Political News

పవన్ కోసం చాలా చేస్తున్న చంద్ర‌బాబు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఏపీ ప్ర‌భుత్వం నుంచి మ‌రో గౌర‌వం ల‌భించింది. కూట‌మి పార్టీల్లో ఆయ‌న‌కు ఎన‌లేని గౌర‌వం ఇస్తున్న విష‌యం తెలిసిందే. పైన ఉన్న కేంద్రం పెద్ద‌ల నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు దిగ్గ‌జ నాయ‌కులు, పార్టీల నుంచి కూడా గౌర‌వం ల‌భిస్తోంది. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఏపీలో బీజేపీని గెలిపించ‌డంతోపాటు.. కూట‌మి స‌ర్కారును ఆయ‌న అధికారంలోకి తీసుకువ‌చ్చారు. దీంతో ప్ర‌తి ఒక్క‌రిలోనూ ప‌వ‌న్ పేరు వినిపిస్తోంది. టీడీపీ …

Read More »

వైసీపీ నేత‌ల‌పై జ‌గ‌న్ మార్క్‌ నిఘా.. ఎందుకు?

ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన ద‌రిమిలా.. ఆ పార్టీకి ప్రాధాన్యం త‌గ్గిపోయింది. ముఖ్యంగా కొంద‌రు నాయ‌కులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ప్ర‌స్తుతం అంచ‌నాల ప్ర‌కారం.. వైసీపీకి అసెంబ్లీలో బ‌లం లేక‌పోయినా.. మండ‌లిలో ఉంది. 35 మంది వ‌ర‌కు వైసీపీకి ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరి బ‌లంతోనే వైసీపీ వ‌చ్చే ఐదేళ్లు నెట్టుకురావాల్సి ఉంటుంది. అసెంబ్లీలో వాయిస్ వినిపించే ప‌రిస్థితి లేక‌పోయినా.. మండ‌లిలో అయినా.. వాయిస్ వినిపించేందుకు వీరే అండ‌గా ఉన్నారు. అయితే.. …

Read More »

టీటీడీ ఈవోగా శ్యామ‌ల‌రావు.. చంద్ర‌బాబు నియామ‌కం!

ఏపీలోని ప్ర‌ఖ్యాత ఆల‌యం.. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం( టీటీడీ) కార్య‌నిర్వ‌హణాధికారి(ఈవో)గా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి జె. శ్యామ‌ల రావును ప్ర‌భుత్వం నియ‌మించింది. త‌క్ష‌ణం ఆయ‌న బాధ్య‌త‌లు తీసుకోవాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. శుక్ర‌వారం సాయంతం అత్యవ‌స‌రంగా భేటీ అయిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు టీటీడీ ఈవో విష‌యంపై చ‌ర్చించారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్యద‌ర్శి, ఇత‌ర ఉన్న‌త‌స్థాయి వ‌ర్గాల‌తో జ‌రిపిన చ‌ర్చ‌ల్లో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి, 1997 బ్యాచ్ కు చెందిన వివాద ర‌హితుడు.. …

Read More »

  ఫ్యూచ‌ర్ కోస‌మే కొత్త‌వాళ్ల‌కు బాబు ఛాన్స్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యంతో చంద్ర‌బాబు సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయ‌న మంత్రివ‌ర్గం కూడా కొలువుదీరింది. 24 మందితో బాబు కేబినెట్ సిద్ధ‌మైంది.  అయితే ఈ మంత్రివ‌ర్గ కూర్పు వెన‌కాల టీడీపీ, లోకేశ్ ఫ్యూచ‌ర్ కోసం ఆలోచించి బాబు నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ 24 మందిలో 17 కొత్త‌వాళ్లే ఉండ‌ట‌మే అందుకు రుజువ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మంత్రి ప‌ద‌వుల కోసం సీనియ‌ర్లు ప‌ట్టుబ‌ట్టినా నిర్మొహ‌మాటంగా …

Read More »

అదృష్టం అంటే ఆ నలుగురిదే !

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ప్రజలు ఎప్పుడు ఎలా ఆదరిస్తారో కూడా చెప్పలేం. ఏపీ ఎన్నికల్లో ఈ విషయం మరోసారి రుజువు అయింది. గత ఎన్నికల్లో 23 శాసనసభ స్థానాలకు పరిమితం అయిన టీడీపీ ఈ ఎన్నికల్లో ఏకంగా కూటమితో కలిసి 164 శాసనసభ, 21 లోక్ సభ స్థానాలలో గెలిచి అఖండ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో కనీసం టికెట్ దక్కడమే కష్టం అనుకున్న …

Read More »

ఆ ప‌ద‌వుల కోసం.. త‌మ్ముళ్ల క్యూ.. !

టీడీపీ అధికారంలోకి రావ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త ఐదేళ్లుగా పార్టీ కోసం ప‌నిచేసిన వారు.. నామినేటెడ్ ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. 56 సామాజిక వ‌ర్గాల‌ కార్పొరేష‌న్లు ఉన్నాయి. వీటిలోనూ మ‌ళ్లీ ఉప ప‌ద‌వులు ఉన్నాయి. ప్ర‌భుత్వ ఏర్పాటుకు ముందుగానే.. ఆయా కార్పొరేష‌న్ల చైర్మ‌న్ల‌ను, వైస్ చైర్మ‌న్ల‌ను కూడా.. రాజీనామాలు చేయించారు. దీంతో 56 + ఇత‌ర ప‌దవుల కోసం త‌మ్ముళ్లు ఎదురు చూస్తున్నారు. జిల్లాల స్థాయిలో మంత్రుల‌కు ఇప్ప‌టికే వారు …

Read More »

టీడీపీ కుటుంబాల్లో ఈ కుటుంబం వెరీ వెరీ స్పెష‌ల్‌..!

తెలుగు దేశం పార్టీలో కొన్నిద‌శాబ్దాలుగా ఉన్న కుటుంబాలు చాలానే ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన ధూళిపాళ్ల, రాజ‌మండ్రికి చెందిన బుచ్చ‌య్య‌, అనంత‌పురానికి చెందిన ప‌రిటాల, ఉమ్మ‌డికృష్ణాకు చెందిన దేవినేని, విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన పూస‌పాటి వంటి అనేక కుటుంబాలు పార్టీలో కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. పోషించాయి కూడా. అన్న‌గారు ఎన్టీఆర్ హ‌యాం నుంచి కూడా.. ఆయా కుటుంబాలు రాజ‌కీయంగా టీడీపీని బ‌లోపేతం చేశాయి. అయితే.. ఏ కుటుంబానికీ.. ద‌క్క‌ని అరుదైన …

Read More »

డిప్యూటీ సీఎంగా ప‌వ‌న్‌.. అధికారాలు ఎలా ఉంటాయి?

ఏపీలో ఏర్ప‌డిన కూట‌మి ప్ర‌భుత్వంలో పాలు పంచుకున్న జ‌న‌సేన పార్టీకి మూడు మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి. వీటిలోనూ కేవలం ఒకే ఒక్క ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కూడా.. ఆ పార్టీకే ద‌క్కింది. వాస్త‌వానికి ఎన్నిక‌ల‌కు ముందు గెలిస్తే చాల‌ని అనుకున్న జ‌న‌సేన పార్టీ.. ఆదిశ‌గా త‌న ప్ర‌చారం చేసింది. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు.. ‘సీఎం-సీఎం’ అంటూ అరుపులు, కేక‌లు పెట్టినా.. పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించారు. …

Read More »

మంచి చేశాం.. మంచి చేశాం: జ‌గ‌న్ అదే పాట‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఎన్నిక‌ల్లో ఓట‌మిపై మ‌రోసారి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. “మంచి చేశాం.. అయినా.. ఓడిపోయాం. ఎలా జ‌రిగిందో ఎక్క‌డ ఏం జ‌రిగిందో అర్ధం కావ‌డం లేదు” అని అన్నారు. గ‌త ఐదేళ్ల‌లో ఎన్నడూ చేయలేని విధంగా రాష్ట్రంలో మంచి పరిపాలన అందించామన్నారు. తాజాగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్రం కార్యాల‌యంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్బంగా వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న న‌లుగురు లోక్‌స‌భ స‌భ్యులు, …

Read More »

మ‌హిళా మంత్రుల‌కు జై.. చంద్ర‌బాబు భారీ ప్రాధాన్యం!

ఏపీలో ఏర్ప‌డిన కూట‌మి ప్ర‌భుత్వంలో ముగ్గురు మ‌హిళా మంత్రులు ఉన్నారు. వీరంతా కూడా టీడీపీ నుంచి విజ‌యం ద‌క్కించుకున్నవారే కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. తాజాగా వారికి కేటాయించిన శాఖలను చూస్తే.. చంద్ర‌బాబు వారికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో తెలుస్తుంది. అత్యంత కీల‌క‌మైన ప‌ద‌వుల‌ను మ‌హిళా నేత‌ల‌కు ఆయ‌న క‌ట్ట‌బెట్టారు. వంగ‌ల‌పూడి అనిత‌: విశాఖ జిల్లా పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న ఈమె పార్టీలో కీల‌క నాయ‌కురాలు. ప్ర‌స్తుతం మంత్రిగా …

Read More »

బాబుది ఎడ్యుకేటెడ్ కేబినెట్

24 మంది మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించగా, మంత్రులు పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముహూర్తాలను వెతుక్కునే పనిలో పడ్డారు. అయితే చంద్రబాబు క్యాబినెట్ లో అందరూ ఉన్నత విద్యావంతులు ఉండడం విశేషం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంఎ ఎకనామిక్స్ చదివారు. జనసేన నుండి మంత్రి అయిన కందుల దుర్గేష్ కూడా ఎంఎ ఎకనామిక్స్ చదివారు. బీజేపీ నుండి మంత్రి …

Read More »

ఏపీ టీడీపీ ప‌గ్గాలు మారాయి.. మ‌రోసారి బీసీకే జై కొట్టిన బాబు!

ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్న ఉత్త‌రాంద్ర‌కు చెందిన కింజ‌రాపు అచ్చెన్నాయుడు.. ఆ ప‌ద‌విని వ‌దులుకున్నారు. ప్ర‌స్తుతం మంత్రిగా ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్టారు. వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా అచ్చెన్న‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అవ‌కాశం కల్పించా రు. దీంతో అటు ప్ర‌భుత్వం, ఇటు పార్టీ బాధ్య‌త‌ల‌ను రెండింటినీ స‌మ‌న్వ‌యం చేయ‌డం ఇబ్బంది అవుతుంద‌ని భావించిన చంద్ర బాబు.. అచ్చెన్నాయుడిని పార్టీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించారు. 2020లో పార్టీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన అచ్చెన్నాయుడు …

Read More »