Political News

ఉత్తరాది రాష్ట్రాల్లో సంచలన నిర్ణయాలు

దేశంలోని ద‌క్షిణాది రాష్ట్రాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుతం ఉత్త‌రాది రాష్ట్రాలు స‌హా.. పూర్వోద‌య రాష్ట్రాల్లో మాత్రం ప్ర‌జ‌లు అల్లాడుతున్నారా? అంటేఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఉత్త‌రాఖండ్‌, ఢిల్లీ, ప‌శ్చిమ బెంగాల్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స‌హా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్క‌డి ప్ర‌భుత్వాలు తీసుకున్న నిర్ణ‌యాలు.. పెను సంచ‌ల‌నంగా మారింది. ఈ వ్య‌వ‌హారం జాతీయ మీడియాలో కూడా పెను దుమారం రేపుతోంది. అయితే.. బ‌ల‌మైన ప్ర‌భుత్వాలు కావ‌డం.. కేంద్ర కూడా బ‌ల‌గాల‌ను సిద్ధం చేసి …

Read More »

ఈసారి పుష్కరాల్లో పవన్ పాత్ర కీలకం

పవిత్ర గోదావరి పుష్కరాలకు సమయం ఆసన్నమవుతోంది. మరో ఏడాదిలో జరగనున్న ఈ పుష్కరాల కోసం అటు తెలంగాణ సర్కారుతో పాటుగా ఇటు ఏపీ సర్కారు కూడా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. రాజమహేంద్రవరం వేదికగా జరుగుతున్న పుష్కర ఏర్పాట్లను జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోదావరి పుష్కారాలను సక్రమంగా నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ సిద్ధంగా లేదని …

Read More »

‘వైఎస్ కుటుంబానికి 3 త‌రాల ర‌క్త‌చ‌రిత్ర‌’

గ‌త వారంలో విలేక‌రుల స‌మావేశాన్ని సుదీర్ఘంగా నిర్వ‌హించిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. ప‌లు అంశాల్ని ప్ర‌స్తావించ‌ట‌మే కాదు.. త‌న అంత‌టి మంచోడు ఇంకెవ‌రు ఉంటారు? అంటూ ప్ర‌శ్నించారు. త‌న తాత‌ను చంపినోళ్ల‌ను కూడా తాను వ‌దిలేసినట్లుగా చెప్పుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఆయ‌న కుమారుడు క‌మ్ మంత్రి లోకేశ్ తీరుపైనా తీవ్రంగా మండిప‌డ్డారు. త‌మ కుటుంబానికి క్లీన్ హిస్ట‌రీ ఉంద‌ని.. మామ‌ను వెన్నుపోటు పొడిచిన …

Read More »

కేశినేని భార్యకు ఈడీ సమన్లు… నిజమెంత?

ఏపీలో ఇప్పుడు ఓ వార్త పెను సంచలనమే రేపుతోంది. వైసీపీ హయాంలో జరిగిందని భావిస్తున్న లిక్కర్ కుంభకోణంలో ఆ పార్టీ నేతలతో పాటుగా టీడీపీ నేతల హస్తమూ ఉందా? అన్న కోణంలో ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. విజయవాడ ఎంపీగా కొనసాగుతున్న టీడీపీ నేత కేశినేని శివనాథ్ (కేశినేని చిన్ని) సతీమణి కేశినేని జానకి లక్ష్మికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి నోటీసులు అందాయన్న వార్త ఈ …

Read More »

ప్రొఫెసర్ నాగేశ్వర్ పై ‘తీన్మార్’ ఆరోపణ

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకే తెర తీసింది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసిన సందర్భంగా జగన్ అరెస్టుపై చర్చ జరిగిందని నాగేశ్వర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. నాగేశ్వర్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న తర్వాత ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. దీంతో నాగేశ్వర్ కు రెండు తెలుగు …

Read More »

పొద్దున్నే రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పొద్దుపొద్దున్నే కార్యరంగంలోకి దిగిపోయారు. సోమవారం తన పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రికే రాజమహేంద్రవరం చేరుకున్న పవన్… సోమవారం ఉదయం 7 గంటలు దాటకముందే రంగంలోకి దిగిపోయారు. రాజమహేంద్రవరంలోని గోదావరి పుష్కర ఘాట్ల పరిశీలన కోసం ఆయన సోమవారం నగరంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన కోసం ఆదివారం రాత్రికే నగరం చేరుకున్న ఆయనకు స్థానిక నేతలు, అధికారులు ఘన …

Read More »

ఫ్యూచర్ సిటీపై రచ్చరచ్చ!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్న ఫ్యూచర్ సిటీ అంశంపై ఇప్పుడు రాష్ట్రంలో రచ్చ చోటుచేసుకుంది. ఈ రచ్చకు బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కారణం కాగా… ఆయనకు సమాధానం ఇచ్చే దిశగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు తమదైన శైలి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెరసి ఫ్యూచర్ సిటీ వ్యవహారంపై శనివారం తెలంగాణలో రచ్చ చోటుచేసుకుంది. బీఆర్ఎస్ సర్కారు …

Read More »

`ఫాల్తా`.. మ‌మ‌త బోల్తా.. డిపాజిట్ పోయి.. విల‌విల‌!

ప‌శ్చిమ బెంగాల్ లో అధికారం కోల్పోయిన మ‌మ‌తా బెన‌ర్జీకి మ‌రోసారి ఇక్క‌డి ప్ర‌జ‌లు భారీ షాకిచ్చారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో 294 అసెంబ్లీ స్థానాల్లో మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి కేవ‌లం 80 స్థానాలు మాత్ర‌మే ద‌క్కాయి. ఇక‌, తాజాగా ఫాల్తా నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ఉపఎన్నిక‌లో ఈ పార్టీ అభ్య‌ర్థి డిపాజిట్ కోల్పోయారు. అంతేకాదు.. అత్యంత దారుణంగా 7 వేల ఓట్లు మాత్ర‌మే పొందారు. అదే స‌మ‌యంలో …

Read More »

ష‌ర్మిల స‌మ‌యం కోసం వెయిటింగా..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయ చ‌ర్చ‌కు, ర‌చ్చ‌కు కూడా దారితీశాయి. ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు.. గ‌న్ క‌ల్చ‌ర్ గురించి.. మాట్లాడిన జ‌గ‌న్‌.. ఇవి టీడీపీకి సొంత‌మ‌ని వ్యాఖ్యానించారు. అదేస‌మయంలో త‌మ తాత‌, తండ్రులు చ‌నిపోయినా.. తాను శాంతి కోసం పాకులాడుతున్నాన‌ని చెప్పారు. అందుకే.. నాడు త‌మ తాత‌ను చంపినోళ్లు కూడా.. ప్ర‌స్తుతం ప్ర‌శాంతంగా జీవిస్తున్నార‌ని తెలిపారు. ఈ వ్యాఖ్య‌లే తీవ్ర దుమారం రేపాయి. గ‌త నాలుగు రోజులుగా …

Read More »

దేశంలో బాబు `కీ`ల‌క రోల్ ..!

దేశంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు గురించి తెలియని వారు లేరు. విజ‌న్ ఉన్న ముఖ్య‌మంత్రిగానే కాకుండా.. 75 ఏళ్ల వ‌య‌సులో కూడా ఆయ‌న చాలా యాక్టివ్‌గా 25 ఏళ్ల న‌వ‌యుకుడిలా ఛెంగు ఛెంగున కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. దాదాపు రెండు నుంచి 3 గంట‌ల‌పాటు నిల‌బ‌డే కార్య‌క్ర‌మాల్లో ప్ర‌సంగాలు కూడా దంచి కొడుతున్నారు. దీంతో చంద్ర‌బాబు స్టామినా గురించి.. త‌ర‌చుగా జాతీయ మీడియాలోనూ చ‌ర్చ న‌డుస్తోంది. ఇక‌, ఎన్డీయే పాలిత రాష్ట్రాల …

Read More »

ఆ దేశ జాతీయ జంతువు ఆవే… ఎక్కడో తెలుసా..?

భారతదేశంలో ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కొంతకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే మన పొరుగు దేశమైన నేపాల్‌లో గోవుకు ఇప్పటికే జాతీయ జంతు హోదా ఉన్న విషయం చాలా మందికి తెలియదు. 2015 సెప్టెంబర్ 20న నేపాల్ కొత్త ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆ సమయంలో అప్పటి అధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్ గోవును దేశ అధికారిక జాతీయ జంతువుగా ప్రకటించారు. కొత్త రాజ్యాంగంలో గోవుకు ప్రత్యేక గుర్తింపు …

Read More »

వివాదంలో పొంగులేటి… ఏం జరిగింది?

ponguleti srinivas reddy

తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనవాసరెడ్డి మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి కాకముందు ఎలాంటి వివాదాలను దరిచేరనీయకుండా సాగిన పొంగులేటి… మంత్రి అయ్యాక వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా సహచర మంత్రి వాకిటి శ్రీహరి పట్ల వ్యవహరించిన తీరు కారణంగా పొంగులేటి వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటన మీడియా ప్రతినిధుల ఎదుట… సాక్షాత్తు రాష్ట్ర పాలనా కేంద్రమైన సచివాలయం కేంద్రంగా చోటుచేసుకోవడం గమనార్హం. అసలు ఈ …

Read More »