లోక్సభలో ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఏపీ ప్రయోజనాల గురించి ప్రశ్నించిన నేతగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రత్యేకత సంపాదించుకున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ప్రత్యేక హోదా కోసం లోక్సభలో రామ్మోహన్ నాయుడు పోరాడారు. సభలో ఆయన స్పీచ్లు ఏపీలో జనాలను ఉర్రూతలూగించాయి. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం, అరాచకం మీద.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గళం …
Read More »వైఎస్ జగన్ ఒంటరి.!
‘సింగిల్ సింహం’ అని ఏ ముహూర్తాన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సినిమాటిక్ డైలాగుని రాజకీయాల్లో చెప్పారో, అప్పటినుంచి.. ఆయనకి ఏదీ కలిసి రావడంలేదు.! తోడబుట్టిన చెల్లి, వైసీపీకి రాజకీయ ప్రత్యర్థిగా మారిపోయింది. చివరికి కన్న తల్లి కూడా, వైసీపీ ఓటమిని కోరుకుంటోంది.! రాజకీయాల్లో అన్నదమ్ములు వేర్వేరు పార్టీలో వుండడం మామూలే. అన్నా చెల్లెళ్ళ మధ్య కూడా రాజకీయంగా విభేదాలు వుండొచ్చు. కానీ, చెల్లెల్ని ఏడిపించిన ‘అన్న’ని ఎక్కడైనా చూశామా.? …
Read More »రెబల్ స్టార్ సతీమణి.. ప్రభాస్ ఫ్యాన్స్కు విన్నపం
రెబల్ స్టార్, దివంగత కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి అనూహ్యంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు రాజకీయ ప్రచారం చేశారు. కూటమి పార్టీలకు జై కొట్టారు. కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ఆమె ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో కృష్ణం రాజు.. బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు శ్యామలా దేవి కూడా.. ఆ కండువాతోనే కనిపించారు. సో.. దీనిని బట్టి ఆమె.. బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్నట్టు అయింది. తాజాగా …
Read More »పంతంగి ప్యాక్ అయింది !
సంక్రాంతి, దసరా సెలవులు వచ్చాయి అంటే మొదట మీడియాలో వినిపించే పేరు పంతంగి. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి మీద ఉన్న ఈ టోల్ గేట్ వద్ద రద్దీ ఏర్పడి ప్రతి సారి గంటల తరబడి వేల వాహనాలు జామ్ అవుతుంటాయి. ఇప్పుడు ఆంధ్రాలో ఓట్ల పండుగ నేపథ్యంలో పంతంగి టోల్ ప్లాజా మరోసారి ప్యాక్ అయింది. ఈ నెల 13 న ఏపీలో అసెంబ్లీ ,లోక్ సభ …
Read More »మీ శ్రేయోభిలాషి.. ఏపీ ప్రజలకు చంద్రబాబు లేఖ..!
“మీ శ్రేయోభిలాషి..” అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం చంద్రబాబు రాసిన లేఖను పార్టీ కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. దీనిలో ఆయన ఓటు గురించి, గత టీడీపీ పాలన గురించి సుదీర్ఘంగా వివరించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన టీడీపీ సుదీర్ఘ లక్ష్యాలు పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో ముందుకు సాగినట్టు …
Read More »ఏపీలో ఏం జరుగుతోంది.. నిమ్మగడ్డకు టెన్షన్ ఎందుకు?
ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యేందుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. కానీ.. ఇంతలోనే ఏపీలో ఏదో జరుగుతోందనే టెన్షన్ కనిపిస్తోంది. గత రాత్రి(శుక్రవారం) నుంచి పలు జిల్లాల్లో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీలో ఏదో జరుగుతోందనే ఆందోళన సర్వత్రా వినిపిస్తోంది. ముఖ్యంగా మాజీ ఎన్నికల అధికారి, సిటిజన్ ఫర్ డెమొక్రసీ కార్యదర్శి.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరింత ఎక్కువగా ఆందోళన జరుగుతోంది. దీంతో రాజకీయంగా టెన్షన్ …
Read More »విజయమ్మ వెనుక ఎవరున్నారు? జగన్ ఏం చెబుతారు?
ఏపీ వైసీపీకి పార్టీకి భారీ షాకే తగిలింది. సీఎం జగన్ మాతృమూర్తి విజయమ్మ.. తన కుమార్తె, కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల వైపు నిలబడినట్టు స్పష్టమైంది. కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిలకు ఓటేసి గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. అయితే.. ఈ విషయంపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారు? అనేది కీలకంగా మారింది. ఎందుకంటే..ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్ర విమర్శలే చేస్తున్నారు. తమ కుటుంబాన్ని రోడ్డున పడేసి, …
Read More »విశాఖలో కూటమి విజయ కేక!
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వైసీపీ తట్టాబుట్ట సర్దుకోవాల్సిందేనా? ఇక్కడ టీడీపీ మెజారిటీ అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమేనా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. విశాఖపట్నంలో టీడీపీదే ఆధిపత్యం అని అంటున్నారు. విశాఖలో టీడీపీ విజయ కేక పెడుతుందని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ 11 గెలుచుకుంది. కానీ ఈ సారి రెండు మూడు స్థానాల …
Read More »పొలిటికల్ కళా.. బొత్సకు భంగపాటు తప్పదా?
చీపురుపల్లి అంటే తమ అడ్డా.. ఇక్కడ తనను ఓడించేది ఎవరంటూ ఇన్ని రోజులు ధీమాగా ఉన్న వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. నియోకవర్గంలో మారుతున్న సమీకరణాలు చూసి ఆందోళన చెందుతున్నారు. గెలుపు దక్కించుకోవాలనే ఆరాటంతో ఇల్లు దాటి బయటకు వస్తున్నారు. అందుకు కారణం టీడీపీ తరపున పోటీ చేస్తున్న కళా వెంకట్రావు. ఇప్పుడు నియోజకవర్గంలో ప్రజలు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. కళా వెంకట్రావు దెబ్బకు బొత్సకు భంగపాటు …
Read More »పిఠాపురంలో వంగా గీత పరిస్థితేంటి.?
సిట్టింగ్ ఎంపీ ఎందుకు అసెంబ్లీకి పోటీ చెయ్యాల్సి వచ్చింది.? ఈ ప్రశ్న కాకినాడ లోక్ సభ నియోజకవర్గంలో, అందునా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకింత ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. ‘వైఎస్ జగన్ తప్పు చేశారు. వంగా గీతను బలి పశువుని చేశారు. అంతా అయిపోయాక, ఇప్పుడేమో వంగా గీతని ఉప ముఖ్యమంత్రిని చేస్తానంటున్నారు. ఇదేం పద్ధతి.?’ అంటూ వైసీపీకి చెందిన కాపు నేతలు కొందరు గుస్సా అవుతున్నారట. డే వన్ …
Read More »యాక్సిడెంట్ తో బయటపడ్డ రూ.7 కోట్లు
హైదరాబాదు నుంచి మండపేట వైపు కెమికల్ ఫౌడర్ బస్తాలను తరలిస్తున్న వ్యాన్ ను లారీ ఢీ కొట్టడంతో తిరగబడింది. అందులో ఉన్న బస్తాల కింద 7 అట్ట పెట్టెలు లభ్యం అయ్యాయి. వాటిల్లో పెద్ద ఎత్తున నగదు ఉండటం కలకలం రేపుతున్నది. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని టోల్ ప్లాజా అడ్మినిస్ట్రేటివ్ భవనం వద్దకు తరలించారు. అధికారుల సమక్షంలో అన్ని పెట్టెలను తెరిచి చూడగా వాటిలో 7 కోట్ల రూపాయల …
Read More »జగన్ వచ్చినా రోజా సినిమా అట్టర్ ఫ్లాప్!
అయ్యో.. రోజాకు ఎంత కష్టమొచ్చింది! అసలే నగరి నియోజకవర్గంలో ఆమెపై వ్యతిరేకత. పైగా సొంత వైసీపీ నేతలే ఆమె ఓటమి కోసం పని చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలా అన్ని ప్రతికూలతల మధ్య జగన్ సభతోనైనా జోష్ వస్తుందేమో అనుకుంటే అది కూడా జరగలేదు. నగరిలో ప్రచారం కోసం జగన్ వచ్చినా రోజా సినిమా అట్టర్ ఫ్లాపే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సభకు అంతంతమాత్రంగానే జనాలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates