Political News

సొంత చెల్లిని తిట్టించేవాడు అర్జునుడా? :ప‌వ‌న్

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌చిలీప‌ట్నం ఎంపీ.. వైసీపీ నాయ‌కుడు వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి ఆ పార్టీని వీడి జ‌న‌సేన కండువా క‌ప్పుకొన్నారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ప‌వ‌న్‌.. సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. సొంత చెల్లిని తిట్టించేవాడు.. అర్జునుడు ఎలా అవుతాడు? అని నిల‌దీశారు. ఆయ‌న‌లో ఓట‌మి భ‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌న్నారు. “తోడబుట్టిన చెల్లి షర్మిలని నోటికి వచ్చినట్లు తిడుతున్న …

Read More »

ఏపీలో రేపటి నుంచి రచ్చరచ్చే

ఏపీలో కీల‌క‌మైన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లకు సంబంధించిన ప్రచారం ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. దీంతో ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి పార్టీల మ‌ధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో సాగుతోంది. స‌భ‌లు, స‌మావేశాలు.. ఎటు చూసినా.. స‌ల‌స‌ల కాగుతున్న రాజ‌కీయాలే క‌ళ్ల‌కు క‌డుతున్నాయి. ఒక‌రు సిద్ధం స‌భ‌ల‌తో వేడి పుట్టిస్తే.. మ‌రొక‌రు రా.. క‌ద‌లిరా! అంటూ.. మ‌రింత సెగ‌లు పుట్టిస్తున్నారు. ఇక‌, ఇంకోవైపు.. జ‌న‌సేన వారాహి యాత్ర కూడా ప్రారంభం కానుంది. మ‌రోవైపు, కాంగ్రెస్ …

Read More »

పార్ల‌మెంటులో జ‌న‌సేన వాయిస్ ప‌క్కా..

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఇత‌ర నాయ‌కులు కూడా త‌మ పార్టీ వాయిస్ పార్ల‌మెంటులో ఉంటే బాగుంటుంది. మా నాయ‌కుడు ఒక్క‌డైనా పార్ల‌మెంటులో గ‌ళం వినిపిస్తే చూసి త‌రించాల‌ని ఉంది అని ఆశ ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఇదే విష‌యాన్ని గ‌తంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా వ్యాఖ్యానించారు. “మాకు ఒక్క ఎంపీ అభ్య‌ర్థి ఉన్నా.. రాష్ట్ర స‌మ‌స్య‌ల‌ను పార్ల‌మెంటులో ప్ర‌స్తావించి ఉండే వాళ్లం. కానీ, లేరే. మీరు మాకు …

Read More »

కేసీఆర్, జగన్ ల పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ల మధ్య గ్యాప్ ఉందని టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జగన్ తో పాటు దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని, పోతిరెడ్డిపాడు నుంచి నీటిని ఆంధ్రాకు నీటిని తరలించుకుపోయారని రేవంత్ షాకింగ్ ఆరోపణలు చేశారు. ఇక, ఆయన తనయుడు జగన్… తెలంగాణ …

Read More »

వెంక‌య్య, అద్వానీ.. మోడీ వ్యూహంలో నెక్ట్స్ ఎవ‌రు?

వ‌చ్చే ఎన్నికల్లో మూడో సారి ముచ్చ‌ట‌గా విజ‌యం ద‌క్కించుకుని దేశంలోనే రికార్డు సృష్టించాల‌ని భావి స్తున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆదిశ‌గా అడుగులు ముమ్మ‌రంగా ముందుకు వేస్తున్నారు. ఒక‌వైపు ప్ర‌జ‌ల‌ను, మ‌రోవైపు మ‌త ప్రాతిప‌దికన కూడా ఆయ‌న ఆక‌ర్షిస్తున్నారు. ఇన్ని చేసినా.. పార్టీ ప‌రంగా కూడా.. త‌న ప్ర‌భావాన్ని కోల్పోకుండా ఉండేలా చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. దీనిలో బాగంగా.. బీజేపీ పాత‌త‌రం నాయ‌కుల‌కు మోడీ అవార్డుల వీర‌తాళ్లు …

Read More »

ఆ వైసీపీ ఎమ్మెల్యే బాధ చూశారా…!

వైసీపీకి చెందిన నాయ‌కుడు, సీనియ‌ర్ అధికారి, ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే వ‌ర‌ప్ర‌సాద్‌.. తాజాగా వైసీపీపై ఫైర‌య్యారు. త‌న‌కు టికెట్ లేద‌ని చెప్పార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇది ఎంత వ‌రకు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. అంతేకాదు..ఈ సంద‌ర్భంగా గ‌తాన్ని త‌వ్వేశారు. తాను.. ప్ర‌జారాజ్యం నుంచి వైసీపీలోకి వ‌చ్చాన‌ని.. వైసీపీ క‌ష్టంలో ఉన్న‌ప్పుడు.. తాను పార్టీలో కొన‌సాగాన‌ని.. ఓట‌మి ఎరుగ‌ని నేత‌గా ముందుకు సాగాన‌ని వ్యాఖ్యానించారు. తిరుప‌తిలో టికెట్ ఇచ్చారు.. గెలిచాను. …

Read More »

బాబు ఆలోచ‌న పై ప‌రిటాల కుటుంబం ఆవేద‌న‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపింర‌చుకుని తీరాల‌నే క‌సితో ముందుకు సాగు తున్నారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ప్ర‌స్తుతం అందివ‌చ్చిన ఛాన్స్‌ను మిస్ చేసుకోకుండా ముందుకు సాగాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో అవ‌స‌ర‌మైతే.. రెండు మెట్లు దిగి ముందుకు సాగాల‌ని చూస్తు న్నారు. ఇది రాజ‌కీయంగా బాగానే ఉన్న‌ప్పటికీ.. స్థానికంగా నాయ‌కులు పెట్టుకున్న ఆశ‌ల‌పై మాత్రం నీళ్లు చ‌ల్లుతున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఉదాహ‌ర‌ణ‌కు అనంత‌పురం జిల్లాలోని …

Read More »

మళ్ళీ టీజీగా మారబోతోందా ?

పదేళ్ళుగా ఉన్న తెలంగాణా స్టేట్(టీఎస్) పేరును రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ తెలంగాణా గవర్నమెంట్(టీజీ) గా మార్చబోతోందా ? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. తెలంగాణాగా బాగా పాపులరైన పేరును రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీయార్ తెలంగాణా స్టేట్ గా మార్చేశారు. తెలంగాణాను తెలంగాణా స్టేట్ గా మార్చటాన్ని అప్పట్లోనే పార్టీతో పాటు మామూలు జనాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే కేసీయార్ పట్టించుకోలేదు. అందుకనే …

Read More »

తూర్పుపై `శెట్టిబ‌లిజ` ప‌ట్టు.. వైసీపీ ఎన్నికల వ్యూహం

బీసీల్లో ఒక వ‌ర్గంగా ఉన్న `శెట్టిబ‌లిజ`  సామాజిక వ‌ర్గం.. ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలో బ‌లంగా ఉంది. ముఖ్యంగా తూ ర్పు గోదావ‌రి జిల్లాలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో 8 నుంచి 9 నియోజ‌క‌వ‌ర్గాల్లో వీరు ప్ర‌జాప్ర‌తినిధుల‌ను నిర్ణ‌యించే స్థాయిలో ఉన్నా రు. అందుకే వీరి విష‌యంలో అన్ని పార్టీలూ జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తాయి. గ‌తంలో కాంగ్రెస్ ఉన్న‌ప్పుడు.. ఈ వ‌ర్గానికి మంచి ప్రాధాన్యం ఇచ్చింది. పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌కు రాజ‌శేఖ‌ర‌రెడ్డి …

Read More »

పాపం కుమారి ఆంటీ.. ఎవరికి వారు ఆడేసుకుంటున్నారే!

సోషల్ మీడియాలో పేరు ప్రఖ్యాతులు మోతాదు మించితే పరిస్థితి ఎంతలా ఉంటుందన్న దానికి నిదర్శనంగా నిలుస్తోంది కుమారి ఆంటీ ఎపిసోడ్. రోడ్డు పక్కన తాత్కాలిక ఏర్పాటుతో ఫుడ్ అమ్ముకునే ఆమెకు పెద్ద కష్టమే వచ్చింది. పేరుకు రోడ్డు పక్కనే కానీ.. శుచిగా.. శుభ్రంగా.. కమ్మని ఇంటి రుచితో.. సరసమైన ధరలకు ఫుడ్ అందించే కుమారి ఆంటీ ఫుడ్ మీద యూట్యూబ్ వీడియోలు.. వెబ్ చానళ్లు ఇంటర్వ్యూల పుణ్యమా అని ఆమెకు …

Read More »

కేడ‌ర్‌లో కాక‌.. ఒంగోలు మార్పుతో న‌ష్ట‌మేనా?

Chevireddy Bhaskar Reddy

వైసీపీ కేడ‌ర్‌లో కాక ప్రారంభ‌మైంది. ఆయ‌నకుఎలా టికెట్ ఇస్తారంటూ.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. వినిపిం చిన గుసుగుస‌లు ఇప్పుడు నినాదాలుగా మారుతున్నాయి. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని కీల‌క‌మైన ఒంగోలు పార్ల‌మెంటు స్థానాన్ని మార్చేందుకు వైసీపీ అధిష్టానం ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే. వివిధ కార‌ణాల‌తో సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ ఇవ్వ‌బోమ‌ని పార్టీ ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలోప‌లువురి పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. తొలుత మంత్రి రోజాను ఇక్క‌డ‌నుంచి పోటీకి …

Read More »

జగన్ ను ఒక రేంజ్ లో ఏసుకున్న వీహెచ్ తాత

ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న చెల్లెళ్ల ప‌ట్ల అత్యంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు వీ హ‌నుమంత‌రావు (వీహెచ్‌) అన్నారు. సొంత చెల్లెలు వైఎస్ ష‌ర్మిల విష‌యంలో కొంద‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. ఇంత జ‌రుగుతున్నా.. జ‌గ‌న్ ఎందుకు మౌనంగా ఉన్నారు? అని హ‌నుమంత‌రావు ప్ర‌శ్నించారు. మ‌హిళ‌ల గురించి గొప్ప‌గా మాట్లాడే.. జ‌గ‌న్‌, ముందుకు త‌న చెల్లెళ్ల గురించి ప‌ట్టించుకోవాలి అని సూచించారు. …

Read More »