Political News

అప్పుడేమో ధ‌ర్నాచౌక్‌కు నో.. ఇప్పుడేమో దీక్ష‌కు సై

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. మార్పులు అనివార్యం. ఈ విష‌యం ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తెలిసొచ్చిన‌ట్లే క‌నిపిస్తోంది. ఒక‌ప్పుడు ఉద్య‌మాలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్‌.. అధికారంలోకి వ‌చ్చాక ఉద్య‌మాల‌ను అణ‌చివేశారు. ఇక ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఆయ‌న కాంగ్రెస్ పార్టీ ప‌థకాలు అమ‌లు చేయ‌క‌పోతే పోరుబాట ప‌డ‌తాన‌ని హెచ్చ‌రిస్తున్నారు. తాను అధికారంలో ఉన్న‌ప్పుడు ధ‌ర్నాచౌక్‌నే ఎత్తేసిన కేసీఆర్‌.. ఇప్పుడు దీక్ష‌లకు సై అంటున్నారు. …

Read More »

ఇచ్చట రాళ్లు విసరబడును

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో ఆయా పార్టీల ఎన్నికల ప్రచారంలో నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార పార్టీని రాళ్లతో కొట్టాలని పిలుపునివ్వడం, అదే రోజు రాత్రి విజయవాడ ఎన్నికల …

Read More »

జగన్ పై దాడి ప్రీ ప్లాన్డ్..ఇదే ప్రూఫ్ అంటోన్న అయ్యన్న

ఏపీ సీఎం జగన్ పై విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆ దాడి ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైరికల్ గా ట్వీట్ చేయడం వైరల్ గా మారింది. ఆ రాయి తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చిందని…జగన్ కొత్తగా ఏదైనా ట్రై చేయాలని లోకేష్ చేసిన ట్వీట్ ట్రెండ్ అవుతోంది. 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి దాడి …

Read More »

ఆ ప‌ది రోజుల‌ు కూట‌మికి మోస్ట్ ఇంపార్టెంట్‌!

కూట‌మి పార్టీల ప్ర‌చారం విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జన‌సేన‌-టీడీపీ-బీజేపీ సంయుక్తంగా ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ఉభ‌య గోదావ‌రిజిల్లాల్లో చేప‌ట్టిన ప్ర‌జాగ‌ళం.. ఉమ్మ‌డి స‌భ‌ల‌కు భారీ ఎత్తున స్పంద‌న వ‌చ్చిన నేప‌థ్యంలో ఈ ఊపును రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించారు. తాజాగా ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు నివాసంలో భేటీ అయిన‌.. మూడు పార్టీల నాయ‌కులు.. ప్ర‌ధానంగా ప్ర‌చారంపైనే దృష్టి పెట్టారు. ఈ నెల మిగిలిన 15 …

Read More »

ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై రాయి.. వ్య‌క్తి అరెస్టు

ఏపీ  సీఎం జ‌గ‌న్‌పై రాయి వేసిన ఘ‌ట‌న నుంచి ఇంకా రాజ‌కీయాలు కోలుకోక ముందే.. ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌క్ష్యంగా ఒక వ్య‌క్తి రాయి విసిరాడు. అయితే.. అది తృటిలో త‌ప్పిపోయి. సిబ్బంది చేతికి త‌గిలింది. అయితే.. ప‌ట్ట‌ప‌గ‌లే కావ‌డంతో రాయి విసిరిన వ్య‌క్తిని జ‌న‌సేన కార్య‌కర్త‌లు ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ స‌మ‌యంలో పెద్ద గంద‌ర‌గోళం చోటు …

Read More »

బాబు అలా.. లోకేష్ ఇలా.. ఎలాగబ్బా?

Lokesh Chandrababu

రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయిన టాపిక్ విషయంలో ఒక పార్టీలో ఉన్న ముఖ్య నేతలు అందరూ ఒకే స్టాండ్ మీద నిలబడడం.. ఒకే విధంగా స్వరం వినిపించడం అవసరం. అలా కాకుండా ముఖ్య నేతల్లో ఒకరు ఒకలా, ఇంకొకరు మరోలా స్పందిస్తే జనాల్లోకి వేరే సంకేతాలు వెళ్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన రాయి దాడి విషయంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం స్పందిస్తున్న తీరు …

Read More »

ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల పండగ.! ఇంతకీ బీజేపీ ఎక్కడ.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి. తెలంగాణలో వ్యవహరించినంత యాక్టివ్‌గా ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ ఎందుకో యాక్టివ్‌గా వుండలేకపోతోంది. తెలంగాణలో బీజేపీ శ్రేణులు ఎన్నికల కోసం బాగానే సమాయత్తమయ్యాయి. కానీ, ఏపీలో బీజేపీ మాత్రం, ‘టీడీపీ – జనసేన మా గెలుపు కోసం పనిచేస్తాయ్‌లే..’ అన్న ధీమాతో కనిపిస్తోంది. పురంధేశ్వరి సహా ఒకరిద్దరు నేతలు గ్రౌండ్‌లో కాస్త తిరుగుతున్నా, మెజార్టీ బీజేపీ అభ్యర్థులు …

Read More »

సెంచరీ కొట్టగలిగితే చాలనుకుంటున్న వైసీపీ?

2019 ఎన్నికల్లో వైసీపీకి ల్యాండ్ స్లైడ్ విక్టరీ లభించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను, ఏకంగా 151 నియోజకవర్గాల్ని వైసీపీ గెలిచింది. మళ్ళీ అలాంటి విక్టరీ సమీప భవిష్యత్తులో ఏదన్నా రాజకీయ పార్టీకి సాధ్యమా.? అంటే, ఏమో.. చెప్పలేం.! కానీ, ఆంధ్ర ప్రదేశ్‌లోని అధికార వైసీపీ, వై నాట్ 175 అంటోంది.! అదే దిశగా ఎన్నికల కార్యాచరణని, దాదాపు ఏడాది క్రితమే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. …

Read More »

కాంగ్రెస్‌ను లైట్ తీసుకుంటే క‌ష్ట‌మే!

ఏపీలో కూట‌మి పార్టీల‌కు కొత్త చిక్కు వ‌చ్చింది. వైసీపీని గ‌ద్దె నుంచి దించాల‌న్న ల‌క్ష్యంతో జ‌న‌సేన‌-టీడీపీ-బీజేపీలు జ‌త‌క‌ట్టాయి. ఓటు బ్యాంకు చీల‌కుండా చూడాల‌ని నిర్ణ‌యించాయి. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. అసంతృప్త జ్వాల‌లు ఎగిసి ప‌డినా.. కూట‌మిగానే ముందుకు సాగుతున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా.. లైన్‌లో ఉంది. ఏముందిలే.. అని ఈ పార్టీని లైట్ తీసుకుంటున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన …

Read More »

మోడీ మొండి ధైర్యం, నో ఫ్రీ బీస్

సాధార‌ణంగా ఎన్నిక‌ల మేనిఫెస్టో అంటే.. అధికారంలో ఉన్న పార్టీ ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్ని స్తుంది. పైగా మూడోసారి అధికారంలోకి రావాల‌ని గ‌ట్టిగా సంక‌ల్పం చెప్పుకొన్న ప్ర‌ధాని మోడీ.. ఆయ‌న పార్టీ బీజేపీలు ప్ర‌జ‌లను చేరువ చేసుకునేందుకు అన్ని రూపాల్లోనూ వ్యూహాలు రెడీ చేస్తుంది. ఇలానే అంద‌రూ అనుకున్నారు. ఈ క్ర‌మంలో బారీ ఎత్తున ఉచితాలు ఇచ్చేందుకు.. పేద‌ల‌ను, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని లెక్క‌లు వేసుకున్నారు. అంతేకాదు.. కాంగ్రెస్ …

Read More »

నిన్న రాళ్ల దాడి,  నేడు విమర్శల దాడి

ప్ర‌స్తుతం రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను కుదుపుగా మారిన సీఎం జ‌గ‌న్‌పై రాళ్ల దాడి.. ఔను ఒక‌టి కాదు.. ఆయ‌న‌పై రెండు ద‌ఫాలుగా రాళ్లు ప‌డ్డాయి. ఒక‌టి గ‌జ మాల వేస్తున్న స‌మ‌యంలో త‌ర్వాత‌.. కొంత దూరం వెళ్లిన త‌ర్వాత‌.. ఈ రెండు దాడుల్లో మొద‌టి దాన్ని లైట్ తీసుకున్నారు. దండ‌లో ఏదో త‌గిలి ఉంటుంద‌ని అనుకున్నారు. కానీ.. త‌ర్వాత‌.. గ‌ట్టిగానే రాయి నేరుగా వ‌చ్చి త‌గిలింది. దీంతో సీఎం జ‌గ‌న్ …

Read More »

జనసేన పార్టీకి ఓ ట్రబుల్ షూటర్ కావలెను.!

ఏ రాజకీయ పార్టీకి అయినా ట్రబుల్ షూటర్ తప్పనిసరి.! అధినేత కనుసన్నల్లో, అధినేత ఆదేశాల్ని తు.చ. తప్పకుండా పాటించేలా ఆ ట్రబుల్ షూటర్ పనిచేయాల్సి వుంటుంది. పార్టీలో ఎక్కడన్నా ఏదన్నా సమస్య వస్తే, అధినేత వరకూ ఆ సమస్య వెళ్ళకుండా పరిష్కరించగలిగేంత చాతుర్యం ఆ ట్రుబల్ షూటర్‌కి వుండి తీరాలి. ఔను, జనసేన పార్టీకి ఇప్పుడు ఖచ్చితంగా ఓ ట్రబుల్ షూటర్ అవసరం.! ఎన్నికల వేళ టిక్కెట్ల పంచాయితీ నేపథ్యంలో, …

Read More »