అయ్యో.. రోజాకు ఎంత కష్టమొచ్చింది! అసలే నగరి నియోజకవర్గంలో ఆమెపై వ్యతిరేకత. పైగా సొంత వైసీపీ నేతలే ఆమె ఓటమి కోసం పని చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలా అన్ని ప్రతికూలతల మధ్య జగన్ సభతోనైనా జోష్ వస్తుందేమో అనుకుంటే అది కూడా జరగలేదు. నగరిలో ప్రచారం కోసం జగన్ వచ్చినా రోజా సినిమా అట్టర్ ఫ్లాపే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సభకు అంతంతమాత్రంగానే జనాలు …
Read More »నారా లోకేష్పై మంగళగిరి టాక్ విన్నారా?
టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ నుంచి ఆయన పోటీ చేయడం ఇది రెండో సారి. గత ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ, ఇప్పుడు గెలిచి తీరాలనే కసితో ఉన్నారు. గత నాలుగేళ్లుగా నియోజకవర్గంతో అనుబంధం పెంచుకున్నారు. ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. పేదలను ఆదుకున్నారు. బండ్లు కొనిచ్చారు. చేనేతలకు హామీ కూడా ఇచ్చారు. ప్రత్యేకంగా మంగళగిరికి 20 హామీలు గుప్పించారు. …
Read More »జంపింగ్ జపాంగ్లు.. గెలుపు గుర్రం ఎక్కేనా?
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీలో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పార్టీలు, కండువాలు మార్చేసిన జంపింగ్ జపాంగ్ల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు ఉన్న పార్టీలను, రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చిన అధినేతలను కూడా టికెట్ల కోసం వదిలేసిన నాయకులు ఇతర పార్టీల్లో చేరి టికెట్లు దక్కించుకున్నారు. వీరు గెలుస్తారా? ఓడుతారా? అనేది చర్చకు వస్తోంది. — తిరుపతి నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి …
Read More »ఒకటి జగన్కు.. ఒకటి షర్మిలకు.. అవినాష్కు సున్నా
కడపలో అవినాష్ రెడ్డి కథ ముగిసిందా? ఎంపీ స్థానాన్ని అతను కోల్పోవాల్సిందేనా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. కడప లోక్సభ నియోజకవర్గంలోని వైఎస్ అభిమానులు రెండుగా చీలిపోవడమే అందుకు కారణమని చెబుతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్మోహన్రెడ్డి పార్టీకి ఓటు వేయాలని అనుకుంటున్న అక్కడి జనాలు.. పార్లమెంట్ ఎన్నికల ఓటును వైఎస్ షర్మిలకు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఒకటి అసెంబ్లీకి, మరొకటి లోక్సభకు ఇలా రెండు ఓట్లు …
Read More »దేశం దృష్టిని ఆకర్షిస్తున్న ఆ నియోజకవర్గాలు !
దేశంలో 543 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న రాజకీయ విశ్లేషకులు, ప్రజల దృష్టి మాత్రం కొన్ని నియోజకవర్గాల మీదనే ఉంది. ఇందులో రాహుల్ గాంధీ పోటీ చేసిన వాయనాడ్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు పోటీ చేసిన కోయంబత్తూర్, తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసి పోటీ చేసిన తమిళిసై చెన్నైసౌత్, ఓవైసీ మీద బీజేపీ అభ్యర్థి మాధవీలత పోటీ చేస్తున్న హైదరాబాద్ నియోజకవర్గాలతో పాటు, సంచలనం రేపిన సెక్స్ స్కాండల్ వివాదం …
Read More »కాంగ్రెస్లో చేరితే వైఎస్ 100 కోట్లు ఇస్తామన్నారు: ఎర్రబెల్లి
మాజీ మంత్రి, తెలంగాణ నాయకుడు, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను టీడీపీలో ఉండగా.. కాంగ్రెస్లోకి రావాలంటూ.. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఒత్తిడి చేశారని చెప్పారు. అంతేకాదు. రూ.100 కోట్లు ఇస్తామని ఆఫర్ కూడా చేశారని, మంత్రి పదవిని కూడా గేలం వేశారని.. అయినా తాను పార్టీ మారలేదని చెప్పుకొచ్చారు. పార్టీ మారలేదన్న కారణంతో వైఎస్ తనపై కక్ష కట్టినట్టు …
Read More »కడపలో జగన్కు షాక్.. డిప్యూటీ సీఎంపై వ్యతిరేకత
వైసీపీ అధినేత, సీఎం జగన్కు సొంత జిల్లా కడపలోనే షాక్ తప్పదా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు ఈ సారి ఓటమి తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జగన్ను కలవరపెడుతోందని తెలిసింది. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జగన్కు సొంతగడ్డపైనే భంగపాటు కలిగే అవకాశముంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ …
Read More »నేరాలు-హత్యలు-అవమానాలు: ఏపీలో ఇదే స్ట్రాటజీ
ఏపీలో మరో మూడు రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఐదేళ్ల పాలనకు సంబంధించిన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా ఇప్పటి వరకు లేని విధంగా సెంటిమెంటు ఏపీని కుదిపేస్తోంది . సాధారణంగా రాష్ట్రాల్లోనూ.. కేంద్రంలోనూ ఎన్నికలంటే.. ప్రజల సమస్యలు, రాష్ట్రాల సమస్యలు తెరమీదికి వస్తాయి. వాటిపైనా రాజకీయ పార్టీలు ఫోకస్ చేస్తుంటాయి. మేం అభివృద్ది పరుగులు పెట్టిస్తామంటే.. కాదు.. మేం ఇంకా ముందుకు తీసుకువెళ్తామని ఒకప్పుడు రాజకీయాల్లో చర్చ …
Read More »షర్మిలను జగనే దూరం చేసుకున్నారు.. : బ్రదర్ అనిల్
సీఎం జగన్పై ఆయన సోదరి షర్మిల.. ఎన్నికల ప్రచారాల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. హీటెక్కించిన విషయం తెలిసిందే. అన్నను టార్గెట్ చేస్తూ.. గడిచిన నెల రోజులకు పైగానే ఆమె తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్.. ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలను జగనే దూరం చేసుకున్నారని.. రాజకీయంగా ఆమె సేవలు వినియోగించుకుని.. దూరం పెట్టారని …
Read More »భారీ వర్షంలోనూ చంద్రబాబు ప్రచారం!
గన్నవరం నియోజకవర్గంలో చంద్రబాబు తాజాగా ఎన్నికల ప్రచారం చేశారు. అయితే.. ఆయన నియోజకవర్గంలోకి అడుగు పెట్టేసరికి.. భారీ ఎత్తున వర్షం ప్రారంభమైంది. అయితే.. వర్షానికి వెరవకుండానే ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వర్షానికి-కూటమి పార్టీలకు ముడిపెట్టి ఆయన ప్రసంగించడం గమనార్హం. “వరుణుడు చూడండి ఎంత సంతోషంగా ఉన్నాడో. ఇది కూటమి విజయానికి సంకేతం. మాకు తిరుగు లేదు. మీకు ఎదురు లేదు. కూటమి అభ్యర్థులను గెలిపించండి” అని చంద్రబాబు …
Read More »పదునైన ఆయుధంతో బాబు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కూటమికి ఓ ప్రధాన ఆయుధం దొరికింది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయాన్నే పదే పదే ప్రస్తావిస్తూ వైసీపీని దెబ్బ కొడుతున్నారు. ఆ ఆయుధం పేరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎన్నికల ప్రచార చివరి దశలో ఇదే హాట్ టాపిక్గా మారింది. ఈ చట్టంతో భూములన్నీ జగన్ చేతిలోకి వెళ్లిపోతాయని, జనాలకు హక్కు ఉండదని బాబు బలంగా వాదన వినిపిస్తున్నారు. ఈ విషయాన్ని …
Read More »మీడియా ముందే వలవలా ఏడ్చేసిన షర్మిల..
మీడియా ముందే నాయకులు వలవలా ఏడ్చేయడం కొత్త కాదు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. తన సతీమణిని దూషించారంటూ.. మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. వెక్కివెక్కి ఏడ్చారు. తర్వాత.. మంత్రి రోజా కూడా తనను వైసీపీ మంత్రులే టార్గెట్ చేస్తున్నారంటూ మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కూడా.. గతంలో ఒకసారి మీడియా ముందు ఏడ్చేశారు. తాను …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates