కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న సీఎం చంద్రబాబు.. అక్కడితోనే తన పని అయిపోయిందని భావించ డం లేదు. ఏదేశమేగినా.. ఎందు కాలిడినా.. అన్నట్టుగా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా.. చంద్రబాబు తన ప్రసంగంలో ప్రధాని మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మోడీ ఈజ్ గ్రేట్ లీడర్ అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. బహిరంగ సభల్లోనే కాదు.. చివరకు అసెంబ్లీలోనూ ఇటీవల 20 నిమిషాల పాటు తన ప్రసంగంలో మోడీని ఆకాశానికి …
Read More »విజయ్ కు రాహుల్ ఫోన్… టీవీకే పరిస్థితేంటో?
తమిళనాట సినిమాల్లో దళపతిగా పేరు తెచ్చుకుని ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ఇప్పుడు చక్రబందంలో చిక్కుకున్నారనే చెప్పాలి. తమిళ వెట్రి కళగం (టీవీకే) పేరిట పార్టీ పెట్టిన విజయ్.. మరో 7 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కరూర్ లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో 41 మంది చనిపోయారు. ఈ ఘటన తమిళనాట రాజకీయ ప్రకంపనలను రేపింది. అందులో భాగంగా …
Read More »ఎన్నికలు ఆగుతయి.. దావత్లు ఇవ్వకండి: ఈటల
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. డేట్లు కూడా ప్రకటించారు. మరో పది రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఎన్నికల జాబితాలను కూడా అధికారులు రెడీ చేస్తున్నారు. ఇక, పార్టీల పరంగా అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్లు కూడా సర్వసన్నద్ధం అవుతున్నాయి. ప్రచార పర్వాలకు కూడా దిగేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి కీలక సమయంలో బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల …
Read More »ఢిల్లీ పర్యటనలో గంట గ్యాప్… చంద్రబాబు ఏం చేశారంటే!
సీఎం చంద్రబాబు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో మరోసారి టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్య టనలో ఉన్న చంద్రబాబు.. ఈ పర్యటనలో దొరికిన ఓ గంట గ్యాప్ను కూడా వదులు కోకుండా.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.. అభివృద్ధిపై స్పందించారు. సహజంగా నిరంతరం బిజీగా ఉండే సీఎం చంద్రబాబు ఓ గంట గ్యాప్ లభిస్తే.. రెస్టు తీసుకోవచ్చు. ఎవరూ ఏమీ అడగరు. పైగానిత్యం ఆయన ప్రజలతోనే ఉంటున్నారు. అయినా.. కూడా చంద్రబాబు …
Read More »తెలంగాణ తల్లి: ఎన్నికల వేళ రేవంత్ సెంటిమెంట్ పాచిక!
రాజకీయాలకు సెంటిమెంటుకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఎవరు ఎంత చేసినా, ఎన్ని మాటలు చెప్పినా, చివరకు ఎన్నికలు అనగానే ప్రజల సెంటిమెంటుకు ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని గుర్తించిన వారు ఒక మెట్టు ఎక్కుతుంటే, గుర్తించని వారు వంద మెట్లు దిగజారుతున్నారు. “నా భూమి పత్రాలపై నీ ఫొటో ఎందుకు?” అని ఏపీలో రైతులు నిలదీసినప్పుడే జగన్ మేల్కొని ఉంటే, 11 స్థానాలకు దిగజారే పరిస్థితి …
Read More »సినీ వివాదాలతో చలికాచుకుంటున్న వైసీపీ!
సినీ వివాదాలతో రాజకీయాలు చేయాలని భావిస్తున్న వైసీపీ ఎప్పటికప్పుడు తప్పటడుగులు వేస్తూ ప్రజల ముందు బలహీనపడుతోందనే వాదన వినిపిస్తోంది. సినీ పరిశ్రమను, రాజకీయాలను విడదీయలేని పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడింది. సినీ రంగానికి చెందిన అనేక మంది నాయకులు రాజకీయాల్లోకి వచ్చి పదవుల్లో కొనసాగుతున్నారు. ఏపీలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రముఖ సినీ హీరో అన్న విషయం తెలిసిందే. అదే విధంగా టిడిపిలో హిందూపురం ఎమ్మెల్యే …
Read More »అమ్మవారి వెండి సింహాలు అమ్మేసుకున్నారు: చంద్రబాబు
“తెలుగు వారి ఇలవేల్పు.. కనక దుర్గమ్మ సన్నిధిని కూడా గత పాలకులు అపవిత్రం చేశారు. వెండి సింహాలు ఎత్తుకుపోయి అమ్ముకున్నారు. ఇష్టానుసారంగా వ్యవహరించారు. దుర్గమ్మ ఆలయంలో అపవిత్ర కార్యక్రమాలు జరిగినా.. దొంగతనాలు జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. ఏం చెప్పాలో తెలియడం లేదు. దుర్గమ్మ సన్నిధిలో అలాంటి దుర్మార్గుల గురించి మాట్లాడడం దురదృష్టకరం. అయినా.. తప్పడం లేదు. అందుకే అలాంటి దుర్మార్గులను దుర్గమ్మే అధికారం నుంచి దించేసింది. సుపరిపాలనను రాష్ట్రానికి …
Read More »పవన్కు సైన్యంతోనే సమస్యలా…!
అవును! జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు సొంత పార్టీ నాయకుల నుంచే వివాదాలు వస్తున్నాయి. వాస్తవానికి పార్టీ నాయకులను ఆయన హెచ్చరిస్తున్నా ఎక్కడా ప్రయోజనం కనిపించడం లేదు. అటు సభలోను, ఇటు బయట కూడా నాయకులు చేస్తున్న రాజకీయాలు సేనానికి సమస్యగా మారాయి. సభలో జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సమస్యలపై చర్చించాలని ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు ముందు పవన్ కల్యాణ్ ఆదేశించారు. అయితే సగం మంది ఎమ్మెల్యేలు …
Read More »మహిళలకు బాబు డబుల్ బొనాంజా రెడీ
ఏపీలో కూటమి ప్రభుత్వం సంక్షేమ మార్గంలో దూసుకుపోతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఇప్పటికే దాదాపు అమలు చేసిన కూటమి సర్కారు…ఇప్పుడు హామీగా ఇవ్వని చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుని వాటి ద్వారా పేదలకు మరింత మేర లబ్ధి జరిగేలా చేస్తోంది. అందులో భాగంగా కూటమి సర్కారు రథసారథి, సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు రెండు అదిరిపోయే పథకాలకు రూపకల్పన చేశారు. ఈ డబుల్ బొనాంజాకు బాబు ఇప్పటికే …
Read More »ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతా: కవిత
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బహిష్కృత నేత, ఆ పార్టీ అధినేత ఏకైక కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం తన భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాప అధ్యక్షురాలిగా ఆ సంస్థను తన చేతిలోకి తీసుకుని దాని ద్వారానే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించే దిశగా ఆమె వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో లండన్ లోని తెలంగాణ ప్రవాసులతో కవిత సోమవారం ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »ఎన్నికల కుస్తీలో కవిత దారెటు?
బీఆర్ ఎస్ నుంచి సస్పెన్షన్కు గురై.. ఆ పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన మాజీ ఎంపీ కవిత దారెటు? ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఏ విధంగా అడుగులు వేస్తారు? ఇప్పుడు ఇదీ.. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న జోరు చర్చ. దీనికి కారణం.. స్థానిక ఎన్నికల సమరమే!. ఆమె ప్రస్తుతం సొంత పార్టీ ఏర్పాటుపై తలమునకలయ్యారన్నే చర్చ సాగుతున్న నేపథ్యంలో తాజాగా ప్రకటించిన స్థానిక ఎన్నికల నోటిఫికేషన్.. …
Read More »మిథున్ రెడ్డికి బెయిల్.. కానీ…
వైసీపీ నాయకుడు, రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డికి బెయిల్ లభించింది. అయితే.. కోర్టు కొన్ని షరతులు విధించింది. వైసీపీ హయాంలో జరిగిన భారీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డిని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏ-4 నిందితుడిగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను పలు మార్లు విచారించి.. అరెస్టు చేసింది. దీంతో విజయవాడలోని ఏసీబీ కోర్టు.. మిథున్ రెడ్డికి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates