Political News

తెలంగాణా పర్యటన రద్దు కారణం ఇదేనా ?

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలంగాణా పర్యటన రద్దయింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఉదయం ద్రౌపది తెలంగాణాలోని బీజేపీ ఎంపీ, ఎంఎల్ఏలతో సమావేశమవ్వాలి. తర్వాత అక్కడి నుండి ఏపీకి వెళ్ళాలి. అయితే చివరి నిమిషంలో తెలంగాణా పర్యటనను రద్దు చేసుకున్నారు. కారణం ఏమిటంటే టైం వేస్టు తప్ప పెద్దగా ప్రయోజనం లేదని అనుకోవటమే. ఇంతకీ విషయం ఏమిటంతే తెలంగాణాలో బీజేపీకి నలుగురు లోక్ సభ+ఒక రాజ్యసభ ఎంపీలున్నారు. అలాగే …

Read More »

కేసీఆర్‌ను బొంద పెట్టేది నేనే.. : మాజీ మంత్రి

సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను బొందపెట్టేది తానేనని సవాల్ విసిరారు. తెలంగాణకు పట్టిన శనిని వదిలించటమే తన లక్ష్యమని ప్రకటించారు. కేసీఆర్‌.. తెలంగాణ రాజ‌ప‌క్స‌గా మారిపోయార‌ని.. ఆయ‌న‌ను త్వ‌ర‌లోనే ప్ర‌జ‌లు త‌రిమికొట్ట‌డం ఖాయ‌మ‌ని చెప్పారు. డబ్బుతో తనను ఓడించాలని కేసీఆర్ కలలు కన్నారని చెప్పారు. “నా తల్లి నాకు సంస్కారం, తెలంగాణ సమాజం …

Read More »

‘జ‌గ‌న్‌ను ఆ భ‌యం వెంటాడుతోంది’

వైసీపీ రెబ‌ల్ ఎంపీ… విశ్లేష‌కులు.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్ వైసీపీపైనా.. ఆ పార్టీ అధ్య‌క్షుడిపైనా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏ పార్టీకీ.. దేశంలో శాశ్వ‌త అధ్య‌క్షుడు ఉండ‌ర‌ని వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఎలాశాశ్వ‌త అధ్య‌క్షుడిని నియ‌మించుకుంటుంద‌ని ప్ర‌శ్నించారు. దీనిపై తాను పోరాటం చేస్తాన‌ని అన్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ (సీఈసీ) రాజీవ్ కుమార్‌ను ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు. ప్లీనరీలో …

Read More »

మోడీకి కేసీఆరే గురువు..

తన పేరు ఉచ్ఛరించడానికి కూడా కేసీఆర్ భయపడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. నాలుగు రోజుల్లో మంత్రివర్గాన్ని రద్దు చేసి కేసీఆర్ ముందస్తుకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. టీఆర్ ఎస్‌ గ్రాఫ్ పడిపోతుందని.. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని ఆ పార్టీ వ్యూహకర్త స్పష్టమైన నివేదిక ఇచ్చినట్టు పేర్కొన్నారు. టీఆర్ ఎస్‌ 32 సీట్లు గెలిచేలా ఉందని… మరో 17 సీట్లు పోటాపోటీ ఉందని.. కాంగ్రెస్‌ 32సీట్లు …

Read More »

‘జ‌గ‌న్‌ను ఆ భ‌యం వెంటాడుతోంది’

వైసీపీ రెబ‌ల్ ఎంపీ… విశ్లేష‌కులు.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్ వైసీపీపైనా.. ఆ పార్టీ అధ్య‌క్షుడిపైనా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏ పార్టీకీ.. దేశంలో శాశ్వ‌త అధ్య‌క్షుడు ఉండ‌ర‌ని వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఎలాశాశ్వ‌త అధ్య‌క్షుడిని నియ‌మించుకుంటుంద‌ని ప్ర‌శ్నించారు. దీనిపై తాను పోరాటం చేస్తాన‌ని అన్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ (సీఈసీ) రాజీవ్ కుమార్‌ను ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు. ప్లీనరీలో …

Read More »

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ముర్ముకు జై కొట్టిన టీడీపీ..

అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూసిన‌.. ఘ‌ట్టానికి తెర‌ప‌డింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపది ముర్ముకే మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించింది. పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం చంద్రబాబు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఎస్టీ మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం శుభపరిణామమన్నారు. సామాజిక న్యాయానికి మొదటి నుంచి …

Read More »

విశాఖ ఉక్కును కేంద్రం చంపేస్తోందా ?

Vizag Steel Plant

విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం మెల్లిగా చంపేస్తోంది. విశాఖ స్టీల్స్ లో రెండు రకాల ఉత్పత్తులు జరుగుతుంటాయి. మొదటిదేమో ఉక్కు ఉత్పత్తి కాగా రెండోదేమో విద్యుత్ ఉత్పత్తి. ఆక్సిజన్ కూడా ఉత్పత్తవుతుంది కానీ అది ఫ్యాక్టరీ అవసరాలకు మాత్రమే సరిపోతుంది. కాకపోతే కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రమైపోయినపుడు కేంద్రం ఆదేశాల కారణంగా ఆక్సిజన్ను కూడా ఉత్పత్తి చేసి దేశానికి అందించిన ఘనత …

Read More »

సీనియ‌ర్ల జోష్ త‌గ్గినా.. జూనియ‌ర్ జోష్ పెర‌గలేదుగా…?

టీడీపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో 40 శాతం సీట్ల‌ను జూనియ‌ర్ల‌కు ఇస్తామ‌ని.. పార్టీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఇది ఒక సంచ‌ల‌న ప్ర‌క‌ట‌నే. ఇప్ప‌టి వ‌ర‌కు జూనియ ర్ల‌కు 10 నుంచి 15 శాతం టికెట్లు మాత్ర‌మే ఇస్తూ వ‌చ్చారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ దూకుడును దృష్టిలో పెట్టుకున్న ఆయ‌న‌.. జూనియ‌ర్ల‌కు టికెట్లు పెంచారు. ఈ ప‌రిణామంతో అప్ప‌టి వ‌ర‌కు జోరుగా రాజ‌కీయాలు …

Read More »

“వాషింగ్ పౌడ‌ర్ నిర్మా..” బీజేపీని ఉతికేసిన కేసీఆర్‌

తాజాగా కేంద్ర ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఓ రేంజ్‌లో బీజేపీ విధానాల‌ను ఉతికి ఆరేశారు. త‌మ‌పైనా.. త‌మ ప్ర‌భుత్వంపైనా ఈడీని ప్ర‌యోగిస్తామ‌ని.. సీబీఐని ఉసిగొల్పుతామ‌ని.. ప‌దే ప‌దే బీజేపీ నేత‌లు చెబుతున్న వ్యాఖ్య‌ల‌ను కేసీఆర్ త‌ప్పుబ‌ట్టారు. బీజేపీ విధానాల‌ను ఆయ‌న ఈ సంద‌ర్భంగా వీడియో రూపంలో బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. అప్ప‌టి వ‌ర‌కు త‌ప్పులు చేశారు.. త‌ప్పులు చేశారు.. అన్న సీబీఐ.. బీజేపీలో చేరిన త‌ర్వాత‌.. స‌ద‌రు …

Read More »

చంద్ర‌బాబు.. అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌లో న‌యా వ్యూహాలు…!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. వ‌చ్చేఎన్నిక‌ల్లో పార్టీని విజ‌య తీరం దిశ‌గా అడుగులు వేయించ‌డంలో ఆయ‌న ముందున్నారు. నాయ‌కులను క‌లుపుకొని పోతూ.. జిల్లా ల్లో ప‌ర్య‌టిస్తూ.. ప్ర‌జ‌ల్లో చైత‌న్యం నింపుతూ.. చంద్ర‌బాబు పార్టీ ని దూకుడుగా ముందుకుతీసుకు వెళ్తున్నా రు. గ‌తానికి భిన్నంగా ఈ ఏడాది ప్ర‌తి జిల్లాలోనూ మినీ మ‌హానాడులు నిర్వ‌హిస్తున్నారు. స్థానిక నేత‌ల‌ను ఆయ‌న స‌మీక‌రిస్తున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ విధానాల‌పైనా ఆయ‌న …

Read More »

బీజేపీ రాంగట, కేసీఆర్ రైటా ?

కేసీయార్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎదుటివాళ్ళని ఏ విషయంలో అయితే తప్పుపడుతున్నారో అవే తనకు కూడా వర్తిస్తాయని ఏ మాత్రం అంగీకరించరు. తాజాజా మీడియా సమావేశంలో నరేంద్రమోడిని, బీజేపీని అనేక విషయాల్లో తప్పుపట్టారు. బీజేపీ రాజ్యాంగాన్ని గౌరవించదా ? చట్టాలను ఫాలో అవ్వవా ? న్యాయస్ధానాలంటే లెక్కలేదా ? ఎంఎల్ఏలను ప్రలోభాలు పెట్టి లాగేసుకుంటారా ? నాన్ బీజేపీ ప్రభుత్వాలను కూల్చేస్తారా ? ప్రజాస్వామ్యమంటే బీజేపీకి అసలు లెక్కలేదా …

Read More »

మోడీ అవివేకి.. అస‌మ‌ర్థుడు..: కేసీఆర్‌

కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోడీ.. దేశంలో అవివేక, అసమర్థ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమ‌ర్జెన్సీ పరిస్థితి నడుస్తోందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. సర్కారు నడుపుతున్నారా?.. గూండాయిజం చలాయిస్తున్నారా? అని నిలదీశారు. దేశాన్ని బీజేపీ జలగలా పట్టి పీడిస్తోందని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. “ప్రధాని మోడీ అవివేకి. అస‌మ‌ర్థుడు.. అలానే.. అవివేక, అసమర్థ పాలన కొనసాగిస్తున్నారు” అని విమర్శించారు. …

Read More »