Political News

పెంచ‌ల కోన‌కు చంద్ర‌బాబు.. అదే సెంటిమెంటు!

రాజ‌కీయాల్లో సెంటిమెంట్ల‌ను పాటించ‌డం నాయ‌కుల‌కు కొత్తకాదు. అయితే.. కొందరు మాత్రం ఈ సెంటి మెంట్ల‌కు దూరంగా ఉంటారు. ఇలాంటి వారిలో చంద్ర‌బాబు కూడా ఒక‌రు. అయితే.. ఈ ద‌ఫా ఆయ‌న సెంటిమెంట్ల‌కు చేరువ‌య్యారు. ఇప్ప‌టికే ఇంట్లో రెండు సార్లు యాగాలు, య‌జ్క్షాలు చేశారు. ఏకంగా రాజ‌శ్యామ‌ల యాగం కూడా నిర్వ‌హించారు. ఇక‌, ఇత‌ర దేవాల‌యాల‌కు కూడా వెళ్లారు. ఇప్పుడు ఈ సెంటిమెంటులో భాగంగా ఆయ‌న పెంచ‌ల‌కోన‌కు వెళ్తున్నారు. నెల్లూరు జిల్లా …

Read More »

ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల అరెస్టు.. ‘ఇండియా’ ఎఫెక్ట్‌!

రెండు నెల‌లు.. కేవ‌లం రెండే నెల‌లు.. కానీ, ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల అరెస్టు. ఇదేమీ ఆషామాషీ కాదు. అత్యంత భ‌యంక‌ర‌మైన కేసులు కూడా లేవు. అయినా.. టార్గెట్ స్టేట్స్‌. అందుకే.. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులను రాత్రికి రాత్రి అరెస్టు చేశారు. వీరిలో ఒక‌రు యువ నాయ‌కుడు, గిరిజ‌న నేత జార్ఖండ్ అప్ప‌టి ముఖ్య‌మంత్రి హేమంత్ సొరేన్‌. ఇక‌, ఇప్పుడు ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌. ఈ ఇద్ద‌రి అరెస్టూ.. యాదృచ్ఛికం కాదు.. …

Read More »

ఆ రోజు ఏం జ‌రిగింది ? ఏపీని కోరిన ఎన్నికల సంఘం

కీల‌కమైన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లకు ముందు ఏపీ ప‌రిస్థితి ఇబ్బందుల్లో ప‌డేలా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల ప్ర‌దాన మంత్రి న‌రేంద్ర మోడీ ఏపీలో ప‌ర్య‌టించి.. గుంటూరు జిల్లాలోని చిల‌క‌లూరిపేట శివారులో ఉన్న బొప్పూడిలో నిర్వ‌హించిన ప్ర‌జాగ‌ళం బ‌హిరంగ స‌భ‌కు హాజ‌ర‌య్యారు. అయితే.. ఈ స‌భ‌లో ఉద్దేశ పూర్వ‌క నిర్ల‌క్ష్యం కార‌ణంగా.. ఇబ్బందులు త‌లెత్తాయ‌నేది టీడీపీ నేత‌ల ఆరోప‌ణ‌. ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తున్న‌ స‌మ‌యంలో మైకులు ప‌నిచేయ‌క‌పోవ‌డం.. స‌భ‌కు వ‌స్తున్న‌వారు రాకుండా ట్రాఫిక్‌ను …

Read More »

ఇలా చేస్తే రేపు నిల‌బ‌డేదెవ‌రు… వైసీపీకి-టీడీపీకి తేడా ఇదే..!

టీడీపీకి ఇత‌ర పార్టీల‌కు చాలా స్ప‌ష్ట‌మైన తేడా ఉంది. టీడీపీకి సంస్థాగతంగా నాయ‌కులు ఉన్నారు. సం స్థా గతంగా ఒక వ్య‌వ‌హారం, పార్టీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. వీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మారిపోయే నాయ‌కులు కాదు. ఇత‌ర పార్టీల‌ను చూసుకుంటే.. ఈ ప‌రిస్థితి ఉండ‌దు. ఉదాహ‌ర‌ణ‌కు వైసీపీ వ్య‌క్తి ఆధా రిత పార్టీ. వైసీపీలో వ్య‌క్తి జ‌గ‌న్ ను బ‌ట్టి రాజ‌కీయాలు జ‌రుగుతాయి. కానీ, టీడీపీని వ్య‌క్తి న‌డిపిస్తార‌నే …

Read More »

విశాఖ‌లో డ్ర‌గ్స్‌.. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ పొలిటిక‌ల్ రచ్చ‌

విశాఖపట్నం స‌ముద్ర‌ తీరంలో వేల కిలోల డ్రగ్స్ ఇత‌ర దేశం నుంచి రావ‌డం… దీనివెనుక అధికార పార్టీ వైసీపీ ఉంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుడంతో ఒక్క‌సారిగా రాజ‌కీయం ర‌చ్చ తెర‌మీదికి వ‌చ్చింది. బ్రెజిల్ నుంచి జర్మనీ మీదుగా వచ్చిన ఓ సరకు రవాణా కంటైనర్ లో 25 వేల కిలోల డ్రగ్స్ ను అధికారులు ప‌ట్టుకున్నారు. ఈ కంటైనర్ జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా మార్చి 16న విశాఖ వచ్చినట్టు గుర్తించారు. ఈ …

Read More »

ఇదీ ట్విస్ట్ అంటే: జగన్‌పై పోటీకి షర్మిల ‘సై’.!

కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిలా రెడ్డి పోటీకి దిగబోతున్నారన్నది ఇప్పటిదాకా జరిగిన ప్రచారం. కానీ, లేటెస్ట్ గాసిప్ ఏంటంటే, నేరుగా పులివెందులలోనే అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చెల్లెలు వైఎస్ షర్మిల రాజకీయంగా తలపడబోతున్నారట. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయమై కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమావేశాలు జరుగుతున్నాయి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ …

Read More »

ఢిల్లీ సీఎం అరెస్టు.. త‌ర్వాత ఏం జ‌రుగుతుంది?

ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. సాయంత్రం 6 గంట‌ల‌కు కోర్టు తాము అరెస్టు నుంచి కాపాడ‌లేమ‌ని తేల్చి చెప్పిన ద‌రిమిలా ఆయ‌న అరెస్టు ఖాయ‌మ‌నే వాద‌న వినిపించింది. ఇక‌, సుమారు రెండు గంట‌ల పాటు సీఎం ఇంట్లో సోదాలు నిర్వ‌హించిన అధికారులు.. అనంత‌రం ఆయనను అరెస్టు చేశారు. ఈ క్ర‌మంలో కేజ్రీవాల్ నిర‌స‌న వ్య‌క్తం చేసినా.. అధికారులు బ‌ల ప్ర‌యోగం చేయాల్సి ఉంటుంద‌ని …

Read More »

నా కజిన్ అవినాష్ కడపకు చేసిందేమీలేదు

కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. క‌డప ఎంపీ వైఎస్ అవినాష్‌పై నిన్న మొన్న‌టి వ‌ర‌కు తీవ్ర‌స్థాయిలో యుద్ధం చేసిన ష‌ర్మిల‌.. ఇప్పుడు అనూహ్యంగా ఆయ‌న‌ను త‌న త‌మ్ముడేన‌ని వ్యాఖ్యానించారు. వైఎస్ అవినాష్ నా త‌మ్ముడే. కానీ, ఏం ప్ర‌యోజనం. క‌డ‌ప‌లో రెండు సార్లు ఎంపీగా విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, ఒక్క ప‌ని కూడా చేయ‌లేదు అని వ్యాఖ్యానించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డి …

Read More »

జ‌న‌సేన నుంచి ఫ‌స్ట్ రెబ‌ల్ క్యాండిటేడ్ రెడీ..

పొత్తుల్లో భాగంగా సీట్లు పోవ‌డం.. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీని న‌మ్ముకున్న నాయ‌కుల‌కు ఇబ్బందులు ఏర్ప‌డ డం.. వారిని స‌ముదాయించ‌లేక పార్టీలు స‌త‌మ‌తం అవుతుండడం తెలిసిందే. ఈ ప‌రంప‌ర‌లో తాజాగా జ‌న‌సేన కూడా తెర‌మీదికి వ‌చ్చింది. ఈ పార్టీలోనూ చాలా మంది నాయ‌కులు పార్టీ టికెట్లు ఆశించారు. ఆశించ‌డ‌మే కాదు.. వారికి ప‌వ‌న్ నుంచి గ‌ట్టి హామీలు కూడా వ‌చ్చాయి. అయితే.. అంతా అనుకున్నా.. పొత్తుల త‌ర్వాత‌.. త్యాగాలు చేయ‌క త‌ప్ప‌లేదు. …

Read More »

మొత్తనికి ఏపీ పై ఫోకస్ పెట్టిన బీజేపీ

ఏపీలో బీజేపీ పాగా వేసేందుకు ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇప్ప‌టికే ఒక‌సారి ప్ర‌దాని న‌రేం ద్ర మోడీ ఏపీలో నిర్వ‌హించిన ప్ర‌జాగ‌ళం స‌భ‌కు వ‌చ్చి.. ఎన్డీయే కూట‌మిని గెలిపించాల్సిన అవ‌స‌రాన్ని నొక్కి చెప్పారు. దేశానికి, రాష్ట్రానికి ఎన్డీయే కూట‌మి అవ‌స‌రం ఎంత ఉందో కూడా ఆయ‌న వివ‌రించారు. ఇక‌, ఇదేస‌మ‌యంలో ఏపీపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టిన బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం.. కొత్త‌గా ఇంచార్జిని నియ‌మించింది. ఈయ‌న నేతృత్వంలోనే ఏపీలో …

Read More »

ఎవరా వెధవలు నాగ‌బాబుగారూ!

జ‌న‌సేన నాయ‌కుడు, రాష్ట్ర పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. నాగ‌బాబు..తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేవారు. ప్ర‌తి వెధ‌వ‌నూ గౌర‌వించ‌న‌క్క‌ర్లేదు అని ఆయ‌న వ్యాఖ్యానించారు. దీంతో ఇది రాజ‌కీయంగా దుమారం రేపింది. కొన్నాళ్లుగా నాగ‌బాబు చాలా న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్య‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. జ‌న‌సేన నాయ‌కుల‌ను విమ‌ర్శించిన వారిని, వారి విధానాల‌ను త‌ప్పుబ‌ట్టిన వారిని కూడా ఆయ‌న ఏకేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా చేసిన వ్యాఖ్య‌లు.. తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన ఓ …

Read More »

ఇండియా కూట‌మిలోకి జేడీ?

ఏపీలో డ‌బ్బులు లేని ఎన్నిక‌లు తీసుకువ‌స్తామ‌ని పేర్కొంటూ రాజ‌కీయ పార్టీ పెట్టిన జై భారత్ నేష‌న‌ల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూట‌మిలో చేరిపోయారు. తాజాగా విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఇండియా కూట‌మి పార్టీల స‌మావేశాల‌కు ఆయ‌న కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీ చేరిక‌పై త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న చేస్తామ‌న్నారు. ప్ర‌స్తుతం డ‌బ్బులులేని, విలువ‌ల‌తో కూడిన ఎన్నిక‌లు అవ‌స‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. ఇక‌, …

Read More »