ఏపీలో కూటమి ప్రభుత్వం సంక్షేమ మార్గంలో దూసుకుపోతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఇప్పటికే దాదాపు అమలు చేసిన కూటమి సర్కారు…ఇప్పుడు హామీగా ఇవ్వని చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుని వాటి ద్వారా పేదలకు మరింత మేర లబ్ధి జరిగేలా చేస్తోంది. అందులో భాగంగా కూటమి సర్కారు రథసారథి, సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు రెండు అదిరిపోయే పథకాలకు రూపకల్పన చేశారు. ఈ డబుల్ బొనాంజాకు బాబు ఇప్పటికే …
Read More »ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతా: కవిత
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బహిష్కృత నేత, ఆ పార్టీ అధినేత ఏకైక కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం తన భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాప అధ్యక్షురాలిగా ఆ సంస్థను తన చేతిలోకి తీసుకుని దాని ద్వారానే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించే దిశగా ఆమె వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో లండన్ లోని తెలంగాణ ప్రవాసులతో కవిత సోమవారం ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »ఎన్నికల కుస్తీలో కవిత దారెటు?
బీఆర్ ఎస్ నుంచి సస్పెన్షన్కు గురై.. ఆ పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన మాజీ ఎంపీ కవిత దారెటు? ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఏ విధంగా అడుగులు వేస్తారు? ఇప్పుడు ఇదీ.. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న జోరు చర్చ. దీనికి కారణం.. స్థానిక ఎన్నికల సమరమే!. ఆమె ప్రస్తుతం సొంత పార్టీ ఏర్పాటుపై తలమునకలయ్యారన్నే చర్చ సాగుతున్న నేపథ్యంలో తాజాగా ప్రకటించిన స్థానిక ఎన్నికల నోటిఫికేషన్.. …
Read More »మిథున్ రెడ్డికి బెయిల్.. కానీ…
వైసీపీ నాయకుడు, రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డికి బెయిల్ లభించింది. అయితే.. కోర్టు కొన్ని షరతులు విధించింది. వైసీపీ హయాంలో జరిగిన భారీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డిని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏ-4 నిందితుడిగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను పలు మార్లు విచారించి.. అరెస్టు చేసింది. దీంతో విజయవాడలోని ఏసీబీ కోర్టు.. మిథున్ రెడ్డికి …
Read More »నా సలహా ఖరీదు.. 11 కోట్లు: పీకే సంచలన వ్యాఖ్యలు
పీకే గా ప్రచారంలో ఉన్న రాజకీయ వ్యూహ కర్త, బీహార్కు చెందిన జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సలహా ఖరీదు 11 కోట్ల రూపాయలని ఆయన వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(ఏ రాష్ట్రమనేది చెప్పలేదు) ఒక పార్టీకి రెండు గంటల పాటు సలహాలు.. సూచనలు, వ్యూహాలు ఇచ్చానని తెలిపారు. ఈ క్రమంలో ఆ పార్టీ నుంచి తాను 11 కోట్ల …
Read More »తెలంగాణ స్థానిక ఎన్నికలు రెడీ, వివరాలు ఇవే!
తెలంగాణ స్థానిక సంస్థలకు నగారా మోగింది. గత కొన్నాళ్లుగా చర్చనీయాంశం అయిన.. ఈ ఎన్నికలను హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్వహించకతప్పని పరిస్థితి ఏర్పడింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ స్థానిక సమరంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని వెల్లడించిన వివరాల ప్రకారం.. + స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం 5 దశల్లో జరుగుతాయి. …
Read More »400 కోట్ల ఖర్చు: ఆటో డ్రైవర్లకు ఇంకా కావాలట
రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు సహాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. వచ్చే నెల నాలుగో తేదీన “ఆటో డ్రైవర్ల సేవలో” అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. దీంతో ఆటో డ్రైవర్ల ఉపాధిపై పెద్ద ప్రభావం పడింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు కొన్నాళ్లుగా నిరసన …
Read More »పిక్ ఆఫ్ ద డే!.. పవన్ ఇంట చంద్రబాబు!
సెలవు దినం ఆదివారం హైదరాబాద్ లో ఓ ఆసక్తికర సస్నివేశం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా బాబుకు పవన్ ఎదురేగి స్వాగతం పలకగా, పవన్ ను బాబు ఆత్మీయంగా పలకరించారు. అనంతరం ఇద్దరూ పవన్ ఇంటిలో కూర్చుని కబుర్లలో పడ్డారు. పవన్ కు వచ్చిన వైరల్ ఫీవర్ గురించి …
Read More »కరూర్ మృతులకు రూ.20 లక్షల పరిహారం
తమిళ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత విజయ్ శనివారం తమిళనాడులోని కరూర్ లో చేపట్టిన ర్యాలీలో 40 మంది దాకా మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో విజయ్ ఒక్కసారిగా డీలా పడిపోయారు. ఘటన జరిగిన తర్వాత ఆయన గట్టి భద్రత మధ్య కరూర్ నుంచి చెన్నై వెళ్లిపోయారు. తాజాగా ఆదివారం ఉదయం కాస్తంత తేరుకున్న విజయ్ చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఓ …
Read More »‘ఆటో’వాలా జిందాబాద్.. 4నే నిధులు!
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటోడ్రైవర్లకు.. ఏడాదికి రూ.15000 ఇచ్చే కార్యక్రమానికి సంబంధించి సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల 4 నుంచి ఈ పథ కాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన విధి విధానాలను ఇప్పటికే విడుదల చేసినట్టు చె ప్పారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని.. ఆటో డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వం అన్ని …
Read More »కరూర్ కన్నీటి వెనుక: ‘టైం టు టైం’ ఏం జరిగింది?
తమిళనాడులోని కరూర్లో శనివారం రాత్రి జరిగిన ఘోర తొక్కిసలాటలో మృతుల సంఖ్య 40కి పెరిగింది. ఇంకా, పదుల సంఖ్యలో బాధితులు ఆదివారం ఉదయం వరకు కూడా కోలుకోలేని స్థితిలోనే ఉన్నారని.. అధికారిక వర్గాలు తెలిపారు. మరింత మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇతమిత్థంగా చెప్పాలంటే.. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఈ ఘటనపై విచారణకు అప్పటికప్పుడు సీఎం స్టాలిన్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణతో విచారణకు కమిటీ నియమించారు. …
Read More »సీపీఐ పదవి నుంచి నారాయణ ఔట్.. రీజనిదే!
కామ్రెడ్ నారాయణ. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) జాతీయ కార్యదర్శిగా ఆయన సుదీర్ఘకాలం పనిచేశారు. అయితే.. తాజాగా ఈ పదవి నుంచి ఆయన తప్పుకొన్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో తన పదవికి ఆయన రాజీనామా చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ కీలక నాయకుడిగా వ్యవహరించిన నారాయణ.. అన్ని పార్టీల అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. తద్వారా.. అందరికీ ఆయన సుపరిచితుడు అయ్యారు. విషయం ఏదైనా.. ఆయన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates