బొత్స సత్యనారాయణ. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నాయకుడు. ఒకప్పుడు విజయనగరం నుంచి విశాఖ వరకు కూడా ఆయన హవా చలామణి అయింది. కాంగ్రెస్ పార్టీతో ఆయన ప్రస్థానం ప్రారంభమై.. ప్రస్తుతం వైసీపీ వరకు కొనసాగుతోంది. తన జీవిత కాలంలో ఏదో కొద్ది సమయం తప్ప.. అంతా పదవుల్లో నే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఏపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తన సోదరులు, భార్య, బంధువులను రాజకీయంగా ఆయన …
Read More »రాజ్యసభ ఆఫర్ ను జీవన్ రెడ్డి వదిలేశారా…?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరూ జీవన్ రెడ్డి పార్టీ మార్పుపైనే దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీతో 40 ఏళ్ల తన అనుబంధాన్ని తెంచేసుకున్న జీవన్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ లో చేరిపోతున్నారు. ఈ దిశగా ఆయన ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రెసిడెంట్ కేసీఆర్ లతో భేటీ అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి… త్వరలోనే బీఆర్ఎస్ లో అధికారికంగా చేరబోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో జీవన్ …
Read More »మావిగన్ లాగా.. అవి గొడ్డలి పెడతారా? : షర్మిల
వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్పై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని విషయంలో ప్లాన్ బీ ప్రకారం మావిగన్ (మచిలీపట్నం + విజయవాడ + గుంటూరు) అంటున్న నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గానికి కూడా పేరు పెడతారా? అని ప్రశ్నించారు. దీనికి అవి గొడ్డలి అని పేరు పెడితే అందరూ సంతోషిస్తారని వ్యాఖ్యానించారు. పులివెందులకు కూడా పేరు పెడతారా? అవినాష్ గొడ్డలి.. అవి …
Read More »వైసీపీ కీలక నేతకు ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల సాయం..?
రాజకీయాల్లో సూపర్ పాపులర్ అయిన ముగ్గురు టీడీపీ ముఖ్యనేతలు ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సాయం చేయబోయి అధిష్టానంకు అడ్డంగా దొరికిపోయారు. కేవలం కాసుల కక్కుర్తితోనే వీరు ఇలా చేశారన్న విషయం కూడా బయటకు పొక్కడంతో జిల్లా టీడీపీ నాయకులు, కేడర్ కూడా ఇప్పుడు ఆ ముగ్గురు టీడీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. కేడర్ మనోభావాలతో సంబంధం లేకుండా కాసులకు అలవాటు పడి ఇంత పనిచేస్తారా ? అని షాక్ అవుతున్నారు. …
Read More »షర్మిల వర్సెస్ జగన్.. రంగంలోకి కేవీపీ..?
వైఎస్ రాజశేఖరెడ్డి వారసులమంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఆయన పిల్లలు చేస్తున్న కీచులాట.. ఆ కుటుంబాన్ని అభిమానించే వేలాది మందిని బాధిస్తున్నాయి. ఈ వ్యవహారం ముడిపడకపోవడం.. ఎవరికి వారు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకోవడం వంటివి సరికాదని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్కు అత్యం తసన్నిహితుడు… ఒకప్పుడు ఆయన ఆత్మగా ప్రచారంలో ఉన్న కేవీపీ రామచంద్రరావు జోక్యం చేసుకుంటున్నట్టు తెలిసింది. వైసీపీ వర్గాల కథనం …
Read More »పవన్ మౌనం జనసేనకు మంచిది కాదు
జనసేన పార్టీలో ఏం జరుగుతోంది? ఆ పార్టీ నాయకుల వ్యవహార శైలి ఎలా ఉంది? అనేది తరచుగా తెర మీదకు వస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజురోజుకు వివాదాస్పదంగా మారింది. ఇక తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే సీనియర్ నేత బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన వ్యవహార శైలి కూడా పార్టీలో ఇంకా చర్చకు వస్తూనే …
Read More »బీజేపీకే బిహార్ పీఠం… ముఖ్యమంత్రిగా చౌదరి …?
బిహార్ రాజకీయాల్లో దశాబ్దాలుగా చక్రం తిప్పుతూ వస్తోన్న నితిష్ కుమార్ శకం దాదాపు ముగిసిపోయింది. ఇప్పుడు బిహార్ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టనున్నారు. నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తోన్న నేపథ్యంలో ఇప్పుడు బిహార్ కొత్త సీఎంను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిహార్లోని …
Read More »జగన్ అన్యాయాన్ని బాబు సరిదిద్దారు
ఏపీ ఉద్యోగుల్లో ఇప్పుడు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాడు ఐదేళ్ల పాటు తమకు తీరని అన్యాయం చేస్తే… ఇప్పుడు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఒకే ఒక్క దెబ్బతో ఆ అన్యాయాన్ని సరిదిద్దారు. గ్రాట్యూటీ పెండింగ్ బిల్లులు, సరెండర్ లీవుల చెల్లింపులను కూటమి సర్కారు విడుదల చేసింది. ఇందుకోసం ఒకే విడతలో రాష్ట్ర ప్రభుత్వం రూ.2,950 కోట్లను విడుదల చేయగా… ఆ నిధులు తమ …
Read More »మావి`గన్`.. టైం వేస్ట్ పాలిటిక్స్.. !
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన `మావిగన్` అంటే…. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులతో కూడిన రాజధానిపై ప్రజల్లో ఏ మేరకు చర్చ ఉంది; ఎంతవరకు దానిని ఆహ్వానిస్తున్నారు అనే విషయం గమనిస్తే జీరో అనే చెప్పాలి. ఈ వ్యవహారం పై ప్రజలు ఏమాత్రం సీరియస్గా తీసుకోలేదు. అసలు జగన్ చెప్పిన విషయాన్ని పెద్దగా పట్టించుకో లేదు. గతంలో మూడు రాజధానులు అన్నప్పుడు కూడా ప్రజలు పట్టించుకోలేదన్న విషయం గత ఎన్నికల్లో …
Read More »ఆ రెడ్ల మౌనం వెనుక రహస్యం..?
వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీ అంతర్గత పరిస్థితులు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు అధికారం చుట్టూ తిరిగిన కీలక నేతలు నేడు మౌనంగా ఉండిపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ కోటరీగా భావించబడిన ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలు పార్టీ కార్యక్రమాల పట్ల చురుకుదనం చూపకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఇది వ్యూహాత్మక నిశ్శబ్దమా..? …
Read More »ఎమ్మెల్సీ సీటుకి 30 కోట్లా?
రాజకీయం ఇప్పుడు డబ్బు చుట్టూ నడుస్తోంది. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా…ఇది పచ్చి నిజం. డబ్బు లేనిది ఏ ఒక్క నేత ఎన్నికల్లో గెలవలేని పరిస్థితి. ఇక ఆయా పార్టీలు తమకున్న ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య ఆధారంగా తమకు దక్కిన ఎమ్మెల్సీ, రాజ్యసభ సీట్లను కూడా డబ్బుకే అమ్ముకుంటున్నాయి. ఈ విషయంలో సొంత పార్టీ నేతల వద్ద కూడా ఆయా పార్టీలు డబ్బును డిమాండ్ చేసి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. ఇలాంటి వ్యవహారానికి …
Read More »‘తల్లిని కోర్టుకు ఈడ్చిన కొడుకు మనకు అవసరమా?’
రాష్ట్ర విభజన కంటే కూడా వైసీపీ అధినేత జగన్తోనే రాష్ట్రానికి ఎక్కువగా నష్టమని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ సాగించిన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అడుగడుగునా విధ్వంసం చోటు చేసుకుందన్నారు. ఇప్పుడు తాము ఆ విధ్వంసాన్ని సరిదిద్దుతున్నామన్నారు. విధ్వంసాల నుంచి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. బాపట్లజిల్లా వేమూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు.. మీ భూమి-మీహక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు.అనంతరం.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates