ఏపీలో బీజేపీ నేతల పరిస్ధితి మరీ అన్యాయంగా తయారైపోయింది. ఒకవైపు మీతో నాకు పొత్తువద్దంటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరోక్షంగా చెబుతున్నా కమలనాదులు పట్టించుకోవటంలేదు. లేదులేదు జనసేన తమతోనే ఉండాలని బీజేపీ నేతలు బతిమలాడుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసే పోటీ చేస్తాయని ఢిల్లీలో పార్టీ ఇన్చార్జి సునీల్ దియోధర్ ప్రకటించారు. ఇక్కడ అందరికీ స్పష్టంగా అర్ధమవుతున్నదేమంటే బీజేపీతో కలిసుండటానికి పవన్ ఇష్టపడటంలేదని. ఈ …
Read More »గతం గుర్తు చేస్తున్న టీడీపీ నయా గేమ్… వైసీపీకి చుక్కలేనా!
టీడీపీ వ్యూహాలు అదిరిపోతున్నాయా?వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునే క్రమంలో సామదాన బేధ దండోపాయాలను ప్రయోగించే దిశగా టీడీపీ రెడీ అయిందా.? అంటే.. ఔననే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఒకవైపు.. వైసీపీపై యుద్ధం చేస్తూనే.. మరోవైపు తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ముందుకు సాగాలని.. టీడీపీ నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటికే.. జనసేనతో టీడీపీ అధినేత చంద్రబాబు చేతులు కలిపారు. ఇక, కలిసి వచ్చే పార్టీలు రావాలని కూడా.. చంద్రబాబు …
Read More »పాపం స్రవంతి.. సీనియర్ల దెబ్బకు విలవిల!!
సీనియర్ నేతల మాటలపై విశ్వాసం ఉంచారు. ‘నీకెందుకు.. మేమున్నాం..’ అంటే.. మనస్పూర్తిగా నమ్మారు. అప్పులు చేసి మరీ కొంత సొమ్మును పోగు చేసుకున్నారు. మునుగోడు ఉప పోరు బరిలో ఆరుమాసాల అధికారం కోసం తలపడేందుకు రెడీ అయ్యారు. ఆమే పాల్వాయి గోవర్ధన్రెడ్డి కుమార్తె.. స్రవంతి!! సీనియర్లపై ఎంతో నమ్మకం ఉంచి రంగంలోకి దిగిన స్రవంతికి.. ఇప్పుడు.. చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె కోసం ఫైట్ చేసిన వెంకటరెడ్డే.. ’10 వేల …
Read More »వైసీపీ కాపాడుకోలేక పోతున్న టీడీపీ కంచుకోట!!
టీడీపీకి కంచుకోట వంటి నియోజకవర్గంలో వైసీపీ పాగా వేసింది. పైగా.. అత్యంత కీలకమైన.. రాజధాని ప్రాంత పరిధిలోని నియోజకవర్గం కావడం.. గమనార్హం. మరి అలాంటి నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు ఈ నియోజకవర్గంలో గెలుపు గుర్రం ఎక్కిన నాయకుడు ఎంతగా పనిచేయాలి? ఏమేరకు.. ఆయన వ్యవహరించాలి? అంటే.. చాలానే కష్టపడాలనే వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. అయితే..ఎవరు ఏమనుకున్నా.. తనకెందుకులే అనుకుంటున్నారో..ఏమో.. తెలియదు కానీ.. గుంటూరు జిల్లాలోని కీలకమైన.. పెదకూరపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే నంబూరి …
Read More »గుడివాడపై పట్టు సడులుతోందా… మాజీ మంత్రిలో కలవరం..!
ఆయన నోరు విప్పితే.. నిప్పులు రాలతాయి.. ఆయన మీడియా ముందుకు వస్తే.. విపక్షాలపై విమర్శల శతఘ్నులు పేలతాయి. పెద్దగా రాష్ట్ర ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు.. గుడివాడ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి కొడాలి నాని. తిరుగులేని దూకుడుతో గత నాలుగు ఎన్నికల నుంచి వరుస విజయాలు దక్కించుకుంటున్నారు నాని. అదృష్టమో.. నోరో కలిసి వచ్చి.. ఆయనకు జగన్ కేబినెట్ లో మంత్రి పదవి కూడా వరించింది. అయితే.. ఇప్పుడు అదే …
Read More »జేడీ వెనుక వైసీపీ.. విశాఖ టాక్ గురూ..!
రాజకీయాల్లో ఇది సాధ్యం.. అది సాధ్యం కాదు.. అనే మాట లేదు. ఏదైనా సాధ్యమే. నిన్నటి వరకు కత్తులు నూరుకుని రోడ్డెక్కి రంకెలు వేసిన నాయకులు అవకాశం.. అవసరం.. కోసం.. చేతులు కలిపేసిన పరిస్థితి మనకు తెలిసిందే. ఇక, నిన్నటి వరకు కౌగిలించుకుని.. ఒకే కంచం.. ఒకే మంచంలా తిరిగిన నాయకులను కూడా.. మనం చూస్తున్నదే. సో.. రాజకీయాల్లో ఏదీ.. సాధ్యం కాకపోవడం అనేది ఉండదు. ఇప్పుడు ఇదే మాటను …
Read More »కాంగ్రెస్ కు 10 వేల ఓట్లు వస్తే ఎక్కువ.. వెంకటరెడ్డి
మునుగోడు ఉపఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో తాను ప్రచారం చేసినా.. ప్రయోజనం లేదని అన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కాంగ్రెస్.. టీఆర్ ఎస్, బీజేపీలను తట్టుకోవటం కష్టమని వ్యాఖ్యానించారు. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికల వేళ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన కోమటిరెడ్డి.. అక్కడి అభిమానులతో తన అంతరంగాన్ని పంచుకున్నారు. ఈ …
Read More »మునుగోడులో టీడీపీ పది వేల ఓట్లు ఎవరి ఖాతాలో..!
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మహారంజుగా సాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ఇక అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ఉద్రుతం చేయబోతున్నాయి. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా దూసుకెళుతున్నాయి. వీటికి తోడు చిన్న పార్టీలు, బలమైన ఇండిపెండెంట్లు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంలో అందరి చూపూ టీడీపీ, షర్మిల పార్టీలపై పడింది. ఈ రెండు పార్టీలు పోటీలో …
Read More »అమరావతే నిలుస్తుంది… అమరావతే గెలుస్తుంది: చంద్రబాబు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్తాపన చేసి 7 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిందని, కనీసం వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించామన్నారు. పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనం అయ్యిందని …
Read More »డిసెంబర్లో అసెంబ్లీ రద్దవుతుందా ?
అవుననే అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. అప్పులు పుట్టని దుస్థితిలో వేరే దారిలేక అసెంబ్లీని వచ్చే డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. వచ్చే ఏడాది మేనెలలోగా అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు తమకు ఢిల్లీ వర్గాలు చెప్పినట్లు చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవటానికి తమ పార్టీ సిద్దంగా ఉందని బోండా అన్నారు. …
Read More »వైసీపీలో ఆందోళన !
వైసీపీ అంటే.. అప్రకటిత క్రమ శిక్షణకు పెట్టింది పేరు. పైకి అంతా సాధారణంగా ఉంటుంది. కానీ.. అధినేత అంటే.. అపరిమితమైన గౌరవం.. ఆ మాటున భయం కూడా ఉంది. పైకి మీడియా ముందుకు వచ్చి.. ఎన్ని మాట్లాడినా.. అధినేత ముందుకు వెళ్లే సరికిమాత్రం చేతులు కట్టుకుని.. నిలబడి మాట్లాడాల్సిన పరిస్థితి! దీనిపై గతంలోనే అనేక వివాదాలు.. వచ్చాయి. సీనియర్ నాయకుడు ఎంవీ మైసూరారెడ్డి.. వైసీపీ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో …
Read More »రూ.100 కోట్ల ‘మెగా’ ఆఫర్ కు షర్మిల నో!
తెలంగాణ రాష్ట్రంలో కాకలు తీరిన రాజకీయ నేతలు.. అధినేతలు ఉన్న వేళ.. వారందరికీ మించిన రీతిలో వైఎస్సార్ టీపీ అధినేత షర్మిల వ్యవహరించిందన్న మాట ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి చోటు చేసుకుందని.. ఈ ప్రాజెక్టులో ఏకంగా రూ.50 వేల కోట్ల దోపిడీ జరిగిందన్నది ఆమె వాదన. అంతేకాదు.. రూ.12వేల కోట్ల జీఎస్టీ ఎగవేత మీదా ఆమె కంప్లైంట్లు చేస్తున్నారు. …
Read More »