Political News

కుప్పంలో చంద్రబాబుకి రికార్డు స్థాయి మెజార్టీ.?

‘వై నాట్ కుప్పం’ అని గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా అనగలిగారు.? అప్పటికి పరిస్థితులు వైసీపీకి అంత అనుకూలంగా కనిపించాయి మరి. సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు, కుప్పంలో వైసీపీ మార్కు రాజకీయం చూసి ఆశ్చర్యపోయారు, ఆందోళన చెందారు కూడా.! కానీ, ఎన్నికల నాటికి పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్‌గా వైఎస్ జగన్ అనుసరించిన రాజకీయ వ్యూహాలు కొన్ని బెడిసికొట్టాయి. కొన్ని …

Read More »

నామినేషన్లలో ఆ ‘ముగ్గురు’.! హిట్టు కూటమికి సంకేతమిదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ తమ నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. వారి వారి జాతక రీత్యా, సుముహూర్తం చూసుకుని మరీ భారీ ర్యాలీలతో నామినేషన్లను దాఖలు చేస్తున్న సంగతి తెలిసిందే. కూటమి అభ్యర్థుల ర్యాలీలు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. టీడీపీ – బీజేపీ – జనసేన కలిసి కూటమిగా ఏర్పడి, అధికార …

Read More »

మునుపటిలా జగన్ పదునైన ప్రసంగాలు చేయాలి

ఎన్నికల్లో ప్రసంగిస్తున్నట్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తుండొచ్చుగానీ, ప్రసంగాల్ని ఆయన చదువుతున్నట్లుగా వైసీపీ క్యాడర్ సైతం అసహనం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పటిలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగాల్లో పస వుండటంలేదన్నది నిర్వివాదాంశం. ప్రసంగాల్ని ఎవరో రాసిస్తోంటే, వాటిని తప్పుల్లేకుండా చదవడానికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నానా తంటాలూ పడుతున్నారు. వాస్తవానికి, స్థానిక సమస్యల్ని ప్రస్తావించే క్రమంలో పార్టీల అధినేతలు, …

Read More »

జ‌గ‌న్‌లో అస‌హ‌నమా? ఏంటీ విమ‌ర్శ‌లు

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం చేరువ అవుతున్న కొద్దీ వైసీపీ అధినేత జ‌గ‌న్‌లో అస‌హ‌నం పెరుగుతోందా? ఆయ‌న ఎక్క‌డో గాడి త‌ప్పు తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా కాకినాడ‌లో నిర్వ‌హించిన మేమంతా సిద్ధం స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు, బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వ‌రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిం చారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ చేసిన విమ‌ర్శ‌ల‌కు.. ఇప్పుడు చేసిన విమ‌ర్శ‌ల‌కు తీవ్ర‌మైన …

Read More »

ట‌చ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలా? ఇదేం లాజిక్ కేసీఆర్‌?

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతుంటే ఓ అర్థం ఉండేది. ఆయ‌న మాట‌లు తూటాల్లాగా ప‌నిచేసేవి. ఆయ‌న స్పీచ్ కార్య‌క‌ర్త‌ల ర‌క్తాన్ని మ‌రిగించేది.. ఇదీ ఒక‌ప్పుడు కేసీఆర్ మాట‌తీరుపై ఉన్న అభిప్రాయం. కానీ ఇప్పుడ‌ది మారుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. స‌గ‌టు రాజ‌కీయ నాయ‌కుడిలా కేసీఆర్ కూడా నోటికి ఏది వ‌స్తే అదే మాట్లాడుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా కాంగ్రెస్‌కు చెందిన‌ 20 మంది ఎమ్మెల్యేలు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని …

Read More »

కోర్టు తీర్పు – సునీత ఆవేద‌న‌.. ఆల్ట‌ర్నేట్ ఏంటి?

రాష్ట్రంలో అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. వీటికి సంబంధించిన ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అధికార పార్టీ వైసీపీని.. సీఎం జ‌గ‌న్‌ను అధికారం నుంచి దించేయాల‌న్న‌ది అంద‌రి వ్యూహం . రాజ‌కీయాల్లోప్ర‌త్య‌ర్థులుగా ఉన్న వారు.. కోరుకునేది ఇదే కాబ‌ట్టి దీనిని ఎవ‌రూ త‌ప్పుగా అర్ధం చేసుకోవా ల్సిన అవ‌స‌రం లేదు. కానీ, ఎటొచ్చీ.. వ్య‌తిగ‌త విష‌యాలు.. ఎప్పుడో ఐదేళ్ల కింద‌ట జ‌రిగిన విష‌యాల‌ను త‌వ్వి తీయ‌డ‌మో.. లేక ఒక కుటుంబానికి న్యాయం …

Read More »

బీఆర్ఎస్ టు బీజేపీ వ‌యా కాంగ్రెస్‌?

సిటింగ్ ఎంపీగా ఉన్న ఆ నాయ‌కుడు బీఆర్ఎస్‌ను వ‌దిలి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. కానీ అక్క‌డ సీటు ద‌క్క‌లేదు. అక్క‌డి వెళ్లాక ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. దీంతో ఇప్పుడా నేత బీజేపీలోకి జంప్ అయేందుకు చూస్తున్నారు. బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇంత‌కీ ఆ నాయ‌కుడు ఎవ‌రో కాదు పెద్ద‌ప‌ల్లి సిటింగ్ ఎంపీ వెంక‌టేశ్ నేత‌. గ‌త ఎన్నిక‌ల్లో పెద్ద‌ప‌ల్లి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా …

Read More »

కాళ్లు ప‌ట్టుకున్నావంటూ ఘాటు వ్యాఖ్య‌ల‌తో కిర‌ణ్ లైన్లోకి

న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి గుర్తున్నారా? ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చివ‌రి ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన ఆయ‌న ఇప్పుడు బీజేపీలో కొన‌సాగుతున్నారు. ఏపీలోని రాజంపేట లోక్‌స‌భ స్థానం నుంచి టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచారు. ఇన్ని రోజులూ సైలెంట్‌గా ఉన్న ఆయ‌న‌.. ఇప్పుడు ఒక్క‌సారిగా సెన్సేష‌న‌ల్ కామెంట్ల‌తో లైన్లోకి వ‌చ్చారు. వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిపై కిర‌ణ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. రాజంపేట లోక్‌స‌భ …

Read More »

మంత్రి జోగి రమేష్ కు బామ్మర్థుల షాక్

బామ్మర్దులు అంటే బావ బతుకు కోరుతరు అని అంటారు. సాలే బౌనే ఏక్ తరఫ్ .. సారీ దునియా ఏక్ తరఫ్ అన్న నానుడి కూడా ఉంది. కానీ రాజకీయాల్లో ఈ నానుడి నిజం కాదు అనడానికి ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కు ఆయన బామ్మర్ధులు, బంధుగణం ఇచ్చిన షాక్ నిదర్శనం. ఎన్నికల సమయంలో కొందరు నేతలు కండువాలు మార్చడం కామన్. కానీ సొంత బామ్మర్దులే పార్టీ మారడం ఎవరికైనా ఇబ్బందికర పరిణామమే. …

Read More »

చంద్ర‌బాబు నామినేష‌న్‌.. హిస్ట‌రీలో ఫ‌స్ట్ టైమ్ ఇలా !

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌రుస‌గా 8వ సారి ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ ఆవిర్భ‌వించిన 1983 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కుప్పంలో టీడీపీ జెండానే ఎగురుతోంది. 1983 ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్‌కు సన్నిహితుడిగా పేరున్న ఎన్‌. రంగ‌స్వామి నాయుడు.. తొలిసారి టీడీపీ జెండాపై పోటీ చేశారు. ఆయ‌న భారీ విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత‌.. జ‌రిగిన 1985 ఎన్నిక ల్లోనూ ఈయ‌న‌కే అన్న‌గారు అవకాశం ఇచ్చారు. …

Read More »

యూపీ ఎన్నికల బరిలో తెలుగు మహిళ

ఉత్తరప్రదేశ్ లోక్ సభ ఎన్నికలలో జౌన్ పూర్ స్థానం నుండి బీఎస్పీ తరపున బరిలోకి దిగిన తెలుగు మహిళ శ్రీ కళారెడ్డి కలంకలం రేపుతున్నారు. ఆమె గతంలోనే 2004లో కోదాడ నుండి టీడీపీ తరపున, 2019లో బీజేపీ నుండి హజూర్ నగర్ నుండి బరిలోకి దిగుతారని ఊహాగానాలు వినిపించాయి. తాజాగా యూపీలో తన భర్త ధనుంజయ్ సింగ్ కు జైలు శిక్ష పడడంతో ఆమె బరిలోకి దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. …

Read More »

రేవంత్ వెళ్తాడ‌ని కేటీఆర్‌.. వెళ్ల‌డ‌ని కేసీఆర్‌

లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో సాగుతున్న బీఆర్ఎస్ నాయ‌కులు ప‌దేప‌దే ఒక మాట అంటూనే ఉన్నారు. ముఖ్యంగా ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ అయితే ఈ అంశం లేకుండా ఎక్క‌డా స్పీచ్ ముగించ‌డం లేదు. అది ఏమిటంటే.. పీసీసీ అధ్య‌క్షుడు, సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తార‌ని. కాంగ్రెస్‌ను మోసం చేసి కాషాయ కండువా క‌ప్పుకుంటార‌ని. కానీ తాజాగా బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం …

Read More »