోజువారీ కార్య‌క‌లాపాలు సాగించాలన్నా రుణాలు తీసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి తలెత్తింద‌ని ఆరోపిస్తున్నాయి. సంక్షేమ ప‌థకాల పేరుతో ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచేందుకు ప్రాధాన్య‌త‌నిస్తున్న జ‌గ‌న్‌.. రాష్ట్ర అభివృద్ధిని ఎప్పుడో మ‌ర్చిపోయారంటూ ప్ర‌త్య‌ర్థి పార్టీలు మండిప‌డుతున్నాయి. అస‌లు నిధులు ఉంటేనే క‌దా అభివృద్ధి చేసేద‌ని …

Read More »

యూ ట‌ర్న్ తీసుకోవాల్సిందే.. మ‌రో ఆప్ష‌న్ లేదు

త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం నాయ‌కులు పార్టీలు మార‌డం సాధార‌ణ‌మే. సొంత పార్టీలో ప‌ద‌వులు ఊడినా.. స‌రైన ప్రాధాన్య‌త ద‌క్క‌క‌పోయినా అవ‌తలి పార్టీలోకి జంప్ చేయ‌డం కామ‌నే. కానీ ఇత‌ర పార్టీల ప‌రిస్థితి కూడా అంతంత‌మాత్రంగానే ఉంటే ఏం చేస్తారు? ఏం జ‌రిగినా సొంత పార్టీలోనే కొన‌సాగుతారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ నేత‌ల ప‌రిస్థితి కూడా అలాగే ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల జ‌గ‌న్ కొత్త మంత్రివ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి …

Read More »

సుప్రీం బోనులో జ‌గ‌న్ ! ఈ సారీ నిరాశే !

ఏపీ స‌ర్కారు తీవ్ర ఆర్థిక సంక్షోభాల‌ను చ‌వి చూస్తోంది. అయినా కూడా మొండి ధైర్యంతో వెళ్తోంది. ముఖ్యంగా నిధులు లేక కొన్ని చోట్ల కొన్ని ప‌నులు నిలిపివేసింది. కొన్ని చోట్ల అత్యవ‌స‌రం అనుకుని ఖ‌ర్చు చేయాల్సిన నిధులను ప‌క్క‌దోవ ప‌ట్టిస్తోంది. ఆ మ‌ధ్య ఉపాధి నిధుల‌ను ఇలానే ప‌క్క‌దోవ ప‌ట్టించి అభాసుపాలైంది. అప్ప‌ట్లో కోర్టు జోక్యంతో నిధుల మ‌ళ్లింపు ఆగింది. ఆ త‌రువాత ఉద్యోగుల భ‌విష్య నిధి ఖాతాలోని నిధులు …

Read More »