Political News

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్దు: అసెంబ్లీ ఏక‌గ్రీవ ఆమోదం!

ఎన్నిక‌ల‌కు ముందు తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయిన‌.. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ బుట్ట దాఖ‌లైంది. ఈ చ‌ట్టాన్ని ర‌ద్దు చేస్తూ.. ఏపీ అసెంబ్లీ ఏక‌గ్రీవ ఆమోదం తెలిపింది. దీంతో 2021-22 మ‌ధ్య అప్ప‌టి జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా ర‌ద్ద‌యిపోయిన‌ట్టు అయింది. ఎన్నిక‌ల‌కు మూడు వారాల ముందు.. అనూహ్యంగా ఈ అంశం తెర‌మీదకు వ‌చ్చింది. అప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప్ర‌చారం ఒక ఎత్తు అయితే. ఈ …

Read More »

‘నాడు-నేడు’పై విచారణ: మంత్రి లోకేష్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో తొలిరోజు సభ ముగిసింది. ఈ రోజు సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దాంతోపాటు సభలో 2 ప్రభుత్వ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ రిపీట్ బిల్ 2024, డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సవరణ బిల్లు 2024 లను సభ ముందుకు తీసుకురాబోతున్నారు. …

Read More »

కేంద్ర బ‌డ్జెట్ స‌మ‌గ్ర స్వ‌రూపం ఇదే!

వ‌చ్చే ఏడు మాసాల కాలానికి కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌ను ప‌రిశీలిస్తే.. ఈ కేంద్ర బడ్జెట్ మొత్తం(ఏడు మాసాల‌కు) రూ.48.21 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లుగా ఉండ‌గా.. ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని అంచనా వేశారు. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు అంచనావేశారు. మొత్తంగా చూస్తే.. విదేశీ పెట్టుబ‌డుల‌కు.. …

Read More »

కేంద్ర బ‌డ్జెట్‌: బంగారం.. మొబైల్ ఫోన్లు ఇక, చ‌వ‌కే!

కేంద్ర బ‌డ్జెట్‌లో కొన్ని వ‌రాలు ప్ర‌క‌టించారు మంత్రి నిర్మలా సీతారామ‌న్‌. ముఖ్యంగా ప్ర‌స్తుతం గ్రాము 7000 దాటిపోయిన బంగారంపై కొంత ఊర‌ట క‌ల్పించారు. బంగారం కస్ట‌మ్ డ్యూటీని 6 శాతానికి త‌గ్గిస్తున్నట్టు ప్ర‌క‌టించారు. త‌ద్వారా.. దేశీయ మార్కెట్ బంగారం ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్ట‌నున్నాయి. అదేవిధంగా ధ‌న‌వంతులు మాత్ర‌మే ధ‌రించే ప్లాటిన‌మ్ ధ‌ర‌లు కూడా త‌గ్గుముఖం ప‌ట్ట‌నున్నాయి. వీటిపై కూడా క‌స్ట‌మ్ డ్యూటీని 6.4 శాతానికి త‌గ్గించ‌నున్నారు. దేశంలో ప్ర‌స్తుతం స్టార్ట‌ప్‌ల‌కు …

Read More »

కొత్త ప‌న్ను విధానం ఇదే!

కేంద్రం తాజాగా ప్ర‌వేశ పెట్టిన ఏడుమాసాల బ‌డ్జెట్‌లో వేత‌న జీవికి ఊర‌ట పెద్ద‌గా ల‌భించ‌లేదు. పైగా.. కొత్త ప‌న్ను విధానంలోకి మారేందుకు ప్రోత్స‌హిస్తున్నామ‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించా రు. ఇప్ప‌టికే ఉన్న కొత్త ట్యాక్స్‌ విధానంలో పన్ను స్లాబ్‌లు మార్పులు చేస్తున్న‌ట్టు చెప్పారు. దీనిలో ప్ర‌ధానంగా కొంత మేర‌కు ఊర‌ట ఇచ్చే అంశం.. స్టాండర్డ్ డిడక్షన్‌ పెంపు మాత్ర‌మే. దీనిని 50 వేల నుంచి రూ.75 వేల …

Read More »

వైసీపీ వేధింపులు.. ఎంపీడీఓ బలి

వైసీపీ వేధింపులకు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎంపీడీఓ బలయ్యాడు. వైసీపీ ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్ ప్రసాదరాజు నరసాపురంలో ఫెర్రీ లీజుకు సంబంధించి కాంట్రాక్టర్‌ రెడ్డప్ప ధవేజీ చేస్తున్న బెదిరింపులు తాళలేకపోతున్నానని.. తనకు న్యాయం చేయాలని, ప్రసాదరాజు అండదండలతోనే ఈ వేధింపులు జరుగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖను కుటుంబసభ్యులకు పంపించడం గమనార్హం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓగా పనిచేస్తున్న మండవ వెంకట రమణరావు …

Read More »

తెలంగాణ ఊసేలేని కేంద్ర బ‌డ్జెట్‌!!

మిత్రుల‌కు మాత్ర‌మే ప‌రిమితం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించిన కేంద్ర బ‌డ్జెట్‌లో తెలంగాణ‌కు చోటు పెట్ట‌క పోవ‌డం గ‌మ‌నార్హం. నిజానికి గ‌త 2019 ఎన్నిక‌ల‌తో పోల్చుకుంటే.. ఇప్పుడు జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఇక్క‌డి ప్ర‌జ‌లు 8 స్థానాల‌ను బీజేపీకి అప్ప‌గించారు. దీంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు వ‌స్తాయ‌ని అంద‌రూ ఎదురు చూశారు. కానీ, తాజాగా వెలువ‌రించిన బ‌డ్జెట్‌లో తెలంగాణ ఊసు ఎక్క‌డా వినిపించ లేదు. ప్ర‌ధానంగా బ‌డ్జెట్ స‌మావేశాల‌కు ముందు.. సీఎం …

Read More »

మిత్రుల‌కు న్యాయం చేసిన మోడీ!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ.. త‌న మిత్ర ప‌క్షాల‌కు కొంత మేర‌కు న్యాయం చేశారు. తాజాగా ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌ను ప‌రిశీలిస్తే.. మోడీ చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు. ప్ర‌స్తుత ఎన్డీయే కూట‌మిలో ఏపీలోని టీడీపీ, బిహార్ అధికార పార్టీ జేడీయూ(జ‌న‌తాద‌ళ్ యునైటెడ్‌)లు కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. మోడీ స‌ర్కారు వీరి మ‌ద్ద‌తు లేక‌పోతే.. ప‌డిపోయే ప్ర‌మాదం ఉంది. దీంతో తాజాగా విడుద‌ల‌చేసిన బ‌డ్జెట్లో ఈ రెండు రాష్ట్రాల‌కు లేద‌న‌కుండా .. …

Read More »

రూ.2.2 లక్షల కోట్లు .. మూడు కోట్ల ఇండ్లు

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద దేశంలోని ఇళ్లులేని పేదలకు మూడు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మూడు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని, ఈ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు కూడా చేశామని తెలిపారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గృహ నిర్మాణాలకు రూ.2.2 లక్షల కోట్లు కేటాయించారు. వచ్చే ఐదేండ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తామని అన్నారు. …

Read More »

కేంద్ర బ‌డ్జెట్‌: ఏపీపై వ‌రాలు ఇవే!

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన ఏడు మాసాల‌కు సంబంధించిన బ‌డ్జెట్‌లో ఏపీపై కొంత మేర‌కు వ‌రాల జ‌ల్లు కురిసింద‌నే చెప్పాలి. ఆశించిన దానిలో స‌గంలోపే ఉన్నా.. గ‌త ఐదేళ్ల బ‌డ్జ‌ట్‌తో పోల్చుకుం టే మాత్రం కొంత మేర‌కు ఆశాజ‌న‌కంగానే ఉంది. ఏపీకి కేటాయించిన బ‌డ్జెట్ ఇదీ.. + రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయ. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు. …

Read More »

కేంద్ర బ‌డ్జెట్‌: అమ‌రావ‌తికి 15000 కోట్లు..

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్లో ఏపీకి సంబంధించిన కీల‌క నిర్ణ‌యం వెలువ‌డింది. ముఖ్యంగా న‌వ్యాంధ్ర రాజ‌ధాని నిర్మాణం కోసం.. క‌ల‌లు కంటున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం కొంత మేర‌కు ఫ‌లించింద‌నే చెప్పాలి. తాజాగా బ‌డ్జెట్ ప్ర‌సంగం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌., ఏపీ అమ‌రావ‌తి ప్రాజెక్టుకు విడ‌త‌ల వారీగా ఆర్థిక సాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం వెలువ‌రించిన బ‌డ్జెట్‌లో రూ.15000 కోట్ల రూపాల‌య‌ను కేటాయించారు. …

Read More »

కేసీఆర్ ఎంట్రీ ఖాయమయ్యింది ?!

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలకు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఈ రోజు తెలంగాణ భవన్ లో పార్టీ శాసనసభా పక్ష నేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. శస్త్రచికిత్స నేపథ్యంలో గత శాసనసభ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ప్రతిపక్ష నేతగా ఉండి సమావేశాలకు హాజరు కావడం లేదని, శాసనసభలో తాము నిలదీస్తామనే …

Read More »