జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల వేడి రాజుకుంటోంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు.. రహ్మత్నగర్లో నిర్వహించిన కార్యక్రమం… వాడి వేడిగా సాగింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి, బీఆర్ఎస్ అభ్యర్థి.. మాగంటి సునీత కన్నీరు పెట్టుకున్నారు. తన భర్త ఈ నియోజకవర్గం ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకున్నారని తెలిపారు. ఏ సమస్య వచ్చినా వారికి వెన్నంటి ఉన్నారని గుర్తు చేసుకుంటూ.. కన్నీటి పర్యంతమయ్యారు. ఇక, బీఆర్ఎస్ వర్కింగ్ …
Read More »తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు సోమవారం సాయంత్రం ఢిల్లీలో భేటీ అయ్యారు. రెండు కీలక విషయాలపై ఆయన ప్రధానితో చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ముందుగా జీఎస్టీ 2.0 సంస్కరణలు అమలులోకి వచ్చిన తర్వాత తొలిసారి కలిసిన నేపథ్యంలో ప్రధాని మోడీకి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో పేదలు, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని ఈ సందర్భంగా ఆయన మోడీకి వివరించారు. ఏపీలోనూ …
Read More »‘జోగి రమేశే నకిలీ లిక్కర్ తయారు చేయమన్నారు’
గత వారం పది రోజులుగా ఏపీని కుదిపేస్తున్న నకిలీ లిక్కర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మద్యం తయారు చేస్తున్న కీలక నిందితుడు కేసులో ఏ-1గా ఉన్న జనార్దన్రావు తాజాగా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలను వెల్లడించారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశే తమతో నకిలీ మద్యం తయారు చేయిస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు, ఆయన ఆదేశాల మేరకే తాము తంబళ్లపల్లి నియోజకవర్గంలో …
Read More »దేశంలోనే ఫస్ట్ టైమ్: చంద్రబాబు భారీ అగ్రిమెంట్!
ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు అనేక పెట్టుబడులు తెచ్చారు. కానీ, మంగళవారం ఆయన ఢిల్లీలో చేసుకునే ఓ కీలక ఒప్పందం మాత్రం ఆయన రాజకీయ జీవితంలోనే అతి పెద్ద ఒప్పందంగా మారనుంది. ఈ విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. తాజాగా అమరావతిలో పర్యటించిన ఆయన.. మునిసిపల్ శాఖకు చెందిన హెచ్ వోడీని ప్రారంభించారు. అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. తాను ఢిల్లీకి వెళ్తున్నానని.. భారీ అగ్రిమెంట్ చేసుకుంటున్నానని చెప్పారు. …
Read More »విజయ్కు రిలీఫ్: కరూర్ తొక్కిసలాటపై `సీబీఐ`
తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత, సినీ హీరో ఇళయ దళపతి విజయ్కు భారీ ఉరట లభించింది. ఆయన కోరుకున్నట్టుగానే తమిళనాడులో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించేందుకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. దీంతో సీబీఐ విచారణకు మార్గం సుగమం అయింది. కొన్నాళ్ల కిందట.. సీబీఐ వేసేందుకు మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో అటు ప్రభుత్వాన్ని, …
Read More »సంచలన వీడియో: జనసేనను కుదిపేస్తోందా?
జనసేన-టీడీపీ పొత్తుపై కీలక సంచలన వ్యవహారం.. ప్రభావం చూపించనుందా? టీడీపీకి చెందిన యువ నాయకుడు తొలి సారి విజయం దక్కించుకున్న బొజ్జల సుదీర్ రెడ్డి వ్యవహారం.. మంట పెడుతోందా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. దీనికి తోడు వరుసగా జరుగుతున్న పరిణామాలు కూడా.. జనసేన- టీడీపీలను కుదిపేస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఓ సెల్ఫీ వీడియో.. మరింతగా జనసేన వర్గాలను కుదిపేస్తున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందేనని సీమకు చెందిన జనసేన …
Read More »బుల్లెట్లా దూసుకుపోతున్న డబుల్ ఇంజన్ సర్కార్: లోకేష్
రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్.. బుల్లెట్ మాదిరిగా దూసుకుపోతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ది సాధిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చామని.. తొలి ఏడాదిలోనే మొత్తం 4.7 లక్షల ఉద్యోగాలను కల్పించినట్టు వివరించారు. తాజాగా విశాఖ పట్నంలో పర్యటించిన మంత్రి లోకేష్.. ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు …
Read More »జూబ్లీహిల్స్లోకి షర్మిలకు నో ఎంట్రీ.. రీజనేంటి ..?
హైదరాబాదులోని కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం జూబ్లీహిల్స్. ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 13 నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఇక్కడ పాగా వేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోవాలని ప్రజల్లో తమకు ఉన్న సానుకూలతను ప్రచారం చేసుకోవాలని పెద్ద ఎత్తున వ్యూహం రచించింది. దీంతో ఈ నియోజకవర్గంలో లెక్కకు మిక్కిలిగా నాయకులను దింపి ప్రచారం చేయాలని …
Read More »టార్గెట్ 2028: విశాఖపై బాబు స్ట్రాటజీ.. !
సీఎం చంద్రబాబు లక్ష్యం ఎప్పటికప్పుడు పదును పెరుగుతోంది. రోజురోజుకు ఆయన తన లక్ష్యాలను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా విశాఖ పట్నంపై మరిన్ని ఆశలు, ఆశయాలతో సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. గతంలో వైసీపీ అధినేత, అప్పటి సీఎం జగన్.. విశాఖను రాజధానిని చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఎంత లేదన్నా.. చాలా మంది ఈ ప్రకటనను స్వాగతించారు. తమ నగరం బాగుపడుతుందని కూడా అనుకున్నారు. ఈ క్రమంలో అదేస్థాయిలో …
Read More »బాలయ్య ఎఫెక్ట్: జనసేన కూల్ అయిందా..!
టీడీపీ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఇటీవలి కాలంలో అంతర్గతంగా అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా బాలయ్య సభలో చేసిన వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో కలకలం రేపాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. దీంతో బాలయ్యపై మీమ్స్, కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, …
Read More »`అమరావతి` పనులా.. ఇక, చిటెకలో!
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన పనులు పూర్తవ్వాలంటే.. ఇప్పటివరకు ప్రయాసలు పడాల్సి వస్తోందన్నది వాస్తవం. ప్రధాన కార్యాలయాలన్నీ.. తలా ఒకచోట ఉండడంతో అమరావతిలో భూములు కొనాలన్నా.. విక్రయించాలన్నా.. ఆయా కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. దీంతో పనులు సకాలంలో పూర్తి కావడం లేదన్నది కూడా వాస్తవం. ఈ నేపథ్యంలో సర్కారు కొన్నాళ్లుగా.. చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తాజాగా అమరావతిలోనే అన్నీ అయ్యేట్టుగా కార్యాలయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఏపీ పురపాలక, …
Read More »ఆత్మ విమర్శ లేదా జగన్ సర్!
ఎదుటి వారిపై ఒక వేలు చూపించేముందు నాలుగు వేళ్లు మనవైపు చూపిస్తున్నాయన్న విషయాన్ని గుర్తించాలి. అది వ్యక్తిగతమైనా.. రాజకీయాలైనా అంతే!. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఏపీలో వెలుగు చూసిన నకిలీ మద్యంపై వైసీపీ నాయకులు, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. ఒక ప్రతిపక్షం(ప్రధాన కాదు)గా వైసీపీ ప్రశ్నించడం తప్పుకాదు. కానీ, గతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates