ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన కాపు నేతలు రామచంద్రాపురంలో సమావేశమయ్యారు. ఈ భేటీపై అంతకుముందే సమాచారం ఉండటంతో అందరూ ఈ భేటీపై ఆసక్తిగా చర్చించుకున్నారు. ఆ చర్చలు ముగిశాయి.. వైసీపీ కాపు నేతల సమావేశం కూడా ముగిసింది. అయినా సదరు సమావేశం కంటే ముందు జరిగిన చర్చకు రెట్టింపు చర్చ …
Read More »వైసీపీ కాపుల సభలో ఏం జరిగింది?
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `ఒకరినొకరు ఓదార్చుకుందాం. బాధలు పంచుకుందాం“ అని అనేసరికి సభకు వచ్చిన కాపులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు సమావేశం ఉద్దేశం ఏంటి.. బొత్స చేసిన వ్యాఖ్యలు ఏంటని వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. దీంతో తేరుకున్న బొత్స.. తన ఉద్దేశం.. కాపులంతా …
Read More »అమెరికా వెళ్లే వారికి అలెర్ట్… నాలుగేళ్లే గడువు!
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్ వీసా(ఎఫ్-1) కింద చదువు పూర్తయ్యే వరకు.. ఆ తర్వాత.. కూడా 60 రోజుల వరకు అక్కడే ఉండేందుకు అవకాశం ఉంటుంది. అంటే… ఉదాహరణకు చదువు ఐదేళ్లు పట్టిందనుకుంటే.. వీసా అప్పటి వరకు అమల్లో ఉంటుంది. అదనంగా చదువు పూర్తయ్యాక.. మరో 60 రోజులు అమెరికాలోనే ఉండి.. ఉద్యోగ వేట …
Read More »సేనకు… పవన్ అర్ధం కావట్లేదా?
ఎవరూ తనను అర్ధం చేసుకోవడం లేదంటూ.. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. సొంత పార్టీ నేతల గురించేనన్నది సుస్పష్టం. ఈ విషయంలో ఆయన నేరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలనే ప్రస్తావించారు. ఇంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు… ఎంపీలు ఉన్నారు.. అయినా తనను అర్ధం చేసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కాకినాడలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఆవేదన, ఆక్రోశం.. అంతా పార్టీ నేతల చుట్టూనే తిరిగింది. ఎందుకు? జనసేన పార్టీ …
Read More »సీఐ నాగరాజుకు మహిళల మద్దతు
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా అతనిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సిట్ బృందంలోని ఇద్దరు కీలక అధికారులు.. విజయవాడ శివారు ప్రాంతంలోని ఆయన ఇంటికి చేరుకుని విచారణ చేస్తున్నారు. ఇంతలోనే షాకింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 1) దర్యాప్తు బృందంలో మార్పు …
Read More »‘శవాలు లేస్తే కానీ… వైసీపీకి సంతోషం రాదు’
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో శనివారం రాత్రి ఆయన ఓ సభలో మాట్లాడారు. వైసీపీ నాయకులు కులం రాజకీయాలతో కుట్రలు చేస్తున్నారని అన్నారు. వారికి తనదైన రీతిలో తానేంటో చూపిస్తానని హెచ్చరించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి.. శవాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబుకు జేజేలు పలుకుతున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. అప్పుడు ఎందుకు …
Read More »థియేటర్ ప్రకటనలు ఆరోగ్యాన్ని భోదిస్తున్నాయి
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ ప్రేక్షకులకు అర్థమయ్యేలా, రియలైజయ్యేలా డిజైన్ చేయకపోవడంతో అవి స్క్రీన్ మీద మొక్కుబడిగా జరిగిపోవడం, ఆడియన్స్ మొబైల్ ఫోన్స్ లో బిజీ కావడం నిత్యకృత్యంగా మారింది. అయినా మందు, సిగరెట్ ఈజీగా మానేయమని చెప్పగానే మానేసే ఛాన్స్ లేదని తెలిసీ కూడా ప్రభుత్వం తమ వంతుగా ఇది కొనసాగిస్తోంది. …
Read More »రాందేవ్ బాబాకు ధీటుగా చంద్రబాబు
జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం మొదలుపెట్టి ఇది 12వ ఏడాది. 12 ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం విశ్వవ్యాప్తంగా ఎక్కడికక్కడ యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఏపీలోని విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రముఖ యోగా గుచువు రాందేవ్ బాబా ఆధ్వర్యంలో జరగగా… ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం …
Read More »కూటమికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో రెండేళ్ల సమయం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత.. ఏడాది అంటే.. ఎన్నికలకు ముందు సంవత్సరం పూర్తిగా ఎన్నికల రాజకీయాలు ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో సర్కారు వేసే అడుగులు.. తీసుకునే నిర్ణయాలకు.. వచ్చే రెండేళ్ల కాలం అత్యంత కీలకమని అంటున్నా రు పరిశీలకులు. రెండేళ్ల పాలనలో.. గడిచిన రెండేళ్ల …
Read More »“మరో వందేళ్లయినా… కాంగ్రెస్ ఇంతే”
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోయి ఉంటే..నేడు ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బంగ్లాదేశ్లో కలిసిపోయి ఉండేదని ఆరోపించారు. దీనికి కారణం కాంగ్రెస్వేర్పాటు వాద సిద్ధాంతమేనని పేర్కొన్నారు. బుజ్జగింపు రాజకీయాలకు ఆలవాలమైన కాంగ్రెస్ పార్టీ ఈ …
Read More »‘గొడ్డలి పార్టీ అంతకు మించి ఏం చేసింది?’
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం.. వ్యవస్థలను నాశనం చేయడం తప్ప.. ఇంకేం చేసిందని ఆయన నిలదీశారు. రైతులను కూడా వదిలి పెట్టుకుండా వేధించారని విమర్శించారు. రైతుల భూములు కొట్టేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చారని తెలిపారు. దీనివల్ల రైతులు ఎంత క్షోభను అనుభవించారో ..తనకు అనేక మంది చెప్పారని అన్నారు. అందుకే ఎన్నికల సమయంలో …
Read More »నేను హోమ్ మినిస్టర్ కాకపోవడమే నేరస్తుల అదృష్టం: పవన్
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాన్ని ఓ దరిద్రంతో పోల్చిన పవన్… కుల భావన అనేది ఓ దరిద్రమని, దానిని వీడితే తప్పించి రాష్ట్రం అభివృద్ది బాటలో నడవదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలను పకడ్బందీగా అమలు చేయాలని తాను భావిస్తానని, అదికార యంత్రాంగానికీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates