ఏపీలో ఒకేసారి రెండు కీలక సమస్యలు రాష్ట్రంలో అలజడి రేపుతున్నాయి. ఈ రెండు కూడా సాధారణ ప్రజలకు సంబంధించిన వ్యవహారాలు కావడం.. దీనిపై పెద్ద ఎత్తున ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్న క్రమంలో సీఎం చంద్రబాబు తాజాగా సీరియస్ డెసిషన్ తీసుకున్నారు. అధికారులు కదలకపోతే.. తానే రంగంలోకి దిగాల్సి ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. ఏం జరిగింది? 1) ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో డయేరియా సంభవించింది. దీంతో పలువురు …
Read More »కుంభకోణంలో ఈ అవినాష్ రెడ్డి ఎవరు?
వైసీపీ హయాంలో జరిగిన మద్యం అక్రమాలకు సంబంధించి ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు తాజాగా మరో నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి రిమార్డ్ రిపోర్టులో పేర్కొ న్నారు. ఈ కేసులో కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయని.. ఈ నిధులను సేకరించడం.. కమీషన్లు రాబట్టడం.. వంటి విషయాల్లో.. ముప్పిడి అవినాష్ రెడ్డి సూత్రధారి అని పేర్కొన్నారు. ఏం చేశాడంటే.. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారి(ఏ1) …
Read More »‘నీటి’ రాజకీయాలకు చంద్రబాబు నో!!
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యను రాజకీయం చేయదల్చుకోలేదని సీఎం చంద్రబాబు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలనే తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం కట్టినప్పుడు.. తాను అడ్డుకోకపోవడానికి కారణం ఇదేనని తెలిపారు. అప్పట్లో చాలా మంది దీనిపై తనను రెచ్చగొట్టేలా ప్రయత్నించారని.. కానీ, అన్నీ ఆలోచించే ఆనాడు తాను అడ్డు చెప్పలేదన్నారు. దీనివల్ల తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు. అదేవిధంగా ఇప్పుడు పోలవరం-మల్లన్న …
Read More »`లెస్సన్`పై నిప్పులు చెరిగిన సుప్రీం… అసలేంటిది?
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్ సీఈఆర్టీ సంస్థ.. 8వ తరగతి పాఠ్య పుస్తకంలో కొత్తగా చేర్చిన ఓ పాఠం దేశాన్ని పెనుకుదుపునకు గురి చేసింది. `న్యాయవ్యవస్థలో అవినీతి` పేరుతో తీసుకువచ్చిన ఈ పాఠ్యాంశంపై వరుసగా రెండో రోజు కూడా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది. ఇది న్యాయ వ్యవస్థను అవమానించేందుకు.. కుట్రపూరితంగా చేసిన చర్యగా పేర్కొంది. దీనిని ఎట్టి పరిస్థితిలోనూ వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పింది. గురువారం మరోసారి …
Read More »బీజేపీ ఎమ్మెల్సీపై దాడికి యత్నించిన వైసీపీ?
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చిన అనంతరం కూడా అదే అంశంపై మరింత చర్చకు అవకాశం ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. అయితే ప్రశ్నోత్తరాల ప్రక్రియ పూర్తయ్యిందని స్పష్టం చేసిన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు …
Read More »ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ? అనే మాట వినిపించడం సహజం. ఉగాది రోజు కొత్త దుస్తులు ధరించి.. పచ్చడి చేసుకుని తినడమే కదా.. అనుకుంటే.. ఈ ఏడాది మాత్రం అలా ఉండదు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగుల కారణంగా.. ఈ ఏడాది ఉగాది చాలా స్పెషల్ గురూ అని అనకుండా ఉండలేదు. …
Read More »ఆ రెండు జిల్లాలకు బాబు బిగ్ టార్గెట్!
వచ్చే ఎన్నికలకు సంబంధించి రెండు జిల్లాలకు సీఎం చంద్రబాబు బిగ్ టార్గెట్ విధించారు. వచ్చే 2029 ఎన్నికల్లో ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో కూటమి అభ్యర్థులు వంద శాతం స్ట్రయిక్ రేట్ సాధించాలని నిర్దేశించారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు కొత్త జిల్లా.. మార్కాపురం ఏర్పాటు చేశామని చెప్పిన చంద్రబాబు.. ఆ మేరకు కూటమి అభ్యర్థులను ఇక్కడి వారు గెలిపించి ఇప్పటి నుంచే నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. …
Read More »కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు వచ్చేది లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పాత్రను కూడా కూటమి పార్టీల ఎమ్మెల్యేలే పోషిస్తున్నారు. ప్రతి రోజూ అసెంబ్లీలో జరిగే ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు అడుగుతున్న ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెబుతున్నారు. ఈ క్రమంలో బుధవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు …
Read More »పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన చిన్నారి పునర్వికకు అండగా నిలుస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఎస్ఎంఏ టైప్–1 కారణంగా పిల్లల్లో కండరాలు క్రమంగా బలహీనపడుతూ కదలికలు, శ్వాసక్రియపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని ఆయన వివరించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పునర్విక అసాధారణ ధైర్యంతో వ్యాధితో పోరాడుతున్న తీరు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. చిన్నారి …
Read More »షర్మిలమ్మా.. మీ పార్టీ దీనస్థితి చూడమ్మా.. !
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వాస్తవానికి ఎన్నికల్లో ఓటు బ్యాంకు ఎంత వచ్చిందన్న విషయాన్ని పక్కన పెడితే.. పార్టీ పరంగా కాంగ్రెస్ విపక్ష పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తరచుగా పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు. ఇదిలావుంటే.. జిల్లాల స్థాయిలో నాయకుల పరిస్థితి ఏంటి? నియోజకవర్గాల ఇంచార్జ్ల పరిస్థితి ఏంటి? …
Read More »అయ్యన్నను ఓడించిన రఘురామ
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు… ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. `ఆటవిడుపు` పేరుతో మూడు రోజుల పాటు.. ప్రజాప్రతినిధులు, మంత్రులకు ఆటల పోటీలను.. మంగళవారం సాయంత్రం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధుల మధ్య …
Read More »పరిష్కారం దొరికేసినట్టేనా.. `బీసీ బాబు`..
ఏపీ సీఎం చంద్రబాబు… `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే చెప్పాలి. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశం.. కొన్నాళ్లుగా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన.. బీసీల జనాభానే ఎక్కువగా ఉంది. దీంతో వారికి ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో మేలు చేసేలా.. గత 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్ను అమలు చేసింది. అయితే.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates