Political News

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా ఒక నాయ‌కుడు అంటూ.. ఆయ‌న పేరు పెట్టి చెప్ప‌క‌పోయినా.. ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకుని.. అంద‌రికీ ఒకేసారి ఒకేవేదిక‌పై స్వీట్ సూచ‌న‌లు చేశారు. ప్ర‌ధానంగా మాట జారొద్ద‌న్న‌దే.. ఈ మొత్తం వెనుక ఉన్న ప్ర‌ధాన ఉద్దేశం. వాస్త‌వానికి.. గ‌త ఏడాది కాలంగా కూడా.. ఇదే విష‌యాన్ని.. జ‌న‌సేన …

Read More »

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ నెయ్యి తయారీలో జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు అన్నారు. తాజాగా సిట్ ఇచ్చిన నివేదికలో నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని, ఆ రోజు చంద్రబాబు చెప్పింది అబద్ధమని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ విషయంపై అసెంబ్లీ వేదికగా చంద్రబాబు క్లారిటీనిచ్చారు. 2024 …

Read More »

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొన్నాళ్లుగా కొనసాగుతోంది. ఎవరికి వారు ప్రెస్ మీట్లు పెట్టి తప్పు మీదంటే మీది అని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభలో ఆ అంశంపై …

Read More »

తిరుమలలో పాము కాటు… నిజమెంత?

తిరుమ‌ల‌పై మ‌రో దుష్ప్ర‌చారం జ‌ర‌గ‌డంపై ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కార‌ణం ఎవ‌రు? ఎక్క‌డ నుంచి జ‌రిగింది? దీని వెనుక ఎవ‌రున్నారు? అనే విష‌యంపై దృష్టి పెట్టింది. దీంతో తిరుమ‌ల అధికారుల ఫిర్యాదుల మేర‌కు పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక వైసీపీ నేత‌ల హ‌స్తం ఉంద‌న్న కోణంలోనూ ద‌ర్యాప్తు సాగుతోంది. ఏం జ‌రిగింది? తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన తెలంగాణ మ‌హిళ 300 రూపాయ‌ల …

Read More »

అసెంబ్లీలో ల‌డ్డూపై చ‌ర్చ‌.. కానీ జగన్…

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. దానికి త‌గిన విధంగా ప‌నిచే స్తున్నారా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. కీల‌క‌మైన తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ అంశంపై స‌భ‌లో చ‌ర్చ పెడుతుంటే.. జ‌గ‌న్ అదేమీ ప‌ట్ట‌న‌ట్టుగా.. త‌న సొంత నియోజ‌కవ‌ర్గానికి వెళ్లిపోతున్నారు. దీంతో అస‌లు ఆయన‌కు బాధ్య‌త‌లేదా? లేక‌.. మ‌రేంటి? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎవ‌రో వ‌చ్చి.. ఆయ‌న‌ను పిలుస్తారని భావిస్తున్నారా? అనేది కూడా చ‌ర్చ‌కు వ‌స్తోంది. …

Read More »

జగన్ వస్తే లోకేష్ టికెట్ ఇస్తారట

త‌న‌పై వైసీపీ నాయ‌కులు స‌హా.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్ అనేది త‌న హాబీ అని.. చూసేందుకు వెళ్ల‌డం త‌ప్పుకాద‌ని చెప్పారు. తానేమీ ఇంట్లో కూర్చుని స‌భ‌కు రాకుండా.. వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని అన్నారు. తాను బాధ్య‌తగా ప‌నిచేస్తున్నాన‌ని చెప్పారు. క్రికెట్‌ను ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ సైతం అనేక సంద‌ర్భాల్లో వీక్షించారని చెప్పారు. క్రికెట్ చూడ‌డం త‌ప్పుకాద‌ని.. ప‌బ్జీలాంటి ప్ర‌మాద‌కర గేమ్స్ …

Read More »

ర‌ఘురామ కస్టడీ కేసు: అటు సస్పెన్షన్.. ఇటు అరెస్ట్!

వైసీపీ హ‌యాంలో అప్పటి ఆ పార్టీ న‌ర‌సాపురం ఎంపీ, ప్ర‌స్తుత అసెంబ్లీ ఉప‌స‌భాప‌తి రఘురామ‌కృష్ణ రాజును అక్ర‌మంగా అరెస్టు చేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేసిన కేసులో తాజాగా కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఏ-4 నిందితుడుగా ఏపీ సీఐడీ అధికారులు న‌మోదు చేసిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయ‌క్‌ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న బీహార్ రాజ‌ధాని ప‌ట్నాలో విధులు నిర్వ‌హిస్తున్నారు. …

Read More »

కల్తీ పాల మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సాయం

రాజమండ్రిలోని స్వరూప్ నగర్, చౌడేశ్వరి నగర్ లో కల్తీ పాలు తాగి పలువురు తీవ్ర అనారోగ్యానికి గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ ఘటనలో నలుగురు చనిపోయారని, మరో 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో …

Read More »

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి దినేశ్‌కుమార్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 45 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని డెడ్ లైన్ కూడా పెట్టింది. అయితే, ఆ కమిషన్ ఏర్పాటుపై మాజీ బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీం కోర్టు తలుపు తట్టారు. ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్య స్వామికి సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఆ పిటిషన్ …

Read More »

‘పోటీ’లో పవన్ దారిలోనే విజయ్

తమిళ రాజకీయాల్లో తన అరంగేట్రం చేస్తున్న నటుడు విజయ్ (తమిళగ వెట్రి కళగం), గతంలో ఏపీలో పవన్ కళ్యాణ్ అనుసరించిన వ్యూహాన్నే అనుసరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ కూడా రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసే అవకాశం ఉంది.  2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం.. రెండు స్థానాల నుండి పోటీ చేశారు. అదే విధంగా, విజయ్ తన రాజకీయ …

Read More »

వేమిరెడ్డి చిట్టా విప్పేస్తున్నారా?

నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీ వ‌ల వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ప్ర‌శాంతి రెడ్డి దంప‌తులు సీఎం చంద్ర‌బాబును క‌లుసుకున్నారు. ఆయ‌న‌తో 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఆ త‌ర్వాతే.. రాష్ట్ర ప్ర‌భుత్వం తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో న‌కిలీ నెయ్యి వినియోగంపై ఏక‌స‌భ్య క‌మిష‌న్‌ను నియ‌మిస్తూ.. ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ వ్య‌వ‌హారానికి.. వేమిరెడ్డి-సీఎంతో భేటీ అయిన దానికి …

Read More »

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పలు అధికారులపై ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు నమోదయ్యాయి. ఇలాంటి అధికారుల్లో అప్పటి సీఐడీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఒకరు. ప్రస్తుత ఉప సభాపతి రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్‌కు గురి చేశారన్న ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంతో ఆయనపై …

Read More »