తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలను గుర్తు చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు తమ ఇళ్లు కోల్పోయిన బాధితులు అలో లక్ష్మణా అంటూ.. కన్నీరు పెడుతున్నారు. వీరి విషయంలో వాస్తవాలు తెలుసుకుని.. న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్న మంత్రి పొంగులేటి.. దీనిని వదిలేసి.. వారిపై `పెయిడ్ ఆర్టిస్టులు` అనే ముద్ర వేయడం గమనార్హం. “వారంతా పెయిడ్ ఆర్టిస్టులు“ అని పొంగులేటి ముక్తాయించారు. ఈ …
Read More »రేవంత్ వర్సెస్ జంపింగ్స్.. బీఆర్ ఎస్ గట్టి వ్యూహం!
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది. మరో వారం రోజుల్లో నామినేషన్లకు కూడా గడువు ముగియనుంది. ఈ క్రమంలో రెండు విధానాల ద్వారా.. బీఆర్ఎస్ పార్టీ.. అధికార పార్టీ కాంగ్రెస్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేయనుందని తెలుస్తోంది. 1) విప్ …
Read More »డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది. నిన్న మొన్నటి వరకు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, జయలలితకు అత్యంత విధేయుడిగా పేరొందిన ఒ. పన్నీర్ సెల్వం.. తాజాగా కమలం పార్టీకి షాకిచ్చారు. అధికార పార్టీ డీఎంకేలో చేరిపోయారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో ఆయన కండువా కప్పుకొన్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో రాజకీయాలను కీలక …
Read More »జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు రాడ్డుతో పార్క్ చేసి ఉన్న రెండు కార్ల అద్దాలను పగలగొట్టి ధ్వంసం చేశాడు. సమాచారం అందుకున్న మంగళగిరి పట్టణ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన నారద నీలాద్రిగా గుర్తించారు. అతనికి మానసిక స్థితి సరిగా లేదనే …
Read More »మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన కేబినెట్లోని మాజీ మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కేసు నమోదైనప్పుడే.. తనకు ఎలాంటి సంబంధం లేదని.. అసలు ఇది కేసే కాదని.. ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయమని.. దీనిలో ఎవరికీ మేలు జరిగేలా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పానని.. కానీ, ఆనాడు తన మాటను ఎవరూ పట్టించుకోలేదని …
Read More »బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో విదేశీ సంస్థ కూడా పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నట్టు ప్రకటించింది. చంద్రబాబు ఆహ్వానం మేరకు.. ఆయనపై ఉన్న నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీకి తరలి వస్తున్నామని తెలిపింది. ఇది తమకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టు పేర్కొనడం గమనార్హం. అమెరికా-జపాన్ సంయుక్తంగా ఏర్పాటు …
Read More »మద్యం కేసులో క్లీన్ చిట్.. స్పీడు పెంచనున్న కవిత
ఢిల్లీ మద్యం కేసులో తనను నిరపరాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కవిత కృతజ్ఞతలు తెలిపారు. తాను ఈ కేసులో టార్గెట్ అయ్యానని వ్యాఖ్యానించారు. తాను రాజకీయ బాధితురాలినని పేర్కొన్నారు. ఒకరిపై ఉన్న అక్కసుతో నాపై కేసు బనాయించి.. జైలుకు తరలించారని ఆమె పరోక్షంగా బీఆర్ ఎస్ అధినేతపై వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయం పావుగా మారానన్నారు. అయితే.. అప్పట్లోనే తాను.. కడిగిన ముత్యంగా …
Read More »డిల్లీ లిక్కర్ కేసులో కవితకేం సంబంధం?
బీఆర్ ఎస్ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు ఢిల్లీ మద్యం కేసులో స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు సరైన ఆధారాలు చూపలేక పోయాయని పేర్కొంటూ.. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహా 22 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. వీరిలో కవిత కూడా ఉన్నారు. నాడు దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ …
Read More »ఎన్నికల వేళ… ఇన్ఫ్లుయెన్సర్లదే `రాజకీయం`!
పదిమందిని మెప్పించగల మాట నేర్పు ఉందా? సామాజిక మాధ్యమాల్లో ప్రజలను ఆకర్షించగల నైపుణ్యం ఉందా? అయితే.. రాజకీయాలన్నీ మీవే!. త్వరలోనే.. దేశవ్యాప్తంగా కీలకమైన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో బలమైన పోటీ పడుతున్న ప్రధాన పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా సోషల్ మీడియాలో ప్రజలను ప్రభావితం చేయగల ఇన్ఫ్లుయెన్సర్ల కోసం.. పార్టీలు క్యూ కడుతున్నాయి. వీరి ద్వారా ప్రచారం …
Read More »రఘురామను మళ్ళీ గిల్లుతున్న సునీల్ కుమార్
“జస్ట్ అలా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి. నిజంగా కస్టడీలో ఎవరైనా కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి? అది కూడా ఆయన వర్ణించినంత దారుణంగా కొడితే?” అంటూ సునీల్ కుమార్ చేసిన తాజా ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. “అబద్ధాలు బయటపడుతున్నాయి… నిజం దాగదు” అని వ్యాఖ్యానిస్తూ ఆయన పరోక్షంగా ఉంది ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుపై విమర్శలు గుప్పించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో .. …
Read More »నగరిలో రోజా VS భాను… ఇదో సరికొత్త వార్…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం నగరిలో ఏం జరుగుతోంది? నాయకులు ఏం చేస్తున్నారు? అంటే.. అంతా ప్రస్తుతం సైలెంట్గానే ఉందని సమాచారం. వాస్తవానికి చిత్తూరు జిల్లాలో అంతో ఇంతో రాజకీయంగా నగరి నియోజకవర్గం మాత్రమే తరచుగా చర్చకు వస్తుంది. గత రెండు మాసాల కిందటి వరకు ఇక్కడ రాజకీయాలు భిన్నంగా ఉన్నాయి. వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా దూకుడు ప్రదర్శించారు. దీనికి ధీటుగా టీడీపీ నుంచి కూడా …
Read More »ఆయనో మర్రి చెట్టు: టీడీపీ కామెంట్.. !
కొందరు నాయకులు తాము ఎదుగుతూ.. తోటి వారిని ఎదిగేలా సహకరిస్తారు. ఇది ఎక్కడైనా ఉంటుంది. అయితే.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం.. దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. తాము ఎదగడమే ముఖ్యమని భావిస్తున్న నాయకులు కొందరు టీడీపీలో చర్చకు వస్తున్నారు. గుంటూరు జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గంలో 25 ఏళ్లుగా ఒకే నాయకుడు పాతుకుపోయారు. ఆయనపై ఆరోపణలు కూడా తక్కువేమీ లేవు. అయినా.. ఆయన తప్ప ఇంకెవరూ పార్టీ కార్యక్రమాలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates