వైసీపీ విముక్తం కోసమే టీడీపీ-జనసేన పార్టీలు కలిశాయని టీడీపీ చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ఆ పార్టీని ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘తెలుగు జన విజయకేతనం’ ఉమ్మడి సభలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకమని, వైసీపీ దొంగలపై పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల కోసం కుదిర్చిన పొత్తు తమదని.. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు మాతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు. …
Read More »భీమవరం అభ్యర్ధి ఫైనలైపోయారా ?
పశ్చిమగోదావరి జిల్లాలో ఎంత కీలకమైన భీమవరం నియోజకవర్గంలో జనసేన తరపున పోటీ చేయబోయే అభ్యర్ధి ఫైనల్ అయిపోయారా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే భీమవరం నుండి రాబోయే ఎన్నికల్లో టీడీపీ మాజీ ఎంఎల్ఏ పులపర్తి వీరాంజనేయులు పోటీ చేయబోతున్నారు. ఇన్నిరోజులు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. టీడీపీ మాజీ ఎంఎల్ఏ …
Read More »‘ఇబ్బందులు పడుతున్నా.. రాజకీయాల నుంచి తప్పుకొంటా’
“అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకొంటా. ఇప్పటికే అన్ని విధాలా సర్దుకుని రాజకీయాల్లో ఉన్నా. పైగా ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధిస్తున్నాయి” అని వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మె ల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒంగోలు పేద ప్రజల కోసం ఇళ్ల పట్టాలను ఇవ్వాలని అడిగానని.. ఇది తన స్వార్థం కోసం కాదని బాలినేని చెప్పారు. అయితే.. ఇదేదో …
Read More »నా నాలుగో పెళ్లాం జగనే: పవన్
ఏపీ సీఎం జగన్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. సిద్ధం సభల్లో జగన్ తనను తాను.. అర్జునుడి ని అని చెప్పుకొంటున్న నేపథ్యంలో ఆయనకు కౌంటర్ ఇచ్చారు. “జగన్.. నువ్వు అర్జునుడివి కాదు. నేను వామనుడిని. నువ్వు బలి చక్రవర్తివి. 24.. 24… సీట్లు తీసుకున్నానని ఎగతాళి చేస్తున్నారు.కానీ, ఒక్క సీటు చాలు..నిన్ను తొక్కేయడానికి. నాడు వామనుడు ఒక్క అడుగు కోరి బలిచక్రవర్తిని అతః పాతాళానికి …
Read More »వామనుడికి మూడడుగులు..జనసేనకు 24 సీట్లు: పవన్
తాడేపల్లిగూడెంలో జరిగిన ‘జెండా’ బహిరంగ సభలో సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను అధ:పాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదు అంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ లో శాంతి, మంచితనం , సహనం మాత్రమే చూశారని, ఇకనుంచి మరో పవన్ కళ్యాణ్ ను చూస్తారని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. …
Read More »2019లో అందుకే నేను ఓడిపోయా: నారా లోకేష్
‘చంద్రబాబు సూపర్-6’లో పొందుపరిచిన హామీలను ప్రతి గడపకు వెళ్లి తెలియజేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించారు. సూపర్-6 అనేది పేద, మధ్యతరగతి ప్రజల మేనిఫెస్టో అని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జిలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం సమస్యలను నేతలు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. “2019లో ఎన్నికల సమయంలో కేవలం 20 రోజులు …
Read More »వైసీపీ ‘సిద్ధం’ సభ వాయిదా.. రీజనేంటి?
ఏపీ సీఎం జగన్ వచ్చే ఎన్నికలకు సంబంధించి నిర్వహిస్తున్న సిద్ధం సభల గురించి తెలిసిందే. ఇప్పటి కి 3 సిద్దం సభలు నిర్వహించారు. ఇప్పుడు నాలుగో సభను ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. అనూహ్యంగా ఈ సభను వాయిదా వేశారు. వాస్తవానికి ఏర్పాట్లు కూడా చేసుకు న్న తర్వాత.. ఈ సభ వాయిదా పడడం గమనార్హం. దీనికి కారణం.. ఎన్నికల్లో పొత్తలేనని తెలుస్తోంది. మంగళవారం రాష్ట్రంలో పర్యటించిన …
Read More »చంద్రబాబు – భువనేశ్వరి కాఫీ కబుర్లు విన్నారా?
తీరిక లేకుండా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. నిజంగెలవాలి యాత్రలో ఉన్న ఆయన సతీమణి నారా భువనేశ్వరి కొద్ది సేపు రిలాక్స్డ్గా కాఫీ కబుర్లు చెప్పుకొంటే ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది.. మనసుకు కొంత రిలీఫ్ కూడా ఇస్తుంది. అదే పని జరిగింది. కాకపోతే.. ట్విట్టర్ వేదికగా! “అరకు కాఫీ ఎలా ఉంది భువనేశ్వరి” అని చంద్రబాబు తన సతీమణిని ట్విట్టర్ ద్వారా అడిగారు. ఇలా చంద్రబాబు అడగడానికి కారణం …
Read More »360 డిగ్రీల్లో.. మిత్రపక్షం జోష్!
టీడీపీ-జనసేన మిత్రపక్షంలో జోష్ మామూలుగా లేదు. ఏకంగా 360 డిగ్రీల్లో కనిపించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో తాజాగా నిర్వహించిన “తెలుగు జన విజయ కేతనం జెండా” బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు, పార్టీల అభిమానులు తరలి వచ్చారు. ఎటు చూసినా.. పసుపు-తెలుగు వర్ణాల మిశ్రమంగా సభా ప్రాంగణం అలరారింది. ఏ నోట విన్నా.. జై బాబు, జై పవన్ల నినాదాలే మిన్నంటాయి. రహదారులు కిక్కిరిసిపోయాయి. వాహనాల …
Read More »ధరణి పాపం ఎవరిదో ?
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి దారితీసిన అనేక కారణాల్లో ధరణి పోర్టల్ వివాదం కూడా ఒకటి. ఈ పోర్టల్ నిర్వహణలో లక్షలాదిమంది భూయజమానులు అనేక ఇబ్బందులు పడ్డారు. తమ సమస్యలను ఎన్నిసార్లు ప్రభుత్వానికి చెప్పుకున్నా ఎలాంటి ఉపయోగంలేకపోయింది. దాంతో కేసీయార్ మీద యజమానాల్లో మంట పెరిగిపోయింది. యజమనాలను దగ్గరున్న భూవివరాలు వేరు పోర్టల్లోని వివరాలు వేరుగా ఉండేది. యజమానుల దగ్గరున్న పాస్ పుస్తకాలు, పత్రాల్లోని వివరాలను కాదని అధికార …
Read More »ఈ ఇద్దరు నేతలు ఏమిచేస్తారో ?
పశ్చిమగోదావరి జల్లాలోని ఇద్దరు నేతలపైనే అందరి దృష్టిపడింది. ఇద్దరు నేతలు కూడా మిత్రపక్షాలు టీడీపీ, జనసేన కు చెందిన రెండు నియోజకవర్గాలకు చెందిన నేతలు కావటమే గమనార్హం. ఆ ఇద్దరు ఎవరంటే వేటుకూరి శివరామరాజు అలియాస్ కలవపూడి శివ, విడివాడ రామ చంద్రరావు. ఈ ఇద్దరు కూడా టికెట్లు ఆశించి దక్కకపోవటంతో బాగా మండిపోతున్నారు. కలువపూడి ఏమో ఉండి నియోజకవర్గంలో టీడీపీ నుండి టికెట్ ఆశించారు. విడివాడేమో తణుకు నియోజకవర్గంలో …
Read More »జగన్ ఓపెన్ చేసిన గేట్ ఏమైంది?
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో మొన్న సీఎం జగన్ సభ ఎంతో ఆర్భాటంగా జరిగిన సంగతి తెలిసిందే. తన సొంత నియోజకవర్గానికి చంద్రబాబు నీళ్లు ఇచ్చుకోలేకపోయాడని.. కానీ తమ ప్రభుత్వం మాత్రం ఎంతో చిత్తశుద్ధితో ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తోందని ఆయన ఘనంగా ప్రకటన చేశారు. ఈ పర్యటనలో జగన్ బటన్ నొక్కడం.. గేట్ నుంచి హంద్రీ నీవా నీళ్లు బయటికి …
Read More »