Political News

కేసులున్న ఎమ్మెల్యేలను నిల్చోబెట్టిన బాబు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చిత్రమైన దృశ్యాలు చూస్తున్నాం. గత ప్రభుత్వంలో జరిగిన దారుణాలు, అక్రమాలు అన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వం బయటికి తీస్తోంది. అప్పుడు జరిగిన అరాచకాలు, కుంభకోణాలు, దౌర్జన్యాల గురించి ప్రస్తావిస్తోంది. కానీ విమర్శలు, ఆరోపణలను ఎదుర్కోవడానికి ప్రతిపక్షం లేదు. అనుకున్నట్లే జగన్ అండ్ కో అసెంబ్లీని బహిష్కరించి వెళ్లిపోయారు. ఇందుకోసం చెబుతున్న కారణాలు ఏవైనా.. అధికార పక్షాన్ని ఎదుర్కోలేక, ఓటమి తాలూకు అవమాన భారాన్ని తట్టుకోలేక జగన్ అసెంబ్లీ నుంచి …

Read More »

మొత్తానికి కేసీఆర్ బయటకి వచ్చారు

రాష్ట్రంలో వంచెన ప్ర‌భుత్వం కొన‌సాగుతోంద‌ని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశానికి హాజ‌రైన ఆయ‌న అనంత‌రం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మీడియా తో మాట్లాడారు. ఈ రోజు ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో ఎవ‌రి ఆకాంక్ష‌లు ప్ర‌తిబింబించ‌డం లేద‌న్నారు. రాష్ట్ర రైతాంగాన్ని పొగుడుతున్న‌ట్టుగా క‌నిపిస్తూ.. వెన్నుపోటు పొడించింద‌ని ఆరోపించారు. గ‌తంలో తాము అమ‌లు చేసిన రైతు బంధు ప‌థ‌కం పేరును మార్చి రైతు భ‌రోసాలో అన్నీ …

Read More »

ఒక నేర‌స్థుడి కార‌ణంగా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాశనం..

ఒక నేర‌స్థుడి కార‌ణంగా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అరాచ‌కంగా త‌యారైంద‌ని సీఎం చంద్ర‌బాబు ప‌రోక్షంగా మాజీ సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో శాంతి భ‌ద్ర‌త‌ల‌పై శ్వేత ప‌త్రం విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. గ‌త వైసీపీ పాల‌న‌లో జ‌రిగిన ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. అన్నింటా జ‌గ‌న్ అనుచ‌రుల ప్ర‌మేయం ఉంద‌న్నారు. వైసీపీ నాయ‌కులు రెచ్చిపోయి.. మ‌రీ దాడులు చేసి.. ఎదురు కేసులు పెట్టి వేధించార‌ని తెలిపారు. …

Read More »

బిల్లులు ఇచ్చారు.. డ‌బ్బులే రాలేదు..మ‌రో వైట్ పేప‌ర్‌

ఏపీలో గ‌త వైసీపీ పాల‌న‌కు సంబంధించి జ‌రిగిన ప‌లు విష‌యాల‌పై ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం శ్వేత‌ప త్రాల‌ను విడుద‌ల చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా వైసీపీ హ‌యాంలో జ‌రిగిన ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించిన శ్వేత‌ప‌త్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశ‌వ్ అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్బంగా కొన్ని కీల‌క విష‌యాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం బిల్లులు ఇచ్చినా.. డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని తెలిపారు. …

Read More »

తెలంగాణ బడ్జెట్ .. సమగ్ర స్వరూపం

తెలంగాణ శాసనసభలో 2 లక్షల 91 వేల 191 కోట్ల రూపాయల అంచనాతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2 లక్షల 20 వేల 945 కోట్లు, మూలధన వ్యయం 33 వేల 487 కోట్లుగా అంచనా వేశారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక క్రమశిక్షణతో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మొదలైందని, ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు …

Read More »

జ‌గ‌న్ ఓపెన్ మైండ్ రాజ‌కీయాలే బెస్ట్‌..!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలు పార్టీకి శ్రీరామరక్ష. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మాట వినని నాయకుడిగా జగన్ పేరు తెచ్చుకున్నారు. ఆయన విన్నారా వినలేదా.. నాయకులు సలహాలు ఇచ్చారా లేదా.. లేక‌, ఎవరి పనిలో వారు ఉండిపోయారా? అనే విషయం ఎవరికీ తెలియదు. కానీ పార్టీ ఓడిపోయిన తర్వాత మాత్రం నేను చెప్పింది వినలేదు. నా మాట లెక్కచేయలేదు అంటూ చాలామంది నాయకులు.. మాజీ …

Read More »

వైసీపీకి తూ.గో.జి షాక్ ఇవ్వడం ఖాయమేనా ?!

ఏపీ ఎన్నికల్లో 11 శాసనసభ, 4 లోక్ సభ స్థానాలకు పరిమితం అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో 35 మంది ఎమ్మెల్సీలు, అటు రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. వీరి ఆధారంగా అటు కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యసభలో, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసనమండలిలో ఇరుకున పెట్టాలి అన్నది వైసీపీ వ్యూహాంగా తెలుస్తుంది. అయితే వీళ్లు కూడా చేజారే సంకేతాలు కనిపిస్తుండడం వైసీపీలో ఆందోళన రేపుతుంది. తూర్పు గోదావరి …

Read More »

కాంగ్రెస్, బీజేపీలకు కొరకరాని కొయ్యగా ఏలేటి !

తెలంగాణ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రిపై చేస్తున్న అవినీతి ఆరోపణలు అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో పాటు, సొంత పార్టీ బీజేపీలోనూ చర్చకు దారితీస్తున్నాయి. ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్, యూ ట్యాక్స్ అంటూ ఏలేటి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఏకంగా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ …

Read More »

సాయిరెడ్డి ఛానెల్‌కు ముహూర్తం ఫిక్స్.. కీల‌క సీఈవో దొరికాడ‌ట‌!

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు వి. విజ‌య‌సాయిరెడ్డి త్వ‌ర‌లోనే టీవీ చానెల్‌ను ప్రారంభిస్తానని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల వెలుగు చూసిన దేవ‌దాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ శాంతి, ఆమె బిడ్డ‌కు తండ్రి వ్య‌వ‌హారంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సాయిరెడ్డిని కార్న‌ర్ చేస్తూ.. ఓ చానెల్ ప్ర‌సారాలు చేసింది. డిబేట్లు కూడా పెట్టింది. ఈ నేప‌థ్యంలో బ్లాస్ట్ అయిన‌.. సాయిరెడ్డి.. స‌ద‌రు ఛానెల్పై నిప్పులు చెరిగారు. ఆ వెంట‌నే ఆయ‌న …

Read More »

చంద్ర‌బాబు మారిన‌ట్టున్నారే.. !

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబు మారిన‌ట్టుగా క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు పాల‌న అంటే.. సుదీర్ఘ స‌మీక్ష‌లు, అర్థ‌రాత్రి వ‌ర‌కు మీడియా మీటింగులు.. మైకు క‌నిపిస్తే వదల‌కుండా గంట‌ల త‌ర‌బ‌డి ఉప న్యాసాలు ఇచ్చే విధానం వంటివి గుర్తుకు వ‌స్తాయి. ఇక‌, అప్పుడప్పుడు త‌నిఖీల పేరుతో ఆయ‌న అధికారుల‌ను ప‌రుగులు పెట్టించ‌డం కూడా.. తెలిసిందే. దీని వ‌ల్ల పాల‌న తీరు ఎలా ఉన్నా.. అధికారులు, సిబ్బంది విష‌యంలో మాత్రం ఆయ‌న వ్య‌తిరేక‌త …

Read More »

బీజేపీకి ‘గాడిద గుడ్డు’ సెగ‌!

తెలంగాణ ప్ర‌జ‌లు 8 మంది ఎంపీల‌ను ఇస్తే.. బీజేపీ రాష్ట్రానికి ఏమిచ్చింది.. ‘గాడిద గుడ్డు’! అనే కామెం ట్లు మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చాయి. గ‌తంలోనూ ఒక‌సారి కేంద్ర వైఖ‌రిని నిర‌సిస్తూ.. ఇలానే గాడిద‌గుడ్డు పోస్ట‌ర్లు వెలిశాయి. ఇప్పుడు తాజాగా కేంద్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టిన త‌ర్వాత‌.. తెలంగాణ‌కు రూపాయి నిధులు కూడా కేటాయించ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ.. హైద‌రాబాద్ వ్యాప్తంగా ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో ఇలాంటి పోస్ట‌ర్లే వెలిశాయి. వీటిని కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు …

Read More »

సాయిరెడ్డి డీఎన్ ఏ టెస్టు చేయాల్సిందే.. ఢిల్లీలో మ‌ద‌న్ ధ‌ర్నా

ఏపీ దేవ‌దాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ శాంతికి పుట్టిన బిడ్డ వ్య‌వ‌హారం అనేక మ‌లుపులు తిరుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ బిడ్డ‌కు సుభాష్ రెడ్డి తండ్రి అని శాంతి చెబుతుంటే.. తాను కాద‌ని సుభాష్ చెప్పేశాడు. ఇక‌, అస‌లు భ‌ర్త‌.. మ‌ద‌న్ మోహ‌న్ మాత్రం శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి విజ‌య‌సాయి రెడ్డేన‌ని తేల్చి చెబుతున్నారు. దీనికి సంబంధించి ఆయ‌న పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర హోం మంత్రికి కంప్ల‌యింట్ …

Read More »