ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉండి తిరిగొచ్చారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో ఢిల్లీలో మాట్లాడారు. ఏపీలో సమస్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. రాజధాని అమరావతిని పరుగులు పెట్టిస్తామన్నారు. 2014-19 మధ్య చేపట్టిన పనులను త్వరిత గతిన పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. అమరావతిలో కీలకమైన ఐకానిక్ భవన సముదాయాన్ని పూర్తి చేయడం …
Read More »కలిశెట్టి .. తొలి జీతం అమరావతికే !
2019లో ఏపీలో జగన్ అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి అభివృద్ది పనులు ఆగిపోయాయి.చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి కావడంతో రాజధాని అమరావతికి మంచిరోజులు వచ్చాయి. ఆగిపోయిన నిర్మాణ పనులు మళ్లీ మొదలయ్యాయి. అమరావతి నిర్మాణం కోసం పలువురు స్వచ్చంధంగా సొంత నిధులు ఇస్తున్నారు. తాజాగా విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి అభివృద్ది కోసం తనవంతు చేయూతనిచ్చారు. లోక్ సభ సభ్యుడుగా అందుకున్న తొలి నెల వేతనం రూ. …
Read More »1000 కోట్ల మైలురాయి సాధ్యమేనా
బాక్సాఫీస్ వద్ద విజయ విహారం చేస్తున్న కల్కి 2898 ఏడి రెండో వారంలోనూ దూకుడు కొనసాగించనుంది. నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన ప్రకారమే ఫస్ట్ వీక్ ని 700 కోట్లతో ముగించిన ప్రభాస్ ఇప్పుడు వెయ్యి కోట్ల మైలురాయి మీద కన్నేశాడు. ఇది సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే పుష్కలంగా ఎస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వారం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా నోటెడ్ రిలీజులు లేవు. తెలుగులో …
Read More »పిన్నెల్లి బయటకు రావడం కష్టమే: జగన్కు సమాచారం
వైసీపీ సీనియర్ నేత, మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం ముదురు తున్నట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే.. ఆయనను బయటకు తీసుకువచ్చేందుకు వైసీపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా నెల్లూరు కు వెళ్లిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. రామకృష్ణా రెడ్డి తరఫు న్యాయవాదులో మాట్లాడారు. బయటకు తీసుకువచ్చేందుకు ఏమైనా చేయాలని వారి కోరారు. …
Read More »అర్దరాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలు !
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్కి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి రాగానే గురువారం అర్దరాత్రి కాంగ్రెస్లోకి తీర్దం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాజా చేరికలతో మండలిలో కాంగ్రెస్ బలం 12కి చేరింది. ఎమ్మెల్సీలు మీడియా కంట పడకుండా వెనుక గేట్ నుంచి సీఎం రేవంత్ ఇంటి లోపలికి …
Read More »అమిత్ షాకు చెప్పడం వెనక అంతర్యమేంటి ?!
‘ఈ నెల 6న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమవుతున్నాం. ఆరో తేదీన మంచి వాతావరణంలో ఇరువురు ముఖ్యమంత్రులం చర్చించుకుంటున్నాం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు చెప్పాను’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ అనంతరం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సంధర్భంగా ‘మీరు సమస్యలు పరిష్కరించుకుంటామంటే మా సహకారం ఉంటుంది’ అని అమిత్ …
Read More »పొలిటికల్ టాక్: పవన్తో అంత వీజీ కాదు
పవన్ కళ్యాణ్ రాజకీయ సభల్లో అప్పుడప్పుడూ ఆవేశంగా మాట్లాడుతుంటాడు.. సవాళ్లు చేస్తుంటాడు కానీ.. ఆయనకు కక్ష సాధింపు రాజకీయాలు ఇష్టముండదని.. పనిగట్టుకుని ఎవరినీ టార్గెట్ చేయడని అంటారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ వాళ్ల మీద ప్రతీకార దాడులు జరుగుతుంటే.. వాటిని నివారించడానికే పవన్ చూశాడు. ఒకటికి రెండుసార్లు అలాంటి చర్యలకు వెళ్లొద్దని టీడీపీ, జనసేన వాళ్లకు పిలుపునిచ్చాడు. తాజాగా పిఠాపురంలో కూడా ప్రతీకార దాడులు వద్దనే చెప్పాడు. అలా అని పవన్ అన్నింటినీ …
Read More »జగన్ ఏమీ మారలేదుగా
151 సీట్లతో తిరుగులేని విజయం సాధించిన ఐదేళ్లకు కేవలం 11 సీట్లకు పడిపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అంతటి ఘనవిజయం తర్వాత ఇంతటి ఘోర ఓటమికి ఎందుకు ఎదురైంది అని వైసీపీ ఆత్మావలోకనం చేసుకుంటుందని.. పొరబాట్లు దిద్దుకుని ముందుకు సాగుతుందని అనుకుంటాం. ముఖ్యంగా ఈ ఓటమికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలే అని.. ముందు ఆయనే మారాలని స్వయంగా వైసీపీ నేతలు, కార్యకర్తలే అభిప్రాయపడుతున్నారు. కానీ …
Read More »జగన్ నోట ‘రెడ్ బుక్’ మాట
ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం యువనేత నారా లోకేష్.. తన యువగళం సభల్లో పరిచయం చేసిన ‘రెడ్ బుక్’ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. వైసీపీ హయాంలో అక్రమాలు చేస్తూ, హద్దుమీరి ప్రవర్తిస్తున్న నాయకులు, అధికారుల పేర్లన్నీ ఇందులో నోట్ చేశానని.. తాము అధికారంలోకి వచ్చాక వీళ్లందరి పనీ పడతామని లోకేష్ పదే పదే ప్రస్తావించేవాడు. దాని మీద వైసీపీ వాళ్లు ఎన్నో కౌంటర్లు వేశారు. ఎప్పట్లాగే లోకేష్ను ఎగతాళి చేసేవాళ్లు. …
Read More »లైంగిక వేధింపులు..వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
అధికారం చేతిలో ఉంది కాదా అని వైసీపీ నేతలు అక్రమాలు, అన్యాయాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. భూ కబ్జాలు మొదలు అక్రమ మైనింగ్ వరకు…వైసీపీ నేతల అక్రమాలకు అడ్డుకట్ట లేదని ఆరోపణలు వచ్చాయి. ఆఖరికి ఇంట్లో పనిచేసే వారిపై లైంగిక వేధింపులకు కూడా వైసీపీ నేతలు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్.తన ఇంట్లో పనిచేసే బాలికపై కొద్ది రోజుల క్రితం అత్యాచారానికి …
Read More »వంగవీటి రాధా – ప్రజలు తగిన బుద్ధి చెప్పారు
విజయవాడకు చెందిన యువ నాయకుడు.. వంగవీటి రంగా వారసుడు.. రాధా తాజాగా సంచలన వ్యాఖ్య లు చేశారు. అయితే.. ఈవ్యాఖ్యల వెనుక రీజనేంటి? మీనింగేంటనేది అంతుచిక్కడం లేదు. గురువారం రంగా 77వ జయంతి. దీనిని పురస్కరించుకుని విజయవాడ బందర్ రోడ్డులో ఉన్న రంగా విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతు.. పదవుల కోసం..ఈ ఎన్నికల్లో ప్రచారం చేయలేదన్నారు. ఏ పదవులు, హోదాలు ఆశించలేదని చెప్పారు. తనవంతుగా ఎన్నికల్లో ప్రచారం చేశానని.. …
Read More »వెళ్లే వాళ్లు వెళ్లండి.. నేను ఆపను: జగన్
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలని అనుకునే వారు ఎప్పుడైనా వెళ్లిపోవచ్చని.. తాను ఎవరినీ బ్రతిమాలబోనని స్పష్టం చేశారు. “చాలా మంది చెబుతా ఉన్నారు. అన్నా.. వాళ్లు వెళ్లిపోతున్నారు అని. నేనేం చేస్తాను. వెళ్లేవాళ్లను వెళ్లమనే చెబుతా. నేను ఆపితే మాత్రం ఉంటారా? ఇక్కడొక కాలు.. అక్కడొక కాలు.. ఎందుకు? వెళ్లేవాళ్లు ఎంతటి వారైనా నేను ఆపను. నాకు చెప్పాల్సిన అవసరం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates