Political News

ఇబ్బడి ముబ్బడిగా సీట్ల పెంపు మంచిదేనా?

అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీలకు భారీ స్థాయిలో సీట్లు పెంచాలన్న నిర్ణయం సరైందేనా అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశంలో 140 కోట్ల జనాభాకు అనుగుణంగా 273 పార్లమెంట్ స్థానాలను పెంచుతున్నట్టు కేంద్రం చెబుతోంది. అలాగే అసెంబ్లీల్లో కూడా ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా 2062 సీట్లు పెరగనున్నాయి. దీంతో ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగి ప్రాతినిధ్యం మెరుగవుతుందనే అభిప్రాయం ఒకవైపు కనిపిస్తున్నా, అంత మంది నాయకులు ఎక్కడ నుంచి …

Read More »

మతం మారితే ఎస్సీ హోదా రద్దు… సంచలన తీర్పు

భారత దేశంలో కులం, మతం వంటి విషయాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. విద్య, ఉద్యోగం, సామాజిక హోదాలకు కులం, మతం ప్రాతిపదిక. అయితే, ఒక కులం నుంచి మరో కులంలోకి మారిన సందర్భంలో ఎదురయ్యే సమస్యల గురించి చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా క్రిస్టియానిటీలోకి మారిన షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తులకు ఎస్సీలకు లభించే హక్కులు లభించడంపై చాలా ఏళ్లుగా పెద్ద చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై …

Read More »

అమరావతిపై అగ్ని కుట్ర?

“ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ హయాంలో కుట్రలు చేశారు. దీనిని శ్మశానం అని గేలి చేశారు” అని సీఎం చంద్రబాబు గత ఆదివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఈ కుట్రలు ఇంకా ఆగలేదన్న అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. వరుసగా అమరావతిలో భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం దీనికి ఉదాహరణగా చర్చ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్‌గా దృష్టి పెడుతోంది. సోమవారం అర్ధరాత్రి అమరావతి రాజధాని ప్రాంతంలో …

Read More »

ఈసీ లేఖపై బీజేపీ ముద్ర నిజమే కానీ…

కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన లేఖపై బీజేపీ ముద్ర కనిపించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అభ్యర్థుల నేర చరిత్ర వెల్లడింపు, ఎన్నికల ప్రచార నిబంధనలకు సంబంధించిన 2019 మార్గదర్శకాలపై ఈసీ ఇటీవల రాజకీయ పార్టీలకు లేఖ పంపింది. అయితే ఆ లేఖపై బీజేపీ సీల్‌ ఉండటం వివాదానికి దారితీసింది. ఈ అంశాన్ని సీపీఎం సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేస్తూ, ఎన్నికల సంఘం …

Read More »

యుద్దం ఎఫెక్ట్.. మోడీ ప్రచారం ర‌ద్దు

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న యుద్ధం కార‌ణంగా.. అనేక స‌మస్య‌లు ఎదుర‌వుతున్నాయి. సామాన్యుల‌కు గ్యాస్ క‌ష్టాలు వెంటాడుతున్నాయి. ఇక‌, వ్యాపారుల‌కు ర‌వాణా నిలిచిపోయి.. వ్యాపారాలు ఆగిపోయాయి. ఇక‌, చ‌మురు స‌మ‌స్య వెంటాడుతున్న ప‌రిస్థితి కూడా నెల‌కొంది. ఇదిలావుంటే.. కేంద్రంలోని స‌ర్కారుకు ప‌శ్చిమాసియా ప్ర‌భావంతో కీల‌క‌మైన ర‌వాణా, గ్యాస్ దిగుమ‌తులు.. స‌హా ఎగుమ‌తులు కూడా నిలిచిపోవ డం కంటిపై కునుకులేకుండా చేస్తోంది. ఈ ప‌రిణామాల‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షించేందుకు.. ప‌రిశీలించేందుకు కేంద్రం ప్ర‌త్యేకంగా మంత్రులు, అధికారుల‌తో …

Read More »

మార్పు దిశ‌గా మాచ‌ర్ల.. !

ప‌ల్నాడు జిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం మాచ‌ర్ల‌. ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా విజ‌యాలు ద‌క్కించుకున్న పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి ఇటీవ‌ల కాలంలో తీవ్ర వివాదాల్లో చిక్కుకున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈవీఎంల‌ను ధ్వంసం చేసిన కేసు ఆయ‌న‌ను వెంటాడింది. ఆ త‌ర్వాత‌.. టీడీపీ నాయ‌కుల జంట హ‌త్య‌ల కేసు కూడా పిన్నెల్లి సోద‌రుల‌పై ఉండ‌డంతో ఇటీవ‌లే జైలు నుంచి బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం మాచ‌ర్ల‌లో పిన్నెల్లి ప్ర‌భావం ఎంత‌? అనేది చ‌ర్చ‌కు …

Read More »

తమిళనాట బీజేపీకి ఎన్ని సీట్లు?

ఏకంగా 240 సీట్లు. ఇక్క‌డ పాగా వేయాల‌న్న‌ది క‌మ‌ల నాథుల సుదీర్ఘ సంకల్పం. అందుకే.. నానా తిప్ప‌లు ప‌డి.. ఇత‌ర పార్టీల‌తో చెలిమి చేశారు. ఎన్నిక‌ల‌కు ముందు కొన్ని పార్టీల‌తో జ‌ట్టు క‌ట్టారు. సో.. మొత్తంగా `ఎన్డీయే` కూట‌మిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కూట‌మి అధికారంలోకి వస్తే… బీజేపీ వ‌చ్చిన‌ట్టే. అదే.. త‌మిళ‌నాడు రాష్ట్రం. వ‌చ్చే నెల 23న ఇక్క‌డ పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అయితే.. ఈ ఎన్డీయే కూట‌మిలో తాజాగా …

Read More »

ఏపీలో మిట్టల్… దేశంలోనే టాప్

విశాఖప‌ట్నం జిల్లా న‌క్క‌ప‌ల్లిలో కొత్త చ‌రిత్ర‌ను సృష్టించ‌నున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ కంటే కూడా.. అతి పెద్ద ప‌రిశ్ర‌మ న‌క్క‌ప‌ల్లిలో రానుంద‌న్నారు. తాజాగా ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌ ఆర్సెలార్ మిట్ట‌ల్ కు చెందిన ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ఇక్క‌డ ఏర్పాటు చేసేందుకు శంకు స్థాప‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార‌స్వామి, సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి లోకేష్‌లు ఈ కార్య‌క్ర‌మంలో …

Read More »

గాడిద వెర్సస్ అడ్డగాడిద.. సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో ఓపక్క సినీ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ నడుస్తుంటే.. ఇంకోపక్క రాజకీయ కార్యకర్తలు, అభిమానుల మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి. ఎప్పటికప్పుడు గొడవపడడానికి వాళ్లకు కొత్త కారణాలు దొరుకుతుంటాయి. కొన్నిసార్లు చిన్న విషయాలకే ట్రిగ్గర్ అయిపోతుంటారు. ఐతే ఇప్పుడు వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన రోజా సెల్వమణి చేసిన ఒక కామెంట్‌తో గత రెండు రోజులుగా సోషల్ మీడియా వేడెక్కింది.  ఆమె తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. తెలుగుదేశం అధినేత నారా …

Read More »

షర్మిలకు బాణంగా మారిన విజయమ్మ లేఖ

జగన్న వదిలిన బాణం.. ఈ మాట వింటేనే వైఎస్ షర్మిల గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఆమెకు విజయమ్మ లేఖ బాణంగా మారింది. జగన్ ను ఉద్దేశించి రెండు రోజుల కిందట తల్లి విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. దీనిపై ఈ రోజు షర్మిల మాట్లాడారు. ‘నా అజెండా ఆస్తులు కాదు.. నిజం!’ అంటూ వైఎస్ జగన్‌పై వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రస్తావన వస్తే …

Read More »

సీఎం పోస్టు ఖాళీ లేదు… తేల్చేసిన రేవంత్‌!?

తెలంగాణ‌లో రాక రాక అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీలో ముఖ్య‌మంత్రి సీటుకోసం చాలా మంది ట్రై చేశారు. అయితే.. అధిష్టానం ఈ సీటును రేవంత్‌రెడ్డికి అప్ప‌గించేందుకు అనేక ప్ర‌యాస‌లు ప‌డింది. అనేక మంది సీనియ‌ర్ల‌ను బుజ్జ‌గించి.. ఒప్పించింది. దీంతో ప్ర‌స్తుత ట‌ర్మ్‌లో ఆయ‌నే ముఖ్య‌మంత్రి. మ‌రో రెండున్న‌రేళ్ల‌పాటు రేవంత్ రెడ్డే సీఎంగా కొన‌సాగుతారు. అయితే.. మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే.. త‌మ వంతు వ‌స్తుంద‌ని కొంద‌రు నాయ‌కులు ఆశ‌లు …

Read More »

ఎమ్మెల్యే: ప‌నిచేస్తున్నా.. ప్ర‌చారం సున్నా.. !

ఆయ‌న తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న నాయ‌కుడు. అయితేనేం.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప‌ట్టున్న నేత‌. ప్ర‌జ‌ల‌తో క‌లివిడిగా ఉండే నాయ‌కుడు. దీంతో ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన అన్ని ప‌నులు చేస్తున్నారు. స‌మస్యల‌పై స్పందిస్తున్నారు. ఇటు ప్ర‌జ‌ల‌కు-అటు ప్ర‌భుత్వానికి మ‌ధ్య వార‌ధిగా కూడా ఉంటున్నారు. ఎక్కడా ప్ర‌చారాన్ని ఆశించ‌డం లేదు. ఎలాంటి వివాదాల‌ను కూడా కొని తెచ్చుకోరు. ప‌ని-ప్ర‌జ‌లు అనే నినాదాన్ని పైకి చెప్ప‌క‌పోయినా.. కార్యాచ‌ర‌ణ‌లో మాత్రం పెడుతున్నారు. ఆయ‌నే కాకినాడ రూర‌ల్ ఎమ్మెల్యే, …

Read More »